నేటి పంచాంగం – రాశి ఫలాలు మార్చి 12, 2024
ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం విక్రమ సంవత్సరం: 2080 నల శక సంవత్సరం: 1945 శోభకృత్ ఆయనం: ఉత్తరాయణం ఋతువు: శిశిర మాసం: ఫాల్గుణ పక్షం: శుక్ల –…
ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం విక్రమ సంవత్సరం: 2080 నల శక సంవత్సరం: 1945 శోభకృత్ ఆయనం: ఉత్తరాయణం ఋతువు: శిశిర మాసం: ఫాల్గుణ పక్షం: శుక్ల –…
పంచభూతాల ఆధారంగానే మనిషి జన్మ, మనుగడ సాధ్యం. అలాంటి పంచభూతాలలో పరమేశ్వరుని దర్శించుకునేలా దక్షిణ భారతంలో అయిదు శైవ క్షేత్రాలు వెలిశాయి. అవే… పృథ్వి లింగం – కంచి : శైవ క్షేత్రాలకు పెట్టింది పేరు తమిళనాడు. అందులోనూ కంచి గురించి…
“వ్యాధి లేని శరీరం, వేదన లేని మనసు, మనిషికి తరగని ఆస్తులు.” “దృడమైన సంకల్పం వేల అవరోధాలున్న మార్గంలో సహితం దారి చేసుకొని ముందుకు వెళ్ళగలదు.”
ఓం నమో వేంకటేశాయ ◼️ తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ ◼️ నిన్న 08-03-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 63,831 మంది… ◼️ స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య… 25,367 మంది… ◼️ నిన్న స్వామివారి హుండీ…
సంఘటనలు 1961 – స్పుత్నిక్ 9 ఉపగ్రహాన్ని ప్రయోగించిన రష్యా. 1959 – బార్బీ డాల్ ను అమెరికన్ ఇంటర్నేషనల్ టాయ్ ఫెయిర్లో తొలిసారి ప్రదర్సించారు. జననాలు 1972: ఆర్. పి. పట్నాయక్, తెలుగు సినీ సంగీత దర్శకుడు, నటుడు, రచయిత,…
ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం విక్రమ సంవత్సరం: 2080 నల శక సంవత్సరం: 1945 శోభకృత్ ఆయనం: ఉత్తరాయణం ఋతువు: శిశిర మాసం: మాఘ పక్షం: కృష్ణ –…
మహా శివరాత్రి సందర్భంగా తెలంగాణలోని ప్రముఖ శైవక్షేత్రాలు కిటకిటలాడుతున్నాయి. ఎండను సైతం లెక్కచేయకుండా భక్తులు భారీ సంఖ్యలో శివయ్య దర్శనానికి బారులు తీరారు. వేములవాడ, కొమురవెల్లి, వేయిస్తంభాల గుడి, రామప్ప, కీసర, కాళేశ్వరం తదితర ఆలయాలు కిక్కిరిసిపోయాయి. ఉపవాసం ఉన్నవారు సాయంత్రం…
ఓం నమో వేంకటేశాయ తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ ◼️ నిన్న 07-03-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 57,880 మంది… ◼️ స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య… 19,772 మంది… ◼️ నిన్న స్వామివారి హుండీ ఆదాయం…
సంఘటనలు 1956: భారత లోక్సభ స్పీకర్గా ఎమ్.అనంతశయనం అయ్యంగార్ పదవిని స్వీకరించాడు. 1993: ఆంధ్రప్రదేశ్ లోని చిలకలూరిపేట వద్ద బస్సును తగలబెట్టిన ఘటనలో 23 మంది మరణించారు. జననాలు 1917: విద్యుత్తు రంగ నిపుణుడు నార్ల తాతారావు (మ.2007) 1897: దామెర్ల…
ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం విక్రమ సంవత్సరం: 2080 నల శక సంవత్సరం: 1945 శోభకృత్ ఆయనం: ఉత్తరాయణం ఋతువు: శిశిర మాసం: మాఘ పక్షం: కృష్ణ –…
ప్రశ్న : కర్మలు ఎక్కడనుండి వస్తాయి? జవాబు : కామ, క్రోధ, మోహ, మద, లోభ, మాత్సర్యాలనే “అరిషడ్వర్గాల” నుండి… ప్రశ్న : ఇవి ఎక్కడ నుండి వస్తాయి ? జవాబు : ఆలోచన, సఙ్కల్పము, స్పందన, ఆశ, భయము, ఆనందముల…
ఓం నమో వేంకటేశాయ తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ ◼️ నిన్న 06-03-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 65,887 మంది… ◼️ స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 23,532 మంది… ◼️ నిన్న స్వామివారి హుండీ ఆదాయం…
సాధారణంగా ఉపవాసం అన్నప్పుడు ఆహార విసర్జనం ఉపవాసంగా చెప్పబడింది. ఇది ఒక పెద్ద తపస్సు. ఎందుకంటే మానవునికి ఆహారం మీద ఒక మోహం ఉంటుంది. దానిని నిగ్రహించడం వల్ల జన్మజన్మాంతరాలుగా మన శరీరంలో సంచితమై ఉన్న పాపాలుపోతాయి. బాహ్యార్థంలో ఆహారవిసర్జన వల్ల…
సంఘటనలు 2009: మహిళల ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంటు ఆస్ట్రేలియాలో ప్రారంభమైనది. 2011: యాదగిరి గుట్ట బ్రహ్మోత్సవాలు ప్రారంభం. జననాలు 1921: ఎమ్మెస్ రామారావు, తెలుగు చలనచిత్ర చరిత్రలో మొట్టమొదటి నేపథ్య గాయకుడు. (మ.1992) 1938: డేవిడ్ బాల్టిమోర్, అమెరికా జీవశాస్త్రవేత్త…
