Category: News

ఢిల్లీలో అగ్నిప్రమాదం

ఢిల్లీలో అగ్నిప్రమాదం జరిగింది. బద్దీ ఇండస్ట్రియల్ ఏరియాలోని ఓ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు…

‘ఇలాంటి పాత్ర ఇప్పటి వరకూ రాలేదు’

హీరో విక్రమ్ తను నటిస్తోన్న ‘తంగలాన్’ సినిమా గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. “భావోద్వేగాలు మెండుగా ఉన్న కథ ఇది. అన్ని ప్రాంతాల వారికి కనెక్ట్ అవుతుంది. మాళవికా మోహనన్ పోషించిన పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. అలాంటి రోల్…

వయనాడ్ లో కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్

కేరళలో ఇటీవల సంభవించిన వయనాడ్ వరదల కారణంగా అదృష్యమైన 130 మంది ఆచూకీ కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. వీరి కోసం చలియార్ నది, పరిసర అటవీ ప్రాంతాల్లో ముమ్మర గాలింపు చేపట్టినట్లు వెల్లడించారు. NDRF, పోలీసు, అగ్నిమాపక, అటవీశాఖకు చెందిన…

‘స్త్రీ 2’ విడుదలకు ముందే రికార్డు!

రాజ్కుమార్రావు, శ్రద్ధాకపూర్ జంటగా అమరొకౌశిక్ తెరకెక్కించిన చిత్రం ‘స్త్రీ 2’. ఆగస్టు 15న విడుదలకానున్న ఈసినిమా హిందీ అడ్వాన్స్ బుకింగ్స్ లో రికార్డు నమోదు చేసింది. బాలీవుడ్లో ‘ఫైటర్’, ‘కల్కి’ల అడ్వాన్స్ బుకింగ్స్ కలెక్షన్లను దాటేసింది. ఇప్పటివరకు రూ. 20 కోట్లకు…

తెలంగాణను వణికిస్తున్న వైరల్ ఫీవర్

తెలంగాణను వైరల్ ఫీవర్ వణికిస్తోంది. చాలా జిల్లాల్లో ప్రజలు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ జ్వరాలతో ఆస్పత్రులకు చేరుతున్నారు. హైదరాబాద్ లో అయితే చాలా దవాఖానాలు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. దీంతో జ్వరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. తాగునీరు, ఇంటి…

ఉక్రెయిన్ కు అమెరికా సాయం

రష్యాతో యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్ కు అమెరికా రూ.వెయ్యి కోట్ల మిలటరీ సాయం ప్రకటించింది. రష్యా దురాక్రమణకు వ్యతిరేకంగా పోరాడుతున్నందునే సాయం చేస్తున్నామని అమెరికా జాతీయ భద్రతా మండలి అధికార ప్రతినిధి జాన్ కిర్బీ తెలిపారు. అమెరికా స్టాక్పైల్స్ నుంచి ఈ…

ఆఫ్రికన్ దేశాలను వణికిస్తున్న మంకీపాక్స్

ఆఫ్రికా దేశాలను మంకీపాక్స్ వ్యాధి వణికిస్తున్నది. ఇప్పటివరకు 15 ఆఫ్రికా దేశాలకు వ్యాపించిన ఈ వ్యాధి కారణంగా 500 మంది మరణించగా, 15 వేల మంది దీని బారిన పడ్డారు. దీంతో అప్రమత్తమైన ప్రపంచ ఆరోగ్యసంస్థ(WHO) వ్యాధి తీవ్రత ప్రజా ఆరోగ్య…

రేవ్ పార్టీ కలకలం… విద్యార్థులు అరెస్ట్

నోయిడాలో రేవ్ పార్టీ కలకలం రేపింది. సెక్టార్ 94లోని సూపర్నోవా సొసైటీ ఫ్లాట్ లో 20 మందికి పైగా మైనర్ విద్యార్థులు రేవ్ పార్టీ నిర్వహించారు. ఈ క్రమంలోనే మద్యం మత్తులో ఉన్న విద్యార్థులు తమతో దురుసుగా ప్రవర్తించారని పొరుగు ఫ్లాట్…

HYD : రేషన్ పంపిణీలో ‘గ్రెయిన్ ATM’లు

వలసదారులు, లబ్ధిదారుల రేషన్ కష్టాలను తీర్చేందుకు రాజధాని పరిధిలో ‘గ్రెయిన్ ఏటీఎం’లను ప్రయోగాత్మకంగా ప్రారంభించాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. 24 గంటలపాటు 365 రోజులు రేషన్ పొందేందుకు వాటిని ఏర్పాటు చేయనున్నారు. వలసదారులు ఎక్కువగా ఉండే రైస్ మిల్లులు ఉన్న ప్రాంతాలు,…

