చిన్నారుల వైద్యానికి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ.
మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:25 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి పట్టణంలోని టేకులు బస్తీ కి చెందిన కృష్ణవేణి కల్యాణ్ దంపతుల ఇద్దరు చిన్నారులు ప్రాణాంతక వ్యాధితో ఎంతోకాలంగా బాధపడుతున్నారు. వారి తల్లిదండ్రులు పిల్లల చికిత్స కోసం పడారానిపాట్లు పడ్డారు. పూట…