శ్రీ జయంతి దేవి ఆలయం – చండీఘర్, పంజాబ్
💠 జయంతి దేవి ఆలయం చండీగఢ్ శివార్లలోని శివాలిక్ పర్వత ప్రాంతంలో ఉంది. ఇది జయంతి మజ్రి గ్రామంలో ఉంది. 💠 విజయ దేవత అయిన జయంతి పేరు మీద దీనికి పేరు పెట్టారు . పాండవులు జయంతి దేవికి ఒక…
💠 జయంతి దేవి ఆలయం చండీగఢ్ శివార్లలోని శివాలిక్ పర్వత ప్రాంతంలో ఉంది. ఇది జయంతి మజ్రి గ్రామంలో ఉంది. 💠 విజయ దేవత అయిన జయంతి పేరు మీద దీనికి పేరు పెట్టారు . పాండవులు జయంతి దేవికి ఒక…
సంఘటనలు 1519: పనామా దేశంలోని, పనామా సిటీ స్థాపించబడింది. శ్రీకృష్ణదేవరాయల కాలం. 1535: పరాగ్వే దేశపు రాజధాని నగరం, అసున్సియన్ స్థాపించబడింది. శ్రీకృష్ణదేవరాయల కాలం. 1540: పెరూ దేశంలోని, అరెక్విప నగరం స్థాపించబడింది. శ్రీకృష్ణదేవరాయల కాలం. 1822: 1822 జనాభా లెక్కలు…
ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయశ్రీ వృద్దాహృషికేశాయనమఃఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం కలియుగం: 5127 విక్రమ సంవత్సరం: 2082 కాలయుక్త శక సంవత్సరం: 1947 విశ్వావసు ఆయనం: దక్షిణాయణం ఋతువు: వర్ష మాసం: శ్రావణ…
ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః రాశి ఫలాలు మేషం శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పెద్దల సహకారం ఉంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఇష్టదైవారాధన శుభప్రదం. వృషభం…
తల గిర్రున తిరిగినట్లు అనిపించడం (Dizziness / Vertigo) అనేక కారణాల వల్ల వస్తుంది. మొదట, “గిర్రున తిరగడం” అంటే కొంతమందికి చుట్టూ వాతావరణం తిరుగుతున్నట్టు అనిపించడం, మరి కొంత మందికి తేలికగా తల తిరుగుతున్నట్టు (lightheaded) అనిపించడం జరుగుతుంది. ముఖ్యమైన…
ఆల్కహాల్ తాగడం వలన కేంద్రనాడీ వ్యవస్థ నిద్రపోయేలా చేస్తుందని… దీంతో లైంగిక కోరిక, ఉత్తేజం తగ్గుతాయని వైద్యులు చెబుతున్నారు. మద్యం రక్తనాళాలలను సంకోచింపజేస్తుంది. తద్వారా లైంగిక అవయవాలకు రక్త ప్రసరణ తగ్గి, అంగస్తంభన సమస్యలు వస్తాయి. అకాల స్ఖలనం లేదా స్ఖలనం…
చికెన్ ను తింటే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ‘చికెన్ తింటే ఎముకలు, కండరాల దృఢత్వంతోపాటు రోగనిరోధక శక్తి పెరుగుతుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మానసిక స్థితిని సమతుల్యంగా ఉంచుతుంది. దీనిని అతిగా తింటే కొలెస్ట్రాల్…
ఢిల్లీలోని అన్ని వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని సుప్రీంకోర్టు అధికారులకు ఆదేశాలు జారీచేసింది. వీధుల్లో కుక్కల బెడద, కుక్కకాటు, రేబిస్ వంటి కారణాల వల్ల మరణాలు పెరుగుతుండటం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. 8 వారాల్లోపు అన్ని వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని…
భోజనం చేసిన వెంటనే టీ తాగితే శరీరానికి పోషకాలు అందడం తగ్గుతుందని వైద్య నిపుణులు తెలిపారు. టీలో ఉండే టానిన్లు, పాలిఫెనాల్స్ మనం తీసుకునే ఆహారంలోని ఐరన్ ను గ్రహించకుండా అడ్డుకుంటాయి. దీనివల్ల శరీరానికి అందాల్సిన ఐరన్ స్థాయిలు తగ్గిపోతాయి. భోజనం…
కనీస బ్యాలెన్స్ పరిమితిని ఐసీఐసీఐ బ్యాంక్ గరిష్ఠంగా రూ.50 వేలకు పెంచడంపై RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పందించారు. “కనీస సగటు బ్యాలెన్స్ ఎంత ఉండాలి అనే నిర్ణయం ఆర్బీఐ బ్యాంకులకే వదిలేసింది. కొన్ని బ్యాంకులు రూ.10వేలు నిర్ణయిస్తాయి. మరికొన్ని రూ.2…
అమెరికా నుంచి చైనాకు అత్యాధునిక కంప్యూటర్ చిప్లను ఎగుమతి చేసే విషయంలో కీలక ముందుడుగు పడింది. చైనాలో విక్రయాలపై తమకు వచ్చే లాభాల్లో ట్రంప్ సర్కారుకు వాటా చెల్లించేందుకు అమెరికన్ చిప్ కంపెనీలైన ఎన్విడియా, ఏఎండీ అంగీకరించాయి. భద్రతా కారణాలను చూపుతూ…
పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ వ్యాఖ్యలపై కేంద్రం సీరియస్ అయ్యింది. అమెరికా నుంచి అసీం మునీర్ ప్రేలాపనలు సిగ్గుచేటు అని మండిపడింది. అణుదాడి చేస్తామన్న వ్యాఖ్యలను ఖండించింది. ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదని తెలిపింది. జాతీయ భద్రత కోసం కఠిన చర్యలు…
కుంకుమ పువ్వు సువాసన ఒత్తిడిని తగ్గించి మంచి నిద్రను అందిస్తుంది. దీనిని తరచుగా తీసుకోవడం వల్ల మెదడు ప్రశాంతంగా ఉంటుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది. చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. నెలసరి సక్రమంగా రానివారు రెండు ఈ పువ్వు రేకలను గోరువెచ్చని పాలలో…
IT నియామకాలపై ఆందోళనలు పెరుగుతున్న తరుణంలో క్యాప్ జెమినీ ఇండియా ఉద్యోగార్థులకు తీపి కబురు అందించింది. భారత్ లో ఈ ఏడాది 40,000 – 45,000 మందిని నియమించుకోవాలని యోచిస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో 35-40 శాతం లేటరల్ నియామకాలు ఉంటాయని క్యాప్…
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన టారిఫ్ల కారణంగా అమెరికాలోని కుటుంబాలపై గణనీయమైన ఆర్థిక భారం పడనుంది. ద్రవ్యోల్బణం పెరగడం వల్ల ఏటా అదనంగా $2,400 (సుమారు ₹2 లక్షలు) భారం పడనున్నట్లు ఎస్బీఐ రీసెర్చ్ తన తాజా నివేదికలో వెల్లడించింది. ఈ…
ప్రపంచంలోనే రికార్డు సృష్టించిన మెరుపు! ఎన్ని కిలోమీటర్లు తెలుసా…? ప్రపంచంలోనే అతి పొడవైన మెరుపుగా కొత్త రికార్డు నమోదైంది. అక్టోబర్ 22, 2017న అమెరికాలోని టెక్సాస్, కన్సాస్ మధ్య ఏర్పడిన మెరుపు 829 కిలోమీటర్ల పొడవుతో ప్రపంచ రికార్డు సృష్టించింది. ఈ…
చేనేత కార్మికులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నేటి (ఆగస్టు 1) నుంచే ఉచిత విద్యుత్ అమలుకు సీఎం చంద్రబాబు పచ్చజెండా ఊపారు. మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయనున్నారు. ఇందుకోసం…
AI వాడకం ఎక్కువైతున్న ఈ రోజులలో అనేక రంగాలలో పనిచేస్తున్న ఉద్యోగుల ఉపాధి అవకాశాలు పూర్తిగా మారిపోతున్నాయి… ఈ AI వినియోగంతో ఏ ఉద్యోగాలు ప్రభావితం కావో మైక్రోసాఫ్ట్ రీసెర్చ్ నిర్వహించిన అధ్యయనంలో ఆసక్తికరమైన అంశాలు… మీ కోసం… AI తో…
అంతరిక్ష రంగంలో భారత్ మరో కీలక ముందడుగు వేయనుంది. నేటి సాయంత్రం షార్ కేంద్రం నుంచి ລ້ 2-16 (GSLV-16) ప్రయోగంతో ‘నైసర్’ (NISAR) ఉపగ్రహం కక్ష్యలోకి ప్రవేశించనుంది. దీంతో భూ ఉపరితలాన్ని చిత్రీకరించడంలో భారత్ చాలా ముఖ్యమైన దశకు చేరినట్లవుతుంది.…
రాత్రిపూట పెరుగు ఎందుకు తినవద్దు… మీకు తెలుసా…? పెరుగును ఉదయం లేదా మధ్యాహ్నం తినాలని, అప్పుడే తేలికగా జీర్ణం అవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జీర్ణ, శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు రాత్రిపూట పెరుగు తింటే సమస్యలు మరింత పెరుగుతాయి. పెరుగులో కొవ్వు…
మానవ కిడ్నీని ల్యాబ్ లో తయారు చేసిన శాస్త్రవేత్తలు… ఎక్కడో తెలుసా…? మానవ అవయవాలను ల్యాబ్ లో సృష్టించడానికి ఏళ్లుగా సైంటిస్టులు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ఆ ప్రయత్నం ఫలించినట్లు తెలుస్తోంది. చైనీస్ శాస్త్రవేత్తలు పని చేస్తున్న మానవ కిడ్నీని ల్యాబ్…
అమెరికాలోని ద్వీప రాష్ట్రం హవాయి మొత్తానికి సునామీ హెచ్చరిక జారీ అయింది. అలలు ఆరు అడుగుల ఎత్తు వరకు ఎగసిపడుతున్నాయి. రాష్ట్రం మొత్తం సునామీ సైరన్లు వినిపించాయి. దాంతో పర్యాటకులు, స్థానికులు తమ స్వస్థలాలను వీడి ఎత్తైన ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. ఒక్కసారిగా…
శ్రీవాణి టికెట్ల కోటాను TTD భారీగా పెంచింది. శ్రీవాణి టికెట్స్ కోసం భక్తుల నుంచి భారీగా డిమాండ్ నెలకొన్న నేపథ్యంలో టికెట్ల కోటాను పెంచాలని నిర్ణయించింది. 1500 టికెట్ల కోటాను 2వేల టికెట్లకు పెంచాలని నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి రోజు…
రష్యాలోని కామ్చాట్కా ద్వీపకల్పంలో 8.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. దీని ప్రభావంతో రష్యా, జపాన్ తో పాటు ఈక్వెడార్, రష్యా, వాయువ్య హవాయి దీవులు, చిలీ, కోస్టారికా, ఫ్రెంచ్ పాలినేషియా, గువామ్, హవాయి, జపాన్, జార్విస్ ఐలాండ్,…
జమ్ముకశ్మీర్ లో కొనసాగుతున్న అమర్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. జమ్ముకశ్మీర్, హిమాచలప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడుతున్నాయి. దీంతో అనేక రోడ్లు మూసుకుపోయాయి. ఈ నేపథ్యంలో పహల్గామ్, బల్తాల్ మార్గాల్లో అమర్నాథ్…
విద్యార్థులకు ఆగస్టులో భారీగా సెలవులు రానున్నాయి. 3న ఆదివారం, 8న వరలక్ష్మీ వ్రతం (ఆప్షనల్ సెలవు), 9 రెండో శనివారం అలాగే రక్షా బంధన్, 10 ఆదివారం, 15 స్వాతంత్ర్య దినోత్సవం, 16 కృష్ణ జన్మాష్టమి, 17 ఆదివారం, 24 ఆదివారం,…
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం 18 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో స్వామివారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. నిన్న(మంగళవారం) శ్రీవారిని 75,183 మంది భక్తులు దర్శించుకున్నారు. 25,906 మంది తలనీలాలు సమర్పించి మొక్కులు…
ఆగస్టు రెండో వారం నుంచి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నైరుతి రుతుపవనాల సీజన్ ప్రారంభం నుంచి మంగళవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా సగటు వర్షపాతం 347.2 మి. మీ ఉండగా……
ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పిల్లల భద్రత కోసం, 16ఏళ్ల లోపు పిల్లలకు యూట్యూబ్ ను దూరం చేసింది. ఇప్పటికే పలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లోన టిక్టాక్, ఇన్స్టాగ్రామ్, ‘ఎక్స్’ ఖాతాలపై పిల్లలకు నిషేధం విధించిన ఆస్ట్రేలియా తాజాగా ఆ…
గూగుల్ జెమిని యాప్ భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందుతోంది. దీని నెలవారీ యాక్టివ్ యూజర్లు 45 కోట్లు దాటారు. విద్యార్థులకు రూ. 19,500 విలువైన ఉచిత AI ప్రో సబ్స్క్రిప్షన్ ఇవ్వడం వల్ల ఈ మేరకు యూజర్లు పెరిగారు. జూలై 29…
మానవత్వం ఓ వ్యక్తిని జైలు పాలు చేసి.. కుటుంబానికి తిండి పెట్టలేని పరిస్థితి తీసుకువచ్చింది. వివరాల్లోకి వెళ్ళితే… భోపాల్ కు చెందిన రాజేశ్ కూలీ పనులు చేసుకుంటూ జీవించేవాడు. గతేడాది పొరుగింటి మహిళ అనారోగ్యానికి గురవటంతో ఆమెను ఆసుపత్రిలో చేర్చగా చనిపోయింది.…
నటుడు విజయ్ దేవరకొండ ఓ ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడారు. ” గత రెండు, మూడేళ్లుగా నేను జీవించిన విధానం నాకే నచ్చలేదు. కుటుంబంతో కలిసి సమయాన్ని గడపలేదు. గర్ల్ఫ్రెండ్ కు సమయాన్ని కేటాయించలేదు. కానీ ఇప్పుడు పద్ధతి…
కార్గిల్ విజయ్ దివస్ ను పురస్కరించుకుని నేడు పరేడ్ మైదానంలోని అమరవీరుల స్థూపానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్గిల్ యుద్ధంలో భారత సైన్యం పాకిస్తాన్ పై విజయం సాధించి 26 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అమరవీరుల…
స్మార్ట్ఫోన్ ల తయారీలో దూసుకెళ్తున్న భారత్ – అమెరికన్ ల చేతిలో మన ఫోన్లు… స్మార్ట్ఫోన్ ల తయారీలో భారత్ దూసుకెళుతోంది. పీఎస్ఐ స్కీమ్ కారణంగా ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరింది భారత్. అమెరికాలోనూ నేడు ఇండియా ఫోన్లు…
KTR పై CM రమేష్ సంచలన ఆరోపణలు! పార్లమెంట్ సభ్యుడు సీఎం రమేష్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై సంచలన ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డితో తనకు టీడీపీ నుంచే స్నేహం ఉందని గుర్తుచేస్తూ, రాజకీయం వేరు, స్నేహం వేరని…
రోజు భోజనం తిన్న తర్వాత 10 నిమిషాల పాటు నెమ్మదిగా నడవడం ఎంతో మేలని వైద్యులు సూచిస్తున్నారు. “ఆహారం తిన్నాక చక్కెర స్థాయులు పెరిగి కొందరు సమస్యలు ఎదుర్కొంటుంటారు. అలాంటివారు నడవటం వల్ల రక్తంలోని షుగర్ లెవెల్స్ 30% వరకూ తగ్గించవచ్చు.…
‘బ్లేజ్ డ్రాగన్ 5G’ పేరు తో లావా నుంచి 5G ఫోన్ రిలీజ్… దేశీయ మొబైల్ తయారీ సంస్థ లావా ‘బ్లేజ్ డ్రాగన్ 5G’ పేరిట కొత్త ఫోన్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ ఫోన్ 5,000 MAH బ్యాటరీ 18W…
భారత్ తమకు అత్యంత విశ్వసనీయమైన భాగస్వామి అని, మిత్ర దేశమని మాల్దీవులు అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు కొనియాడారు. ఆ దేశ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. “సుదీర్ఘకాలంగా మాల్దీవులకు భారత్ సన్నిహిత,…
గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు ప్రమాణం చేశారు. బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే శనివారం ఉదయం 11.30 గంటలకు అశోక్ గజపతిరాజుతో ప్రమాణం చేయించారు. రాజ్ భవన్ బంగ్లా దర్బార్ హాల్లో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది.…
రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ…
నమ్మిన సిద్ధాంతం కోసం ఎంత పెద్ద వ్యవస్థతోనైనా, ఎంతటి పెట్టుబడి వ్యవస్థతోనైనా జాగృతి నిలబడి పోరాడిందని MLC కవిత పేర్కొన్నారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కొంపల్లి శ్రీ కన్వెన్షన్ లో నిర్వహిస్తున్న లీడర్ శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. జాగృతి లాంటి…
భారీ వర్షాలకు కలకత్తా లోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలోకి వరద నీరు చేరింది. ట్యాక్సీ వేలపై నీరు నిలిచింది. ఉత్తర కలకత్తా లోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. ప్రధాన రహదారులు జలమయం కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.…
