Month: March 2024

అల్లు అర్జున్ పుట్టిన రోజున పుష్ప-2 తొలి సాంగ్ రిలీజ్…?

అల్లు అర్జున్ పుట్టిన రోజున(ఏప్రిల్ 8) పుష్ప-2 మూవీ నుంచి తొలి సాంగ్ ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. దీంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది ఐకాన్ స్టార్ బర్త్ డే రోజున విడుదల…

AP : జనసేన పార్టీలో బగ్గుమన్న విభేదాలు

విశాఖ జిల్లా జనసేన పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి. విశాఖ సౌత్ సీటు స్థానికులకే కేటాయించాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. పార్టీ జెండా మోయని, ఇటీవల పార్టీలోకి వచ్చిన వంశీకి సీటు ఇస్తే ఊరుకోమంటూ హెచ్చరిస్తున్నారు. దీంతో టికెట్ కేటాయింపుపై…

ఎలక్టోరల్ బాండ్ల ద్వారా విరాళాలు పొందని పార్టీలివే!

ఎలక్టోరల్ బాండ్ల ద్వారా దేశంలోని అనేక పార్టీలు రూ. వేల కోట్ల విరాళాన్ని పొందగా, కొన్ని ప్రముఖ పార్టీలకు ఒక్క రూపాయీ అందలేదు. CPM, CPI, మాయావతి నేతృత్వంలోని BSP, మేఘాలయలోని అధికార నేషనల్ పీపుల్ పార్టీ, AIMIM, మహరాష్ట్ర నవ…

వచ్చే నెల టీవీలో రానున్న ‘గుంటూరు కారం’

సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా తెరకెక్కిన ‘గుంటూరు కారం’ మూవీ టీవీల్లోకి వచ్చేస్తోంది. వచ్చే నెల 9న జెమిని టీవీలో ఈ సినిమా ప్రసారం కానుంది. ఇందుకు సంబంధించిన ప్రోమోను జెమిని టీవీలో రిలీజ్ చేశారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన…

TG : అటవీశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులు!

రాష్ట్ర అటవీశాఖలో 2,108 పోస్టులు ఖాళీగా ఉన్నాయని అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. మొత్తం 6,860 పోస్టులకు 4,752 మంది సిబ్బందే ఉన్నట్లు తెలిపారు. ఉన్నవారిలో కొందరు ఇతర శాఖలకు డిప్యుటేషన్ పై వెళ్లాల్సిన పరిస్థితి ఉందని CM రేవంత్ కు…

TG : సైబర్ క్రైమ్ మోసాలు… గంటలోపు ఫోన్ చేస్తే రీకవరీకి చర్యలు – ADG శిఖాగోయల్

సైబర్ మోసానికి గురైన బాధితుల ఖాతాల్లోకి తిరిగి డబ్బులు జమ చేసేలా ADG శిఖాగోయల్ ఆధ్వర్యంలో పోలీసులు చర్యలు చేపట్టారు మోసపోయిన బాధితులు గంటలోపు 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తే.. డబ్బు బదిలీ కాకుండా ఫ్రీజ్ చేస్తారు. ఫిర్యాదు చేసిన…

ఇన్ స్టాలోనూ చరిత్ర సృష్టించిన రాయల్ ఛాలెంజర్స్

WPL-2024 ట్రోఫీని గెలిచి సత్తాచాటిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇన్ స్టాలోనూ చరిత్ర సృష్టించింది. ఉమెన్స్ జట్టుకు అభినందనలు తెలియజేస్తూ RCB తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో విక్టరీ ఫొటోను పోస్ట్ చేసింది. ఈ పోస్టుకు కేవలం 9 నిమిషాల్లోనే 10…

పొలిటికల్ రీఎంట్రీకి సిద్దమవుతున్న తమిళిసై

తెలంగాణ గవర్నర్ పదవికి తమిళసై రాజీనామా చేసి పొలిటికల్ రీఎంట్రీకి సిద్ధమవుతున్నారు. ఈమె 2009లో చెన్నై నార్త్, 2019లో తూత్తుకూడి నుంచి BJP తరఫున ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అలాగే మూడు సార్లు అసెంబ్లీ బరిలో నిలిచినా గెలుపు దక్కలేదు.…

AP : వచ్చే ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తా – పవన్ కళ్యాణ్

వచ్చే ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన పవన్ కళ్యాణ్.. వచ్చే వారం నియోజకవర్గంలో పర్యటిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. 3 మండలాలు, 2 మున్సిపాలిటీలకు చెందిన టీడీపీ-జనసేన-బీజేపీ నేతలతో సమావేశం కానున్నట్లు పేర్కొన్నాయి. ఈ సందర్భంగా పలువురు కీలక…

