Month: August 2025

సిపిఐ తాండూర్ మండల కౌన్సిల్ సమావేశం.

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తాండూరు మండలంతేదీ:1 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. మంచిర్యాల జిల్లా, తాండూర్ మండల సిపిఐ కౌన్సిల్ సమావేశం శుక్రవారం భగత్ సింగ్ భవన్ లో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్…

డిగ్రీ అతిథి అధ్యాపక పోస్టుకు దరఖాస్తు ఆహ్వానము

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ: 1 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2025-26 విద్యా సంవత్సరంలో యూనివర్సిటీ అల్మనాక్ ప్రకారంగా మ్యాథమెటిక్స్ ఒక పోస్టులో అతిధి అధ్యాపకులుగా బోధించడానికి పీజీ 55 శాతం మరియు పీహెచ్డీ, నెట్,…

AP : నేతన్నలకు గుడ్యూస్.. నేటి నుంచే ఉచిత విద్యుత్

చేనేత కార్మికులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నేటి (ఆగస్టు 1) నుంచే ఉచిత విద్యుత్ అమలుకు సీఎం చంద్రబాబు పచ్చజెండా ఊపారు. మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయనున్నారు. ఇందుకోసం…

సోషల్ వెల్ఫేర్ బాలికల వసతి గృహాన్ని సందర్శించిన కమిషనర్ టి.రమేష్.

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ: 1 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. జిల్లా కలెక్టర్, మంచిర్యాల ఆదేశాల మేరకు ఈ రోజు సోషల్ వెల్ఫేర్ బాలికల వసతి గృహాన్ని సందర్శించారు కమిషనర్ టి.రమేష్. ఈ సందర్శనలో భాగంగా హాస్టల్‌లో ఉంటున్న విద్యార్థులకు కల్పిస్తున్న…

ఈ ప్రభుత్వ హయాంలో రాజీవ్ గాంధీ నగర్ లో అభివృద్ధి కుంటుపడిపోతుంది… ప్రశ్నిస్తున్న అల్లెం కోటి, తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లామణుగూరు మండలం✍️దుర్గా ప్రసాద్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా రాజీవ్ గాంధీ నగర్ లో అభివృద్ధి కుంటుపడిపోతుంది. ఎందుకని ప్రశ్నిస్తున్నాం…? అల్లెం కోటి, తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వ్యవసాయ మార్కెట్ యార్డుకు కోట్లాది రూ/- వచ్చి ఉన్నాయి,…

కళాకారిణి శ్రీమతి సుమిత్ర గారికి వనమా వెంకటేశ్వరరావు గారి స్వగృహంలో ఘనంగా సన్మానం…

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా✍️దుర్గా ప్రసాద్ కళాకారిణి శ్రీమతి సుమిత్ర గారికి 2025 మార్చి నెలలోarts & కల్చరల్ విభాగంలోఆగ్రాలో డాక్టర్ పట్టా వచ్చిన సందర్భంలో, భద్రాద్రి కొత్తగూడెం నియోజకవర్గానికి గతంలో సేవలందించిన మా గౌరవనీయ మాజీ ఎమ్మెల్యే శ్రీ వనమా…

జిల్లాలో సుడిగాలి పర్యటనలతో బెంబేలెత్తిస్తున్న జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ: 01 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే, రాజీవ్ నగర్ లో ని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం,ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అనంతరం పాత మంచిర్యాలో గల పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా…

AI వినియోగంతో ఏ ఉద్యోగాలు ప్రభావితం కావో మైక్రోసాఫ్ట్ రీసెర్చ్ నిర్వహించిన అధ్యయనంలో ఆసక్తికరమైన అంశాలు… మీ కోసం…

AI వాడకం ఎక్కువైతున్న ఈ రోజులలో అనేక రంగాలలో పనిచేస్తున్న ఉద్యోగుల ఉపాధి అవకాశాలు పూర్తిగా మారిపోతున్నాయి… ఈ AI వినియోగంతో ఏ ఉద్యోగాలు ప్రభావితం కావో మైక్రోసాఫ్ట్ రీసెర్చ్ నిర్వహించిన అధ్యయనంలో ఆసక్తికరమైన అంశాలు… మీ కోసం… AI తో…

మద్యం దుకాణాల పెంపు ఆలోచనను వెంటనే వెనక్కి తీసుకోవాలి… – ఏ ఐ ఎఫ్ డి డబ్ల్యూ జిల్లా కార్యదర్శి దుర్గం లక్ష్మి డిమాండ్

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:1 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. మద్యం దుకాణాల పెంపు ఆలోచనను వెంటనే వెనక్కి తీసుకోవాలి… మద్యం దుకాణాల పెంపుతో గ్రామాల్లో పెరుగనున్న అరాచకాలు ఏ ఐ ఎఫ్ డి డబ్ల్యూ ( అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సమాఖ్య)…

