Tag: ✍️ దాసరి శ్రీధర్

శ్రీవారి నిజపాద దర్శనం

వేంకటేశ్వరుడ్ని కలియుగ దైవంగా భావిస్తారు. ఆయన నివసించే తిరుమల కలియుగ వైకుంఠంగా తలపోస్తారు. ఆయన్ను దర్శనం చేసుకోడం అంటే దాదాపు ఆ మహావిష్ణువు దర్శనం చేసుకోడంతో సమానం అనుకుంటారు. ఆ మహామూర్తిని ఆమూలాగ్రం చూడ్డం అంటే, ఇక ఈ జన్మకు కావల్సింది…

ఏడాదిలో వచ్చే ఏకాదశులు… – ఉపవాస చేస్తే వచ్చే ఫలితాలు

మన భారతీయ సనాతన ధర్మ (హిందూ) సాంప్రదాయములో కాలానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందు కర్మానుష్ఠానం కోసం కొన్ని పర్వములను నిర్ణయించారు మన పెద్దలు. ఆ పర్వములను కూడా తిథుల ప్రకారంగా నిర్ణయించడం జరిగింది. ఆ తిథులలో ముఖ్యమైనది “ఏకాదశి తిథి.”…

చరిత్రలో ఈరోజు…మార్చి 18…

సంఘటనలు 1922: మహత్మా గాంధీ శాసనోల్లంఘన ఉద్యమం చేసినందుకు 6 సంవత్సరముల జైలు శిక్ష విధించబడ్డాడు. 1965: అలెక్షీ లియనోవ్ అనే రోదసీ యాత్రికుడు తన అంతరిక్ష నౌక వోస్కోడ్ 2 నుండి 12 నిముషాలు బయటకు వచ్చి అంతరిక్షంలో నడిచిన…

నేటి పంచాంగం – రాశి ఫలాలు మార్చి 18, 2024

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం విక్రమ సంవత్సరం: 2080 నల శక సంవత్సరం: 1945 శోభకృత్ ఆయనం: ఉత్తరాయణం ఋతువు: శిశిర మాసం: ఫాల్గుణ పక్షం: శుక్ల –…

తిరుమల సమాచారం 18-మార్చి-2024 సోమవారం

ఓం నమో వేంకటేశాయ ◼️తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ ◼️నిన్న 17-03-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 83,825 మంది… ◼️ స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 25,690 మంది… ◼️ నిన్న స్వామివారి హుండీ ఆదాయం 4.57…

నేటి పంచాంగం – రాశి ఫలాలు మార్చి 13, 2024

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం విక్రమ సంవత్సరం: 2080 నల శక సంవత్సరం: 1945 శోభకృత్ ఆయనం: ఉత్తరాయణం ఋతువు: శిశిర మాసం: పాల్గుణ పక్షం: శుక్ల –…

చరిత్రలో ఈరోజు…మార్చి 13…

సంఘటనలు 1940: భారత స్వాతంత్ర్యోద్యమము: 1940 మార్చి 13 తారీకున, ఉధమ్ సింగ్, అమృతసర్ మారణ కాండకు (జలియన్‌వాలా బాగ్) బాధ్యుడిగా పరిగణింపబడిన మైకేల్ ఓ డైయర్ ని, లండన్ లో, కాల్చి చంపాడు. 1955: నేపాల్ రాజుగా మహేంద్ర అధికారం…

తిరుమల సమాచారం 13-మార్చి-2024 బుధవారం

ఓం నమో వేంకటేశాయ ◼️ తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ ◼️ నిన్న 12-03-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 60,110 మంది… ◼️ స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 21,445 మంది… ◼️ నిన్న స్వామివారి హుండీ…

మహనీయుని మాట

“నిన్ను గాయపరిచిన ప్రతి ఒక్కరూ నీ శత్రువు కాదు.నీతో చేయి కలిపిన వాళ్ళందరూ నీ మిత్రులూ కాదు.” “మనిషి చుట్టూ మంచి, చెడు, కష్టం, నష్టం, ప్రేమ, ద్వేషం అన్నీ ఉంటాయి. దేన్ని వదిలేస్తాం…, దేన్ని తీసుకుంటాం… అన్నదాన్ని బట్టి మన…

