Category: News

Google CEO : ఎంట్రీ లెవల్ రిక్రూట్ – సుందర్ పిచాయ్ కీలక సలహాలు…

సుందర్ పిచాయ్ గూగుల్‌లో ఎంట్రీ లెవల్ రిక్రూట్‌ల కోసం కొన్ని కీలకమైన సలహాలు ఇచ్చారు. గూగుల్‌లో ఉద్యోగం పొందాలనుకునే వారికి ఆయన ముఖ్యంగా రోట్ లెర్నింగ్‌ (బట్టి పట్టి చదవడం) అనేది తగ్గించాలని, దీన్ని నివారించడం వల్ల నిజమైన సృజనాత్మకతను పెంపొందించవచ్చని…

తల్లి గర్భంలోని పిండంలోనూ మైక్రోప్లాస్టిక్‌… అన్ని జీవాలకూ ముప్పే…

తల్లి గర్భంలోని పిండంలోనూ మైక్రోప్లాస్టిక్‌మైక్రోప్లాస్టిక్స్ అన్ని జీవాలకు ఆరోగ్యానికి ముప్పు కలిగిస్తాయి. ఈ మేరకు అమెరికాలోని రట్జర్స్‌ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు వీటి గురించి షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. ‘సైన్స్‌ ఆఫ్‌ ది టోటల్‌ ఎన్విరాన్‌మెంట్‌’ జర్నల్‌ కథనం ప్రకారం.. ఎలుకలపై…

Redmi A4 5G: బెస్ట్ ఫీచర్స్, బిగ్ బ్యాటరీ – 10 వేలకే అందుబాటులో…!

టెక్నాలజీ ప్రపంచంలో కొత్తగా అందుబాటులోకి వచ్చిన Redmi A4 5G, బడ్జెట్ ఉత్తమ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌. 10,000 రూపాయలకు ఈ ఫోన్ అనేక ఆకర్షణీయమైన ఫీచర్లతో వినియోగదారులకు కొత్త అనుభవాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది. 5G కనెక్టివిటీ తో యూత్‌ కోసం…

Hyd : చిట్టీల పేరుతో ఘరానా మోసం… ఎన్ని కోట్ల రూపాయలు అంటే… వివరాల్లోకి వెళ్ళితే…

చిట్టీల పేరుతో ఘరానా మోసం ఘటన హైదరాబాద్, కుత్బుల్లాపూర్ పరిధిలోని చింతల్ శ్రీ సాయి కాలనీలో చోటు చేసుకుంది… వివరాల్లోకి వెళ్ళితే…. సీతారామయ్య, అతనికి వరుసకు అల్లుడు అయిన మురళీ చిట్టీల పేరుతో 200 మంది దగ్గర నుంచి సుమారు రూ.…

BJP : హర్యానాలో హ్యట్రీక్… 17న ప్రమాణ స్వీకార మహోత్సవం

బిజేపీ హర్యానాలో హ్యట్రీక్ సాధించి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దమవుతోంది. ఈ నెల 16న జరిగే శాసనసభా పక్ష సమావేశంలో ముఖ్యమంత్రిని ఎన్నుకోనుంది. అనంతరం 17న ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఈ ముహూర్తంగా ఎంచుకోడానికి ఓ ప్రత్యేక…

DSC – 2024 : పోస్టింగుల కౌన్సెలింగ్ వాయిదా… మళ్లీ ఎప్పుడంటే…

డీఎస్సీ -2024 లో ఎంపికైన 10,006 మంది కొత్త టీచర్లు ఇటీవల నియామక పత్రాలు అందుకోగా, కొలువులు సాధించిన అభ్యర్థులకు మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా పోస్టింగులకు సంబంధించి కౌన్సెలింగ్ జరగాలి. కానీ అనుకోకుండా కౌన్సెలింగ్‌ను వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. కొత్త తేదీలను…

AP : నేటి సీఎం చంద్రబాబు షెడ్యూల్

CM చంద్రబాబు నేటి షెడ్యూల్ ను ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసింది. ఆయన మధ్యాహ్నం గం.12 లకు సచివాలయానికి చేరుకుంటారు. తుఫాను పరిస్థితులపై అధికారులతోనూ, మంతులతోనూ సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం తీసుకువస్తున్న పలు పాలసీలపై సమీక్షను…

T20 ఫార్మాట్ లో బ్యాట్ పట్టనున్న సచిన్!

భారత మాజీ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ మరోసారి బ్యాట్ పట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జరగబోయే ప్రారంభ ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్(IML) టోర్నీలో మాస్టర్ బ్లాస్టర్ బరిలోకి దిగబోతున్నట్టు సమాచారం. టీ20 ఫార్మాట్ లో జరిగే ఈ టోర్నీలో…

TG : ‘హైడ్రా’ కూల్చివేతలతో తగ్గిన భూములు, ఆస్తుల కొనుగోళ్లు!

