Tag: ✍️ దాసరి శ్రీధర్

2030 కల్లా లక్ష మంది కంపెనీ సెక్రటరీలు అవసరం: ICSI

దేశంలో 2030 నాటికి లక్ష మంది కంపెనీ సెక్రటరీలు అవసరమవుతారని ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ICSI) వెల్లడించింది. ఆర్థిక వ్యవస్థ వృద్ధి బాటలో సాగుతుండటం, సుపరిపాలనకు ప్రాధాన్యం పెరుగుతుండటం ఇందుకు కారణాలని తెలిపింది. ప్రపంచంలోనే అత్యంత ప్రాధాన్యత…

రాఖీ పండుగ వేళ… అదనంగా స్టాండ్ బై రైళ్లు

నేడు రక్షాబంధన్ సందర్భంగా దేశవ్యాప్తంగా మెట్రో రైళ్లు ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడనున్నాయి. ఈనేపథ్యంలో ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఢిల్లీ మెట్రో ముందు జాగ్రత్తగా రద్దీ ఎక్కువగా ఉండే ఏరియాల లో కొన్ని స్టాండ్ బై రైళ్లను సిద్ధంగా ఉంచనుంది. టికెట్…

పార్లమెంట్ లో మరోసారి భద్రతా వైఫల్యం

పార్లమెంట్ లో మరోసారి భద్రతా వైఫల్య ఘటన కలకలం సృష్టిస్తోంది. నిన్న మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో 20ఏళ్ల వయసున్న ఓ యువకుడు ఇంతియాజ్ ఖాన్ మార్గ్ వైపు ఉన్న గోడ దూకి పార్లమెంట్ అనెక్స్ భవనం పరిసరాల్లోకి ప్రవేశించాడు. అతడిని…

అమరావతిలో నేషనల్ లా యూనివర్సిటీ

ఏపీ రాజధాని అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో మరో ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీ ఏర్పాటుకానుంది. జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ) ముందుకొచ్చింది. బీసీఐకి చెందిన ‘బీసీఐ ట్రస్ట్ పెర్ల్ ఫస్ట్’ అమరావతిలో లా యూనివర్సిటీ ఏర్పాటుచేస్తుందని ట్విట్టర్ వేదికగా…

గోల్డెన్ వీసాపై సంపన్నుల చూపు

అంతర్జాతీయ పెట్టుబడులు, నిపుణులను ఆకర్షించేందుకు యూఏఈ ప్రభుత్వం ఇస్తున్న గోల్డెన్ వీసాలకు భారత్ లో క్రేజ్ పెరుగుతోంది. వివిధ రంగాల్లో నిపుణులు, పెట్టుబడులు పెట్టగలిగిన వారికి యూఏఈ రెడ్ కార్పెట్ పరిచి మరీ స్వాగతిస్తోంది. దీంతో భారత్ నుంచి వెళ్లి విదేశాల్లో…

ఉత్తరప్రదేశ్ లో రైలు ప్రమాదం

ఉత్తరప్రదేశ్ లో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. కాన్పూర్, భీమ్ సేన్ రైల్వే స్టేషన్ల మధ్య బ్లాక్ సెక్షన్లో సబర్మతి ఎక్స్ ప్రెస్ (19168) పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. దీంతో రైలులోని ప్రయాణికులను తీసుకెళ్లడానికి…

ఆన్లైన్ బెట్టింగ్ యాప్ తో రూ.400 కోట్ల మోసం

చైనాతో సంబంధం ఉన్న ఆన్లైన్ బెట్టింగ్ యాప్ ‘ఫైవిన్’ ద్వారా రూ.400 కోట్ల మోసానికి పాల్పడిన నలుగురు వ్యక్తులను ఈడీ అదుపులోకి తీసుకుంది. నిర్వాహకులు ఆ యాప్ ద్వారా అనేక మంది ఆన్లైన్ గేమర్లను మోసం చేశారంటూ కొందరు వ్యక్తులు కోల్…

పాకిస్థాన్ లో మంకీపాక్స్ కలకలం

పాకిస్థాన్ లో ముగ్గురు వ్యక్తులకు మంకీపాక్స్ సోకింది. విమానాశ్రయాల్లో పరీక్షల వ్యవస్థను బలోపేతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వైరస్ బారిన పడిన ముగ్గురు వ్యక్తులు వాయవ్య పాకిస్థాన్ లో ఖైబర్ఫఖ్తుంక్వా ప్రావిన్స్ కు చెందినవారని…

విద్యుత్ వినియోగదారులకు గుడ్ న్యూస్

కరెంట్ బిల్లుల చెల్లింపు విషయంలో TGSPDCL, APCPDCL కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఫోన్ పే ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చని ప్రకటించాయి. ఇటీవల ఫోన్ పే, గూగుల్ పే వంటి డిజిటల్ చెల్లింపులకు డిస్కమ్ లు గుడ్ బై చెప్పాయి. కానీ…

నవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే!