ఆత్మహత్యాయత్నం చేసిన మహిళా కానిస్టేబుల్ చికిత్స పొందుతూ చనిపోయారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో కానిస్టేబుల్గా పనిచేస్తున్న ప్రశాంతి గురువారం రాత్రి ఆమె ప్రియుడు వాసు ఇంటి ముందు పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. 80% కాలిన గాయాలతో ఆమె తిరుపతిలో రుయా ఆసుపత్రిలో…
ఈటింగ్ డిజార్డర్ ని వైద్య పరిభాషలో ‘అనోరెక్సియా నెర్వోసా’ అని అంటారు. ఇది ఒకరకమైన మానసిక ఆరోగ్య సమస్య అని నిపుణులు చెబుతున్నారు. ఈ డిజార్డర్ ఉన్నవారు బరువు పెరిగిపోతామనే భయంతో లేదా అధిక బరువు ఉన్నామని భ్రమపడి, ఆహారం తీసుకోవడాన్ని…
పీతలు మనిషి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. తక్కువ కొవ్వు, ఆరోగ్యకరమైన ప్రొటీన్లు ఎంతో శక్తిని ఇస్తాయి. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, జింక్, ప్రొటీన్లకు మూలం. కొలస్ట్రాల్ తగ్గించడంలో ఎంతో సహాయ పడతాయి. గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మెదడు ఆరోగ్యానికి ఉపకరిస్తాయి.…
మిరియాలు శరీరంలో మెటబాలిజంను పెంచి, కొవ్వును వేగంగా కరిగించడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో పైపెరిన్ గుణాలు అధిక బరువును తగ్గించడంలో తోడ్పడుతుందని వివరించారు. అంతేకాకుండా మిరియాలు అనేవి శరీరంలో కొత్త కొవ్వు కణాలు ఏర్పడకుండా నిరోధిస్తుందని తెలిపారు. నల్లమిరియాలు సైనస్,…
రోజుకు ఏడు వేల అడుగులు నడవడం ద్వారా ఆయుర్దాయం గణనీయంగా పెరుగుతుందని లాన్సెట్ పత్రికలో ప్రచురితమైన ఒక కథనం వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 1.6 లక్షల మందికి పైగా పాల్గొన్న 57 అధ్యయనాల ఆధారంగా ఈ విషయం స్పష్టమైందని కథనంలో రాసుకొచ్చింది. రోజుకు…
ఎండు చేపలు ఆహారంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి, రక్తపోటును నియంత్రిస్తాయి. ఇందులో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి…
మునగ కాయలను తీసుకోవడం వల్ల జుట్టు పెరుగుదలపై సానుకూల ప్రభావం చూపుతుందని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇందులో విటమిన్ ఎ, బి, సి, ఇ, అలాగే ఐరన్, జింక్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ పోషకాలు జుట్టు కుదుళ్లను బలపరిచి,…
Snartphone నేడు ప్రతిఒక్కరి జీవనశైలిలో భాగమైపోయింది. అయితే, 5- 6 స్మార్ట్ఫోన్ వాడకం ప్రారంభించిన 18-24 ఏళ్ల మహిళల్లో 48 శాతం మందిలో ఆత్మహత్య ఆలోచనలు వస్తున్నాయని ఓ సర్వేలో తేలింది. పిల్లల డిజిటల్ అలవాట్లను రూపొందించడంలో తల్లిదండ్రులదే కీలక పాత్ర.…
భారత్ – బ్రిటన్ చరిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదరడాన్ని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్వాగతించారు. ఇరుదేశాలు చేసుకున్న ఈ ఒప్పందం భారత ఆర్థికవ్యవస్థలోని బహుళ రంగాల అభివృద్ధికి సహాయపడుతుందని తెలిపారు. ఇతర దేశాలతోనూ భారత్ ఇటువంటి వాణిజ్య…
బీసీలకు రిజర్వేషన్ పేరుతో ముస్లింలకు రిజర్వేషన్ కల్పిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. నాంపల్లిలో పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 42 శాతం రిజర్వేషన్లతో నిజమైన బీసీలు నష్టపోతారని చెప్పారు. 10 శాతం…
ముంబైను భారీ వర్షాలు ముంచెత్తాయి. నవీ ముంబై, థానేలో ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు నగరంలోని రహదారులు జలమయం అయ్యాయి. ఉదయాన్నే డ్యూటీలకు వెళ్లే వారంతా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. అనవసర ప్రయాణాలకు…
కేంద్ర ఎన్నికల సంఘం నూతన ఉప రాష్ట్రపతి ఎన్నికకు కసరత్తును వేగవంతం చేసింది. ఈ మేరకు లోక్సభ, రాజ్యసభలోని ఎలక్టోరల్ కాలేజీ ఎంపీలను సంప్రదించి ఓ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రపతి ఎన్నికకు రిటర్నింగ్ అధికారిగా రాజ్యసభ సెక్రటరీ జనరల్ గరిమా,…
ఏపీ, తెలంగాణలో నియోజకవర్గాల పునర్విభజనపై దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఏపీ విభజన చట్టం సెక్షన్ 26 ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన చేయాలని పిటిషనర్ కోరారు. జమ్మూకశ్మీర్ లో పునర్విభజన చేసే సమయంలో ఏపీ విభజన చట్టాన్ని పక్కన పెట్టారని… రాజ్యాంగ…
ప్రధాని మోదీ అమెరికాలో పర్యటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఐక్యరాజ్యసమితి జనరల్ … అసెంబ్లీ 80వ సెషన్ కు హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం. తాత్కాలిక వక్తల జాబితాలో సెప్టెంబర్ 26, 2025న ప్రధాని మోదీ ప్రసంగించే పేర్లలో ప్రస్తావించారు. ఆయా…
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టెక్ కంపెనీలకు కీలక సూచనలు చేశారు. అమెరికాలోని టెక్ కంపెనీలు భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వడం మానేయాలన్నారు. అంతే కాకుండా అమెరికన్ల గురించి ఆలోచించాలన్నారు. విదేశీయులను నియమించుకోవడం ఆపేయాలని గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలకు ఆయన సంకేతాలిచ్చారు. చైనాలో…
ఒక సంక్షేమ పథకం అనేక విప్లవాత్మక మార్పులకు కారణమైందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఆడబిడ్డలకు ఆర్థిక భారాన్ని తగ్గించిందన్నారు. ఒక్క పథకం వల్ల ఆర్టీసీ సంస్థ అప్పుల…
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఆషాఢమాసం అమ్మవారి సారె మహోత్సవం పరిసమాప్తమైంది. గురువారం సాయంత్రం వరకు భక్తులు సారె సమర్పించేందుకు దేవస్థానం అధికారులు అవకాశం కల్పించారు. అమావాస్య, ఆషాఢమాసం చివరిరోజు కావడంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఆలయ అర్చకులు, వైదిక కమిటీ సభ్యులు, పండితులు…
చాంద్రమానం ప్రకారం శ్రావణమాసం ఐదవ మాసం. ఈ మాసంలోని పూర్ణిమనాదు చంద్రుడు శ్రవణ నక్షత్రం సమీపంలో ఉంటాడు కనుక ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది. శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం “శ్రవణా నక్షత్రం” అటువంటి శ్రవణా నక్షత్రం…
హిమాచలప్రదేశ్ లోని మండికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాసెరాన్ వద్ద లోయలో పడిన బస్సు ప్రమాదంలో ఐదుగురు మరణించారు. ఈ దుర్ఘటనలో 20 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించామని, కొందరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.
స్వీట్ కార్న్ (Sweet Corn) ఆరోగ్యానికి మేలు చేసే అద్భుతమైన ఆహార పదార్థం. ఇది కేవలం రుచికరమైనదే కాకుండా అనేక పోషక విలువలతో నిండి ఉంటుంది. దీని వల్ల కలిగే ముఖ్యమైన లాభాలు ఇవే: ◼️ ఐరన్ మరియు ఫోలేట్ ఎక్కువగా…
భారతీయ రైల్వే పూణే నుండి నాలుగు కొత్త వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను నడపాలని నిర్ణయించింది. ఇది బెలగావి, షెగావ్, వడోదర, సికింద్రాబాద్ కు కనెక్టివిటీని పెంచనున్నాయి. ప్రస్తుతం రెండు వందేభారత్ రైళ్లు పూణే నుండి నడుస్తూ, కొల్హాపూర్ హుబ్బళ్లి మార్గాలకు సేవలు…
ఆషాఢమాసంలోని చివరి రోజైన అమావాస్య ను, చుక్కల అమావాస్య అంటారు. ఈ రోజున పితృదేవతలను తల్చుకున్నా , గౌరీవ్రతం చేసినా , దీపపూజ నిర్వహించినా , గొప్ప ఫలితం దక్కుతుందని చెబుతారు పెద్దలు. ఎందుకంటే…!!మన పంచాంగంలో జనవరిలో వచ్చే మకర సంక్రాంతికి…
దురుద్దేశ్యంతో ఇతరులు మనపై సాగించే నిందాత్మక ప్రచారానికి మంచి సమాధానం పట్టువిడవకుండా మౌనంగా ఉండడమే. …………………………………………..………………………… జనం దృష్టిలో మంచి చెప్పేవాడు ఎప్పుడూ చెడ్డోడే. చెడు చెప్పేవాడు ఎప్పుడూ మంచోడే. ఎలాగంటే కాటువేసే పాముకే పాలు పోస్తాము కానీ, మనకి నీడను…
సంఘటనలు 1935: గ్రీటింగ్ టెలిగ్రాం పద్ధతిని మొట్టమొదటి సారిగా అమెరికాలో ప్రారంభించారు. 1958: మూడవ ఆసియా క్రీడలు జపాన్ రాజధాని నగరం టోక్యోలో ప్రారంభమయ్యాయి. 2022: నీరజ్ చోప్రా, ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో 88.13 మీటర్ల త్రోతో రజత పతకాన్ని గెలుచుకున్నాడు.…
ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః రాశి ఫలాలు మేషం:- దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతాయి. స్థిరస్తి వివాదాలు తీరతాయి. ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక…
ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయశ్రీ ధన్యాశ్రీధరాయనమఃఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం కలియుగం: 5127 విక్రమ సంవత్సరం: 2082 కాలయుక్త శక సంవత్సరం: 1947 విశ్వావసు ఆయనం: దక్షిణాయణం ఋతువు: గ్రీష్మ మాసం: ఆషాఢ…
సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్ట్ పేరుతో 79 ఏళ్ల వృద్ధుడి నుంచి రూ.35.74లక్షలు కాజేసిన ఘటన హైదరాబాద్లో జరిగింది. పోలీసు యూనిఫామ్లో ఉన్న నేరగాళ్లు వృద్ధుడికి ఫోన్ చేసి.. మనీ లాండరింగ్ కు పాల్పడ్డారని సీబీఐ పేరుతో బెదిరించారు. దీంతో భయపడిపోయిన…
అత్యంత సురక్షితమైన దేశాలలో భారత్ US, UK, కెనడా కంటే ముందు స్థానంలో ఉంది. నంబియో సేఫ్టీ ఇండెక్స్ ప్రకారం UAE ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన దేశంగా ర్యాంక్ పొందింది. ఆ తర్వాత అండోరా, ఖతార్, తైవాన్, మకావో (చైనా) ఉన్నాయి.…
భారతీయులకు శుభవార్త… ప్రపంచంలో ఇకపై 59 దేశాలలో మనకు వీసా ఫ్రీ యాక్సెస్ లభించనుంది. తాజాగా హెన్టే పాస్పోర్ట్ ఇండెక్స్ 2025లో పాస్పోర్ట్ ర్యాంకింగ్లో భారత్ 77వ స్థానంకి ఎగబాకింది. దీంతో భారత పౌరులకు ప్రపంచవ్యాప్తంగా 59 దేశాలకు వీసా లేకుండా…
ఆర్థిక లావాదేవీల ధృవీకరణ కోసం కొన్ని సంస్థలు ఇప్పటికీ వినియోగదారుల గొంతు (వాయిస్ ప్రింట్)ను ప్రామాణికంగా తీసుకోవడంపై ఓపెన్ఏఐ సీఈవో శామ్ ఆల్ట్మన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కృత్రిమ మేధస్సు (AI) సాయంతో గొంతును సులభంగా అనుకరించడం సాధ్యమవుతుందని, ఇది…
నెల్లూరు, ఆత్మకూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు చోరీ కేసులో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. మతిస్థిమితం లేని వ్యక్తి డ్రైవర్, కండక్టర్ నిద్రపోయిన సమయంలో ఎత్తుకెళ్లినట్టు గుర్తించారు. దాదాపు 60 కిలోమీటర్ల దూరం వెళ్లిన తర్వాత అతన్ని పట్టుకొని బస్సును…
🪷1. పక్షి చెట్టు కొమ్మను కాదు, దాని స్వంత రెక్కలను నమ్ముతుంది. మీరు కూడా మీ సామర్థ్యాన్ని గుర్తించాలి. 🪷2. ప్రపంచం మొదట తమను తాము గుర్తించే వారిని మాత్రమే గుర్తిస్తుంది. వజ్రం రాయి కంటే భిన్నంగా ఉందని నిరూపించుకున్నప్పుడే దాని…
స్మార్ట్ఫోన్ వర్షంలో తడిస్తే మొదట చేయవలసిన పని: ❌ చేయకూడని పనులు: Hair dryer వాడటం వేడి వల్ల Motherboard, screen డామేజ్ అవుతుంది. వెంటనే చార్జ్ పెట్టడం నీరు ఇంకా ఉన్నపుడు విద్యుత్ పోతే షార్ట్ సర్క్యూట్ అవుతుంది. రీస్టార్ట్…
వర్షాకాలంలో దానిమ్మ పండు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ కాలంలో వైరల్స్, ఫంగస్, జలుబు, జ్వరాలు ఎక్కువగా వస్తాయి. అలాంటి సమయంలో దానిమ్మ ఎంతో సహాయపడుతుంది. వర్షాకాలంలో దానిమ్మ పండు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు: దానిమ్మలో…
How to Find My phone : ఫోన్ పోయిందా? ఏమి చేయాలి? – ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తెలుసుకోవాలి 🔍 1. Google Find My Device వాడండి. మీ ఫోన్ లో ముందు నుంచే Gmail login ఉన్నట్లయితే,…
Heart Attack Before Symptoms in Telugu – గుండెపోటుకు ముందు శరీరం చెప్పే హెచ్చరికలు గుండెపోటు (Heart Attack)కు ముందుగా శరీరం కొన్ని హెచ్చరికల సంకేతాలు ఇస్తుంది. ఈ సంకేతాలను ముందుగానే గుర్తించి వైద్యుడిని సంప్రదిస్తే ప్రాణాపాయం నివారించవచ్చు. గుండెపోటు…
లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలు ఘనంగా మొదలయ్యాయి. భక్తులు బోనాలతో ఆలయానికి భారీగా తరలివస్తున్నారు. భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. బోనాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సుమారు 2500 మంది పోలీసులతో భారీ…
ఫేక్ మున్సిపల్ కమిషనర్ పేరిట మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని దర్గామిట్ట పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. కడప జిల్లా బి.కోడూరుకు చెందిన నాగేశ్వరరావు మున్సిపల్ కమిషనర్ గా అవతారమెత్తి… వ్యాపారులకు ఫోన్ చేసి బకాయిలు చెల్లించాలని ఒత్తిడి చేసేవాడు. గతనెల 17న…
“కొంచెం భిన్నంగా చేయాలనుకుంటే కొంచెం దూరంగా నడువు . గుంపు దైర్యాన్నిస్తుందికానీ గుర్తింపును లాక్కుంటుంది.” “జీవితం నాశనం కావటానికి తప్పులే చేయనవసరం లేదు.తప్పుడు మనుషుల్ని నమ్మినా చాలు.
సంఘటనలు 1773: స్కాట్లాండు నుంచి వలసవచ్చిన వారు కెనడా లోని పిక్టౌ (నొవ స్కాటియా) కి వచ్చారు. 1868: సిగరెట్లమీద మొదటిసారిగా ‘టాక్స్ స్టాంపుల’ ను వాడారు అమెరికాలో. 1871: బ్రిటిష్ కొలంబియా, కెనడా సమాఖ్యలో చేరింది. 1872: అమెరికన్ పేటెంట్…
ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః మేషం ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు. కీలక అంశాల్లో పెద్దలను సంప్రదించడం ఉత్తమం. రుణ సమస్యలు తగ్గుతాయి. ఇష్టదేవతా ఆరాధన శుభప్రదం. వృషభం ప్రారంభించిన పనులు…
ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం శ్రీ ధన్యాశ్రీధరాయనమః కలియుగం: 5127 విక్రమ సంవత్సరం: 2082 కాలయుక్త శక సంవత్సరం: 1947 విశ్వావసు ఆయనం: దక్షిణాయణం ఋతువు: గ్రీష్మ మాసం:…
ఇవి “7 Wonders of India”గా పరిగణించబడే ముఖ్యమైన వారసత్వ ప్రాంతాలు. వీటి ప్రాముఖ్యత, చరిత్ర, మరియు శిల్పకళ భారత సాంస్కృతిక మహిమను చాటుతాయి.