సినిమాల్లో అరంగేట్రం చేయనున్న ఆశా భోస్లే మనవరాలు

లెజెండరీ సింగర్ ఆశా భోస్లే గురించి తెలియని వారుండరు. ఆవిడ మనవరాలు జనై భోస్లే సినీ అరంగేట్రం చేసేందుకు సిద్ధమయ్యారు. సందీప్ సింగ్ తెరకెక్కిస్తున్న చిత్రంలో జనై ఛత్రపతి శివాజీ భార్య రాణి సై భోంసలే పాత్రలో కనిపించనున్నారు. ఈ విషయాన్ని…

AP : ఈ నెల 17న చిలకలూరిపేటలో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్న ప్రధాని

ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటన ఖరారైంది. జనసేన – టీడీపీతో పొత్తు నేపథ్యంలో ఈ నెల 17న చిలకలూరిపేటలో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. దీంతో ఒకే వేదికపై మోదీ, చంద్రబాబు, పవన్ కనిపించనున్నారు. అంతకుముందే ప్రధాని విశాఖలో…

భారత్ లో 67 లక్షల మంది ఆహారలేమితో చిన్నారి భాదితులు – హార్వర్డ్ అధ్యయనం

హార్వర్డ్ అధ్యయనం సంచలన విషయాలను వెల్లడించింది. ప్రపంచంలో అత్యధికంగా భారత్ లో 67 లక్షల మంది చిన్నారులు ఆహారలేమితో బాధపడుతున్నారని పేర్కొంది. 92 దేశాల్లో ఆహారం అందని చిన్నారుల సంఖ్యలో ఇది సగమని తెలిపింది. ఆ తర్వాతి స్థానాల్లో నైజీరియా (9.62లక్షలు),…

TS : ఈ రోజు రాష్ట్రానికి రానున్న కేంద్ర హోం మంత్రి

నేడు కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ట్రానికి రానున్నారు. మధ్యాహ్నం 1:20 గంటలకు ప్రత్యేక విమానంలో ఆయన బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. ముందుగా బీజేపీ సోషల్ మీడియా వారియర్స్తో, ఆ తర్వాత బూత్ అధ్యక్షులతో భేటీ అవుతారు. అనంతరం…

TS : ముస్లింలకు రంజాన్ మాసం ప్రారంభం శుభాకాంక్షలు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్

రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ముస్లిం సోదరులకు మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు పవిత్ర మాసంలో జరిపి ఉపవాస దీక్షలు, ప్రత్యేక ప్రార్థనలతో ప్రజల మధ్య శాంతి, సామరస్య భావనలు వెల్లివిరుస్తాయని చెప్పారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో…

మానవ జన్మ – మోక్ష సాధన…!!

సామాన్యంగా లోకంలో ముక్తి అంటే ఏవో పైనున్న లోకాలకు వెళ్ళి కైలాసం, వైకుంఠం, లేదా స్వర్గానికి వెళ్ళి సుఖాలు అనుభవించటమే అని అనుకుంటాము… అందుకే అంటారు.. పూజలు, యజ్ఞాలు, దానాలు, వ్రతాలు చేసుకోకపోతే ముక్తి ఎలా వస్తుంది అని… ఇంకొంత మంది……

చరిత్రలో ఈరోజు…మార్చి 12…

సంఘటనలు 1930: మహాత్మాగాంధీ నేతృత్వంలో ఉప్పు సత్యాగ్రహం సబర్మతీ ఆశ్రమం నుండి ప్రారంభమైంది. (మార్చి 12 నుండి 1930 ఏప్రిల్ 6 మధ్యకాలంలో అహ్మదాబాదు లోని తన ఆశ్రమము నుండి గుజరాత్ తీరంలోని దండీ వరకూ గల 400 కిలో మీటర్ల…

నేటి పంచాంగం – రాశి ఫలాలు మార్చి 12, 2024

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం విక్రమ సంవత్సరం: 2080 నల శక సంవత్సరం: 1945 శోభకృత్ ఆయనం: ఉత్తరాయణం ఋతువు: శిశిర మాసం: ఫాల్గుణ పక్షం: శుక్ల –…

స్వయంభూ పంచభూత లింగేశ్వరాలు

పంచభూతాల ఆధారంగానే మనిషి జన్మ, మనుగడ సాధ్యం. అలాంటి పంచభూతాలలో పరమేశ్వరుని దర్శించుకునేలా దక్షిణ భారతంలో అయిదు శైవ క్షేత్రాలు వెలిశాయి. అవే… పృథ్వి లింగం – కంచి : శైవ క్షేత్రాలకు పెట్టింది పేరు తమిళనాడు. అందులోనూ కంచి గురించి…

నేటి మంచి మాట

“వ్యాధి లేని శరీరం, వేదన లేని మనసు, మనిషికి తరగని ఆస్తులు.” “దృడమైన సంకల్పం వేల అవరోధాలున్న మార్గంలో సహితం దారి చేసుకొని ముందుకు వెళ్ళగలదు.”

