Tag: ✍️ దాసరి శ్రీధర్

మరో సంచలన నిర్ణయం తీసుకున్న హైడ్రా… వారికి భారీ షాక్…

హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ను హైడ్రా అని పిలుస్తారు. హైడ్రా తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకోగా ఆ నిర్ణయం ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతుంది. ఎఫ్ టి ఎల్…

ఘనంగా ఆరంభమైన పారాలింపిక్స్

పారిస్ వేదికగా పారాలింపిక్స్ వేడుకలు ఘనంగా ఆరంభమయ్యాయి. పారాలింపిక్స్ సంప్రదాయానికి భిన్నంగా తొలిసారిగా స్టేడియం వెలుపల ఓపెనింగ్ సెర్మనీ ఏర్పాటు చేశారు. ఫ్రెంచ్ స్విమ్మర్ థియో కురిన్ ప్రేక్షుకులకు వెల్ కం చెప్పడంతో వేడుకలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. దాదాపు 140 మంది…

TG : నేడు 20 మంది ఎమ్మెల్యేలతో ఢిల్లీకి కేటీఆర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు. నేడు సాయంత్రం దాదాపు 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ఢిల్లీ వెళ్లనున్నారు. మంగళవారం ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ ఢిల్లీ పర్యటన…

TG : నేటి నుంచి నాలుగు రోజులు వర్షాలు

రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో సోమవారం నుంచి గురువారం వరకు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి, మహబూబ్నగర్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లోని కొన్ని చోట్ల వర్షాలు కురుస్తాయని పేర్కొంది.…

Telangana : జనవరి నుంచిరాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపు లో సన్న బియ్యం పంపిణీ : ఉత్తమ్

తెలంగాణ వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్నవారందరికీ జనవరి నుంచి సన్న బియ్యం పంపిణీ చేయనున్నట్లు పౌర సరఫరాలు, నీటి పారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. తెలంగాణ సచివాలయంలో గురువారం జరిగిన రాష్ట్ర స్థాయి విజిలెన్స్ కమిటీ సమావేశంలో మంత్రి…

TG : టీచర్ నియామకాలపై కీలక అప్డేట్

రాష్ట్రంలో టీచర్ అభ్యర్థుల నియామకాలపై కీలక అప్డేట్ వెలువడింది. ఈ నెలాఖరులోగా ఫలితాలను వెల్లడించి రానున్న రెండు నెలల్లో ఎంపికైన అభ్యర్థులకు నియామకపత్రాలు ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే రెస్పాన్స్ షీట్లను రిలీజ్ చేసిన విద్యాశాఖ.. ఈ వారమే…

యాపిల్ కీలక నిర్ణయం

భారతదేశంలో యాపిల్ కంపెనీ తన ఐఫోన్ ఎస్ఈ ఉత్పత్తిని 2017లో ప్రారంభించినప్పటి నుంచి ఐఫోన్ 12, ఐఫోన్ 13, ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 15 వంటివన్నీ మన దేశంలోనే తయారయ్యాయి. అయితే కంపెనీ ఇప్పుడు మొదటిసారి ఐఫోన్…

36 విమానాలను రద్దు చేయించిన కత్తెర

జపాన్ లోని హక్కైడోలో న్యూచిటోషే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో కత్తెర పోవడంతో 36 విమానాలు రద్దయ్యాయి. మరో 201 విమానాలు ఆలస్యమయ్యాయి. శనివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఇక్కడి డిపార్చర్ లాంజ్ లోని ఓ దుకాణంలో కత్తెర కనిపించకపోవడంతో…

జమ్మూకశ్మీర్ లో భారీగా పోలీసుల మోహరింపు

జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శ్రీనగర్, హంద్వారా, గందర్బల్, బుద్దాం, కుప్వారా, బారాముల్లా, బందిపొర, అనంత్నాగ్, షోపియాన్, పుల్వామా, అవంతిపోరా, కుల్గామ్లలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు 300 కంపెనీల పారామిలటరీ బలగాలను మోహరించినట్టు అధికారులు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు…