మనశ్శాంతి అనేది లేకపోతే జీవితంలో ఎన్ని ఉన్న వ్యర్థమే. మనసు ప్రశాంతంగా ఉంటే లేమిలో కూడ ఆనందంగా ఉండొచ్చు.! 🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷 పరిస్థితిని బట్టి ఆలోచనలు, అలవాట్లు మారితే బాగుంటుంది. కానీ విలువలు, వ్యక్తిత్వం ఎప్పుడూ మారకూడదు పరిస్థితులు ఎలా ఉన్నా నువ్వు…
సంఘటనలు 1956: తెలుగు మాట్లాడే ప్రాంతాలని ఒకే రాష్ట్రంగా చేయాలని పెద్దమనుషుల ఒప్పందం జరిగిన రోజు. 1969: భారతదేశం లో 50 కోట్ల రూపాయల పెట్టుబడికి మించిన 14 బ్యాంకులు జాతీయం చేయబడినవి. 1996: 26వ వేసవి ఒలింపిక్ క్రీడలు అట్లాంటాలో…
ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః మేషం ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది. బుద్ధిబలంతో చేసే పనులు లాభాన్ని చేకూరుస్తాయి. బంధుమిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ వాతావరణం మీకు అనుకూలంగా…
ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమఃశ్రీ ధన్యాశ్రీధరాయనమః నేటి పంచాంగం కలియుగం: 5127 విక్రమ సంవత్సరం: 2082 కాలయుక్త శక సంవత్సరం: 1947 విశ్వావసు ఆయనం: దక్షిణాయణం ఋతువు: గ్రీష్మ మాసం: ఆషాఢ…
సంఘటనలు 1608: క్విబెక్ నగరాన్ని (కెనడా) సామ్యూల్ డి ఛాంప్లేన్ స్థాపిఛాడు. 1767: ఫిలిప్ కార్టెరెట్ నాయకత్వంలో జరిగిన ఒక సాహస యాత్ర లో, రాబర్ట్ పిట్కేర్న్ అనే నావికుడు (మిడ్ షిప్ మాన్), ఒక దీవిని కనిపెట్టాడు. ఆ దీవికి…
🌿బ్రహ్మదేవుడు తొమ్మిది రూపాలలో భక్తులనుఅనుగ్రహిస్తున్నాడని ఐహీకం. 🌸ఈ నవ బ్రహ్మల రూపాలు1.కుమార బ్రహ్మ2.అర్క బ్రహ్మ౩. వీర బ్రహ్మ 🌿ఈ తొమ్మిది రూపాలతోతొమ్మిది శివలింగాలనువిడి విడిగా ఆలయాలలోప్రతిష్టించి, బ్రహ్మ దేవుడుపూజించిన ఆలయాలుఆంధ్రప్రదేశ్ లోని మెహబూబ్ నగర్ జిల్లా , అలంపూర్ .ఇక్కడ యీఆలయాలు…
ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః మేషం మీ మీ రంగాల్లో మంచి ఫలితాలు పొందుతారు. మిత్రుల సహకారం ఉంటుంది. ఒక ముఖ్య విషయమై పెద్దలను కలుస్తారు. ఫలితం అనుకూలంగా వస్తుంది. ఆర్థిక…
ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం శ్రీ వృషాకపివామనాయనమః కలియుగం: 5127 విక్రమ సంవత్సరం: 2082 కాలయుక్త శక సంవత్సరం: 1947 విశ్వావసు ఆయనం: ఉత్తరాయణం ఋతువు: గ్రీష్మ మాసం:…
“భారం అనుకునే చోట భావాలు పంచుకోకు. దూరం నెట్టేసే చోట దగ్గర అవ్వాలని ప్రయత్నించకు. నిజాయితీని గుర్తించని చోట నిముషం కూడా వృధా చేయకు.ఆత్మాభిమానం మించిన ధనంమరొకటి ఉందని భ్రమ పడకు.” 🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷 “కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు.తల పొగరుతో తిరిగే…
ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః మేషం దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతాయి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. స్థిరస్తి వివాదాలు తీరతాయి. ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.…
ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం శ్రీ వృషాకపివామనాయనమః కలియుగం: 5127 విక్రమ సంవత్సరం: 2082 కాలయుక్త శక సంవత్సరం: 1947 విశ్వావసు ఆయనం: ఉత్తరాయణం ఋతువు: గ్రీష్మ మాసం:…
దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 5,208 ప్రొబెషనరీ ఆఫీసర్/మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి IBPS నోటిఫికేషన్ జారీ చేసింది. జులై 21 వరకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారు. రిజర్వేషన్ ఆధారంగా వయోసడలింపు ఉంది. ఎంపిక ప్రిలిమ్స్, మెయిన్స్ ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది.…
యాపిల్ త్వరలో ‘ఐఫోన్ 17’ను విడుదల చేయనుంది. అయితే ‘ఐఫోన్ 17’ 6.3-అంగుళాల స్క్రీన్ తో రావచ్చని తెలుస్తోంది. ఇది జరిగితే ఈసారి ఐఫోన్ సిరీస్ బేస్ మోడల్ పెద్ద డిస్ప్లేతో వస్తుంది. ఈ అప్కమింగ్ ఐఫోన్ సిరీస్ లో ‘ఐఫోన్…
తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 1624.38 అడుగులుగా ఉంది. ఇన్ ఫ్లో 33,916 క్యూసెక్కులు కాగా, అవుట్ ఫ్లో 2389 క్యూసెక్కులుగా నమోదైంది. జలాశయం పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం…
వివాహేతర సంబంధాల కారణంగా దేశంలో ఏటా మూడు వేల మంది హత్యకు గురవుతున్నారు. అయితే, జీవిత భాగస్వామితో మానసిక, శారీరక అసంతృప్తి వల్లే ప్రధానంగా వివాహేతర సంబంధాలు ఏర్పడతాయని మానసిక నిపుణులు చెబుతున్నారు. భార్యభర్తల మధ్య భావోద్వేగ అనుబంధం దూరమైతే నెమ్మదిగా…
రంగారెడ్డి, హయత్ నగర్ పీఎస్ పరిధిలోని బంజర కాలనీ అంబేద్కర్ నగర్ వ్యవసాయ భూమి విషయంలో అన్నదమ్ముల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో రఘు అనే ఆటో డ్రైవర్ మృతి చెందాడు. చౌటుప్పల్ మండలం నాఖ్యా తండాలో గత కొంతకాలంగా…
చరిత్రలో ఈ రోజుజూలై 01 సంఘటనలు 1857: భారత స్వాతంత్ర్యోద్యమము: ఢిల్లీ ఆక్రమణ జూలై 1న ప్రారంభమై ఆగస్టు 31న పూర్తయింది. ఈ యుద్ధంలో ఒకవారంపాటు అడుగడుగునా వీధిపోరాటం జరిగింది. 1904: మూడవ ఒలింపిక్ క్రీడలు సెయింట్ లూయీస్ లో ప్రారంభమయ్యాయి.…
ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః మేషం:- వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. నేత్ర ఉదర అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. మిత్రులతో…
ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః శ్రీ వృషాకపివామనాయనమః కలియుగం: 5127 విక్రమ సంవత్సరం: 2082 కాలయుక్త శక సంవత్సరం: 1947 విశ్వావసు ఆయనం: ఉత్తరాయణం ఋతువు: గ్రీష్మ మాసం: ఆషాఢ పక్షం:…
హైదరాబాద్ వాసులకు ఇండియన్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ – ముంబై మధ్య 709 కిలోమీటర్ల మేర హై స్పీడ్ కారిడార్ నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. అలాగే మరో కారిడార్ కు బెంగళూరు వరకు విస్తరించాలని ప్రణాళికలు రూపొందిస్తోంది. దీంతోపాటు…
మహారాష్ట్ర సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మరాఠీ భాషను తప్పనిసరి చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు మరాఠీలోనే మాట్లాడాలని.. లేకుంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆదేశాలు జారీ చేసింది. కార్యాలయాల్లో మరాఠీనే మాట్లాడేలా సైన్ బోర్డులు పెట్టాలని,…
మందుబాబులకు మరో బిగ్ షాక్ తగలనుంది. రాష్ట్రంలో కింగ్ ఫీషర్ బీర్ల ధరలు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మేరకు యునైటెడ్ బ్రూవరీస్ ప్రతిపాదనలు చేయగా.. ప్రభుత్వం సైతం దీనికి సుముఖత వ్యక్తం చేసినట్టు ఎక్సైజ్ శాఖ వర్గాల సమాచారం.…
ఉత్తర తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. తొలిరోజు కరీంనగర్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ – మెదక్ పట్టభద్రుల స్థానానికి ఆరుగురు, టీచర్ల స్థానానికి ముగ్గురు నామినేషన్ దాఖలు చేశారు. టీచర్స్ సిట్టింగ్ ఎమ్మెల్సీ కూర రఘోత్తమరెడ్డి తో…
తమ దేశంలో ఉన్న అక్రమ వలసదారులను వారి వారి దేశాలకు పంపాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా భారత్ కు చెందిన అక్రమ వలసదారుల విమానం ఇండియాకు బయలుదేరింది. ఈ విషయాన్ని అక్కడి అధికారులు…
మాఘ మాసంలోని శుక్ల పక్ష సప్తమి తిథి నాడు రథసప్తమి ఉపవాసం పాటిస్తారు. ఈ రోజు(మంగళవారం) కొన్ని పనులు చేయాలని పండితులు చెబుతున్నారు. ఉదయాన్నే తలస్నానం చేసి రాగి పాత్రలో నీరు, ఎర్రచందనం, బియ్యం, ఎర్రపూలు వేసి దానిని ఛాతీ మధ్యలోకి…
నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ తరపున నేడు, రేపు ఢిల్లీలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. గెలుపే లక్ష్యంగా తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలను ఢిల్లీ ప్రజలకు వివరించనున్నారు. కాగా రేపటితో…
మరుగుదొడ్డిలో ఓ యువతి… శిశువుకు జన్మనిచ్చి చెత్తకుండీలో పడేసిన సంఘటన ఆసల్యంగా వెలుగులోకి వచ్చింది. తంజావూర్ జిల్లా కుంభకోణంలోని ప్రభుత్వ మహిళా కళాశాలలో విద్యార్థిని(20) గర్భం దాల్చింది. కళశాలలో ప్రసవ నొప్పులు రావడంతో… మరుగుదొడ్డికెళ్లి ఆడ శిశువుకి జన్మనిచ్చింది. యూట్యూబ్ లో…
ఇంటర్ ప్రాక్టికల్స్ కోసం ప్రైవేటు కాలేజీల్లో CCTV కెమెరాల ఏర్పాటుకు యాజమాన్యాలు అంగీకరించాయని బోర్డు అధికారులు వెల్లడించారు. రేపటి నుంచి ఈనెల 22 వరకు జరగనున్న పరీక్షలకు 4.29 లక్షల మంది హాజరు కానుండగా, 2,008 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.…
ప్రజాస్వామ్య వ్యవస్థలో జర్నలిజంను ఫోర్త్ ఎస్టేటగా పిలుస్తారని ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియాకు ధీటుగా డిజిటల్ మీడియా వచ్చేసిందని గతంలో ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులము అయినా మేము డిజిటల్ మీడియాలోకి వచ్చి ఇండిపెండెంట్ జర్నలిస్టులుగా పనిచేస్తున్నామని డిజిటల్…
హైదరాబాద్ త్వరలో ఏజెన్సీకి ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నట్లు రంగనాథ్ శనివారం వెల్లడించారు. నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ, ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ లోకల్ ఎన్విరాన్మెంటల్ ఇనిషియేటివ్లు ఇక్కడ నిర్వహించిన జాతీయ సదస్సులో రంగనాథన్ మాట్లాడుతూ.. తాము జలవనరుల పరిరక్షణ, పునరుద్ధరణపై…
నీళ్లు మన శరీరానికి చాలా అవసరం. నీళ్లతోనే మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే ఉదయాన్నే లేచిన వెంటనే పరిగడుపున గోరువెచ్చని నీళ్లను తాగాలని డాక్టర్లు చెబుతుంటారు. గోరువెచ్చని నీళ్లు తాగితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని అంటున్నారు. ◼️ జీవక్రియను పెంచుతుంది…
జామ ఆకులు చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. కొన్ని ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు మీ కోసం… ◼️ మధుమేహం నియంత్రణ: జామ ఆకులు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. ◼️ జీర్ణ వ్యవస్థ: జీర్ణ సమస్యలను తగ్గించి,…
మియాపూర్ ప్రాంతంలో చిరుత పులి సంచారం స్థానికుల్లో తీవ్ర భయాందోళన కలిగించింది. ఈ సంఘటన కొన్ని రోజులుగా చోటుచేసుకుంటోంది, మియాపూర్ పరిసర ప్రాంతాల్లో చిరుతను పలుమార్లు చూశారు. చిరుత కనబడిన వెంటనే స్థానికులు పోలీసులకు మరియు అటవీ అధికారులకు సమాచారం అందించారు.…
అంతర్జాతీయ మార్కెట్లో సహజ వాయువు ధరలు పెరగడం, అలాగే దేశీయంగా తక్కువ సరఫరా వల్ల సిటీ గ్యాస్ కంపెనీలు మార్కెట్ ధరలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారతదేశంలో సీఎన్జీ గ్యాస్ ధరలు రూ. 4 నుంచి రూ. 6 వరకూ పెరగనున్నాయి.…
సుందర్ పిచాయ్ గూగుల్లో ఎంట్రీ లెవల్ రిక్రూట్ల కోసం కొన్ని కీలకమైన సలహాలు ఇచ్చారు. గూగుల్లో ఉద్యోగం పొందాలనుకునే వారికి ఆయన ముఖ్యంగా రోట్ లెర్నింగ్ (బట్టి పట్టి చదవడం) అనేది తగ్గించాలని, దీన్ని నివారించడం వల్ల నిజమైన సృజనాత్మకతను పెంపొందించవచ్చని…
తల్లి గర్భంలోని పిండంలోనూ మైక్రోప్లాస్టిక్మైక్రోప్లాస్టిక్స్ అన్ని జీవాలకు ఆరోగ్యానికి ముప్పు కలిగిస్తాయి. ఈ మేరకు అమెరికాలోని రట్జర్స్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు వీటి గురించి షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. ‘సైన్స్ ఆఫ్ ది టోటల్ ఎన్విరాన్మెంట్’ జర్నల్ కథనం ప్రకారం.. ఎలుకలపై…
టెక్నాలజీ ప్రపంచంలో కొత్తగా అందుబాటులోకి వచ్చిన Redmi A4 5G, బడ్జెట్ ఉత్తమ బడ్జెట్ స్మార్ట్ఫోన్. 10,000 రూపాయలకు ఈ ఫోన్ అనేక ఆకర్షణీయమైన ఫీచర్లతో వినియోగదారులకు కొత్త అనుభవాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది. 5G కనెక్టివిటీ తో యూత్ కోసం…
వయస్సు మరియు శారీరక ఆరోగ్యంపై ఆధారపడి, ఉప్పు తీసుకోవడం మంచిది. సాధారణంగా WHO (ప్రపంచ ఆరోగ్య సంస్థ) సూచనల ప్రకారం, ఏ వయసు వారు రోజువారీగా ఎంత ఉప్పు తీసుకోవాలో చూద్దాం… పిల్లలు (1-3 సంవత్సరాలు వరకు) రోజుకు సుమారు 2…
చిట్టీల పేరుతో ఘరానా మోసం ఘటన హైదరాబాద్, కుత్బుల్లాపూర్ పరిధిలోని చింతల్ శ్రీ సాయి కాలనీలో చోటు చేసుకుంది… వివరాల్లోకి వెళ్ళితే…. సీతారామయ్య, అతనికి వరుసకు అల్లుడు అయిన మురళీ చిట్టీల పేరుతో 200 మంది దగ్గర నుంచి సుమారు రూ.…
బిజేపీ హర్యానాలో హ్యట్రీక్ సాధించి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దమవుతోంది. ఈ నెల 16న జరిగే శాసనసభా పక్ష సమావేశంలో ముఖ్యమంత్రిని ఎన్నుకోనుంది. అనంతరం 17న ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఈ ముహూర్తంగా ఎంచుకోడానికి ఓ ప్రత్యేక…
డీఎస్సీ -2024 లో ఎంపికైన 10,006 మంది కొత్త టీచర్లు ఇటీవల నియామక పత్రాలు అందుకోగా, కొలువులు సాధించిన అభ్యర్థులకు మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా పోస్టింగులకు సంబంధించి కౌన్సెలింగ్ జరగాలి. కానీ అనుకోకుండా కౌన్సెలింగ్ను వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. కొత్త తేదీలను…
CM చంద్రబాబు నేటి షెడ్యూల్ ను ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసింది. ఆయన మధ్యాహ్నం గం.12 లకు సచివాలయానికి చేరుకుంటారు. తుఫాను పరిస్థితులపై అధికారులతోనూ, మంతులతోనూ సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం తీసుకువస్తున్న పలు పాలసీలపై సమీక్షను…
భారత మాజీ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ మరోసారి బ్యాట్ పట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జరగబోయే ప్రారంభ ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్(IML) టోర్నీలో మాస్టర్ బ్లాస్టర్ బరిలోకి దిగబోతున్నట్టు సమాచారం. టీ20 ఫార్మాట్ లో జరిగే ఈ టోర్నీలో…
నీటి వనరుల పరిరక్షణకు ప్రభుత్వం తీసుకొచ్చిన ‘హైడ్రా’ కూల్చివేతల ప్రభావం రాష్ట్రంలోని భూములు, ఆస్తుల కొనుగోళ్లపై పడింది. ఒక్క Septలోనే రిజిస్ట్రేషన్ ఆదాయం 30% తగ్గినట్లు నివేదికలు చెబుతున్నాయి. గత ఏడాది Septలో దాదాపు లక్ష లావాదేవీలు జరిగి ₹955కోట్ల రాబడి…
ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే విశాఖపట్నంలో టీవీఎస్ ఇండస్ట్రియల్ అండ్ లాజిస్టిక్ పార్క్.. వేర్ హౌస్ నిర్మించనున్నట్లు తెలిసింది. ఇందుకుగానూ గుర్రంపాలెం ఇండస్ట్రియల్ పార్కులో 17 ఎకరాలు…
సామాన్యుడి కారుగా బాగా పాపులర్ అయిన టాటా నానో ఇప్పుడు సరికొత్త రూపంలో ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఈ నానో కారును టాటా మోటార్స్ కొత్త ఎలక్ట్రిక్ కారుగా మళ్ళీ తీసుకువస్తోంది. టాటా నానో ఈవీ 2024చివరిలో ఇండియాలో లాంచ్ అవుతుందని…
