Tag: ✍️ దాసరి శ్రీధర్

TG : ఇండియన్ రైల్వే గుడ్ న్యూస్… హైదరాబాద్ – ముంబై మధ్య బుల్లెట్ ట్రైన్

హైదరాబాద్ వాసులకు ఇండియన్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ – ముంబై మధ్య 709 కిలోమీటర్ల మేర హై స్పీడ్ కారిడార్ నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. అలాగే మరో కారిడార్ కు బెంగళూరు వరకు విస్తరించాలని ప్రణాళికలు రూపొందిస్తోంది. దీంతోపాటు…

సంచలన నిర్ణయం తీసుకున్న మహారాష్ట్ర సర్కార్…

మహారాష్ట్ర సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మరాఠీ భాషను తప్పనిసరి చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు మరాఠీలోనే మాట్లాడాలని.. లేకుంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆదేశాలు జారీ చేసింది. కార్యాలయాల్లో మరాఠీనే మాట్లాడేలా సైన్ బోర్డులు పెట్టాలని,…

TG : మందుబాబులకు మరో బిగ్ షాక్… వాటి దాలు భారీగా పెరగనున్నాయి…

మందుబాబులకు మరో బిగ్ షాక్ తగలనుంది. రాష్ట్రంలో కింగ్ ఫీషర్ బీర్ల ధరలు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మేరకు యునైటెడ్ బ్రూవరీస్ ప్రతిపాదనలు చేయగా.. ప్రభుత్వం సైతం దీనికి సుముఖత వ్యక్తం చేసినట్టు ఎక్సైజ్ శాఖ వర్గాల సమాచారం.…

TG : ఎమ్మెల్సీ ఎన్నికలు… తొలి రోజు ఎన్ని నామినేషన్ లు దాఖలు చేశారంటే…

ఉత్తర తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. తొలిరోజు కరీంనగర్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ – మెదక్ పట్టభద్రుల స్థానానికి ఆరుగురు, టీచర్ల స్థానానికి ముగ్గురు నామినేషన్ దాఖలు చేశారు. టీచర్స్ సిట్టింగ్ ఎమ్మెల్సీ కూర రఘోత్తమరెడ్డి తో…

అక్రమ వలసదారులను భారత్ కు పంపిన USA…!

తమ దేశంలో ఉన్న అక్రమ వలసదారులను వారి వారి దేశాలకు పంపాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా భారత్ కు చెందిన అక్రమ వలసదారుల విమానం ఇండియాకు బయలుదేరింది. ఈ విషయాన్ని అక్కడి అధికారులు…

నేడు రథసప్తమి… ఈ పనులు చేయండి!

మాఘ మాసంలోని శుక్ల పక్ష సప్తమి తిథి నాడు రథసప్తమి ఉపవాసం పాటిస్తారు. ఈ రోజు(మంగళవారం) కొన్ని పనులు చేయాలని పండితులు చెబుతున్నారు. ఉదయాన్నే తలస్నానం చేసి రాగి పాత్రలో నీరు, ఎర్రచందనం, బియ్యం, ఎర్రపూలు వేసి దానిని ఛాతీ మధ్యలోకి…

TG : నేడు ఢిల్లీకి సీఎం రేవంత్

నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ తరపున నేడు, రేపు ఢిల్లీలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. గెలుపే లక్ష్యంగా తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలను ఢిల్లీ ప్రజలకు వివరించనున్నారు. కాగా రేపటితో…

కళాశాల మరుగుదొడ్డిలో విద్యార్థిని ప్రసవం… ఎక్కడ…? వివరాల్లోకి వెళ్ళితే…

మరుగుదొడ్డిలో ఓ యువతి… శిశువుకు జన్మనిచ్చి చెత్తకుండీలో పడేసిన సంఘటన ఆసల్యంగా వెలుగులోకి వచ్చింది. తంజావూర్ జిల్లా కుంభకోణంలోని ప్రభుత్వ మహిళా కళాశాలలో విద్యార్థిని(20) గర్భం దాల్చింది. కళశాలలో ప్రసవ నొప్పులు రావడంతో… మరుగుదొడ్డికెళ్లి ఆడ శిశువుకి జన్మనిచ్చింది. యూట్యూబ్ లో…

TG : నిఘా నీడలో ఇంటర్ ప్రాక్టికల్స్… రేపే ప్రారంభం…!

ఇంటర్ ప్రాక్టికల్స్ కోసం ప్రైవేటు కాలేజీల్లో CCTV కెమెరాల ఏర్పాటుకు యాజమాన్యాలు అంగీకరించాయని బోర్డు అధికారులు వెల్లడించారు. రేపటి నుంచి ఈనెల 22 వరకు జరగనున్న పరీక్షలకు 4.29 లక్షల మంది హాజరు కానుండగా, 2,008 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.…

డిజిటల్ మీడియాకు చట్టబద్ధత కల్పించాలి… – DMJU, కరీంనగర్.