ఏపీలో సీబీఐ విచారణకు అనుమతి

ఏపీలో సీబీఐ విచారణకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కేంద్ర సంస్థలు, ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు, సంస్థలపై నేరుగా సీబీఐ విచారణ జరపనుంది. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వ అనుమతిని తప్పనిసరి చేస్తూ…

రేషన్ షాపులు ఇక జన్ పోషణ్ కేంద్రాలు

రేషన్ దుకాణాలను జన్ పోషణ్ కేంద్రాలుగా మార్చేందుకు పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించినట్లు కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. లబ్ధిదారులకు పోషకాలు అందించడంతోపాటు రేషన్ షాప్ డీలర్ల ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ…

ఇక వాట్సప్ లోనూ వారెంట్లు!

న్యాయ ప్రక్రియ మరింత సజావుగా నిర్వహించేందుకు, ప్రభావవంతంగా ఉండేలా మధ్యప్రదేశ్ ప్రభుత్వం కొత్త రూల్స్ అమలులోకి తీసుకువచ్చింది. ఇకపై సమన్లు, వారెంట్లను వాట్సాప్, ఈ-మెయిల్, టెక్స్ట్ మెస్సేజెస్ ద్వారా పంపనున్నారు. ఆన్లైన్, ఇతర మాధ్యమాల ద్వారా సమన్లు, వారెంట్లు జారీ చేస్తున్న…

రియల్ మీ నుంచి 5జీ ఫోన్లు!

ప్రముఖ స్మార్ట్ఫోన్ ల తయారీ సంస్థ రియల్మీ తన రియల్ మీ 13 5జీ సిరీస్ ఫోన్లను వచ్చేవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించనుంది. వాటిలో రియల్ మీ 13 5జీ, రియల్మీ 13+ 5జీ ఉన్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ…

బోడకాకర కాయలో అనేక ఔషధగుణాలు

వర్షాకాలంలో లభించే బోడకాకర కాయ (కంటోలా) ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బోడకాకరకాయని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మధుమేహం నియంత్రణలో ఉంటుందంటున్నారు నిపుణులు. ఇవి తినడం వల్ల కడుపు నొప్పి, మలబద్ధకం, ఇతర కడుపు సంబంధిత వ్యాధుల నుంచి ఉపశమనం…

ఢిల్లీలో భారీ వర్షం.. పలు రాష్ట్రాలకు ఆరెంజ్ అలెర్ట్

ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. రోడ్లపైకి నీరు చేరడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. కాగా రానున్న 24 గంటల్లో దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.…

AP : తిరుమలలో అక్టోబర్ 4 నుంచి బ్రహ్మోత్సవాలు

తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబర్ 4 నుండి 12వ తేదీ వరకు నవహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. అక్టోబర్ 3వ తేదీ సాయంత్రం అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజు ఉదయం 8 నుండి 10…

ట్రంప్ ఆఫర్ కు మస్క్ ఓకే

తాను అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్కు కేబినెట్ లో స్థానం ఇస్తానని, అలాకాకపోతే తన పరిపాలనా సహాదారుడిగా నియమించుకుంటానని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. దీనిపై తాజాగా మస్క్ స్పందించారు. ఆ బాధ్యతను స్వీకరించడానికి…

నేపాల్ అడవిలో తప్పిపోయిన భారత టూరిస్టులు

నేపాల్లోని నాగర్కేట్ అడవిలో ముగ్గురు భారత టూరిస్టులు, ఒక నేపాల్ గైడ్ తప్పిపోయారు. తప్పిపోయిన టూరిస్టులను నితిన్ తివారి, రష్మీ తివారి, తనీష్ తివారీ, గైడ్ను హరిప్రసాదా గుర్తించారు. వారి కోసం 10 గంటల పాటు సుధీర్ఘంగా గాలించి వారిని కనుగొన్నారు.…

‘ఆల్ఫా’ మూవీ : అలియా గురువుగా హృతిక్?

బాలీవుడ్ నటి అలియా భట్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఆల్ఫా’. ఈ మూవీని శివ్ రావేల్ తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్రీరాజ్ ఫిలింస్ నిర్మిస్తున్న మొదటి మహిళా గూఢచారి చిత్రమిది. అయితే, ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ లో…