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో చోరీ జరిగిన సంగతి తెలిసిందే. ఈ కేసును ఛేదించిన బంజారాహిల్స్ పోలీసులు ఇద్దరు నిందితుల్ని పశ్చిమ బెంగాల్ నుంచి పీటీ వారెంట్ ద్వారా నగరానికి తీసుకొచ్చారు. వారిని కోర్టులో హాజరు పర్చచగా 14 రోజుల…
నేటి నుంచి సిరిసిల్ల టెక్స్టైల్ పార్క్ బంద్ కానుంది. ఈ మేరకు వస్త్రోత్పత్తిదారుల సంఘం నిర్ణయం తీసుకుంది. గిట్టుబాటు ధర లేక వస్త్ర పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో ఉందని ఉత్పత్తిదారులు తెలిపారు. గత 2 నెలలుగా నష్టాలను ఎదుర్కొని పరిశ్రమలు నడిపించామని…
తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు.. బిగ్ అలర్ట్… తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో మళ్ళీ భారీ వర్షాలు కురువనున్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖ కీలక ఆదేశాలకు కూడా జారీ చేసింది. బంగాళాఖాతంలో సోమవారం రోజున… తీవ్రమైన అల్పపీడనం ఏర్పడుతుందని…
తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లా అంపూర్ లోని చెన్నై – బెంగళూరు జాతీయ రహదారిపై నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు 2023 నుంచి 4 కిలోమీటర్ల మేర హైలెవల్ ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతోంది. బస్ స్టేషన్ – రైల్వే స్టేషన్ మధ్య అత్యంత…
💠 శ్రీ కరికాన పరమేశ్వరి దేవస్థానం భారతదేశంలోని కర్నాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఉన్న హోన్నవర పట్టణంలో ఉన్న ఒక ప్రసిద్ధ హిందూ దేవాలయం. 💠 కరికానమ్మ లేదా శ్రీ కరికన్ పరమేశ్వరి భారతదేశంలోని కర్ణాటకలోని పశ్చిమ కనుమలలో శ్రీధర్ స్వామిచే…
జననాలు 1752: అడ్రియన్ మేరీ లెజెండ్రీ, ఫ్రెంచి గణిత శాస్త్రవేత్త. (మ.1833) 1819: లీయాన్ ఫోకాల్ట్, ప్రాన్స్ కు చెందిన భౌతిక శాస్త్రవేత్త. (మ.1868) 1899: గరికపాటి మల్లావధాని, స్వాతంత్ర్య సమరయోధుడు, కవి, సంస్కృతాంధ్ర పండితుడు. (మ.1985) 1900: శివసాగర్ రాంగులామ్,…
ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః రాశి ఫలాలు మేషం సోదరులతో వివాదాలు పరిష్కారమవుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఆస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. వృత్తి…
ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం శ్రీ బుద్దాహృషికేశాయనమః కలియుగం: 5126 విక్రమ సంవత్సరం: 2081 పింగళ శక సంవత్సరం: 1946 క్రోధి ఆయనం: దక్షిణాయణం ఋతువు: వర్ష మాసం:…
దిగుమతి సుంకం పై సంచలన కేంద్రం నిర్ణయం… పెరిగిన వంట నూనె ధరలు… వంట నూనెల దిగుమతి సుంకాన్ని 20 శాతం పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో అన్ని రకాల నూనె ధరలు లీటరుపై రూ.15 నుంచి రూ.20 వరకు…
పేద కుటుంబాలకు రేషన్ కార్డుల జారీలో పారదర్శకతను పెంచడానికి ఇప్పటివరకున్న అర్హతలను సవరించాలనే ప్రతిపాదనపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన ఈ నెల 20న జరిగే రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. రేషన్ కార్డులతో సంబంధం లేకుండానే సాధారణ ప్రజలకు ఆరోగ్యశ్రీ…
సిగరేట్ కోసం ఓ అంగతకుడు ఇద్దరు వ్యక్తులను కత్తితో పొడిచిచాడు. ఈ షాకింగ్ ఘటన బెంగళూరులోని నీలసంద్రలోని బజార్ స్ట్రీట్లోని ఓ బార్లో చోటు చేసుకుంది. అశోక్ నగర్ పోలీసులకు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. బెంగళూరులోని వివేక్ నరగ్లో నివాసం…
మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. కొకపెట్ లోని హరీష్ రావు ఇంటి వద్దకు పోలీసులు భారీగా చేరుకున్నారు. హరీష్ రావు ఇంటి ముందు బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. హరీష్ రావును కలిసేందుకు ఎవరిని అనుమతించడం లేదు.…
దేశవ్యాప్తంగా 49 కోట్ల మంది మొబైల్ వినియోగదారులు తమ ఫోన్లలో రిలయన్స్ జియో సిమ్ను ఉపయోగిస్తున్నారు. ఇంత పెద్ద యూజర్ బేస్ కోసం జియో అనేక రకాల రీఛార్జ్ ప్లాన్లను అందిస్తుంది. స్మార్ట్ఫోన్, జియో ఫోన్, జియో ఫోన్ ప్రైమా వినియోగదారుల…
మన దేశంలో ఒక్కసారి వివాహం జరిగితే దానిని ఏడు జన్మల సంబంధంగా పరిగణిస్తారు. భార్యాభర్తలు వివాహ బంధంలో ఒక్కటైతే, మరణానంతరం మాత్రమే విడిపోతారు. కనీసం భారతీయ సంస్కృతి కూడా అదే చెబుతుంది. నేటి కాలంలో ప్రేమ, సంబంధాలను కొనసాగించే సంప్రదాయం పక్కదారి…
పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలోని మతిగరలో గత ఏడాది మైనర్ బాలికపై అత్యాచారం, హత్య కేసులో ఒక వ్యక్తికి శనివారం జిల్లా కోర్టు మరణశిక్ష విధించింది. గతేడాది ఆగష్టు లో 11వ తరగతి విద్యార్థినిపై తొలిసారి అత్యాచారం చేసి, ఆపై ఆమె…
‘హైడ్రా’ ద్వారా చెరువుల ఆక్రమణలు తొలగించేందుకు తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి తీసుకుంటున్న చర్యలు కరెక్టేనని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెల్లడించారు. కానీ, అదే సమస్యకు పరిష్కారం కాదని, చెరువులు ఆక్రమణలకు గురికాకుండా గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు కఠినచర్యలు తీసుకోవాలని…
ప్రకాశం బ్యారేజీ గేట్లు విరిగిపోయిన ఘటనలో బాధ్యులను కఠినంగా శిక్షించాలని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. బుధవారం మధ్యాహ్నం బోట్లు కొట్టుకొచ్చిన ప్రాంతాన్ని పరిశీలించారు. గేట్ల పరిస్థితి ఎలా ఉందని అధికారులను ఆరా తీశారు. ఎవరైనా కావాలనే…
బిస్కెట్… ఓ చిన్నారి ప్రాణాన్ని బలితీసుకుంది. ఈ ఘటన మహారాష్ట్రలోని థానే జిల్లాలో జరిగింది. ఆనంద్ నగర్ లో నివసిస్తున్న పూజా… ఓ బిస్కెట్ కంపెనీలో కార్మికులకు లంచ్ బాక్సులు సరఫరా చేస్తుంటుంది. మంగళవారం తన మూడేళ్ల కుమారుడు ఆయుష్ చౌహాన్…
సెప్టెంబర్ 20న అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి. ఈ తరుణంలో వేడుకలను నిర్వహించేందుకు అక్కినేని కుటుంబం సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే ఆయన నటించి సూపర్బ్ట్గా నిలిచిన 10 చిత్రాలను 25 సిటీలలో రీ-రిలీజ్ చేయనున్నారు. సెప్టెంబర్ 20, 21, 22 తేదీలలో…
హైదరాబాద్ – విజయవాడ మార్గంలో వెళ్లే ప్రయాణికులకు టీజీఎస్ ఆర్టీసీ శుభవార్త తెలిపింది. ఆ రూట్ల లో రాకపోకలు సాగించే వారి కోసం టికెట్ ధరలో 10 శాతం రాయితీని కల్పిస్తున్నట్లు సంస్థ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. రాజధాని ఏసీ, సూపర్…
గత ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రస్తుత సమస్యలకు కారణమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మండిపడ్డారు. బుడమేరు 90శాతం ఆక్రమణలకు గురికావడం వల్లే విజయవాడను వరద ముంచెత్తిందన్నారు. అన్నమయ్య ప్రాజెక్టు విషయంలోనూ గత ప్రభుత్వం ఇలాగే వ్యవహరించిందని, చిన్న ప్రాజెక్టుల్లో లాకులు కూడా…
ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః శ్రీ బుద్దాహృషికేశాయనమః కలియుగం: 5126 విక్రమ సంవత్సరం: 2081 పింగళ శక సంవత్సరం: 1946 క్రోధి ఆయనం: దక్షిణాయణం ఋతువు: వర్ష మాసం: భాద్రపద పక్షం:…
‘రియల్మీ’ 13 సిరీస్ లో రెండు కొత్త ఫోన్లను భారత్ మార్కెట్లోకి ఇటీవల విడుదల చేసింది. రియల్మీ 13 5G, రియల్మీ 13 ప్లస్ 5G పేరిట వీటిని లాంచ్ చేసింది. సెప్టెంబర్ 6 నుంచి ఈ ఫోన్స్ సేలికి అందుబాటులోకి…
దేశీయ తయారీని ప్రోత్సహించేలా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్(DAC) సమావేశం నిర్వహించారు. ఇందులో రూ.1,44,716 కోట్ల మేర మూలధన సేకరణ ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. ఈ నిధుల్లో 99శాతం దేశీయంగా తయారైన ఉత్పత్తులు కొనుగోలు చేయాలని…
ప్రకృతి విపత్తులతో తెలుగు ప్రజలకు కష్టం వచ్చిన ప్రతిసారీ చేయూత అందించడంలో ముందుంటుంది చిత్రసీమ. భారీ వర్షాలు… వరదలతో అతలాకుతలం అవుతున్న ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకూ సాయం అందించేందుకు మరోసారి సినీ ప్రముఖులు ముందుకొచ్చి విరాళాన్ని ప్రకటిస్తున్నారు. తాజాగా చిరంజీవి బాధిత…
హైడ్రా పేరిట MCOR ప్రాజెక్ట్స్ లిమిటెడ్ బిల్డర్లను బెదిరిస్తున్న డాక్టర్ బండ్ల విప్లవ సిన్హా అనే వ్యక్తిపై అమీన్పీర్ పోలీసులు కేసు నమోదు చేశారు. హైడ్రా చైర్మన్ రంగనాథ్ తనకు దగ్గరి పరిచయం ఉందని తమను సిన్హా బెదిరించాడని బిల్డర్లు రాజేంద్రనాథ్,…
రైళ్లలో ప్రయాణం చేస్తున్నప్పుడు స్విగ్గీలో ఆహారం బుక్ చేసుకోవడంలో దేశంలోనే విజయవాడ రైల్వేస్టేషన్ అగ్రస్థానంలో ఉందని ఆ సంస్థ ఫుడ్ డెలివరీ విభాగం CEO రోహిత్ కపూర్ తెలిపారు. విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘విజయవాడ రైల్వేస్టేషన్ నుంచి సగటున రోజుకు…
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆన్ఆద్మీపార్టీ(ఆప్)-కాంగ్రెస్ పార్టీలు కలిసి పోటీ చేయడంపై సంప్రదింపులు జరుపుతున్నాయి. BJPను ఓడించే లక్ష్య సాధనలో భాగంగా విపక్షాల ఓట్లలో చీలిక ఉండరాదని కాంగ్రెస్ భావిస్తోంది. మొత్తం 90అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను ఆప్ 10 స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తూ…
రాష్ట్రంలో వర్షాలు, వరదల కారణంగా బుధవారం కూడా పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు సెలవులు ఇచ్చారు. అలాగే ఏలూరు జిల్లా పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో, బాపట్ల జిల్లా భట్టిప్రోలు,…
ఆధార్ కార్డు యూజర్లకు అలర్ట్.. ఉచిత ఆధార్ అప్డేట్ గడువును ఈనెల 14 వరకు కేంద్రం పెంచింది. ఆధార్ ఎన్రోల్మెంట్, అప్డేట్ రెగ్యులేషన్స్ 2016 ప్రకారం.. వ్యక్తులు తమ ఆధార్ ఎన్రోల్మెంట్ తేదీ నుంచి ప్రతి 10 సంవత్సరాలకు వారి POI,…
రాష్ట్రంలో ఎడతెరిపిలేని వర్షాలు జన జీవనాన్ని అతలాకుతలం చేశాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో శనివారం నుంచి సోమవారం ఉదయం వరకూ తెలంగాణలో ఎక్కడ చూసినా భారీ వర్షాలే. ముఖ్యంగా ఖమ్మం జిల్లా అయితే వరదల ధాటికి అతలాకుతలం అయ్యింది.…
ఉదయం ఖాళీ కడుపుతో తినేటప్పుడు తులసి ఆకులు మీ శరీరానికి అద్భుతాలు చేస్తాయి. తులసి ఆకులను మీ ఉదయం దినచర్యలో చేర్చడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలను ఒకసారి చూద్దాం. తులసి ఆకుల ప్రయోజనాలను పరిశీలించే ముందు వాటిని ఖాళీ కడుపుతో…
💠 ఉడిపి, దాని చారిత్రక కృష్ణ దేవాలయంతో ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రం, కర్ణాటక సాంస్కృతిక కేంద్రం.శ్రీ అనంతపద్మనాభ దేవాలయం పెర్దూర్ ప్రధాన ఆకర్షణ. ఇది గ్రామం మధ్యలో ఉన్న చాలా పురాతన దేవాలయం 💠 పేర్దూర్ లో శ్రీ అనంతపద్మనాభ స్వామి…
హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ను హైడ్రా అని పిలుస్తారు. హైడ్రా తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకోగా ఆ నిర్ణయం ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతుంది. ఎఫ్ టి ఎల్…
పారిస్ వేదికగా పారాలింపిక్స్ వేడుకలు ఘనంగా ఆరంభమయ్యాయి. పారాలింపిక్స్ సంప్రదాయానికి భిన్నంగా తొలిసారిగా స్టేడియం వెలుపల ఓపెనింగ్ సెర్మనీ ఏర్పాటు చేశారు. ఫ్రెంచ్ స్విమ్మర్ థియో కురిన్ ప్రేక్షుకులకు వెల్ కం చెప్పడంతో వేడుకలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. దాదాపు 140 మంది…
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు. నేడు సాయంత్రం దాదాపు 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ఢిల్లీ వెళ్లనున్నారు. మంగళవారం ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ ఢిల్లీ పర్యటన…
రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో సోమవారం నుంచి గురువారం వరకు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి, మహబూబ్నగర్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లోని కొన్ని చోట్ల వర్షాలు కురుస్తాయని పేర్కొంది.…
తెలంగాణ వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్నవారందరికీ జనవరి నుంచి సన్న బియ్యం పంపిణీ చేయనున్నట్లు పౌర సరఫరాలు, నీటి పారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి ప్రకటించారు. తెలంగాణ సచివాలయంలో గురువారం జరిగిన రాష్ట్ర స్థాయి విజిలెన్స్ కమిటీ సమావేశంలో మంత్రి…
రాష్ట్రంలో టీచర్ అభ్యర్థుల నియామకాలపై కీలక అప్డేట్ వెలువడింది. ఈ నెలాఖరులోగా ఫలితాలను వెల్లడించి రానున్న రెండు నెలల్లో ఎంపికైన అభ్యర్థులకు నియామకపత్రాలు ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే రెస్పాన్స్ షీట్లను రిలీజ్ చేసిన విద్యాశాఖ.. ఈ వారమే…
భారతదేశంలో యాపిల్ కంపెనీ తన ఐఫోన్ ఎస్ఈ ఉత్పత్తిని 2017లో ప్రారంభించినప్పటి నుంచి ఐఫోన్ 12, ఐఫోన్ 13, ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 15 వంటివన్నీ మన దేశంలోనే తయారయ్యాయి. అయితే కంపెనీ ఇప్పుడు మొదటిసారి ఐఫోన్…
జపాన్ లోని హక్కైడోలో న్యూచిటోషే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో కత్తెర పోవడంతో 36 విమానాలు రద్దయ్యాయి. మరో 201 విమానాలు ఆలస్యమయ్యాయి. శనివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఇక్కడి డిపార్చర్ లాంజ్ లోని ఓ దుకాణంలో కత్తెర కనిపించకపోవడంతో…
జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శ్రీనగర్, హంద్వారా, గందర్బల్, బుద్దాం, కుప్వారా, బారాముల్లా, బందిపొర, అనంత్నాగ్, షోపియాన్, పుల్వామా, అవంతిపోరా, కుల్గామ్లలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు 300 కంపెనీల పారామిలటరీ బలగాలను మోహరించినట్టు అధికారులు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు…
ఏపీలో సీబీఐ విచారణకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కేంద్ర సంస్థలు, ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు, సంస్థలపై నేరుగా సీబీఐ విచారణ జరపనుంది. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వ అనుమతిని తప్పనిసరి చేస్తూ…
రేషన్ దుకాణాలను జన్ పోషణ్ కేంద్రాలుగా మార్చేందుకు పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించినట్లు కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. లబ్ధిదారులకు పోషకాలు అందించడంతోపాటు రేషన్ షాప్ డీలర్ల ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ…
న్యాయ ప్రక్రియ మరింత సజావుగా నిర్వహించేందుకు, ప్రభావవంతంగా ఉండేలా మధ్యప్రదేశ్ ప్రభుత్వం కొత్త రూల్స్ అమలులోకి తీసుకువచ్చింది. ఇకపై సమన్లు, వారెంట్లను వాట్సాప్, ఈ-మెయిల్, టెక్స్ట్ మెస్సేజెస్ ద్వారా పంపనున్నారు. ఆన్లైన్, ఇతర మాధ్యమాల ద్వారా సమన్లు, వారెంట్లు జారీ చేస్తున్న…
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వరుస చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయగా.. ఈ వారం చిన్న చిత్రాలు మళ్లీ అలరించడానికి రెడీ అయ్యాయి.