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్…

మంచిర్యాల జిల్లా,జైపూర్,తేదీ: 01 ఆగస్టు2025,✍️ మనోజ్ కుమార్ పాండే. మంచిర్యాల జిల్లా, జైపూర్ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఆరుపత్రి రికార్డులను పరిశీలించారు, ఆరోగ్య కేంద్రానికి వొచ్చే వారికి మెరుగైన…

నిరుద్యోగులకు శుభవార్త… రేపు జాబ్ మేళా…

HCL టెక్ ఆధ్వర్యంలో 2023-24,2024-25 విద్యా సంవత్సరాల్లో ఇంటర్మీడియట్ పూర్తిచేసిన విద్యార్థులకు రేపు జాబ్ మేళా నిర్వహించనున్నారు. సాఫ్ట్ వేర్ రంగంలో ఐటీ, డీపీవో ఉద్యోగాల్లో అవకాశం కల్పించేందుకు రేపు ఖమ్మం నయాబజార్ జూనియర్ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు DIEO…

ఆకిటి రవీందర్ రెడ్డి గారిని పరామర్శించిన… రేగా కాంతారావు గారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాఅశ్వాపురం మండలం✍️ దుర్గా ప్రసాద్ ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మొండికుంట గ్రామ పంచాయతీ BG కొత్తూరు గ్రామంలో తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు, BRS పార్టీ నాయకులు ఆకిటి రవీందర్ రెడ్డి గారు ఇటీవల…

పోచమ్మ దేవాలయం వద్ద సోలార్ లైటింగ్ సిస్టంను ప్రారంభించిన ఎంపీ రఘునందన్ రావు

మెదక్ జిల్లామాసాయిపేట మండలం✍️శివ కుమార్ గౌడ్ మాసాయిపేట మండల కేంద్రంలోని పోచమ్మ దేవాలయం వద్ద ఎంపీ రఘునందన్ రావు సహకారంతో మంజూరైన సోలార్ లైటింగ్ సిస్టంను ఆయన ప్రారంభించారు. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో మెదక్ జిల్లాకు ఎంపీ నిధులు వచ్చేవి…

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు…

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాభద్రాచలం నియోజకవర్గం.31- 07-25✍️దుర్గా ప్రసాద్ భద్రాచలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు. 1.k . సాయిరాం60,000రూ,,లు దుమ్ముగూడెం మండలం,చెందిన వారికి స్థానిక…

పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు లేక వైద్యం కొరకు క్యూ కట్టిన రోగులు

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపాల్వంచ✍️దుర్గా ప్రసాద్ అయ్యా జిల్లా కలెక్టర్ గారు డాక్టర్ల పనితీరు కొరకు తమరు చేస్తున్న కష్టం ఈ విధంగా వృధా అయిపోతుందంటూ ప్రజలు తెలియజేస్తున్నారు. ఇకనైనా భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు కూడా…

వికలాంగుని అంత్యక్రియలకు ఆర్థిక సహాయం అందించిన మధుచంద్ బత్తుల[MB]

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపాత పాల్వంచ✍️దుర్గా ప్రసాద్ పాత పాల్వంచలోని గడియకట్ట కు చెందిన అనుముల రామకృష్ణ అలియాస్ హుస్సేన్ నిన్న రాత్రి అనారోగ్యంతో మరణించడం జరిగింది. ఈ విషయం కాలనీ వాసుల ద్వార తెలుసుకున్న BRSV కొత్తగూడెం నియోజకవర్గ అధ్యక్షులు…

ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా రైతులు వ్యవసాయం చేసి లాభాలు పొందాలి – పాల్వంచ సొసైటీ చైర్మన్ రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా✍️దుర్గా ప్రసాద్ రైతులు మునగ, ఆయిల్ ఫామ్, పత్తిలో అంతర పంటగా మునగ మరియు ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా వ్యవసాయం చేసి అధిక లాభాలు పొందాలని, పాల్వంచ కో-ఆపరేటివ్ సొసైటీ చైర్మన్,రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ…

కనీస వేతనం 26 వేలకై, కాంట్రాక్టు కార్మికుల రెగ్యులరైజేషన్ కై 8 గంటల పని అమలు చేయాలని కలెక్టరేట్ ధర్నా నిర్వహించిన టి.యు.సి.ఐ.

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపాల్వంచ31-07-2025✍️దుర్గా ప్రసాద్ ఆర్ మధుసూదన్ రెడ్డి, షేక్ యాకుబ్ షావలి, ధర్నాలో పాల్గొని మాట్లాడిన జిల్లా అధ్యక్ష కార్యదర్శులు… ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా – టియుసిఐ రాష్ట్ర మహాసభ పిలుపులో భాగంగా ఈరోజు భద్రాద్రి…

error: -