మరోసారి మా విజయం ఖాయం… – మోదీ

తెలంగాణలో BJP ప్రభంజనంలో కాంగ్రెస్, BRS కొట్టుకుపోతాయని PM మోదీ అన్నారు. ‘రాష్ట్రంలో BJPకి ప్రజల మద్దతు రోజురోజుకూ పెరుగుతోంది. భారత్ అభివృద్ధి చెందితే తెలంగాణ కూడా అభివృద్ధి చెందుతుంది. పదేళ్లలో రాష్ట్రానికి రూ.వేల కోట్లు కేటాయించాం. వికసిత్ భారత్ కోసం…

MrX సినిమా కోసం ఊహించని విధంగా మారిన తమిళ స్టార్ హీరో

తమిళ స్టార్ హీరో ఆర్య తన శరీరాకృతిని ఊహించని విధంగా మార్చుకున్నారు. గతంలో అంతగా ఫిట్గా లేని ఆర్య.. ఇప్పుడు కండలు తిరిగిన దేహంతో ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మను ఆనంద్ దర్శకత్వంలో తాను నటించే MrX…

శ్రీవారి నిజపాద దర్శనం

వేంకటేశ్వరుడ్ని కలియుగ దైవంగా భావిస్తారు. ఆయన నివసించే తిరుమల కలియుగ వైకుంఠంగా తలపోస్తారు. ఆయన్ను దర్శనం చేసుకోడం అంటే దాదాపు ఆ మహావిష్ణువు దర్శనం చేసుకోడంతో సమానం అనుకుంటారు. ఆ మహామూర్తిని ఆమూలాగ్రం చూడ్డం అంటే, ఇక ఈ జన్మకు కావల్సింది…

ఏడాదిలో వచ్చే ఏకాదశులు… – ఉపవాస చేస్తే వచ్చే ఫలితాలు

మన భారతీయ సనాతన ధర్మ (హిందూ) సాంప్రదాయములో కాలానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందు కర్మానుష్ఠానం కోసం కొన్ని పర్వములను నిర్ణయించారు మన పెద్దలు. ఆ పర్వములను కూడా తిథుల ప్రకారంగా నిర్ణయించడం జరిగింది. ఆ తిథులలో ముఖ్యమైనది “ఏకాదశి తిథి.”…

చరిత్రలో ఈరోజు…మార్చి 18…

సంఘటనలు 1922: మహత్మా గాంధీ శాసనోల్లంఘన ఉద్యమం చేసినందుకు 6 సంవత్సరముల జైలు శిక్ష విధించబడ్డాడు. 1965: అలెక్షీ లియనోవ్ అనే రోదసీ యాత్రికుడు తన అంతరిక్ష నౌక వోస్కోడ్ 2 నుండి 12 నిముషాలు బయటకు వచ్చి అంతరిక్షంలో నడిచిన…

నేటి పంచాంగం – రాశి ఫలాలు మార్చి 18, 2024

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం విక్రమ సంవత్సరం: 2080 నల శక సంవత్సరం: 1945 శోభకృత్ ఆయనం: ఉత్తరాయణం ఋతువు: శిశిర మాసం: ఫాల్గుణ పక్షం: శుక్ల –…

తిరుమల సమాచారం 18-మార్చి-2024 సోమవారం

ఓం నమో వేంకటేశాయ ◼️తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ ◼️నిన్న 17-03-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 83,825 మంది… ◼️ స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 25,690 మంది… ◼️ నిన్న స్వామివారి హుండీ ఆదాయం 4.57…

నేటి పంచాంగం – రాశి ఫలాలు మార్చి 13, 2024

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం విక్రమ సంవత్సరం: 2080 నల శక సంవత్సరం: 1945 శోభకృత్ ఆయనం: ఉత్తరాయణం ఋతువు: శిశిర మాసం: పాల్గుణ పక్షం: శుక్ల –…

చరిత్రలో ఈరోజు…మార్చి 13…

సంఘటనలు 1940: భారత స్వాతంత్ర్యోద్యమము: 1940 మార్చి 13 తారీకున, ఉధమ్ సింగ్, అమృతసర్ మారణ కాండకు (జలియన్‌వాలా బాగ్) బాధ్యుడిగా పరిగణింపబడిన మైకేల్ ఓ డైయర్ ని, లండన్ లో, కాల్చి చంపాడు. 1955: నేపాల్ రాజుగా మహేంద్ర అధికారం…

