Tag: ✍️ దాసరి శ్రీధర్

TG : బాన్సువాడలో ఉప ఎన్నికలు ఖాయం: కేటీఆర్

బాన్సువాడ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు. బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన పార్టీ నేతలను కేటీఆర్ కలిసిన అనంతరం కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారిన పోచారం శ్రీనివాస్ రెడ్డికి ప్రజలు ఖచ్చితంగా బుద్ది చెబుతారని…

దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు

సెబీ చీఫ్పా హిండెన్బర్గ్ సంచలన నివేదిక విడుదల చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. సెబీ చైర్పర్సన్ మాధవి పురి పై హిండెన్బర్గ్ ఆరోపణల నేపథ్యంలో ఆగస్టు 22న దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. మాధవి పురి రాజీనామా…

ఉగాండాలో కుంగిన భూమి.. 21 మంది మృతి

ఉగాండా రాజధాని కంపాలలో విస్తారమైన పల్లపు ప్రాంతం కుంగిపోయి కనీసం 21 మంది మృతిచెందగా, మరో 14 మంది గాయపడినట్లు రెడ్ క్రాస్ సంస్థ తెలిపింది. పట్టణంలో డంపింగ్ యార్డుగా ఉపయోగిస్తున్న ఈ ప్రాంతం శుక్రవారం రాత్రి కుంగిపోయింది. భారీగా కురుస్తున్న…

మళ్లీ సినిమాల లో బిజీ కానున్న పవన్కల్యాణ్!

పవన్కల్యాణ్ మళ్లీ సినిమాల లో బిజీ కానున్నారు. ఇటివల ‘ఓజీ’ చిత్ర నిర్మాత డీవీవీ దానయ్యను కలిశారు. షుటింగ్ పూర్తి చేసేందుకు సుముఖత వ్యక్తం చేశారని సమాచారం. సుజిత్ దర్శకత్వం వహిస్తున్న షూటింగ్ దాదాపు చివరి దశలో ఉంది. మరో చిత్రం…

ఢిల్లీలో అగ్నిప్రమాదం

ఢిల్లీలో అగ్నిప్రమాదం జరిగింది. బద్దీ ఇండస్ట్రియల్ ఏరియాలోని ఓ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు…

‘ఇలాంటి పాత్ర ఇప్పటి వరకూ రాలేదు’

హీరో విక్రమ్ తను నటిస్తోన్న ‘తంగలాన్’ సినిమా గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. “భావోద్వేగాలు మెండుగా ఉన్న కథ ఇది. అన్ని ప్రాంతాల వారికి కనెక్ట్ అవుతుంది. మాళవికా మోహనన్ పోషించిన పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. అలాంటి రోల్…

వయనాడ్ లో కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్

కేరళలో ఇటీవల సంభవించిన వయనాడ్ వరదల కారణంగా అదృష్యమైన 130 మంది ఆచూకీ కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. వీరి కోసం చలియార్ నది, పరిసర అటవీ ప్రాంతాల్లో ముమ్మర గాలింపు చేపట్టినట్లు వెల్లడించారు. NDRF, పోలీసు, అగ్నిమాపక, అటవీశాఖకు చెందిన…

‘స్త్రీ 2’ విడుదలకు ముందే రికార్డు!

రాజ్కుమార్రావు, శ్రద్ధాకపూర్ జంటగా అమరొకౌశిక్ తెరకెక్కించిన చిత్రం ‘స్త్రీ 2’. ఆగస్టు 15న విడుదలకానున్న ఈసినిమా హిందీ అడ్వాన్స్ బుకింగ్స్ లో రికార్డు నమోదు చేసింది. బాలీవుడ్లో ‘ఫైటర్’, ‘కల్కి’ల అడ్వాన్స్ బుకింగ్స్ కలెక్షన్లను దాటేసింది. ఇప్పటివరకు రూ. 20 కోట్లకు…

తెలంగాణను వణికిస్తున్న వైరల్ ఫీవర్

తెలంగాణను వైరల్ ఫీవర్ వణికిస్తోంది. చాలా జిల్లాల్లో ప్రజలు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ జ్వరాలతో ఆస్పత్రులకు చేరుతున్నారు. హైదరాబాద్ లో అయితే చాలా దవాఖానాలు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. దీంతో జ్వరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. తాగునీరు, ఇంటి…

ఉక్రెయిన్ కు అమెరికా సాయం

రష్యాతో యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్ కు అమెరికా రూ.వెయ్యి కోట్ల మిలటరీ సాయం ప్రకటించింది. రష్యా దురాక్రమణకు వ్యతిరేకంగా పోరాడుతున్నందునే సాయం చేస్తున్నామని అమెరికా జాతీయ భద్రతా మండలి అధికార ప్రతినిధి జాన్ కిర్బీ తెలిపారు. అమెరికా స్టాక్పైల్స్ నుంచి ఈ…

లవంగం నీటితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే!