మనం నవ్వడం వల్ల శరీరంలో ఎండార్ఫిన్ విడుదలవుతుంది. ఇది మంచి అనుభూతిని కలిగిస్తుంది. మానసిక ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో ఎండార్ఫిన్ సాయపడుతుంది. బాగా నవ్వడం వల్ల నొప్పి, అసౌకర్యం నుంచి ఉపశమనం లభిస్తుంది. రోగనిరోధక వ్యవస్థను బలపర్చడంలో నవ్వు సాయం చేస్తుంది.…

గుజరాత్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత

గుజరాత్ లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. జలాల్పూర్లోని అయోంజల్ గ్రామంలో 60 కిలోల బరువున్న 50 మాదక ద్రవ్యాల ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ డ్రగ్స్ విలువ రూ.30.07 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి…

చరిత్రలో ఈరోజు…ఆగస్టు 16…

జననాలు 1909: సర్దార్ గౌతు లచ్చన్న, ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ కు రాష్ట్రశాఖ అధ్యక్షుడు, ఆంధ్ర రాష్ట్ర మంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు (మ.2006). 1912: వానమామలై వరదాచార్యులు, తెలంగాణ రాష్ట్రానికి చెందిన పండితుడు, రచయిత (మ.1984). 1919: టంగుటూరి…

ఈ రోజు పంచాంగం – రాశి ఫలాలుఆగష్టు 16, 2024

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః పంచాంగం శ్రీధన్యాశ్రీధరాయనమః కలియుగం: 5126 విక్రమ సంవత్సరం: 2081 పింగళ శక సంవత్సరం: 1946 క్రోధి ఆయనం: దక్షిణాయణం ఋతువు: వర్ష మాసం: శ్రావణ పక్షం:…

మంకీపాక్స్ ను అత్యవసర సమస్యగా ప్రకటించిన WHO

వైరల్ వ్యాధి మంకీపాక్స్ (ఎంపాక్స్)ను ప్రపంచ ప్రజారోగ్య అత్యవసర సమస్యగా WHO ప్రకటించింది. గత రెండేళ్లలో ఈ వ్యాధికి సంబంధించి WHO ఈ విధమైన ప్రకటన చేయడం ఇది రెండోసారి. కాంగోలో ఈ వైరల్ వ్యాధి విజృంభించడంతో పాటు ఇతర చుట్టుపక్కల…

అంగారక గ్రహంపై విస్తారమైన భూగర్భ జలాశయం అది ఎంతంటే…

అంగారక గ్రహంపై విస్తారమైన భూగర్భ జలాశయాన్ని పరిశోధకులు గుర్తించారు. నాసాకు చెందిన ఇన్సైట్ మిషన్ డేటా ఆధారంగా ఈ అద్భుతాన్ని శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. ఈ నీరు మహాసముద్రాలను సృష్టించగలదని తెలిపారు. నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రొసీడింగ్స్ ప్రచురించబడిన అధ్యయనం.. మార్స్…

OTTలోకి ‘కల్కి’ ఎప్పుడు రిలీజ్ కానుందో తెలుసా…

ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన ‘కల్కి 2898 ఏడీ’ రూ.1,100 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సాధించి సూపర్ హిట్గా నిలిచింది. తాజాగా ఈ సినిమా OTT రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈనెల 23 నుంచి అమెజాన్ ప్రైమ్…

బంగ్లాదేశ్ లో మత హింస జరగడం లేదు : BNP

బంగ్లాదేశ్ లో మతపరమైన దురాగతాలు జరుగుతున్నాయని మీడియా చేస్తున్న ప్రచారంలో నిజం లేదని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(BNP) జనరల్ సెక్రటరీ మీర్జా ఇస్లాం ఆలంగీర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతీయ, ప్రపంచ స్థాయి మీడియా సంస్థల ద్వారా ఒక…

AP : బాలింతలకు గుడ్ న్యూస్ చెప్పిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం…

బాలింతలకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 2014-19 మధ్య బాలింతలకు అందజేసిన ‘ఎన్టీఆర్ బేబీ కిట్స్’ పథకాన్ని మళ్లీ ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రంలో డోలీతో గర్భిణులు, బాలింతలను మోసుకొస్తున్న దృశ్యాలు కనిపించకూడదని స్పష్టం…

పెళ్లి చేసుకున్న అత్త, మేనకోడలు

బీహార్ లో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. గోపాల్గంజ్ లో అత్త, మేనకోడలు వివాహం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీరిద్దరూ మూడేళ్లుగా ప్రేమలో ఉన్నట్టు సమాచారం. అయితే మేనకోడలికి మరో వ్యక్తితో పెళ్లి జరుగుతుందనే భయంతో…

రెమ్యునరేషన్ భారీగా పెంచిన యానిమల్ మూవీ బ్యూటీ…

యానిమల్ మూవీలో తన అందాలతో యువతకు మత్తెక్కించిన త్రిప్తి డిమ్రి తాజాగా రెమ్యునరేషన్ పెంచారు. గతేడాది విడుదలైన యానిమల్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇందులో నటించిన త్రిప్తి ఓవర్నైట్ లో స్టార్ గా మారిపోయారు. ఇటీవల వచ్చిన బ్యాడ్ న్యూజ్…