తిరుమల సమాచారం 13-మార్చి-2024 బుధవారం

ఓం నమో వేంకటేశాయ ◼️ తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ ◼️ నిన్న 12-03-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 60,110 మంది… ◼️ స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 21,445 మంది… ◼️ నిన్న స్వామివారి హుండీ…

మహనీయుని మాట

“నిన్ను గాయపరిచిన ప్రతి ఒక్కరూ నీ శత్రువు కాదు.నీతో చేయి కలిపిన వాళ్ళందరూ నీ మిత్రులూ కాదు.” “మనిషి చుట్టూ మంచి, చెడు, కష్టం, నష్టం, ప్రేమ, ద్వేషం అన్నీ ఉంటాయి. దేన్ని వదిలేస్తాం…, దేన్ని తీసుకుంటాం… అన్నదాన్ని బట్టి మన…

సినిమాల్లో అరంగేట్రం చేయనున్న ఆశా భోస్లే మనవరాలు

లెజెండరీ సింగర్ ఆశా భోస్లే గురించి తెలియని వారుండరు. ఆవిడ మనవరాలు జనై భోస్లే సినీ అరంగేట్రం చేసేందుకు సిద్ధమయ్యారు. సందీప్ సింగ్ తెరకెక్కిస్తున్న చిత్రంలో జనై ఛత్రపతి శివాజీ భార్య రాణి సై భోంసలే పాత్రలో కనిపించనున్నారు. ఈ విషయాన్ని…

AP : ఈ నెల 17న చిలకలూరిపేటలో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్న ప్రధాని

ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటన ఖరారైంది. జనసేన – టీడీపీతో పొత్తు నేపథ్యంలో ఈ నెల 17న చిలకలూరిపేటలో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. దీంతో ఒకే వేదికపై మోదీ, చంద్రబాబు, పవన్ కనిపించనున్నారు. అంతకుముందే ప్రధాని విశాఖలో…

భారత్ లో 67 లక్షల మంది ఆహారలేమితో చిన్నారి భాదితులు – హార్వర్డ్ అధ్యయనం

హార్వర్డ్ అధ్యయనం సంచలన విషయాలను వెల్లడించింది. ప్రపంచంలో అత్యధికంగా భారత్ లో 67 లక్షల మంది చిన్నారులు ఆహారలేమితో బాధపడుతున్నారని పేర్కొంది. 92 దేశాల్లో ఆహారం అందని చిన్నారుల సంఖ్యలో ఇది సగమని తెలిపింది. ఆ తర్వాతి స్థానాల్లో నైజీరియా (9.62లక్షలు),…

TS : ఈ రోజు రాష్ట్రానికి రానున్న కేంద్ర హోం మంత్రి

నేడు కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ట్రానికి రానున్నారు. మధ్యాహ్నం 1:20 గంటలకు ప్రత్యేక విమానంలో ఆయన బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. ముందుగా బీజేపీ సోషల్ మీడియా వారియర్స్తో, ఆ తర్వాత బూత్ అధ్యక్షులతో భేటీ అవుతారు. అనంతరం…

TS : ముస్లింలకు రంజాన్ మాసం ప్రారంభం శుభాకాంక్షలు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్

రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ముస్లిం సోదరులకు మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు పవిత్ర మాసంలో జరిపి ఉపవాస దీక్షలు, ప్రత్యేక ప్రార్థనలతో ప్రజల మధ్య శాంతి, సామరస్య భావనలు వెల్లివిరుస్తాయని చెప్పారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో…

మానవ జన్మ – మోక్ష సాధన…!!

సామాన్యంగా లోకంలో ముక్తి అంటే ఏవో పైనున్న లోకాలకు వెళ్ళి కైలాసం, వైకుంఠం, లేదా స్వర్గానికి వెళ్ళి సుఖాలు అనుభవించటమే అని అనుకుంటాము… అందుకే అంటారు.. పూజలు, యజ్ఞాలు, దానాలు, వ్రతాలు చేసుకోకపోతే ముక్తి ఎలా వస్తుంది అని… ఇంకొంత మంది……

చరిత్రలో ఈరోజు…మార్చి 12…

సంఘటనలు 1930: మహాత్మాగాంధీ నేతృత్వంలో ఉప్పు సత్యాగ్రహం సబర్మతీ ఆశ్రమం నుండి ప్రారంభమైంది. (మార్చి 12 నుండి 1930 ఏప్రిల్ 6 మధ్యకాలంలో అహ్మదాబాదు లోని తన ఆశ్రమము నుండి గుజరాత్ తీరంలోని దండీ వరకూ గల 400 కిలో మీటర్ల…

error: -