తిరుమల సమాచారం 09-మార్చి-2024 శనివారం

ఓం నమో వేంకటేశాయ ◼️ తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ ◼️ నిన్న 08-03-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 63,831 మంది… ◼️ స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య… 25,367 మంది… ◼️ నిన్న స్వామివారి హుండీ…

చరిత్రలో ఈరోజు…మార్చి 09…

సంఘటనలు 1961 – స్పుత్నిక్ 9 ఉపగ్రహాన్ని ప్రయోగించిన రష్యా. 1959 – బార్బీ డాల్ ను అమెరికన్ ఇంటర్నేషనల్ టాయ్ ఫెయిర్లో తొలిసారి ప్రదర్సించారు. జననాలు 1972: ఆర్. పి. పట్నాయక్, తెలుగు సినీ సంగీత దర్శకుడు, నటుడు, రచయిత,…

నేటి పంచాంగం – రాశి ఫలాలు మార్చి 09, 2024

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం విక్రమ సంవత్సరం: 2080 నల శక సంవత్సరం: 1945 శోభకృత్ ఆయనం: ఉత్తరాయణం ఋతువు: శిశిర మాసం: మాఘ పక్షం: కృష్ణ –…

కిటకిటలాడుతున్న శైవక్షేత్రాలు…

మహా శివరాత్రి సందర్భంగా తెలంగాణలోని ప్రముఖ శైవక్షేత్రాలు కిటకిటలాడుతున్నాయి. ఎండను సైతం లెక్కచేయకుండా భక్తులు భారీ సంఖ్యలో శివయ్య దర్శనానికి బారులు తీరారు. వేములవాడ, కొమురవెల్లి, వేయిస్తంభాల గుడి, రామప్ప, కీసర, కాళేశ్వరం తదితర ఆలయాలు కిక్కిరిసిపోయాయి. ఉపవాసం ఉన్నవారు సాయంత్రం…

తిరుమల సమాచారం 08-మార్చి-2024 శుక్రవారం

ఓం నమో వేంకటేశాయ తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ ◼️ నిన్న 07-03-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 57,880 మంది… ◼️ స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య… 19,772 మంది… ◼️ నిన్న స్వామివారి హుండీ ఆదాయం…

చరిత్రలో ఈరోజు…మార్చి 08…

సంఘటనలు 1956: భారత లోక్‌సభ స్పీకర్‌గా ఎమ్.అనంతశయనం అయ్యంగార్ పదవిని స్వీకరించాడు. 1993: ఆంధ్రప్రదేశ్ లోని చిలకలూరిపేట వద్ద బస్సును తగలబెట్టిన ఘటనలో 23 మంది మరణించారు. జననాలు 1917: విద్యుత్తు రంగ నిపుణుడు నార్ల తాతారావు (మ.2007) 1897: దామెర్ల…

నేటి పంచాంగం – రాశి ఫలాలు మార్చి 08, 2024

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం విక్రమ సంవత్సరం: 2080 నల శక సంవత్సరం: 1945 శోభకృత్ ఆయనం: ఉత్తరాయణం ఋతువు: శిశిర మాసం: మాఘ పక్షం: కృష్ణ‌ –…

యక్ష ప్రశ్నలు – సమాధానాలు

ప్రశ్న : కర్మలు ఎక్కడనుండి వస్తాయి? జవాబు : కామ, క్రోధ, మోహ, మద, లోభ, మాత్సర్యాలనే “అరిషడ్వర్గాల” నుండి… ప్రశ్న : ఇవి ఎక్కడ నుండి వస్తాయి ? జవాబు : ఆలోచన, సఙ్కల్పము, స్పందన, ఆశ, భయము, ఆనందముల…

error: -