ప్రముఖ స్మార్ట్ఫోన్ ల తయారీ సంస్థ రియల్మీ తన రియల్ మీ 13 5జీ సిరీస్ ఫోన్లను వచ్చేవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించనుంది. వాటిలో రియల్ మీ 13 5జీ, రియల్మీ 13+ 5జీ ఉన్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ…
వర్షాకాలంలో లభించే బోడకాకర కాయ (కంటోలా) ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బోడకాకరకాయని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మధుమేహం నియంత్రణలో ఉంటుందంటున్నారు నిపుణులు. ఇవి తినడం వల్ల కడుపు నొప్పి, మలబద్ధకం, ఇతర కడుపు సంబంధిత వ్యాధుల నుంచి ఉపశమనం…
ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. రోడ్లపైకి నీరు చేరడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. కాగా రానున్న 24 గంటల్లో దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.…
తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబర్ 4 నుండి 12వ తేదీ వరకు నవహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. అక్టోబర్ 3వ తేదీ సాయంత్రం అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజు ఉదయం 8 నుండి 10…
తాను అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్కు కేబినెట్ లో స్థానం ఇస్తానని, అలాకాకపోతే తన పరిపాలనా సహాదారుడిగా నియమించుకుంటానని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. దీనిపై తాజాగా మస్క్ స్పందించారు. ఆ బాధ్యతను స్వీకరించడానికి…
నేపాల్లోని నాగర్కేట్ అడవిలో ముగ్గురు భారత టూరిస్టులు, ఒక నేపాల్ గైడ్ తప్పిపోయారు. తప్పిపోయిన టూరిస్టులను నితిన్ తివారి, రష్మీ తివారి, తనీష్ తివారీ, గైడ్ను హరిప్రసాదా గుర్తించారు. వారి కోసం 10 గంటల పాటు సుధీర్ఘంగా గాలించి వారిని కనుగొన్నారు.…
బాలీవుడ్ నటి అలియా భట్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఆల్ఫా’. ఈ మూవీని శివ్ రావేల్ తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్రీరాజ్ ఫిలింస్ నిర్మిస్తున్న మొదటి మహిళా గూఢచారి చిత్రమిది. అయితే, ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ లో…
దేశంలో 2030 నాటికి లక్ష మంది కంపెనీ సెక్రటరీలు అవసరమవుతారని ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ICSI) వెల్లడించింది. ఆర్థిక వ్యవస్థ వృద్ధి బాటలో సాగుతుండటం, సుపరిపాలనకు ప్రాధాన్యం పెరుగుతుండటం ఇందుకు కారణాలని తెలిపింది. ప్రపంచంలోనే అత్యంత ప్రాధాన్యత…
నేడు రక్షాబంధన్ సందర్భంగా దేశవ్యాప్తంగా మెట్రో రైళ్లు ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడనున్నాయి. ఈనేపథ్యంలో ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఢిల్లీ మెట్రో ముందు జాగ్రత్తగా రద్దీ ఎక్కువగా ఉండే ఏరియాల లో కొన్ని స్టాండ్ బై రైళ్లను సిద్ధంగా ఉంచనుంది. టికెట్…
పార్లమెంట్ లో మరోసారి భద్రతా వైఫల్య ఘటన కలకలం సృష్టిస్తోంది. నిన్న మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో 20ఏళ్ల వయసున్న ఓ యువకుడు ఇంతియాజ్ ఖాన్ మార్గ్ వైపు ఉన్న గోడ దూకి పార్లమెంట్ అనెక్స్ భవనం పరిసరాల్లోకి ప్రవేశించాడు. అతడిని…
ఏపీ రాజధాని అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో మరో ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీ ఏర్పాటుకానుంది. జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ) ముందుకొచ్చింది. బీసీఐకి చెందిన ‘బీసీఐ ట్రస్ట్ పెర్ల్ ఫస్ట్’ అమరావతిలో లా యూనివర్సిటీ ఏర్పాటుచేస్తుందని ట్విట్టర్ వేదికగా…
అంతర్జాతీయ పెట్టుబడులు, నిపుణులను ఆకర్షించేందుకు యూఏఈ ప్రభుత్వం ఇస్తున్న గోల్డెన్ వీసాలకు భారత్ లో క్రేజ్ పెరుగుతోంది. వివిధ రంగాల్లో నిపుణులు, పెట్టుబడులు పెట్టగలిగిన వారికి యూఏఈ రెడ్ కార్పెట్ పరిచి మరీ స్వాగతిస్తోంది. దీంతో భారత్ నుంచి వెళ్లి విదేశాల్లో…
ఉత్తరప్రదేశ్ లో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. కాన్పూర్, భీమ్ సేన్ రైల్వే స్టేషన్ల మధ్య బ్లాక్ సెక్షన్లో సబర్మతి ఎక్స్ ప్రెస్ (19168) పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. దీంతో రైలులోని ప్రయాణికులను తీసుకెళ్లడానికి…
చైనాతో సంబంధం ఉన్న ఆన్లైన్ బెట్టింగ్ యాప్ ‘ఫైవిన్’ ద్వారా రూ.400 కోట్ల మోసానికి పాల్పడిన నలుగురు వ్యక్తులను ఈడీ అదుపులోకి తీసుకుంది. నిర్వాహకులు ఆ యాప్ ద్వారా అనేక మంది ఆన్లైన్ గేమర్లను మోసం చేశారంటూ కొందరు వ్యక్తులు కోల్…
పాకిస్థాన్ లో ముగ్గురు వ్యక్తులకు మంకీపాక్స్ సోకింది. విమానాశ్రయాల్లో పరీక్షల వ్యవస్థను బలోపేతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వైరస్ బారిన పడిన ముగ్గురు వ్యక్తులు వాయవ్య పాకిస్థాన్ లో ఖైబర్ఫఖ్తుంక్వా ప్రావిన్స్ కు చెందినవారని…
కరెంట్ బిల్లుల చెల్లింపు విషయంలో TGSPDCL, APCPDCL కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఫోన్ పే ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చని ప్రకటించాయి. ఇటీవల ఫోన్ పే, గూగుల్ పే వంటి డిజిటల్ చెల్లింపులకు డిస్కమ్ లు గుడ్ బై చెప్పాయి. కానీ…
మనం నవ్వడం వల్ల శరీరంలో ఎండార్ఫిన్ విడుదలవుతుంది. ఇది మంచి అనుభూతిని కలిగిస్తుంది. మానసిక ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో ఎండార్ఫిన్ సాయపడుతుంది. బాగా నవ్వడం వల్ల నొప్పి, అసౌకర్యం నుంచి ఉపశమనం లభిస్తుంది. రోగనిరోధక వ్యవస్థను బలపర్చడంలో నవ్వు సాయం చేస్తుంది.…
గుజరాత్ లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. జలాల్పూర్లోని అయోంజల్ గ్రామంలో 60 కిలోల బరువున్న 50 మాదక ద్రవ్యాల ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ డ్రగ్స్ విలువ రూ.30.07 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి…
జననాలు 1909: సర్దార్ గౌతు లచ్చన్న, ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ కు రాష్ట్రశాఖ అధ్యక్షుడు, ఆంధ్ర రాష్ట్ర మంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు (మ.2006). 1912: వానమామలై వరదాచార్యులు, తెలంగాణ రాష్ట్రానికి చెందిన పండితుడు, రచయిత (మ.1984). 1919: టంగుటూరి…
ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః పంచాంగం శ్రీధన్యాశ్రీధరాయనమః కలియుగం: 5126 విక్రమ సంవత్సరం: 2081 పింగళ శక సంవత్సరం: 1946 క్రోధి ఆయనం: దక్షిణాయణం ఋతువు: వర్ష మాసం: శ్రావణ పక్షం:…
వైరల్ వ్యాధి మంకీపాక్స్ (ఎంపాక్స్)ను ప్రపంచ ప్రజారోగ్య అత్యవసర సమస్యగా WHO ప్రకటించింది. గత రెండేళ్లలో ఈ వ్యాధికి సంబంధించి WHO ఈ విధమైన ప్రకటన చేయడం ఇది రెండోసారి. కాంగోలో ఈ వైరల్ వ్యాధి విజృంభించడంతో పాటు ఇతర చుట్టుపక్కల…
అంగారక గ్రహంపై విస్తారమైన భూగర్భ జలాశయాన్ని పరిశోధకులు గుర్తించారు. నాసాకు చెందిన ఇన్సైట్ మిషన్ డేటా ఆధారంగా ఈ అద్భుతాన్ని శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. ఈ నీరు మహాసముద్రాలను సృష్టించగలదని తెలిపారు. నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రొసీడింగ్స్ ప్రచురించబడిన అధ్యయనం.. మార్స్…
ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన ‘కల్కి 2898 ఏడీ’ రూ.1,100 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సాధించి సూపర్ హిట్గా నిలిచింది. తాజాగా ఈ సినిమా OTT రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈనెల 23 నుంచి అమెజాన్ ప్రైమ్…
బంగ్లాదేశ్ లో మతపరమైన దురాగతాలు జరుగుతున్నాయని మీడియా చేస్తున్న ప్రచారంలో నిజం లేదని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(BNP) జనరల్ సెక్రటరీ మీర్జా ఇస్లాం ఆలంగీర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతీయ, ప్రపంచ స్థాయి మీడియా సంస్థల ద్వారా ఒక…
బాలింతలకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 2014-19 మధ్య బాలింతలకు అందజేసిన ‘ఎన్టీఆర్ బేబీ కిట్స్’ పథకాన్ని మళ్లీ ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రంలో డోలీతో గర్భిణులు, బాలింతలను మోసుకొస్తున్న దృశ్యాలు కనిపించకూడదని స్పష్టం…
బీహార్ లో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. గోపాల్గంజ్ లో అత్త, మేనకోడలు వివాహం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీరిద్దరూ మూడేళ్లుగా ప్రేమలో ఉన్నట్టు సమాచారం. అయితే మేనకోడలికి మరో వ్యక్తితో పెళ్లి జరుగుతుందనే భయంతో…
యానిమల్ మూవీలో తన అందాలతో యువతకు మత్తెక్కించిన త్రిప్తి డిమ్రి తాజాగా రెమ్యునరేషన్ పెంచారు. గతేడాది విడుదలైన యానిమల్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇందులో నటించిన త్రిప్తి ఓవర్నైట్ లో స్టార్ గా మారిపోయారు. ఇటీవల వచ్చిన బ్యాడ్ న్యూజ్…
బాన్సువాడ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు. బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన పార్టీ నేతలను కేటీఆర్ కలిసిన అనంతరం కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారిన పోచారం శ్రీనివాస్ రెడ్డికి ప్రజలు ఖచ్చితంగా బుద్ది చెబుతారని…
సెబీ చీఫ్పా హిండెన్బర్గ్ సంచలన నివేదిక విడుదల చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. సెబీ చైర్పర్సన్ మాధవి పురి పై హిండెన్బర్గ్ ఆరోపణల నేపథ్యంలో ఆగస్టు 22న దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. మాధవి పురి రాజీనామా…
ఉగాండా రాజధాని కంపాలలో విస్తారమైన పల్లపు ప్రాంతం కుంగిపోయి కనీసం 21 మంది మృతిచెందగా, మరో 14 మంది గాయపడినట్లు రెడ్ క్రాస్ సంస్థ తెలిపింది. పట్టణంలో డంపింగ్ యార్డుగా ఉపయోగిస్తున్న ఈ ప్రాంతం శుక్రవారం రాత్రి కుంగిపోయింది. భారీగా కురుస్తున్న…
పవన్కల్యాణ్ మళ్లీ సినిమాల లో బిజీ కానున్నారు. ఇటివల ‘ఓజీ’ చిత్ర నిర్మాత డీవీవీ దానయ్యను కలిశారు. షుటింగ్ పూర్తి చేసేందుకు సుముఖత వ్యక్తం చేశారని సమాచారం. సుజిత్ దర్శకత్వం వహిస్తున్న షూటింగ్ దాదాపు చివరి దశలో ఉంది. మరో చిత్రం…
ఢిల్లీలో అగ్నిప్రమాదం జరిగింది. బద్దీ ఇండస్ట్రియల్ ఏరియాలోని ఓ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు…
హీరో విక్రమ్ తను నటిస్తోన్న ‘తంగలాన్’ సినిమా గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. “భావోద్వేగాలు మెండుగా ఉన్న కథ ఇది. అన్ని ప్రాంతాల వారికి కనెక్ట్ అవుతుంది. మాళవికా మోహనన్ పోషించిన పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. అలాంటి రోల్…
కేరళలో ఇటీవల సంభవించిన వయనాడ్ వరదల కారణంగా అదృష్యమైన 130 మంది ఆచూకీ కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. వీరి కోసం చలియార్ నది, పరిసర అటవీ ప్రాంతాల్లో ముమ్మర గాలింపు చేపట్టినట్లు వెల్లడించారు. NDRF, పోలీసు, అగ్నిమాపక, అటవీశాఖకు చెందిన…
రాజ్కుమార్రావు, శ్రద్ధాకపూర్ జంటగా అమరొకౌశిక్ తెరకెక్కించిన చిత్రం ‘స్త్రీ 2’. ఆగస్టు 15న విడుదలకానున్న ఈసినిమా హిందీ అడ్వాన్స్ బుకింగ్స్ లో రికార్డు నమోదు చేసింది. బాలీవుడ్లో ‘ఫైటర్’, ‘కల్కి’ల అడ్వాన్స్ బుకింగ్స్ కలెక్షన్లను దాటేసింది. ఇప్పటివరకు రూ. 20 కోట్లకు…
తెలంగాణను వైరల్ ఫీవర్ వణికిస్తోంది. చాలా జిల్లాల్లో ప్రజలు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ జ్వరాలతో ఆస్పత్రులకు చేరుతున్నారు. హైదరాబాద్ లో అయితే చాలా దవాఖానాలు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. దీంతో జ్వరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. తాగునీరు, ఇంటి…
రష్యాతో యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్ కు అమెరికా రూ.వెయ్యి కోట్ల మిలటరీ సాయం ప్రకటించింది. రష్యా దురాక్రమణకు వ్యతిరేకంగా పోరాడుతున్నందునే సాయం చేస్తున్నామని అమెరికా జాతీయ భద్రతా మండలి అధికార ప్రతినిధి జాన్ కిర్బీ తెలిపారు. అమెరికా స్టాక్పైల్స్ నుంచి ఈ…
లవంగం నీటిని తాగడం వలన శరీరానికి పలు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. లవంగం నీటిని తాగడం వల్ల బ్లడ్ లో షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పంటినొప్పితో ఇబ్బంది పడే వారికి ఇది మంచి…
ఆఫ్రికా దేశాలను మంకీపాక్స్ వ్యాధి వణికిస్తున్నది. ఇప్పటివరకు 15 ఆఫ్రికా దేశాలకు వ్యాపించిన ఈ వ్యాధి కారణంగా 500 మంది మరణించగా, 15 వేల మంది దీని బారిన పడ్డారు. దీంతో అప్రమత్తమైన ప్రపంచ ఆరోగ్యసంస్థ(WHO) వ్యాధి తీవ్రత ప్రజా ఆరోగ్య…
నోయిడాలో రేవ్ పార్టీ కలకలం రేపింది. సెక్టార్ 94లోని సూపర్నోవా సొసైటీ ఫ్లాట్ లో 20 మందికి పైగా మైనర్ విద్యార్థులు రేవ్ పార్టీ నిర్వహించారు. ఈ క్రమంలోనే మద్యం మత్తులో ఉన్న విద్యార్థులు తమతో దురుసుగా ప్రవర్తించారని పొరుగు ఫ్లాట్…
వలసదారులు, లబ్ధిదారుల రేషన్ కష్టాలను తీర్చేందుకు రాజధాని పరిధిలో ‘గ్రెయిన్ ఏటీఎం’లను ప్రయోగాత్మకంగా ప్రారంభించాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. 24 గంటలపాటు 365 రోజులు రేషన్ పొందేందుకు వాటిని ఏర్పాటు చేయనున్నారు. వలసదారులు ఎక్కువగా ఉండే రైస్ మిల్లులు ఉన్న ప్రాంతాలు,…
నైటాంక్ ఇండియా తాజాగా విడుదల చేసిన డేటాలో హైదరాబాద్లో రెసిడెన్షియల్ సేల్స్ వృద్ధి గణనీయంగా పెరిగినట్లు తెలుస్తోంది. జూన్ 2024లో రూ. 4288కోట్ల విలువైన గృహాలు అమ్ముడైనట్లు నివేదిక ద్వారా వెల్లడైంది. అమ్మకాల పరంగా వార్షిక వృద్ధి 48 శాతం కాగా,…
హిందూపురం పట్టణానికి చెందిన 12 ఏళ్ల రవికుమార్ తన అనర్గళమైన జ్ఞాపకశక్తితో భగవద్గీతలోని 18 అధ్యాయాలు, 700శ్లోకాలు పుస్తకం చూడకుండానే ఉచ్చరిస్తూ అందరినీ అబ్బురపరుస్తున్నాడు. పట్టణం ధనలక్ష్మీ రోడ్ లో నివాసం ఉన్న ఎన్ఆర్ రాజేశ్, శ్రీలక్ష్మీల కుమారుడు రవికుమార్ స్థానిక…