హైదరాబాద్ లో పెరిగిన రెసిడెన్షియల్ సేల్స్

నైటాంక్ ఇండియా తాజాగా విడుదల చేసిన డేటాలో హైదరాబాద్లో రెసిడెన్షియల్ సేల్స్ వృద్ధి గణనీయంగా పెరిగినట్లు తెలుస్తోంది. జూన్ 2024లో రూ. 4288కోట్ల విలువైన గృహాలు అమ్ముడైనట్లు నివేదిక ద్వారా వెల్లడైంది. అమ్మకాల పరంగా వార్షిక వృద్ధి 48 శాతం కాగా,…

12 ఏళ్లకే 700 శ్లోకాల ఉచ్ఛారణ

హిందూపురం పట్టణానికి చెందిన 12 ఏళ్ల రవికుమార్ తన అనర్గళమైన జ్ఞాపకశక్తితో భగవద్గీతలోని 18 అధ్యాయాలు, 700శ్లోకాలు పుస్తకం చూడకుండానే ఉచ్చరిస్తూ అందరినీ అబ్బురపరుస్తున్నాడు. పట్టణం ధనలక్ష్మీ రోడ్ లో నివాసం ఉన్న ఎన్ఆర్ రాజేశ్, శ్రీలక్ష్మీల కుమారుడు రవికుమార్ స్థానిక…

పూరీ భాండాగారంలో మరో రహస్య గది?

పూరీ శ్రీక్షేత్ర రత్న భాండాగారం దిగువన రహస్య గది ఉందని, సొరంగ మార్గం ద్వారా వెళ్లగలిగే ఆ గదిలో విలువైన సంపద దాచారని కొందరు చరిత్రకారులు చెబుతున్నారు. 1902లో ఆంగ్లేయుల పాలనలో ఈ సొరంగ మార్గం అన్వేషణకు ప్రయత్నించి విఫలమైనట్లు గుర్తు…

జాబిల్లిపై గుహ!

జాబిల్లిపై ఒక గుహ ఉన్నట్లు తాజాగా తేలింది. ఇలాంటివి అక్కడ వందల సంఖ్యలో ఉండొచ్చని భావిస్తున్నారు. తాము గుర్తించిన గుహ ఒకింత పెద్దగానే ఉండొచ్చనడానికి ఆధారాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. జాబిల్లిపై అత్యంత లోతైన బిలం నుంచి ఇందులోకి ప్రవేశమార్గం ఉన్నట్లు…

420 కోట్ల ఏళ్ల క్రితం భూమిపై జీవం

భూమిపై జీవం పుట్టుకకు సంబంధించి పరిశోధకులు ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. సుమారుగా 420 కోట్ల సంవత్సరాల క్రితం భూమిపై జీవం ఆవిర్భవించిందని సైంటిస్టులు అంచనావేస్తున్నారు. ‘సైన్స్ అలర్ట్’ జర్నల్ నివేదిక ప్రకారం, భూమిపై ప్రస్తుత జీవుల జన్యువులను విశ్లేషించిన సైంటిస్టులు, పూర్వీకుల…

నోబెల్ బహుమతిపై అమర్త్యసేన్ కీలక వ్యాఖ్యలు

నోబెల్ బహుమతిపై ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్యసేన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. “నోబెల్ పొందడం ఆనందమే.. కానీ, అది లభించకపోతే నా జీవితం వృథా అయ్యేదని అనుకోవడంలేదు. నోబెల్ బహుమతి సాధించడాన్ని లక్ష్యంగా పెట్టుకోలేదు. ఆ పురస్కారంతో…

భారత్ మార్కెట్ లోకి నిసాన్ ఎక్స్-ట్రయల్

ప్రముఖ కార్ల తయారీ సంస్థ నిసాన్.. దేశీయ మార్కెట్ లో తన ఎక్స్-ట్రయల్ కారును ఆవిష్కరించింది. సీబీయూమోడల్లో భారత్ మార్కెట్లోకి వస్తున్న నిసాన్ ఎక్స్-ట్రయల్ ధర రూ.49.92లక్షలు(ఎక్స్ షోరూమ్). 1.5 లీటర్ల 3-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ తో వస్తుంది. ఈ…

తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన మహిళా పెట్టుబడిదారులు

స్వేచ్ఛగా పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవడంతోపాటు, దీర్ఘకాలిక పెట్టుబడులను కొనసాగించే మహిళా పెట్టుబడిదారుల సంఖ్య పెరుగుతోంది. డిజిటల్ సాంకేతికత పెరగడం, సులువుగా పెట్టుబడులను నిర్వహించే వీలుండటం వీరికి కలిసివస్తోందని యాక్సిస్ మ్యూచువల్ఫండ్ నివేదిక వెల్లడించింది. “ఆంధ్రప్రదేశ్లో 4.7 రెట్లు, తెలంగాణలో 3.1 రెట్లమేరకు…

రక్త పరీక్షతో పురుషుల వంధ్యత్వ నిర్ధారణ

పురుషుల్లో సంతానలేమిని గుర్తించేందుకు ఇప్పటివరకు వీర్య పరీక్ష చేయాల్సివచ్చేది. ఇక నుంచి ఈ అవసరం లేదంటున్నారు జపాన్ లోని టోహో యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు. రక్తపరీక్షతో పురుషుల్లో సంతానలేమి (వంధ్యత్వం) సమస్యను గుర్తించవచ్చని చెప్తున్నారు. ఇందుకుగానూ వీరు కృత్రిమ…

