మహా శివరాత్రి సందర్భంగా వేములవాడకు ప్రత్యేక బస్సులు
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా 400 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు కరీంనగర్ జోనల్ ఈడీ వినోద్ కుమార్ తెలిపారు. ఈ నెల 7నుంచి 9 వరకు బస్సులను నడపనున్నట్లు పేర్కొన్నారు. వరంగల్, హన్మకొండ,…