పూరీ శ్రీక్షేత్ర రత్న భాండాగారం దిగువన రహస్య గది ఉందని, సొరంగ మార్గం ద్వారా వెళ్లగలిగే ఆ గదిలో విలువైన సంపద దాచారని కొందరు చరిత్రకారులు చెబుతున్నారు. 1902లో ఆంగ్లేయుల పాలనలో ఈ సొరంగ మార్గం అన్వేషణకు ప్రయత్నించి విఫలమైనట్లు గుర్తు…
జాబిల్లిపై ఒక గుహ ఉన్నట్లు తాజాగా తేలింది. ఇలాంటివి అక్కడ వందల సంఖ్యలో ఉండొచ్చని భావిస్తున్నారు. తాము గుర్తించిన గుహ ఒకింత పెద్దగానే ఉండొచ్చనడానికి ఆధారాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. జాబిల్లిపై అత్యంత లోతైన బిలం నుంచి ఇందులోకి ప్రవేశమార్గం ఉన్నట్లు…
భూమిపై జీవం పుట్టుకకు సంబంధించి పరిశోధకులు ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. సుమారుగా 420 కోట్ల సంవత్సరాల క్రితం భూమిపై జీవం ఆవిర్భవించిందని సైంటిస్టులు అంచనావేస్తున్నారు. ‘సైన్స్ అలర్ట్’ జర్నల్ నివేదిక ప్రకారం, భూమిపై ప్రస్తుత జీవుల జన్యువులను విశ్లేషించిన సైంటిస్టులు, పూర్వీకుల…
నోబెల్ బహుమతిపై ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్యసేన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. “నోబెల్ పొందడం ఆనందమే.. కానీ, అది లభించకపోతే నా జీవితం వృథా అయ్యేదని అనుకోవడంలేదు. నోబెల్ బహుమతి సాధించడాన్ని లక్ష్యంగా పెట్టుకోలేదు. ఆ పురస్కారంతో…
ప్రముఖ కార్ల తయారీ సంస్థ నిసాన్.. దేశీయ మార్కెట్ లో తన ఎక్స్-ట్రయల్ కారును ఆవిష్కరించింది. సీబీయూమోడల్లో భారత్ మార్కెట్లోకి వస్తున్న నిసాన్ ఎక్స్-ట్రయల్ ధర రూ.49.92లక్షలు(ఎక్స్ షోరూమ్). 1.5 లీటర్ల 3-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ తో వస్తుంది. ఈ…
స్వేచ్ఛగా పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవడంతోపాటు, దీర్ఘకాలిక పెట్టుబడులను కొనసాగించే మహిళా పెట్టుబడిదారుల సంఖ్య పెరుగుతోంది. డిజిటల్ సాంకేతికత పెరగడం, సులువుగా పెట్టుబడులను నిర్వహించే వీలుండటం వీరికి కలిసివస్తోందని యాక్సిస్ మ్యూచువల్ఫండ్ నివేదిక వెల్లడించింది. “ఆంధ్రప్రదేశ్లో 4.7 రెట్లు, తెలంగాణలో 3.1 రెట్లమేరకు…
పురుషుల్లో సంతానలేమిని గుర్తించేందుకు ఇప్పటివరకు వీర్య పరీక్ష చేయాల్సివచ్చేది. ఇక నుంచి ఈ అవసరం లేదంటున్నారు జపాన్ లోని టోహో యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు. రక్తపరీక్షతో పురుషుల్లో సంతానలేమి (వంధ్యత్వం) సమస్యను గుర్తించవచ్చని చెప్తున్నారు. ఇందుకుగానూ వీరు కృత్రిమ…
2013 ఫిబ్రవరి 1న 80 ఏళ్ల తల్లిని హత్య చేశాడన్న కేసులో పోచయ్య అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో పోచయ్యను 11 ఏళ్ల తరువాత తెలంగాణ హైకోర్టు నిర్దోషిగా తేల్చింది. మెదక్ జిల్లా దుబ్బాక మండలానికి చెందిన…
ప్రముఖ ఇన్వెస్టర్, బెర్క్లీర్ హాత్వే అధిపతి వారెన్ బఫెట్ రెండవ త్రైమాసికంలో పలు కంపెనీల ఈక్విటీల నుంచి తన షేర్లను విక్రయిస్తున్నారు. జూన్ నుండి $75.5బిలియన్ల విలువైన స్టాక్లను విక్రయించినట్లు కంపెనీ ఆర్థిక నివేదికలు సూచించాయి. ముఖ్యంగా ఎక్కువ వాటాను కలిగిన…
ఈరోజుల్లో మనందరికీ తెలిసినది ఏమంటే, పూజలు, నోములు, వ్రతాలు, చేస్తే భగవద్ అనుగ్రహం పొందవచ్చు అని, అలా అయితే అందరం జీవన్ముక్తులమైనట్లే… సముద్రంనుండి నీరు వేడిమికి ఆవిరై పైకిపోవుటచేత మేఘములు ఏర్పడి వర్షాలు పడి పంటలు పండుచున్నాయి… నీరే పైకి ఆవిరి…
జీవనశైలి కారణంగా అధిక మంది యువతులు రుతుక్రమం సక్రమంగా రాక ఇబ్బందులు పడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. ఒత్తిడి, నిద్రలేమి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం వల్ల మహిళల గర్భంలో సిస్ట్ సమస్యలు తలెత్తుతున్నాయి. దీని వల్ల రెగ్యులర్ పీరియడ్…
మారుతున్న జీవన శైలిలో మహిళల్లో ఎక్కువగా కనిపిస్తున్న క్యాన్సర్లలో బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటి. దీంతో రొమ్ము భాగంలో ఏ మాత్రం గట్టిగా తగిలినా మహిళలు హడలెత్తిపోతుంటారు. చాలా మంది రొమ్ము క్యాన్సర్ మహిళలకు మాత్రమే వస్తుందని అని అనుకుంటూ ఉంటారు. కానీ…
సాధారణంగా ఉల్లిపాయ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. కానీ వేసవిలో ఉల్లిపాయలు తొందరగా కుళ్లిపోవడం, పాడవడం జరుగుతుంటుంది. అందుకే కొన్ని చిట్కాలు పాటించడం వల్ల పాడవకుండా కాపాడుకోవచ్చు. బంగాళదుంపలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి భారతీయ వంటగదికి జీవనాధారం. ఈ మూడు లేనిదే ఆహారం…
తమలపాకులు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి, అందుకే వీటిని సాధారణంగా పాన్ లేదా తాంబూలంగా తీసుకుంటారు. భోజనం తర్వాత తీసుకున్నప్పుడు తమలపాకులు జీర్ణక్రియకు సహాయపడతాయి. అందుకే తాంబూలం సంప్రదాయంగా శుభ సందర్భాలలో భోజనం తర్వాత ఇస్తారు. రకరకాల వంటకాలను ఆరగించిన అతిథులు…
ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం తరచుగా చాలా క్లిష్టంగా కనిపిస్తుంది. మీ చుట్టూ ఉన్న ప్రకటనలు మరియు నిపుణులు పరస్పర సలహాలు ఇస్తున్నారు. అయితే, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడం కోసం సంక్లిష్టంగా ఉండవలసిన అవసరం లేదు. సరైన ఆరోగ్యాన్ని పొందడానికి, బరువు తగ్గడానికి…
వైట్ రైస్తో పోలిస్తే బ్రౌన్ రైస్ను చాలా ఆరోగ్యకరమైన ఆహారంగా భావిస్తారు. బ్రౌన్ రైస్ను ముడి బియ్యం లేదా దంపుడు బియ్యం అని కూడా అంటారు. ఇది మొత్తం ఆరోగ్యాన్ని ప్రోత్సహించే అవసరమైన పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది. వైట్ రైస్ కాకుండా,…
అల్లం అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. ఈ నేపధ్యంలోనే మనం అల్లం టీ గురించి మీకు చెప్పబోతున్నాం, ఇది తయారు చేయడం చాలా సులభం. దీని ప్రయోజనాలు చాలా ఉన్నాయి. అవి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అల్లం టీ వల్ల కలిగే ప్రయోజనాల…
డేటింగ్ యాప్ పేరుతో మోసం చేసిన ముగ్గురు నిందితులను విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు పోలీసులు అరెస్ట్ చేశారు. డేటింగ్ యాప్ పేరుతో రూ.28 లక్షలు వసూలు చేసి మోసం చేశారని, బాధితుడు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను…
లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు భారీ షాక్ తగిలింది. భారత్ సెక్యూరిటీస్ మార్కెట్లో విజయ్ మాల్యా ట్రేడింగ్ చేయకుండా సెబీ నిషేధం విధించింది. బ్యాంకులను మోసం చేసి విజయ్ మాల్యా విదేశాలకు పరారయ్యారు. ప్రస్తుతం ఆయన బ్రిటన్ లో తలదాచుకుంటున్నారు. ఆయనను…
భారత్లో వాట్సప్ తన సేవలను నిలిపివేసే అంశంపై కేంద్ర ప్రభుత్వం మరోసారి క్లారిటీ ఇచ్చింది. తమ సర్వీసుల నిలిపివేసే యోచనకు సంబంధించిన ఎటువంటి ప్రణాళికను వాట్సప్, దాని మాతృసంస్థ మెటా.. కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వలేదని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. రాజ్యసభలో…
కెన్యాలోని నైరూబీలో రెండేళ్ల నుంచి వరుసగా మహిళలను అత్యంత దారుణంగా హత్య చేసి చెత్తకుప్పలో పారేసిన కేసులో ఎట్టకేలకు నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో నిందితుడు 33 ఏళ్ల కొల్లిన్స్ జమైసీ కాలుషాను ఇటీవల…
చంద్రుడి నుంచి భూమికి చాంగే 5 సాయంతో మట్టిని తీసుకువచ్చిన చైనా ఆ ఆనవాళ్లలో నీటి జాడ ఉన్నట్టు కనుగొన గలిగింది. ఈ ఆనవాళ్లపై గత నాలుగేళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు. 2020లో చైనా చాంగే 5 ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టింది. చంద్రుడి…
💠 మీకు జీవితంలో సమస్యలు ఉన్నాయా?” “మీరు కష్టాల లోతుల్లో మునిగిపోయారా?” “జీవితంలో మీ కోసం ఏదీ పనిచేయడం లేదని మీరు విచారంగా ఉన్నారా?” –ఎక్కడా చూడకండి, నేరుగా భూవరాహ స్వామి ఆలయానికి వెళ్లండి. 💠 సొంతిల్లు కల నెరవేరాలనుకునేవారు ఒక్కసారి…
నీ విజయాన్ని అడ్డుకునేది నీలోని ప్రతికూల ఆలోచనలే. కింద పడ్డామని ప్రయత్నం ఆపేస్తే, ఎన్నటికీ విజయం సాధించలేం. అసూయతో బతికే వారికి సరైన నిద్ర ఉండదు.అహంకారంతో బతికే వారికి సరైన మిత్రులుండరు.అనుమానంతో బతికే వారికి సరైన జీవితమే ఉండదు. శక్తి మొత్తం…
వేమన పద్యం : ఏరూప మెచట జూచిననీరూపమె కానుపించు నిలిపి తెలవయానీరూపమె తా నెరిగినధారుణిలో నీశ్వరుండు తానే వేమా ! తాత్పర్యము : ఏ రూపము చూచినను ఓ స్వామీ !నీ రూపమే నాకు కనబడుచున్నది అని అనుకోవలెను.దైవ స్వరూపమును ఎరిగినవాడే…
సంఘటనలు 0636: బైజాంటైన్ సామ్రాజ్యం నుంచి అరబ్బులు పాలస్తీనా లోని చాలా భూభాగం మీద ఆధిపత్యం సాధించారు. 0685: కేథలిక్ పోప్ గా జాన్ V తన పాలన మొదలుపెట్టాడు. 1253: పోప్ ఇన్నోసెంట్ III, వియెన్నె ఫ్రాన్స్ నుంచి యూదులను…
ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః మేషం భూ క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుతాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు అవరోధాలు తొలగుతాయి. సేవ కార్యక్రమాలు నిర్వహించి మీ విలువ మరింత పెంచుకుంటారు.…
ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః కలియుగం: 5126 విక్రమ సంవత్సరం: 2081 పింగళ శక సంవత్సరం: 1946 క్రోధి ఆయనం: దక్షిణాయణం ఋతువు: గ్రీష్మ మాసం: ఆషాఢ పక్షం: కృష్ణ –…
వేమన పద్యం : ఏకాంత మిరవు గన్గొనిలోకాంతము జేర బోయి లోబయలగునా ?పాకంబు బూని మించిననీ కింపగు చిత్పరంబు నెలవగు వేమా ! తాత్పర్యము : మర్మజ్ఞానం , సూక్ష్మాంశ పరిశీలన చేయగల సమర్థుడు చిదానంద స్వరూపుడగును. వేమన పద్యం :…
“ఎంత నిగ్రహంగా ఉంటేఅంత అగ్రస్థానం ఎంత దూరంగా ఉంటేఅంత గౌరవం ఎంత హద్దుల్లో ఉంటేఅంత మర్యాద ఎంత తక్కువ ప్రేమిస్తేఅంత మనఃశాంతి ఎంత తక్కువ ఆశిస్తేఅంత ప్రశాంతత ఎంత తక్కువ మాట్లాడితేఅంత విలువ. “
సంఘటనలు 1099: మొదటి క్రూసేడ్ (మతయుద్ధం) : జెరూసలెమ్ రాజ్యాన్ని రక్షించడానికి ‘బౌలియన్’ కి చెందిన ‘గాడ్ఫ్రే’ ఎన్నికయ్యాడు. 1298: ఇంగీషు సైన్యం ‘ఫాల్కిర్క్ యుద్ధం’ లో ‘స్కాట్స్’ ని ఓడింఛింది. 1456: యూరప్ లో ఒట్టోమన్ యుద్ధాలు – బెల్గ్రేడ్…
ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి రాశి ఫలాలుజులై 22, 2024 మేషం ప్రయత్నాలు ఫలిస్తాయి. మానసికంగా ద్రుఢంగా ఉంటారు. బుద్ధిబలంతో సమస్యల నుంచి బయటపడగలుగుతారు. ఇష్టదేవతా నామస్మరణ శుభప్రదం. వృషభం…
ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగంజూలై 22, 2024 కలియుగం: 5126 విక్రమ సంవత్సరం: 2081 పింగళ శక సంవత్సరం: 1946 క్రోధి ఆయనం: దక్షిణాయణం ఋతువు: గ్రీష్మ మాసం:…
బీహార్ పోలీసు సర్వీస్ కమిషన్ విడుదల చేసిన పోలీస్ నియామక పరీక్షలో మొత్తం 1.275 మంది పాస్ అయ్యారు. అందులో ముగ్గురు ట్రాన్స్ జెండర్లు ఉన్నారు. దేశ చరిత్రలో ముగ్గురు ట్రాన్స్ జెండర్లు ఒకేసారి SIలుగా పాస్ అవ్వడం ఇదే తొలిసారి.…
ఢిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పూత్కలాన్ లో మూడు రోజుల కవల కుమార్తెలను కన్నతండ్రి నీరజ్ హత్య చేసి పాతిపెట్టాడు. హత్యానంతరం ఢిల్లీ నుంచి హర్యానాకు పారిపోయాడు. పరారీలో ఉన్న నిందితుడ్ని పోలీసులు రోహ్తక్లో అరెస్ట్ చేశారు. తల్లి పూజ ఫిర్యాదు…
IIT జోధ్పూర్ లో చేరే విద్యార్థులు బీటెక్ కోర్సును హిందీ మీడియంలో చదువుకోవచ్చు. JEE అడ్వాన్స్డ్ ఆధారంగా విద్యార్థులకు బీటెక్లో ప్రవేశం కల్పిస్తారు. దేశంలో హిందీలో బీటెక్ చదువులను అందించే తొలి IITగా జోధ్పూర్ ఐఐటీ నిలిచింది. ఆంగ్లంలో పరిమిత ప్రావీణ్యం…
తెలంగాణ పోలీసులు ప్రజలకు కీలక సందేశం జారీ చేశారు. లోన్ యాప్ లో అప్పు తీసుకుని మన అవసరాలు తీర్చుకోవడం తాత్కాలికంగా మనల్ని సమస్య నుంచి బయటపడేలా చేసినా.. ఆ తర్వాత ఆ ఒక్క క్లిక్ మన పాలిట శాపంగా పరిణమిస్తుందని…
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో హైబ్రిడ్ కార్లపై రోడ్ ట్యాక్స్ పూర్తిగా రద్దు చేయడం జరుగుతుంది. అయితే పన్నుల తగ్గింపు ఎంత వరకు ఉంటుందని నోటిఫికేషన్ లో వెల్లడించలేదు. కానీ 100 శాతం రాయితీ ఉంటుందని సమాచారం.…
విడాకులు తీసుకున్న ముస్లిం మహిళ తన భర్త నుంచి భరణం కోరవచ్చని సుప్రీంకోర్టు ఈరోజు తీర్పును వెలువరించింది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 125 ప్రకారం విడాకులు తీసుకున్న తన భార్యకు.. భరణం చెల్లించాలన్న ఆదేశాలను సవాలు చేస్తూ ఓ ముస్లిం…
నటుడు సత్యం రాజేష్ నటించిన ‘మా ఊరి పొలిమేర’ చిత్రం ఓటీటీలో సెన్సేషనల్ హిట్ కాగా.. దీన్ని స్వీకెల్ ‘పొలిమేర 2’ని థియేటర్స్ లో రిలీజ్ చేస్తే భారీ హిటైంది. ఇక ఈ అవైటెడ్ సీక్వెల్ ‘పొలిమేర 3’ని అతిత్వరలోనే సినిమా…
హీరోయిన్ సమంత తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన సినీ కెరీర్ గురించి మాట్లాడారు. “వచ్చే నెలలో కొత్త సినిమా చిత్రీకరణలో పాల్గొంటా… ప్రస్తుతం నా పాత్రకు సంబంధించి శిక్షణ తీసుకుంటున్నా. ఆడియన్ కు బోర్ కొట్టకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు విభిన్న సినిమాలు…
ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయ నిర్మాణానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తమ పార్టీ కార్యాలయ నిర్మాణానికి స్థలాన్ని కేంద్ర ప్రభుత్వం కేటాయించడం లేదని ఆప్ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు…
పాకిస్థాన్ లో భారీ ఉగ్ర దాడి జరిగింది. బన్నూ కంటోన్మెంట్ పై 10 మంది ఉగ్రవాదులు సోమవారం దాడికి యత్నించారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు పేలుడు పదార్థాలు నింపిన వాహనంతో గోడను కూల్చివేశారు. ఈ క్రమంలో ఎనిమిది మంది సైనికులు మృతి…
మహారాష్ట్రలో భూకంపం సంభవించింది. అక్కడి హింగోలి ప్రాంతంలో ఉదయం 7.14 గంటలకు భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కెల్ పై 4.5గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. ప్రస్తుతానికి ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు.
ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః మేషం సంతానం కొన్ని విషయాలలో మీ మాటతో విభేదిస్తారు. దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి. చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నపటికీ నిదానంగా పూర్తిచేస్తారు. వృత్తి…
ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః కలియుగం: 5126 విక్రమ సంవత్సరం: 2081 పింగళ శక సంవత్సరం: 1946 క్రోధి ఆయనం: ఉత్తరాయణం ఋతువు: గ్రీష్మ మాసం: ఆషాఢ పక్షం: శుక్ల –…
ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః మేషం మానసికంగా దృఢంగా ఉంటారు. అవసరానికి సాయం చేయడానికి కొందరు ముందుకు వస్తారు. విరోధులను తక్కువగా అంచనా వేయవద్దు. హనుమాన్ చాలీసా పఠించాలి. వృషభం మీ…
ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః కలియుగం: 5126 విక్రమ సంవత్సరం: 2081 పింగళ శక సంవత్సరం: 1946 క్రోధి ఆయనం: ఉత్తరాయణం ఋతువు: గ్రీష్మ మాసం: ఆషాఢ పక్షం: శుక్ల –…
ఎన్టీఆర్ జిల్లాలో భారీ పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో 15 మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఎన్టీఆర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. జగ్గయ్యపేట మండలం బూదవాడలోని అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో బాయిలర్…
జియో తాజాగా తన రీఛార్జ్ పోర్ట్ఫోలియోను అప్డేట్ చేసింది. కంపెనీ అన్ని ప్లాన్ల ధరలను మార్చింది. దీనితో పాటు జియో అన్లిమిటెడ్ 5G డేటా అందుబాటులో ఉన్న ప్లాన్ల సంఖ్యను కూడా తగ్గించింది. కంపెనీ ప్లాన్లు ఇప్పుడు మొత్తం 19 ప్లాన్…
శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సుప్రసిద్ధ సుప్రబాతాన్ని రచించిన వారు శ్రీ ప్రతివాది భయంకర అన్నన్ ఆచార్యులు. వీరు అష్టదిగ్గజాలుగా ప్రసిద్ధులైన శ్రీ మనవాల మహామునుల శిష్యులలో ప్రముఖులు. వీరు క్రీ .శ .1361 లొ జన్మించి 1454 వరకు అంటే…
ఓం నమో వేంకటేశాయ తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ 🕉️ నిన్న 28-06-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 66,256 మంది… 🕉️ స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 30,087 మంది… 🕉️ నిన్న స్వామివారి హుండీ ఆదాయం…
ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః మేషం నిరుద్యోగులకు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. సోదరులతో దీర్ఘకాలికంగా వివాదాలు పరిష్కారమవుతాయి. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి. ఆస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో…
ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః విక్రమ సంవత్సరం: 2081 పింగళ శక సంవత్సరం: 1946 క్రోధి ఆయనం: ఉత్తరాయణం ఋతువు: గ్రీష్మ మాసం: జ్యేష్ఠ పక్షం: కృష్ణ – బహుళ తిథి:…
సూర్య నమస్కారం అనే పేరు ఒక్కటే అయినా… అందులో 12 రకాల ఆసనాలు ఉంటాయి. ఈ పన్నెండు చేస్తే ఒక వృత్తం పూర్తయినట్లు! ఆసనానికో ప్రయోజనం! యోగాసనం, ప్రాణాయామం, మంత్రము మరియూ చక్ర ధ్యానం కూడుకుని చేసే సంపూర్ణ సాధనే సూర్య…
సంఘటనలు 1914: ఫెర్డినాండ్, ఆస్ట్రియా యువరాజు హత్య చేయబడ్డాడు. జననాలు 1920: బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు, తెలుగు రచయిత, సంపాదకులు, ఉపన్యాసకులు. 1921: పి.వి.నరసింహారావు, భారతదేశ ప్రధానమంత్రి పదవిని అధిష్టించిన మొదటి దాక్షిణాత్యుడు, ఒకేఒక్క తెలుగువాడు. (మ.2004) 1931: ముళ్ళపూడి వెంకటరమణ, తెలుగు…
ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి రాశి ఫలాలుజూన్ 28, 2024 మేషం ఆశించిన ఫలితం దక్కుతుంది. కాలాన్ని మంచి పనుల కోసం వినియోగించండి. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. మనసు చెడు…
ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగంజూన్ 28, 2024 విక్రమ సంవత్సరం: 2081 పింగళ శక సంవత్సరం: 1946 క్రోధి ఆయనం: ఉత్తరాయణం ఋతువు: గ్రీష్మ మాసం: జ్యేష్ఠ పక్షం:…
సంఘటనలు 1787: 1787 జూన్ 27 నాడు జారీ చేసిన ఉత్తరువులు ప్రకారం, ఆ నాటి ఈస్ట్ ఇండియా కంపెనీ, జిల్లా కలెక్టరుకి, న్యాయధిపతి (జడ్జ్) అధికారాలను, మేజిస్ట్రేట్ అధికారాలను ఇచ్చింది. కొన్ని పోలీసు అధికారాలను కూడా ఇచ్చింది. 1793 లో,…
ఓం నమో వేంకటేశాయ తిరుమల సమాచారం27-జూన్-2024గురువారం 🕉️ తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం 🕉️ నిన్న 26-06-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 77,332 మంది… 🕉️ స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 30,540 మంది… 🕉️ నిన్న…
ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి రాశి ఫలాలుజూన్ 27, 2024 మేషం ప్రారంభించిన పనులను సకాలంలో పూర్తిచేస్తారు. మనఃస్సౌఖ్యం ఉంది. బంధు, మిత్రుల సహాయ సహకారాలు ఉంటాయి. సాహసోపేతమైన నిర్ణయాలతో…
ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగంజూన్ 27, 2024 విక్రమ సంవత్సరం: 2081 పింగళ శక సంవత్సరం: 1946 క్రోధి ఆయనం: ఉత్తరాయణం ఋతువు: గ్రీష్మ మాసం: జ్యేష్ఠ పక్షం:…
ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో తన ఒప్పో A3 ప్రో ఫోన్ ను శుక్రవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, 50-మెగా పిక్సెల్ డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. 8GB+128GB వేరియంట్…
ప్రముఖ టెక్ కంపెనీ యాపిల్ స్కూల్ సేల్ ప్రారంభమైంది. ఇందులో ఐప్యాడ్, మ్యాక్బుక్, ఐ మ్యాక్పై పెద్ద ఎత్తున డిస్కౌంట్ అందిస్తోంది. నిర్దిష్ట కొనుగోళ్లు చేసిన వారికి ఎయిర్పాడ్స్, యాపిల్ పెన్సిల్ ఉచితంగా ఇస్తోంది. విద్యార్థులు, తల్లిదండ్రుల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన…
కొత్తిమీర శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి, జీర్ణ సమస్యలను నయం చేయడానికి ఎన్నో ఏండ్ల నుంచి ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా దీన్ని ఆహార రుచిని పెంచడానికి కూడా ఉపయోగిస్తున్నారు. కొత్తిమీరలో విటమిన్లు, ఫైబర్, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇలాంటి కొత్తిమీర…
ప్రతి వ్యక్తీ అనుదినం ఈ మూడు కోరికలు ఆశిస్తే చాలు. ఈశ్వరారాధనలో స్వామిని అర్ధించవలసిన ఆకాంక్షను క్రింది శ్లోకంలో అమర్చి చెప్పారు మహాత్ములు. అనాయా సేన మరణం, వినా దైన్యేన జీవనమ్ | దేహాంతే తవ సాయుజ్యం దేహిమే పార్వతీపతే ||…
రైల్వే ఉద్యోగాల కోసం కోచింగ్ తీసుకుంటున్న అభ్యర్థులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ అందించింది. దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో 5,696 అసిస్టెంట్ లోకో పైలట్(ఏఎల్పి) పోస్టుల భర్తీకి రైల్వేశాఖ నోటిఫికేషన్ విడుదల చేయగా అందులో దక్షిణమధ్య రైల్వే పరిధిలో 1,364…
కూటమిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో బిజెపి జనసేన టిడిపి పార్టీలు మూకుమ్మడిగా కలిసి నిలబడి 164 సీట్లతో మంచి విజయాన్ని అందుకున్నాయి. దీంతో కూటమి విజయాన్ని అందుకుంది. అయితే కూటమి మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఒక్కొక్క హామీని అమలు చేస్తామని తెలియజేశాయి.…
హొయసల నిర్మాణ స్తంభాలలో ఒకటి కర్ణాటకలోని హరిహర్ పట్టణంలోని హరిహరేశ్వరుని ఆలయం.ఈ దేవాలయం ఉన్న హరిహర్ అనే పట్టణం చారిత్రక ప్రాధాన్యతకు కూడా ప్రసిద్ధి చెందింది. విజయనగర సామ్రాజ్య కాలంలో ఇది ఒక ముఖ్యమైన కేంద్రంగా ఉంది మరియు అనేక ఇతర…
ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం విక్రమ సంవత్సరం: 2081 పింగళ శక సంవత్సరం: 1946 క్రోధి ఆయనం: ఉత్తరాయణం ఋతువు: గ్రీష్మ మాసం: జ్యేష్ఠ పక్షం: శుక్ల –…
జపమాల ప్రాముఖ్యత అందరికీ తెలిసిందే.హిందూ ధర్మంలో పూజల సమయంలో, శ్లోకాలు, మంత్రాలు చదివేటప్పుడు జపమాలను ఉపయోగిస్తుంటారు. ఇందులో 108 పూసలుంటాయి. ఇంతకూ జపమాలలో 108 పూసలే ఎందుకుంటాయి అని ఎప్పుడైనా ఆలోచించారా? దాని వెనక కొన్ని ఆసక్తికర కథనాలు ప్రచారంలో ఉన్నాయి.…
ఈ రోజు జ్యేష్ఠశుద్ధ ద్వాదశి 🪷రామలక్ష్మణ ద్వాదశి ,🪷చంపక ద్వాదశి ,🪷ఆదిశంకర కైలాస గమనం…!! జ్యేష్ఠ మాసంలోని పన్నెండవ రోజున రామ లక్ష్మణ ద్వాదశి జరుపుకుంటారు. 🌸 అది నిర్జల ఏకాదశి తర్వాతి రోజు. 🪷హిందూ పురాణాలలో చెప్పబడినట్లుగా, రామ లక్ష్మణ…
సంఘటనలు 618: లీ యువాన్ (566 నుంచి 25 జూన్ 635 వరకు) టాంగ్ వంశం చైనాను 300 సంవత్సరాలు పాలించటానికి పునాది వేశాడు. ఇతడే ఈ వంశంలో (ఎంపరర్ గవోజు ఆఫ్ టాంగ్ 618 నుంచి 626 వరకు) మొదటి…
ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం విక్రమ సంవత్సరం: 2081 పింగళ శక సంవత్సరం: 1946 క్రోధి ఆయనం: ఉత్తరాయణం ఋతువు: గ్రీష్మ మాసం: జ్యేష్ఠ పక్షం: శుక్ల –…
ఖైరతాబాద్ వినాయక విగ్రహం ఏర్పాటుకు నిర్వాహకులు నేడు (సోమవారం) కర్రపూజ చేశారు. ఈ ఏడాది 70 అడుగుల మట్టి విగ్రహం తయారు చేయనున్నట్లు ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. కర్రపూజ అనంతరం ఆయన మాట్లాడారు. ‘ఖైరతాబాద్లో పర్యావరణహిత విగ్రహం ఏర్పాటు చేస్తాం.…
నెల్లూరు-ముంబై హైవేపై ప్రయాణిస్తున్న కారును పెద్ద పులి ఢీకొట్టింది. బద్వేలుకు చెందిన ఐదుగురు కారులో వెళ్తుండగా నెల్లూరు జిల్లా కదిరినాయుడుపల్లె సమీపంలో ఈ ఘటన జరిగింది. కారు ముందు భాగం ధ్వంసం కాగా, పులి కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. కాసేపటికి అది…
బెంగళూరు-శాన్ఫ్రాన్సిస్కో ఎయిర్ ఇండియా విమానంలో ఓ ప్రయాణికుడికి అందించిన ఆహారంలో బ్లేడ్ రావడం చర్చనీయాంశమైంది. ఆహారం నములుతూ ఉండగా నోటికి తగలడంతో బ్లేడ్ ను గుర్తించానని, త్రుటిలో ప్రమాదం తప్పినట్లు బాధితుడు తెలిపారు. ఒకవేళ ఇదే బ్లేడ్ పిల్లల ఆహారంలో వచ్చి…
కర్ణాటక మాజీ సీఎం, BJP సీనియర్ నేత యడియూరప్ప పోక్సో కేసులో CID విచారణకు హాజరయ్యారు. ఆయనను అరెస్ట్ చేయవద్దని కర్ణాటక హైకోర్టు గత శుక్రవారం CIDని ఆదేశించిన నేపథ్యంలో తాజాగా విచారణకు వెళ్లారు. యడియూరప్ప సీఎంగా ఉండగా సహాయం కోసం…
దేశ వ్యాప్తంగా అన్ని రకాల కూరగాయల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. టమాటా ధరలైతే కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. దిగుబడులు తగ్గి మార్కెట్లో సరిపడినంత స్టాక్ లేకపోవడంతో కిలో రూ.100కు చేరువలో ఉన్నాయి. ప్రస్తుతం దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కేజీ రూ.80 వరకు…
1) వేద భూమి & కర్మ భూమి 2) సంస్కృతి 3) సనాతన ధర్మం 4) దాన ధర్మం 5) ఆవులు 6) యజ్ఞాలు & యాగాలు 7) దేవాలయాలు & పుణ్య క్షేత్రాలు 8) వేద పాఠశాలలు 9) సాధువులు…
🌿జ్యేష్ఠ మాసంలో శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని నిర్జలైకాదశి అంటారు (జలం లేని ఏకాదశి), అనగా ఈరోజు నీళ్లు కూడా తాగకుండా ఉపవాసం ఉండాలి అని అర్థము. 🌸నిర్జల ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నవాడు, దానం చేసిన వాడు, హరి పూజ…
సంఘటనలు 1775: ఆమెరికన్ రివల్యూషన్ వార్. బోస్టన్ బయట వున్న బంకర్ హిల్ ని, బ్రిటిష్ సైన్యం స్వాధీనం చేసుకుంది. 1789: ఫ్రెంచి రివల్యూషన్. ఫ్రాన్స్ లోని మూడవ ఎస్టేట్ (సామాన్య జనం) తమంతట తామే, నేషనల్ అసెంబ్లీ గా ప్రకటించుకున్నారు.…
ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం విక్రమ సంవత్సరం: 2081 పింగళ శక సంవత్సరం: 1946 క్రోధి ఆయనం: ఉత్తరాయణం ఋతువు: గ్రీష్మ మాసం: జ్యేష్ఠ పక్షం: శుక్ల –…
ఆంధ్రప్రదేశ్ మంత్రులు తమ శాఖల వారీగా సమీక్షలు చేస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి నారా లోకేశ్ తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ శాఖపై అధికారులతో రివ్యూ చేశారు. రాష్ట్రంలో త్వరలో కొత్త ఐటీ పాలసీ తీసుకొస్తామని లోకేశ్ ప్రకటించారు. విశాఖపట్టణాన్ని ఐటీ…
వర్షాకాలంలో అత్యవసర పరిస్థితుల్లో స్పందించేలా చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంతోపాటు.. ట్రాఫిక్ పోలీసులు ప్రత్యక్షంగా రోడ్లపై ఉండాలన్నారు. సిబ్బంది కొరత లేకుండా హోంగార్డుల నియామకం చేపట్టాలన్నారు. ఎఫ్ఎం రేడియో ద్వారా ట్రాఫిక్ అలర్ట్స్…
ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వానికి సంబంధించిన పనులు వేగంగా సాగుతున్నాయి. 13న సచివాలయంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించారు. 14న మంత్రులకు శాఖలు కేటాయించారు. ఈ నెల 18న మంత్రి మండలి తొలి సమావేశం జరపాలని, 19వ తేదీ నుంచే అసెంబ్లీ…
ఓం నమో వేంకటేశాయ తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ నిన్న 13-06-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 61,499 మంది… స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 33,384 మంది… నిన్న స్వామివారి హుండీ ఆదాయం 3.04 కోట్లు ……
ఓం నమః శివాయ కర్ణుడి రథచక్రం భూమిలో ఇరుక్కుపోవడంతో రథం దిగి దాన్ని సరిచేయడం ప్రారంభించాడు. ఆ సమయంలో అతడు ఆయుధాలు లేకుండా ఉన్నాడు… శ్రీకృష్ణుడు వెంటనే కర్ణుని బాణంతో చంపమని అర్జునుని ఆదేశించాడు. భగవంతుని ఆజ్ఞను పాటించిన అర్జునుడు కర్ణుని…
ఎద్దుమొద్దు కేల యిల వేదశాస్త్రముల్ముద్దునాతి కేల ముసలి మగడుచల్ది మిగుల నిల్లు సంసార మేలరావిశ్వదాభిరామ వినురవేమా ! తాత్పర్యము : వేదశాస్త్రవిద్యలు ఎద్దునకు అనవసరము.యువతికి ముదుసలి మొగుడు అనవసరము కదా !చల్ది అన్నం మిగలని ఇల్లు సంసారుల కొంప అని పిలవబడదు.…
ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం విక్రమ సంవత్సరం: 2081 పింగళ శక సంవత్సరం: 1946 క్రోధి ఆయనం: ఉత్తరాయణం ఋతువు: గ్రీష్మ మాసం: జ్యేష్ఠ పక్షం: శుక్ల –…
1. భోజనానికి ముందు, తరువాత తప్పక కాళ్ళు, చేతులు కడుక్కోవాలి. తడికాళ్ళను తుడుచుకుని భోజనానికి కూర్చోవాలి. 2. తూర్పు, ఉత్తరం వైపు కూర్చుని భోజనం చేయడం మంచిది. 3. ఆహార పదార్థాలు (కూర, పప్పు, పచ్చళ్ళు, మొ.) తినే పళ్ళానికి తాకించరాదు.…
సంఘటనలు 1974: ప్రపంచ కప్ ఫుట్బాల్ పోటీలు పశ్చిమ జర్మనీలో ప్రారంభమయ్యాయి. 1982: ప్రపంచ కప్ ఫుట్బాల్ పోటీలు స్పెయిన్ లో ప్రారంభమయ్యాయి. మరణాలు 1719: రఫీయుల్ దర్జత్, భారతదేశపు 10వ మొఘల్ చక్రవర్తి. (జ.1699) 1962: కప్పగల్లు సంజీవమూర్తి, ఉపాధ్యాయుడు,…
ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం విక్రమ సంవత్సరం: 2081 పింగళ శక సంవత్సరం: 1946 క్రోధి ఆయనం: ఉత్తరాయణం ఋతువు: గ్రీష్మ మాసం: జ్యేష్ఠ పక్షం: శుక్ల –…
ఓం నమో వేంకటేశాయ తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ నిన్న 12-06-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 75,068 మంది… స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 33,372 మంది… నిన్న స్వామివారి హుండీ ఆదాయం 3.48 కోట్లు ……
ఆన్ లైన్ లో మోసాలు అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. మొబైల్ బ్యాండ్లను మూసివేయాలని టెలికాం కంపెనీలను ప్రభుత్వం ఆదేశించింది. లక్షలాది సిమ్ కార్డులను రీవెరిఫై చేయాలని టెలికాం కంపెనీలను ప్రభుత్వం ఆదేశించింది. ఈ యాక్షన్ ప్లాన్ కింద దాదాపు 18…
జీవితం డబ్బుతోనే ముడిపడి ఉందనడానికి తమన్నా జీవితమే నిదర్శనం. తమన్నా తన క్రేజ్ను పారితోషికం రూపంలో వాడుకున్నారనే టాక్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. జైలర్ చిత్రం కోసం రూ.3 కోట్లు పారితోషికం పుచ్చుకున్నట్లు సమాచారం. అరణ్మణై 4 (తెలుగులో…
దేశీయ ద్విచక్ర వాహన దిగ్గజం హీరో మోటోకార్ప్, అమెరికాకు చెందిన హార్లే డేవిడ్సన్ భాగస్వామ్యంలో మరిన్ని మోడళ్లు దేశానికి రానున్నాయి. ఇప్పటికే ఈ రెండూ కలిసి తీసుకొచ్చిన ఎక్స్-440 మోటారైకిల్ కు మంచి ఆదరణ దక్కడంతో మరిన్ని మోడళ్లు తీసుకురావాలని ఇరు…