నీటి వనరుల పరిరక్షణకు ప్రభుత్వం తీసుకొచ్చిన ‘హైడ్రా’ కూల్చివేతల ప్రభావం రాష్ట్రంలోని భూములు, ఆస్తుల కొనుగోళ్లపై పడింది. ఒక్క Septలోనే రిజిస్ట్రేషన్ ఆదాయం 30% తగ్గినట్లు నివేదికలు చెబుతున్నాయి. గత ఏడాది Septలో దాదాపు లక్ష లావాదేవీలు జరిగి ₹955కోట్ల రాబడి…

AP : విశాఖపట్నంలో లాజిస్టిక్ పార్క్

ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే విశాఖపట్నంలో టీవీఎస్ ఇండస్ట్రియల్ అండ్ లాజిస్టిక్ పార్క్.. వేర్ హౌస్ నిర్మించనున్నట్లు తెలిసింది. ఇందుకుగానూ గుర్రంపాలెం ఇండస్ట్రియల్ పార్కులో 17 ఎకరాలు…

సరికొత్త రూపంలో మార్కెట్ లోకి రానున్న సామాన్యుడి కారు టాటా నానో

సామాన్యుడి కారుగా బాగా పాపులర్ అయిన టాటా నానో ఇప్పుడు సరికొత్త రూపంలో ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఈ నానో కారును టాటా మోటార్స్ కొత్త ఎలక్ట్రిక్ కారుగా మళ్ళీ తీసుకువస్తోంది. టాటా నానో ఈవీ 2024చివరిలో ఇండియాలో లాంచ్ అవుతుందని…

TG : డిప్యూటీ సీఎం ఇంట్లో చోరీ… నిందితులకు రిమాండ్…

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో చోరీ జరిగిన సంగతి తెలిసిందే. ఈ కేసును ఛేదించిన బంజారాహిల్స్ పోలీసులు ఇద్దరు నిందితుల్ని పశ్చిమ బెంగాల్ నుంచి పీటీ వారెంట్ ద్వారా నగరానికి తీసుకొచ్చారు. వారిని కోర్టులో హాజరు పర్చచగా 14 రోజుల…

TG – Sircilla : నేటి నుంచి టెక్స్ టైల్ పార్క్ బంద్

నేటి నుంచి సిరిసిల్ల టెక్స్టైల్ పార్క్ బంద్ కానుంది. ఈ మేరకు వస్త్రోత్పత్తిదారుల సంఘం నిర్ణయం తీసుకుంది. గిట్టుబాటు ధర లేక వస్త్ర పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో ఉందని ఉత్పత్తిదారులు తెలిపారు. గత 2 నెలలుగా నష్టాలను ఎదుర్కొని పరిశ్రమలు నడిపించామని…

తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్… మళ్ళీ భారీ వర్షాలు…

తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు.. బిగ్ అలర్ట్… తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో మళ్ళీ భారీ వర్షాలు కురువనున్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖ కీలక ఆదేశాలకు కూడా జారీ చేసింది. బంగాళాఖాతంలో సోమవారం రోజున… తీవ్రమైన అల్పపీడనం ఏర్పడుతుందని…

కూలిన నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి… ఆరుగురికి తీవ్ర గాయాలు

తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లా అంపూర్‌ లోని చెన్నై – బెంగళూరు జాతీయ రహదారిపై నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు 2023 నుంచి 4 కిలోమీటర్ల మేర హైలెవల్ ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతోంది. బస్ స్టేషన్ – రైల్వే స్టేషన్ మధ్య అత్యంత…

దిగుమతి సుంకం పై సంచలన కేంద్రం నిర్ణయం… పెరిగిన వంట నూనె ధరలు…

దిగుమతి సుంకం పై సంచలన కేంద్రం నిర్ణయం… పెరిగిన వంట నూనె ధరలు… వంట నూనెల దిగుమతి సుంకాన్ని 20 శాతం పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో అన్ని రకాల నూనె ధరలు లీటరుపై రూ.15 నుంచి రూ.20 వరకు…

రేషన్ కార్డుల జారీలో పారదర్శకత పై కేబినెట్ దృష్టి

పేద కుటుంబాలకు రేషన్ కార్డుల జారీలో పారదర్శకతను పెంచడానికి ఇప్పటివరకున్న అర్హతలను సవరించాలనే ప్రతిపాదనపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన ఈ నెల 20న జరిగే రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. రేషన్ కార్డులతో సంబంధం లేకుండానే సాధారణ ప్రజలకు ఆరోగ్యశ్రీ…

సిగరేట్ కోసం లొల్లి.. ఇద్దరిని కత్తితో పొడిచి పరారైన మందుబాబు

సిగరేట్‌ కోసం ఓ అంగతకుడు ఇద్దరు వ్యక్తులను కత్తితో పొడిచిచాడు. ఈ షాకింగ్‌ ఘటన బెంగళూరులోని నీలసంద్రలోని బజార్‌ స్ట్రీట్‌లోని ఓ బార్‌లో చోటు చేసుకుంది. అశోక్ నగర్ పోలీసులకు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. బెంగళూరులోని వివేక్‌ నరగ్‌లో నివాసం…

మాజీ మంత్రి హరీష్ రావు హౌస్ అరెస్టు.. ఇంటి ముందు బ్యారికేడ్లు..

మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. కొకపెట్ లోని హరీష్ రావు ఇంటి వద్దకు పోలీసులు భారీగా చేరుకున్నారు. హరీష్ రావు ఇంటి ముందు బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. హరీష్ రావును కలిసేందుకు ఎవరిని అనుమతించడం లేదు.…

మరో అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్‌ తో జియో…

దేశవ్యాప్తంగా 49 కోట్ల మంది మొబైల్ వినియోగదారులు తమ ఫోన్లలో రిలయన్స్ జియో సిమ్‌ను ఉపయోగిస్తున్నారు. ఇంత పెద్ద యూజర్ బేస్ కోసం జియో అనేక రకాల రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తుంది. స్మార్ట్‌ఫోన్, జియో ఫోన్, జియో ఫోన్ ప్రైమా వినియోగదారుల…

వైరల్ న్యూస్ : వయసు 30…చేసుకున్న పెళ్ళిళ్ళు 20… ముక్కున వేలేసుకుంటున్న జనం… వివరాల్లోకి వెళ్ళితే….

మన దేశంలో ఒక్కసారి వివాహం జరిగితే దానిని ఏడు జన్మల సంబంధంగా పరిగణిస్తారు. భార్యాభర్తలు వివాహ బంధంలో ఒక్కటైతే, మరణానంతరం మాత్రమే విడిపోతారు. కనీసం భారతీయ సంస్కృతి కూడా అదే చెబుతుంది. నేటి కాలంలో ప్రేమ, సంబంధాలను కొనసాగించే సంప్రదాయం పక్కదారి…

మైనర్ బాలికపై అత్యాచారం కేసులో ఊరి శిక్ష విధించిన కోర్టు… ఎక్కడంటే…

పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లాలోని మతిగరలో గత ఏడాది మైనర్ బాలికపై అత్యాచారం, హత్య కేసులో ఒక వ్యక్తికి శనివారం జిల్లా కోర్టు మరణశిక్ష విధించింది. గతేడాది ఆగష్టు లో 11వ తరగతి విద్యార్థినిపై తొలిసారి అత్యాచారం చేసి, ఆపై ఆమె…

రేవంత్రెడ్డి చేసేది కరెక్టే… కానీ…: పవన్ కల్యాణ్

‘హైడ్రా’ ద్వారా చెరువుల ఆక్రమణలు తొలగించేందుకు తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి తీసుకుంటున్న చర్యలు కరెక్టేనని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెల్లడించారు. కానీ, అదే సమస్యకు పరిష్కారం కాదని, చెరువులు ఆక్రమణలకు గురికాకుండా గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు కఠినచర్యలు తీసుకోవాలని…

ప్రకాశం బ్యారేజీపై షర్మిల కీలక వ్యాఖ్యలు

ప్రకాశం బ్యారేజీ గేట్లు విరిగిపోయిన ఘటనలో బాధ్యులను కఠినంగా శిక్షించాలని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. బుధవారం మధ్యాహ్నం బోట్లు కొట్టుకొచ్చిన ప్రాంతాన్ని పరిశీలించారు. గేట్ల పరిస్థితి ఎలా ఉందని అధికారులను ఆరా తీశారు. ఎవరైనా కావాలనే…

చిన్నారి ఆయువు తీసిన బిస్కెట్

బిస్కెట్… ఓ చిన్నారి ప్రాణాన్ని బలితీసుకుంది. ఈ ఘటన మహారాష్ట్రలోని థానే జిల్లాలో జరిగింది. ఆనంద్ నగర్ లో నివసిస్తున్న పూజా… ఓ బిస్కెట్ కంపెనీలో కార్మికులకు లంచ్ బాక్సులు సరఫరా చేస్తుంటుంది. మంగళవారం తన మూడేళ్ల కుమారుడు ఆయుష్ చౌహాన్…

ANR చిత్రాలు రీ-రిలీజ్

సెప్టెంబర్ 20న అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి. ఈ తరుణంలో వేడుకలను నిర్వహించేందుకు అక్కినేని కుటుంబం సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే ఆయన నటించి సూపర్బ్ట్గా నిలిచిన 10 చిత్రాలను 25 సిటీలలో రీ-రిలీజ్ చేయనున్నారు. సెప్టెంబర్ 20, 21, 22 తేదీలలో…

టికెట్ పై రాయితీ… ఆర్టీసీ బంపర్ ఆఫర్…

హైదరాబాద్ – విజయవాడ మార్గంలో వెళ్లే ప్రయాణికులకు టీజీఎస్ ఆర్టీసీ శుభవార్త తెలిపింది. ఆ రూట్ల లో రాకపోకలు సాగించే వారి కోసం టికెట్ ధరలో 10 శాతం రాయితీని కల్పిస్తున్నట్లు సంస్థ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. రాజధాని ఏసీ, సూపర్…

error: -