ప్రజాస్వామ్య వ్యవస్థలో జర్నలిజంను ఫోర్త్ ఎస్టేటగా పిలుస్తారని ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియాకు ధీటుగా డిజిటల్ మీడియా వచ్చేసిందని గతంలో ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులము అయినా మేము డిజిటల్ మీడియాలోకి వచ్చి ఇండిపెండెంట్ జర్నలిస్టులుగా పనిచేస్తున్నామని డిజిటల్…

హైడ్రాకు ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏర్పాటు… – రంగనాథ్

హైదరాబాద్ త్వరలో ఏజెన్సీకి ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నట్లు రంగనాథ్ శనివారం వెల్లడించారు. నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ, ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ లోకల్ ఎన్విరాన్‌మెంటల్ ఇనిషియేటివ్‌లు ఇక్కడ నిర్వహించిన జాతీయ సదస్సులో రంగనాథన్ మాట్లాడుతూ.. తాము జలవనరుల పరిరక్షణ, పునరుద్ధరణపై…

పడిగడుపున గ్లాస్ వేడి నీళ్లు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు…

నీళ్లు మన శరీరానికి చాలా అవసరం. నీళ్లతోనే మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే ఉదయాన్నే లేచిన వెంటనే పరిగడుపున గోరువెచ్చని నీళ్లను తాగాలని డాక్టర్లు చెబుతుంటారు. గోరువెచ్చని నీళ్లు తాగితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని అంటున్నారు. ◼️ జీవక్రియను పెంచుతుంది…

జామ ఆకులు – ఆరోగ్య ప్రయోజనాలు

జామ ఆకులు చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. కొన్ని ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు మీ కోసం… ◼️ మధుమేహం నియంత్రణ: జామ ఆకులు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. ◼️ జీర్ణ వ్యవస్థ: జీర్ణ సమస్యలను తగ్గించి,…

మియాపూర్ లో చిరుత పులి సంచారం… భయాందోళనలో ప్రజలు…

మియాపూర్ ప్రాంతంలో చిరుత పులి సంచారం స్థానికుల్లో తీవ్ర భయాందోళన కలిగించింది. ఈ సంఘటన కొన్ని రోజులుగా చోటుచేసుకుంటోంది, మియాపూర్ పరిసర ప్రాంతాల్లో చిరుతను పలుమార్లు చూశారు. చిరుత కనబడిన వెంటనే స్థానికులు పోలీసులకు మరియు అటవీ అధికారులకు సమాచారం అందించారు.…

భారతదేశంలో పెరుగనున్న CNG gas ధరలు… ఎంతంటే…

అంతర్జాతీయ మార్కెట్లో సహజ వాయువు ధరలు పెరగడం, అలాగే దేశీయంగా తక్కువ సరఫరా వల్ల సిటీ గ్యాస్ కంపెనీలు మార్కెట్ ధరలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారతదేశంలో సీఎన్‌జీ గ్యాస్ ధరలు రూ. 4 నుంచి రూ. 6 వరకూ పెరగనున్నాయి.…

Google CEO : ఎంట్రీ లెవల్ రిక్రూట్ – సుందర్ పిచాయ్ కీలక సలహాలు…

సుందర్ పిచాయ్ గూగుల్‌లో ఎంట్రీ లెవల్ రిక్రూట్‌ల కోసం కొన్ని కీలకమైన సలహాలు ఇచ్చారు. గూగుల్‌లో ఉద్యోగం పొందాలనుకునే వారికి ఆయన ముఖ్యంగా రోట్ లెర్నింగ్‌ (బట్టి పట్టి చదవడం) అనేది తగ్గించాలని, దీన్ని నివారించడం వల్ల నిజమైన సృజనాత్మకతను పెంపొందించవచ్చని…

తల్లి గర్భంలోని పిండంలోనూ మైక్రోప్లాస్టిక్‌… అన్ని జీవాలకూ ముప్పే…

తల్లి గర్భంలోని పిండంలోనూ మైక్రోప్లాస్టిక్‌మైక్రోప్లాస్టిక్స్ అన్ని జీవాలకు ఆరోగ్యానికి ముప్పు కలిగిస్తాయి. ఈ మేరకు అమెరికాలోని రట్జర్స్‌ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు వీటి గురించి షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. ‘సైన్స్‌ ఆఫ్‌ ది టోటల్‌ ఎన్విరాన్‌మెంట్‌’ జర్నల్‌ కథనం ప్రకారం.. ఎలుకలపై…

Redmi A4 5G: బెస్ట్ ఫీచర్స్, బిగ్ బ్యాటరీ – 10 వేలకే అందుబాటులో…!

టెక్నాలజీ ప్రపంచంలో కొత్తగా అందుబాటులోకి వచ్చిన Redmi A4 5G, బడ్జెట్ ఉత్తమ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌. 10,000 రూపాయలకు ఈ ఫోన్ అనేక ఆకర్షణీయమైన ఫీచర్లతో వినియోగదారులకు కొత్త అనుభవాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది. 5G కనెక్టివిటీ తో యూత్‌ కోసం…

Salt : ఏ వయసు వారు రోజువారీగా ఎంత ఉప్పు తీసుకోవాలో మీకు తెలుసా… – WHO సూచనలు…

వయస్సు మరియు శారీరక ఆరోగ్యంపై ఆధారపడి, ఉప్పు తీసుకోవడం మంచిది. సాధారణంగా WHO (ప్రపంచ ఆరోగ్య సంస్థ) సూచనల ప్రకారం, ఏ వయసు వారు రోజువారీగా ఎంత ఉప్పు తీసుకోవాలో చూద్దాం… పిల్లలు (1-3 సంవత్సరాలు వరకు) రోజుకు సుమారు 2…

Hyd : చిట్టీల పేరుతో ఘరానా మోసం… ఎన్ని కోట్ల రూపాయలు అంటే… వివరాల్లోకి వెళ్ళితే…

చిట్టీల పేరుతో ఘరానా మోసం ఘటన హైదరాబాద్, కుత్బుల్లాపూర్ పరిధిలోని చింతల్ శ్రీ సాయి కాలనీలో చోటు చేసుకుంది… వివరాల్లోకి వెళ్ళితే…. సీతారామయ్య, అతనికి వరుసకు అల్లుడు అయిన మురళీ చిట్టీల పేరుతో 200 మంది దగ్గర నుంచి సుమారు రూ.…