లవంగం నీటిని తాగడం వలన శరీరానికి పలు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. లవంగం నీటిని తాగడం వల్ల బ్లడ్ లో షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పంటినొప్పితో ఇబ్బంది పడే వారికి ఇది మంచి…

ఆఫ్రికన్ దేశాలను వణికిస్తున్న మంకీపాక్స్

ఆఫ్రికా దేశాలను మంకీపాక్స్ వ్యాధి వణికిస్తున్నది. ఇప్పటివరకు 15 ఆఫ్రికా దేశాలకు వ్యాపించిన ఈ వ్యాధి కారణంగా 500 మంది మరణించగా, 15 వేల మంది దీని బారిన పడ్డారు. దీంతో అప్రమత్తమైన ప్రపంచ ఆరోగ్యసంస్థ(WHO) వ్యాధి తీవ్రత ప్రజా ఆరోగ్య…

రేవ్ పార్టీ కలకలం… విద్యార్థులు అరెస్ట్

నోయిడాలో రేవ్ పార్టీ కలకలం రేపింది. సెక్టార్ 94లోని సూపర్నోవా సొసైటీ ఫ్లాట్ లో 20 మందికి పైగా మైనర్ విద్యార్థులు రేవ్ పార్టీ నిర్వహించారు. ఈ క్రమంలోనే మద్యం మత్తులో ఉన్న విద్యార్థులు తమతో దురుసుగా ప్రవర్తించారని పొరుగు ఫ్లాట్…

HYD : రేషన్ పంపిణీలో ‘గ్రెయిన్ ATM’లు

వలసదారులు, లబ్ధిదారుల రేషన్ కష్టాలను తీర్చేందుకు రాజధాని పరిధిలో ‘గ్రెయిన్ ఏటీఎం’లను ప్రయోగాత్మకంగా ప్రారంభించాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. 24 గంటలపాటు 365 రోజులు రేషన్ పొందేందుకు వాటిని ఏర్పాటు చేయనున్నారు. వలసదారులు ఎక్కువగా ఉండే రైస్ మిల్లులు ఉన్న ప్రాంతాలు,…

హైదరాబాద్ లో పెరిగిన రెసిడెన్షియల్ సేల్స్

నైటాంక్ ఇండియా తాజాగా విడుదల చేసిన డేటాలో హైదరాబాద్లో రెసిడెన్షియల్ సేల్స్ వృద్ధి గణనీయంగా పెరిగినట్లు తెలుస్తోంది. జూన్ 2024లో రూ. 4288కోట్ల విలువైన గృహాలు అమ్ముడైనట్లు నివేదిక ద్వారా వెల్లడైంది. అమ్మకాల పరంగా వార్షిక వృద్ధి 48 శాతం కాగా,…

12 ఏళ్లకే 700 శ్లోకాల ఉచ్ఛారణ

హిందూపురం పట్టణానికి చెందిన 12 ఏళ్ల రవికుమార్ తన అనర్గళమైన జ్ఞాపకశక్తితో భగవద్గీతలోని 18 అధ్యాయాలు, 700శ్లోకాలు పుస్తకం చూడకుండానే ఉచ్చరిస్తూ అందరినీ అబ్బురపరుస్తున్నాడు. పట్టణం ధనలక్ష్మీ రోడ్ లో నివాసం ఉన్న ఎన్ఆర్ రాజేశ్, శ్రీలక్ష్మీల కుమారుడు రవికుమార్ స్థానిక…

పూరీ భాండాగారంలో మరో రహస్య గది?

పూరీ శ్రీక్షేత్ర రత్న భాండాగారం దిగువన రహస్య గది ఉందని, సొరంగ మార్గం ద్వారా వెళ్లగలిగే ఆ గదిలో విలువైన సంపద దాచారని కొందరు చరిత్రకారులు చెబుతున్నారు. 1902లో ఆంగ్లేయుల పాలనలో ఈ సొరంగ మార్గం అన్వేషణకు ప్రయత్నించి విఫలమైనట్లు గుర్తు…

జాబిల్లిపై గుహ!

జాబిల్లిపై ఒక గుహ ఉన్నట్లు తాజాగా తేలింది. ఇలాంటివి అక్కడ వందల సంఖ్యలో ఉండొచ్చని భావిస్తున్నారు. తాము గుర్తించిన గుహ ఒకింత పెద్దగానే ఉండొచ్చనడానికి ఆధారాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. జాబిల్లిపై అత్యంత లోతైన బిలం నుంచి ఇందులోకి ప్రవేశమార్గం ఉన్నట్లు…

420 కోట్ల ఏళ్ల క్రితం భూమిపై జీవం

భూమిపై జీవం పుట్టుకకు సంబంధించి పరిశోధకులు ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. సుమారుగా 420 కోట్ల సంవత్సరాల క్రితం భూమిపై జీవం ఆవిర్భవించిందని సైంటిస్టులు అంచనావేస్తున్నారు. ‘సైన్స్ అలర్ట్’ జర్నల్ నివేదిక ప్రకారం, భూమిపై ప్రస్తుత జీవుల జన్యువులను విశ్లేషించిన సైంటిస్టులు, పూర్వీకుల…

నోబెల్ బహుమతిపై అమర్త్యసేన్ కీలక వ్యాఖ్యలు

నోబెల్ బహుమతిపై ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్యసేన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. “నోబెల్ పొందడం ఆనందమే.. కానీ, అది లభించకపోతే నా జీవితం వృథా అయ్యేదని అనుకోవడంలేదు. నోబెల్ బహుమతి సాధించడాన్ని లక్ష్యంగా పెట్టుకోలేదు. ఆ పురస్కారంతో…