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సహా పలువురు నేతలు, హమాస్ నాయకులపై అరెస్టు వారెంట్ జారీ చేయాలని ఐసీసీ చీఫ్ ప్రాసిక్యూటర్ కోరారు. గాజా స్ట్రిప్, ఇజ్రాయెల్లో యుద్ధ నేరాలు.. మానవత్వానికి వ్యతిరేకంగా జరిగిన నేరాలకు నెతన్యాహు, రక్షణ మంత్రి యోవ్…
ఆమ్ ఆద్మీ పార్టీ 2014 నుంచి 2022 వరకు రూ.7.08 కోట్ల విదేశీ నిధులను పొందిందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరోపించింది. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం, ఇండియన్ పీనల్ కోడ్లను ఆప్ ఉల్లంఘించిందని అధికారులు కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు తెలియజేశారు.…
గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా మరణాలకు ప్రధాన కారణాల్లో ఒకటి. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి ఆరోగ్యకరమైన ఆహారం తినడం చాలా ముఖ్యం. కొన్ని ఆహారాలు గుండెకు హానికరం మరియు గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి. గుండె మన శరీరంలోని అత్యంత ముఖ్యమైన…
నిద్రలేమి అనేది నేడు చాలా మందిలో పెరుగుతున్న ఆందోళన. స్మార్ట్ఫోన్లు పావు వంతు నిద్రను లాగేసుకుంటే.., సోషల్ మీడియా సగం నిద్రను గుంజేసుకుంది. ఓటీటీ ప్లాట్ఫారమ్ల రాకతో కలత నిద్ర కలవరపెడుతున్నది. ఇలా నిద్రలేమి అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తోంది.…
కాస్త పేరున్న హీరోలతో నటిస్తున్న హీరోయిన్స్ కి సెకండ్ హీరోయిన్ ఛాన్స్ వస్తే పెద్దగా లెక్క చెయ్యరు. కానీ స్టార్ హీరో సినిమాలో సెకండ్ హీరోయిన్ గా అవకాశం వస్తే మాత్రం వదులుకోరు. అలా చాలామంది హీరోయిన్స్ స్టార్ హీరోల సినిమాల్లో…
మెగ కుటుంబం అంటే అటు సినీ ఇండస్ట్రీలో రాజకీయాలలో బాగానే పేరు ఉంది. మెగా కుటుంబం అనగానే రామ్ చరణ్ ,పవన్ కళ్యాణ్, చిరంజీవి, నాగబాబు , తేజ్ ఇతర హీరోలు సైతం వస్తారు. మెగా ఫ్యామిలీ అంటే అందరినీ కూడా…
బయటకు అడుగుపెట్టాలంటే చెప్పులు ఉండాల్సిందే. వాకింగ్ చేస్తున్నప్పుడు, దగ్గర్లోని షాపుకు వెళ్లాలంటే చెప్పుల్లేకుండా అడుగువేయం. కానీ ఆస్ట్రేలియన్, న్యూజిలాండ్ లోని ప్రజలు అలానే రోడ్లపై తిరుగుతారు. చిన్న పనులకు బయటికి వెళ్లడం దగ్గర నుంచి ప్లే గ్రౌండ్లు, పబ్లు వెళ్లడం వరకు…
తెలంగాణలోని యూనివర్సిటీల్లో సంప్రదాయ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పీజీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సీపీగెట్)కు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన విద్యార్థులు ఈ నెల 18 నుంచి జూన్ 17వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు. రూ.500 ఆలస్య రుసుంతో జూన్ 25…
తెలంగాణకు గుడ్ న్యూస్ చెప్పింది వాతావరణ శాఖ. ప్రతిసారి జూన్ 1న రానున్న రుతుపవనాలు.. ఈసారి 10రోజులు ముందుగా రానున్నట్లు అధికారులు తెలిపారు. ఇక రానున్న నాలుగు రోజులు రాష్ట్రంలో మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఉరుములు మెరుపులతో గురువారం కొన్నిచోట్ల…
తెలంగాణ సచివాలయంలో అధికారులతో సీఎం రేవంత్రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. రెండు రాష్ట్రాల సయోధ్యతో ఉద్యోగుల బదిలీ సమస్యను పరిష్కరించాలని పేర్కొన్నారు. పీటముడి అంశాలపై రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేలా కార్యాచరణ ఉండాలని చెప్పారు. జూన్ 2…
కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, గుజరాత్ మాజీ గవర్నర్ కమలా బెనివాల్(97) కన్నుమూశారు. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. బుధవారం జైపూర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గుజరాత్ తో పాటు త్రిపుర, మిజోరం రాష్ట్రాలకు కూడా కమలా…
మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ఆడుజీవితం (ది గోట్ లైఫ్) సినిమా ఓటీటీలోకి రానుంది. ఈ నెల 10 లేదా 26వ తేదీ నుంచి డిస్నీ + హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. త్వరలోనే మేకర్స్…
లక్నోతో నిన్న జరిగిన మ్యాచులో కేకేఆర్ ఆటగాడు రమణ్ దీప్ అద్భుతమైన క్యాచ్ అందుకున్నారు. స్టార్క్ బౌలింగ్లో అర్షిన్ కులకర్ణి గాల్లోకి ఆడిన బంతిని రమణ్ దీప్ చాలా దూరం పరిగెత్తి రెండు చేతులలో పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్…
పాకిస్థాన్లో దారుణం జరిగింది. ఖైబర్ పుంఖ్వా ప్రావిన్స్లోని స్వాత్ లోయలో 13 ఏళ్ల బాలికను 70 ఏళ్ల వృద్ధుడు పెళ్లి చేసుకున్నాడు. దీంతో బాలిక తండ్రి, ఆ వృద్ధుడితోపాటు వివాహాన్ని జరిపించిన అధికారి, సాక్షులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. మైనర్…
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను ఇప్పుడు చూస్తుంటే బాధ కలుగుతోందని మాజీ CM కేసీఆర్ అన్నారు. జగిత్యాల రోడ్ షో లో ఆయన మాట్లాడారు. ‘కాంగ్రెస్ పార్టీ ప్రజలను మభ్య పెట్టి అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ ఎంపీలు గెలిచినా ఉపయోగం ఉండదని దుష్ప్రచారం…
తెలుగు ప్రజలు ఎక్కడున్నా అన్ని రంగాల్లో ముందుడాలనేది తెలుగుదేశం లక్ష్యమని నారా లోకేశ్ అన్నారు. గతంలో ఎంతో మందిని ప్రోత్సహించి పైకి తీసుకొచ్చామని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రులైన ఇద్దరూ.. తెలుగుదేశం యూనివర్సిటీ నుంచి వచ్చిన వాళ్లేనని వ్యాఖ్యానించారు. తెలుగోళ్లు అనే…
కరీంనగర్ లోని స్థానిక రాజశ్రీ గార్డెన్ లో నిర్వహించిన గ్రామీణ ప్రాంత వైద్యుల ఆత్మీయ సమావేశానికి కరీంనగర్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి బండి సంజయ్ ఆదివారం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్ఎంపీలు, పీఎంపీ వైద్యులంతా నాకు మద్దతు తెలపడం…
బీజేపీ – బీఆర్ఎస్ ఒక్కటేనని కాంగ్రెస్ నేతలు చేస్తోన్న ఆరోపణలను మాజీ మంత్రి హరీశ్ రావు ఖండించారు. కమలం పార్టీతో స్నేహం ఉంటే ఎమ్మెల్సీ కవిత ఎందుకు జైలుకు వెళ్తారని ప్రశ్నించారు. ఆ పార్టీపై తాము నిరంతర పోరాటం చేస్తామన్నారు. తాము…
ముంబైలోని సచిన్ టెండూల్కర్ ఇంట్లో నుంచి పెద్ద శబ్దాలు వస్తున్నాయంటూ పక్కింటి వ్యక్తి ట్వీట్ చేశారు. ‘ఇంటి నిర్మాణ పనులతో వచ్చే శబ్దాలు ఇబ్బందిగా ఉన్నాయి. రాత్రి 9 అయినా ఆగడం లేదు. సమయాన్ని ఫాలో అవ్వమని కార్మికులకు చెప్పండి’ అంటూ…
యువ హీరోలతో పాటు సీనియర్ హీరోల సినిమాల్లోనూ శ్రీలీల అవకాశాలు దక్కించుకుంటున్నారు. తాజాగా ఆమెకు తమిళ స్టార్ హీరో అజిత్ తో నటించే ఛాన్స్ వచ్చినట్లు సమాచారం. అధిక్ రవిచంద్రన్ తెరకెక్కిస్తోన్న ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ మూవీలో ఆమె హీరోయిన్గా నటించనుందట.…
భార్యకు చెందిన ‘స్త్రీ ధనం’ (పెళ్లి సమయంలో పుట్టింటి వారు ఇచ్చే ఆస్తి)పై భర్తకు ఎలాంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ కష్టకాలంలో దానిని వాడుకున్నా భార్యకు తిరిగిచ్చేయాలని తేల్చిచెప్పింది. తనకు పుట్టింటివారు ఇచ్చిన ఆభరణాలను తన భర్త,…
విరాట్ కోహ్లిపై మరోసారి ట్రోల్స్ వస్తున్నాయి. నిన్న SRHపై స్లో ఇన్నింగ్స్ ఆడారని, 43 బంతులు ఆడి 51 రన్సే చేశారని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. పవర్ ప్లే తర్వాత 25 బంతులాడి 19 రన్స్ చేశారని, స్ట్రైక్ రేట్ 118…
ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు ప్రచారంలో జోరును పెంచాయి. YCP మేనిఫెస్టోను CM జగన్ రేపు విడుదల చేయనున్నారు. మేనిఫెస్టోను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని భావిస్తున్నారు. మరోవైపు NDA మేనిఫెస్టో ఈనెల 30న రానున్నట్లు సమాచారం. సూపర్…
గన్ పార్క్ వద్ద ప్రమాణం చేసేందుకు రాజీనామా లేఖతో హరీశ్ రావు అక్కడికి చేరుకున్నారు. సీఎం రేవంతు ఆయన సవాలు చేసిన నేపథ్యంలో గన్ పార్క్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. BRS శ్రేణులు అక్కడికి భారీగా చేరుకోవడం, అనుమతి లేదని…
నీకు నీవే గొప్పలు చెప్పుకోకు. నీ గొప్పతనం పదిమంది చెప్పాలి. గొప్పతనం అనేది మంచి మనసులో ఉంటుంది. నిస్వార్థ భావములో ఉంటుంది. గొప్పగా జీవించడం అంటే, ఆదర్శంగా జీవించడం. గొప్పగా బ్రతకటం అంటే, గొప్పలు చెప్పుకుని బ్రతకటం కాదు… గొప్ప పనులు…
ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం విక్రమ సంవత్సరం: 2081 పింగళ శక సంవత్సరం: 1946 క్రోధి ఆయనం: ఉత్తరాయణం ఋతువు: వసంత మాసం: చైత్ర పక్షం: శుక్ల –…
నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం ఐదేళ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. వర్షాలు సరిపడినంతగా పడకపోవడంతో 510.70 అడుగులకు చేరింది. ప్రస్తుతం నీటి నిల్వను దృష్టిలో పెట్టుకుంటే మేలో తాగునీటిని అందించడం కష్టంగా కనిపిస్తోంది. నిన్నటి వరకు ఈ జలాశయంలో 132.86 టీఎంసీల నీరు…
చేపల పునరుత్పత్తి కోసం 61 రోజుల పాటు వేటపై విధించనున్న నిషేధం ఈనెల 15 నుంచి అమల్లోకి రానుంది. ఈ మేరకు మత్స్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నిషేధ ఉత్తర్వులను ఎవరైనా ఉల్లంఘిస్తే బోట్లతో సహా వాటిలోని మత్స్య సంపదను స్వాధీనం…
‘గృహజ్యోతి’ లబ్ధిదారులకు ఎన్నికల కోడ్ షాక్ ఇచ్చింది. పలు ప్రాంతాల్లో గత నెలలో ఇచ్చిన ‘సున్నా’ బిల్లులను వెనక్కి తీసుకుంది. HYDలోని సరూర్నగర్ ఓ వినియోగదారుడికి మార్చి 2న రూ.262తో జీరో బిల్లు ఇచ్చారు. ఈనెల రూ.547 రాగా.. మొత్తం కలిపి…
నిన్న విడుదల చేసిన గ్రూప్-2 ప్రిలిమ్స్ ఫలితాల్లో మెయిన్స్ కు 92,250 మంది అర్హత సాధించారు. FEB 25న నిర్వహించిన పరీక్షకు 4,04,039 మంది హాజరు కాగా 1:100 నిష్పత్తిలో ఎంపిక చేశారు. 1:50 నిష్పత్తిలో ఎంపిక చేయాలని తొలుత భావించినా…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తమిళనాడులో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. తమిళనాడు బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు, కోయంబత్తూరు ఎంపీ అభ్యర్థి అన్నామలై తరఫున ఆయన ఇవాళ, రేపు ఓట్లు అభ్యర్థించనున్నారు. కోయంబత్తూరులో తెలుగువారు అధికంగా నివసించే ప్రాంతాల్లో సభలు, సమావేశాల్లో…
వచ్చే నెల 1 నుంచి తెలుగు రాష్ట్రాలు సహా తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్లో వన్ ప్లస్ ఫోన్లు ఆఫ్ లైన్ స్టోర్లలో లభించకపోవచ్చు. ఆ ఫోన్ల అమ్మకాల వలన తమకు మార్జిన్లు ఉండకపోవడమే కాక, తమ సమస్యలను వన్ ప్లస్…
హాలీవుడ్ సింగర్ రిహాన్నా ఇటీవల ముకేశ్ అంబానీ ఇంట ప్రీవెడ్డింగ్ వేడుకలో సందడి చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఓ మ్యాగజైన్ కవర్ ఫొటో కోసం ఇచ్చిన పోజులు ఆమెను చిక్కుల్లో పడేశాయి. అందులో ఆమె ఓ సన్యాసినిగా కనిపించారు. అయితే..…
అయోధ్యలో నిర్మితమైన రామమందిరంలో తొలిసారి శ్రీరామ నవమి ఉత్సవాలు జరగనున్నాయి. అయితే, సుమారు 500 ఏళ్ల తర్వాత ఆయన జన్మస్థలమైన అయోధ్యలో ఈ ఏడాది రామనవమి వేడుకలు నిర్వహించేందుకు నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఏప్రిల్ 17న మధ్యాహ్నం 12 గంటలకు…
ప్రపంచంలో ఎలక్ట్రానిక్ వ్యర్ధాలు ఏటా భారీగా పెరుగుతుండటంపై UN ఆందోళన వ్యక్తం చేసింది. 2022లో 62 మిలియన్ టన్నుల ఈ-వేస్ట్ ఉత్పత్తి అయిందని.. ఇది 6వేల ఐఫిల్ టవర్స్తో సమానమని పేర్కొంది. ఏటా ఈ-వేస్ట్ 2.6 మిలియన్ టన్నుల చొప్పున పెరుగుతోందని…
బాడీ మసాజర్ ను అడల్ట్ సెక్స్ టాయ్ గా పరిగణించలేం బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. అందుకే దానిని నిషేధిత దిగుమతి వస్తువుల జాబితాలో చేర్చకూడదని పేర్కొంది. బాడీ మసాజర్ సెక్స్ టాయ్ కాదంటూ 2023 మేలో సెంట్రల్ ఎక్సైజ్ అండ్…
ఆర్తానాం దుఃఖశమనే దీక్షితం ప్రభుమవ్యయమ్ | అశేషజగదాధారం లక్ష్మీనారాయణం భజే || 1 || అపారకరుణాంభోధిం ఆపద్బాంధవ మచ్యుతమ్ | అశేష దుఃఖ శాంత్యర్థం లక్ష్మీనారాయణం భజే || 2 || భక్తానాం వత్సలం భక్తిగమ్యం సర్వ గుణాకరమ్ | అశేష…
పార్వతి అమ్మోరు (అమ్మవారు )గా గ్రామాలలో గ్రామదేవతయై గ్రామాలను రోగాల బారినుండి రక్షిస్తుందని బలమైన నమ్మకం . ఈ అమ్మోరు మొత్తం 101 మంది అక్కాచెల్లెళ్లు అని వీరందరికి ఒకేఒక్క తమ్ముడు పోతురాజు అని అంటారు .వారిలో కొందరు . 1.పాగేలమ్మ2.ముత్యాలమ్మ3…
గ్రామాలలో వెలిసే దేవత… దేవుళ్ళను ముఖ్యముగా స్త్రీ దేవతా రూపాలను గ్రామదేవతలని అంటారు. సంప్రదాయాలను అనుసరించి గ్రామ రక్షణగా ఈ దేవతలను ఊరి పొలిమేరలలో ఏర్పాటు చేసేవారు. ప్రాచీన కాలములో మానవుడు ఎంతో తెలివైనవాడు, ఇంట్లోవున్న చిన్నా, పెద్దా, ఆడా, మగా…
💠 బెంగుళూరులోని బనశంకరిలో దేవగిరి అనే అందమైన కొండపై శ్రీ వరప్రద వెంకటేశ్వర దేవగిరి ఆలయం ఉంది. 💠 దేవగిరి ఆలయం వెంకటేశ్వర స్వామికి (విష్ణువు) అంకితం చేయబడింది. దేవగిరి ఆలయంలో ఉన్న వెంకటేశ్వర స్వామి విగ్రహం తిరుమలలోని విగ్రహానికి ప్రతిరూపంగా…
హిందూ పంచాంగ ప్రకారం ప్రతి నెలలో వచ్చే ఏకాదశికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ప్రతి మాసంలో శుక్ల పక్షం, కృష్ణ పక్షంలో ఏకాదశి వస్తుంది. ఇలా సంవత్సరం మొత్తం 24 ఏకాదశులు వస్తాయి. ఉగాదికి ముందు ఫాల్గుణ మాసంలో వచ్చే ఏకాదశికి…
సంఘటనలు 1957 : భారతదేశంలో కేరళలో మొదటిసారిగా కమ్యూనిస్టులు విజయం సాధించారు. ఇ.ఎం.ఎస్. నంబూద్రిపాద్ ముఖ్యమంత్రి పీఠాన్ని అలంకరించారు. జననాలు 1892: పూతలపట్టు శ్రీరాములురెడ్డి, తెలుగు కవి, అనువాదకులు. (మ.1971). 1908: జగ్జీవన్ రాం, భారత స్వాతంత్ర్య సమరయోధుడు. 1918: ఇటికాల…
ఓం నమో వేంకటేశాయ ◼️ తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ ◼️ నిన్న 04-04-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 62,549 మంది… ◼️ స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 26,816 మంది… ◼️ నిన్న స్వామివారి హుండీ…
ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం విక్రమ సంవత్సరం: 2080 నల శక సంవత్సరం: 1945 శోభకృత్ ఆయనం: ఉత్తరాయణం ఋతువు: శిశిర మాసం: ఫాల్గుణ పక్షం: కృష్ణ –…
“జీవితంలో ప్రతి బాధ ఒక గుణపాఠం అవుతుంది.ప్రతి గుణపాఠం నువ్వు మారేందుకు బంగారు బాట అవుతుంది.” “ఎంత సంపాదించామనేది ముఖ్యం కాదు. ఉన్నంతలోఎంత సంతోషంగా ఉన్నామనేదే ముఖ్యం.”
💠 దేవాలయాలలో ఏదైనా ఇతర దేవతలను సందర్శించే ముందు, గణేష్, విఘ్నేశ్వరుడు లేదా గణపతి అని కూడా పిలువబడే వినాయకుని దర్శనం కలిగి ఉండటం చాలా అవసరం. ఇంట్లో ప్రతి పూజ, వ్రతం లేదా వేడుకల సమయంలో విఘ్నేశ్వరుని విగ్రహాన్ని పవిత్రమైన…
ఓం నమో వేంకటేశాయ ◼️ తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం ◼️ నిన్న 26-03-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 68,563 మంది… ◼️ స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య… 21,956 మంది… ◼️ నిన్న స్వామివారి హుండీ…
ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం విక్రమ సంవత్సరం: 2080 నల శక సంవత్సరం: 1945 శోభకృత్ ఆయనం: ఉత్తరాయణం ఋతువు: శిశిర మాసం: ఫాల్గుణ పక్షం: కృష్ణ –…
ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం విక్రమ సంవత్సరం: 2080 నల శక సంవత్సరం: 1945 శోభకృత్ ఆయనం: ఉత్తరాయణం ఋతువు: శిశిర మాసం: ఫాల్గుణ పక్షం: శుక్ల –…
ఓం నమో వేంకటేశాయ ◼️ తిరుమలకు పోటెత్తిన భక్తులు ◼️ నిన్న 23-03-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 72,986 మంది… ◼️ స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 33,482 మంది… ◼️ నిన్న స్వామివారి హుండీ ఆదాయం…
సంఘటనలు 1882: క్షయ వ్యాధికి కారణమైన మైకోబాక్టీరియా ట్యుబర్క్యులాసిస్ ని రాబర్ట్ కోచ్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. 1896 చరిత్రలో మొదటి రేడియో ప్రసార సంకేతాలను ఎ.ఎస్.పోపోవ్ సృష్టించాడు. 1977: భారత ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ పదవీ విరమణ. 1977: భారత ప్రధానమంత్రిగా…