తల్లి హత్య కేసులో 11 ఏళ్ల తర్వాత నిర్దోషిగా విడుదల

2013 ఫిబ్రవరి 1న 80 ఏళ్ల తల్లిని హత్య చేశాడన్న కేసులో పోచయ్య అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో పోచయ్యను 11 ఏళ్ల తరువాత తెలంగాణ హైకోర్టు నిర్దోషిగా తేల్చింది. మెదక్ జిల్లా దుబ్బాక మండలానికి చెందిన…

షేర్లను విక్రయిస్తున్న ప్రముఖ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్

ప్రముఖ ఇన్వెస్టర్, బెర్క్లీర్ హాత్వే అధిపతి వారెన్ బఫెట్ రెండవ త్రైమాసికంలో పలు కంపెనీల ఈక్విటీల నుంచి తన షేర్లను విక్రయిస్తున్నారు. జూన్ నుండి $75.5బిలియన్ల విలువైన స్టాక్లను విక్రయించినట్లు కంపెనీ ఆర్థిక నివేదికలు సూచించాయి. ముఖ్యంగా ఎక్కువ వాటాను కలిగిన…

AP : డేటింగ్ యాప్ పేరుతో మోసం.. ముగ్గురు అరెస్ట్…

డేటింగ్ యాప్ పేరుతో మోసం చేసిన ముగ్గురు నిందితులను విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు పోలీసులు అరెస్ట్ చేశారు. డేటింగ్ యాప్ పేరుతో రూ.28 లక్షలు వసూలు చేసి మోసం చేశారని, బాధితుడు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను…

భారత్ మార్కెట్ లో విజయ్ మాల్యా ట్రేడింగ్ పై నిషేధం

లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు భారీ షాక్ తగిలింది. భారత్ సెక్యూరిటీస్ మార్కెట్లో విజయ్ మాల్యా ట్రేడింగ్ చేయకుండా సెబీ నిషేధం విధించింది. బ్యాంకులను మోసం చేసి విజయ్ మాల్యా విదేశాలకు పరారయ్యారు. ప్రస్తుతం ఆయన బ్రిటన్ లో తలదాచుకుంటున్నారు. ఆయనను…

‘వాట్సప్’ భారత్ లో సేవలు నిలిపివేయదు: కేంద్రం

భారత్లో వాట్సప్ తన సేవలను నిలిపివేసే అంశంపై కేంద్ర ప్రభుత్వం మరోసారి క్లారిటీ ఇచ్చింది. తమ సర్వీసుల నిలిపివేసే యోచనకు సంబంధించిన ఎటువంటి ప్రణాళికను వాట్సప్, దాని మాతృసంస్థ మెటా.. కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వలేదని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. రాజ్యసభలో…

42 మంది మహిళలను చంపిన సీరియల్ కిల్లర్ అరెస్టు… ఎక్కడంటే…

కెన్యాలోని నైరూబీలో రెండేళ్ల నుంచి వరుసగా మహిళలను అత్యంత దారుణంగా హత్య చేసి చెత్తకుప్పలో పారేసిన కేసులో ఎట్టకేలకు నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో నిందితుడు 33 ఏళ్ల కొల్లిన్స్‌ జమైసీ కాలుషాను ఇటీవల…

చంద్రుడిపై నీటి జాడలు కనుగొన్న చైనా…

చంద్రుడి నుంచి భూమికి చాంగే 5 సాయంతో మట్టిని తీసుకువచ్చిన చైనా ఆ ఆనవాళ్లలో నీటి జాడ ఉన్నట్టు కనుగొన గలిగింది. ఈ ఆనవాళ్లపై గత నాలుగేళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు. 2020లో చైనా చాంగే 5 ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టింది. చంద్రుడి…

నేటి రాశి ఫలాలు జూలై 22, 2024

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి రాశి ఫలాలుజులై 22, 2024 మేషం ప్రయత్నాలు ఫలిస్తాయి. మానసికంగా ద్రుఢంగా ఉంటారు. బుద్ధిబలంతో సమస్యల నుంచి బయటపడగలుగుతారు. ఇష్టదేవతా నామస్మరణ శుభప్రదం. వృషభం…

SIలుగా ముగ్గురు ట్రాన్స్ జెండర్లు

బీహార్ పోలీసు సర్వీస్ కమిషన్ విడుదల చేసిన పోలీస్ నియామక పరీక్షలో మొత్తం 1.275 మంది పాస్ అయ్యారు. అందులో ముగ్గురు ట్రాన్స్ జెండర్లు ఉన్నారు. దేశ చరిత్రలో ముగ్గురు ట్రాన్స్ జెండర్లు ఒకేసారి SIలుగా పాస్ అవ్వడం ఇదే తొలిసారి.…

error: -