కాకినాడలోని ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజనాపురం అనే గ్రామం ఉంది. అక్కడుండే కొండదొర తెగ ఆదివాసీలకు సీఎం ఎవరో కూడా తెలియదట. ఆ విషయం వాళ్లే స్వయంగా చెప్పారు. ఈ గ్రామంలో సుమారు 50 మంది నివసిస్తుండగా 19 మందికి ఇటీవల తొలిసారి…
భారత్ లో పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తున్న శాస్త్రవేత్తలు శుభవార్త చెప్పారు. జూన్-ఆగస్టు మధ్య లానినా ఏర్పడితే 2023లో కంటే ఈ ఏడాది రుతుపవనాల ద్వారా మెరుగైన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. మరోవైపు ప్రస్తుతం ఎల్నినో చాలా బలంగా ఉందని…
రాష్ట్రంలో అమలు కానున్న ‘ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన’లో రైతుల వాటా ప్రీమియంను ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఈ వానాకాలం నుంచి పధకాన్ని అమలు చేస్తామని.. రైతులందరికీ, అన్ని పంటలకు ఈ పథకం వర్తిస్తుందన్నారు. గతంలో…
వాలంటీర్లకు ప్రభుత్వం 3 నెలల అదనపు ప్రోత్సాహకాలు అందించనుంది. నెలకు రూ.500 చొప్పున ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు మొత్తం రూ.1500 చొప్పున ఒక్కో వాలంటీర్ కు అందిస్తారు. కాగా ప్రజల ఇళ్ల వద్దకే మొబైల్ ఆటోల ద్వారా…
మేడారం మహా జాతర హుండీల లెక్కింపు 6 రోజుల్లో పూర్తి చేసినట్లు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. మహా జాతర కోసం ఏర్పాటు చేసిన 540 హుండీలను లెక్కించగా.. రూ.12.25 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. 779.800గ్రా, 55 కిలోల 150 గ్రా.…
ఓం నమో వేంకటేశాయ తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ ◼️ నిన్న 05-03-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 64,552 మంది… ◼️ స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 19,900 మంది… ◼️ నిన్న స్వామివారి హుండీ ఆదాయం…
జీవితం చాలా చిన్నది. డబ్బు వెంబడి పరిగెత్తుతూ, మననీయవిలువలను, చిన్న చిన్న ఆనందాలను పోగొట్టుకోకు… డబ్బును సంపాదించు తప్పులేదు సంపాదించాలి… డబ్బు అవసరమే కానీ, దానితో పాటు, నా.. అనే వారిని కూడా సంపాదించు.
తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలలో హుండీ ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన వాచీలు మరియు మొబైల్ ఫోన్లను మార్చి 13న రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు పోర్టల్ ద్వారా ఈ- వేలం వేయనున్నారు. ఇందులో టైటాన్, క్యాషియో, టైమెక్స్,…
సంఘటనలు 2009: న్యూయార్క్లో జరిగిన వేలంలో మహాత్మా గాంధీ వస్తువులను విజయ్ మాల్యా 1.8 మిలియన్ డాలర్లకు సొంతం చేసుకున్నాడు. 1992: కంప్యూటర్లపై మైకెలాంజిలో అనే వైరస్ దాడి ప్రారంభం. 1983: అమెరికా తోలి ఫుట్ బాల్ లీగ్ ప్రారంభం. జననాలు…
ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం విక్రమ సంవత్సరం: 2080 నల శక సంవత్సరం: 1945 శోభకృత్ ఆయనం: ఉత్తరాయణం ఋతువు: శిశిర మాసం: మాఘ పక్షం: కృష్ణ –…
మరి కొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ఎలక్షన్ కమిషన్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై ఎన్నికల్లో ఇంటి నుంచి ఓటేసే సదుపాయాన్ని 85 ఏళ్లు, ఆపై వయసున్న వారికి మాత్రమే కల్పించనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు నిబంధనలను…
డీఎస్సీ దరఖాస్తుల ప్రక్రియ అర్ధరాత్రి నుంచి ప్రారంభమైంది. SGT పోస్టులకు డీఎడ్ పూర్తి చేసిన వారు అర్హులు. SA ఉద్యోగాలకు సంబంధిత విభాగంలో బీఎడ్ చేసి ఉండాలి. PET పోస్టులకు ఇంటర్లో 50% మార్కులు, UG D.P.Ed కోర్సు చేయాలి. డిగ్రీ…
YSR చేయూత నిధుల జమ కార్యక్రమాన్ని మార్చి 7న రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనుంది. అనకాపల్లి జిల్లా పిసినికాడలో జరిగే బహిరంగ సభలో CM జగన్ బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తారు. ఈ పథకం కింద SC, ST,…