Month: February 2024

కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత కారు ఢీకొని హోంగార్డు మృతి.

నల్లగొండ జిల్లా: – కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత కారు ఢీకొని హోంగార్డు మృతి చెందిన సంఘటన నల్గొండ సమీపంలోని చర్లపల్లి వద్ద జరిగింది. వివరాల్లోకి వెళ్ళితే… కేసీఅర్ సభ నేపథ్యంలో అద్దంకి-నార్కట్ పల్లి రహదారి పై ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న…

ప్రత్యక్షంగా, పరోక్షంగా 5 కోట్ల ఉద్యోగాలు సృష్టించే అవకాశం… – HAI

రాబోయే 5-7 ఏళ్లలో ఆతిథ్య, పర్యాటక రంగంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 5 కోట్ల ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉందని హోటల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(HAI) తెలిపింది. దీని కోసం ఈ రంగానికి పూర్తి పరిశ్రమ, మౌళిక రంగ హోదాను ఇవ్వాలని రాష్ట్ర…

UAE, ఖతర్లో పర్యటించనున్నట్లు ట్వీట్ చేసిన పీఎం మోదీ

UAEలో తొలి హిందూ ఆలయాన్ని ప్రారంభించిన ఘనత తనకు దక్కనుందని ప్రధాని మోదీ తెలిపారు. రాబోయే రెండు రోజుల్లో జరగనున్న వివిధ కార్యక్రమాలకు హాజరయ్యేందుకు తాను UAE, ఖతర్లో పర్యటించనున్నట్లు ట్వీట్ చేశారు. ఈ పర్యటన భారత్లో ఈ రెండు దేశాల…

జగిత్యాల జిల్లాలో ఎక్సైజ్ ఎస్ఐల బదిలీ

జగిత్యాల జిల్లాలో పలువురు ఎక్సైజ్ ఎస్ఐలను బదిలీ చేశారు. మెట్పల్లి ఎస్సై మజీద్ను ఎన్ఫోర్స్మెంట్ కరీంనగర్కు, కరీంనగర్ రూరల్ ఎస్సై స్వప్నను జగిత్యాలకు, కరీంనగర్ అర్బన్ ఎస్ఐ నరేష్ను ధర్మపురికి, ఇచ్చోడ ఎస్సై లక్ష్మణ్ కుమార్ను మెట్పల్లికి, జగిత్యాల ఎస్ఐ సరితను…

సోములగూడెం గ్రామం లో శ్రీ రామ మందిరం నిర్మాణానికి విరాళాల సేకరణ…

భద్రాద్రి కొత్తగూడెం, పాల్వంచ మండలం లోనీ, సోములగూడెం గ్రామం లో శ్రీ రామ మందిరం నిర్మాణానికి కమిటీ ఏర్పాటు చేసుకొని గ్రామస్థులు విరాళాలు సేకరిస్తున్నారని తెలుసుకుని బసవతారక కాలనీ నందు మీసేవ మరియు ఆధార్ సెంటర్ నడుపుతున్న నునావత్ ప్రసాద్ (మీసేవ…

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ జనరంజకం – DCMS చైర్మన్ కొత్వాల

2024 – 2025 సంవత్సరానికి ఆర్ధిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క శనివారం ప్రవేశపెట్టిన తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ జనరంజకం అని DCMS చైర్మన్, జిల్లా కాంగ్రెస్ నాయకులు కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. అసెంబ్లీ లో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ పై…

ప్రభుత్వ ఆసుపత్రి ని సందర్శించిన ఇన్స్పెక్టర్ సైదా

గజ్వేల్ గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన గజ్వేల్ ఇన్స్పెక్టర్ సైదా. ఈ సందర్భంగా ఆయన డాక్టర్లు స్టాఫ్ నర్స్ తో కలసి భద్రత పరంగా తీసుకోవలసిన చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో ఏదైనా సమస్య ఉంటే వెంటనే పోలీస్ అధికారులకు…

సీఐ మల్లయ్యకు ఆత్మీయ సన్మానం

శాలువాతో ఘనంగా సత్కరిస్తున్న నారగోని స్వప్న – మురళి గౌడ్ వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ లో సీఐగా బాధ్యతలను స్వీకరించిన పి మల్లయ్యను అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మశాఖ మంత్రి కొండా సురేఖ-మురళీల సూచన మేరకు వరంగల్ నగర…

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి – మొగుళ్ళపల్లి ఎస్ఐ తీగల మాధవ్ గౌడ్

మొగుళ్లపల్లి యువత చెడు వ్యసనాల బారీన పడి తమ జీవితాలను సర్వనాశనం చేసుకోవద్దని, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని మొగుళ్ళపల్లి మొగుళ్ళపల్లి ఎస్ఐ.తీగల మాధవ్ గౌడ్ అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. విద్యార్థులు, యువకులు చదువుతోపాటు క్రమశిక్షణగా మెలిగి…

పోలీసు కళాబృందం చే ప్రజలను చైతన్య పరిచే కనువిప్పు కార్యక్రమం

గజ్వేల్, 10 ఫిబ్రవరి,2024 గజ్వేల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొల్గూర్ గ్రామంలో పోలీస్ కళా బృందం చే ప్రజలను చైతన్య పరిచే కనువిప్పు కార్యాక్రమం నిర్వహించారు. ఈ కార్యాక్రమంలో గజ్వేల్ ఇన్స్పెక్టర్ సైదా, ఎస్ఐ పరశురాములు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గజ్వేల్…

మృతి చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కుటుంబాలకు ఇన్సూరెన్స్ చెక్కుల పంపిణీ

కొండపాక, 10 ఫిబ్రవరి,2024 మండలంలోని మూడు గ్రామాలకు సంబంధించిన ముగ్గురు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు గతంలో ప్రమాదవశాత్తు చనిపోగా వారికి సంబంధించిన బిఆర్ఎస్ పార్టీ ఇన్సూరెన్స్ చెక్కులు ఒక్కొక్కరికి రెండు లక్షల చొప్పున వచ్చాయి. అంకిరెడ్డిపల్లి గ్రామంలో మహమ్మద్ అన్వర్ ,రాంపల్లి…

విద్యార్థినీ విద్యార్థులకు మహిళల రక్షణకు ఉన్న చట్టాల గురించి అవగాహన కార్యక్రమం

విద్యార్థినీ విద్యార్థులకు మహిళల రక్షణకు ఉన్న చట్టాల గురించి యాంటీ హ్యూమన్ బాల్య వివాహాల వల్ల కలిగే అనర్ధాలు తదితర అంశాలపై అవగాహన కల్పించిన షీటీమ్ బృందం సీఐ, ఎస్ఐ రాంసాగర్ జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థినీ విద్యార్థులకు మహిళల…

వ్యభిచార గృహం పై సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి

గజ్వేల్ పట్టణం సంగాపూర్ రోడ్ ఇంటిలో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇంటి యజమానురాలు ఒకవిటుడు, ఒక మహిళను పట్టుకున్న సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు గజ్వేల్ పట్టణం సంగాపూర్ రోడ్ లో ఒక మహిళ హసీనా రజియా, భర్త ఇస్మాయిల్, తన ఇంటిలో…

రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి తీవ్ర అన్యాయం – ఎస్ ఎఫ్ ఐ జిల్లా కమిటీ

సిద్దిపేట, 10పిబ్రవరి,2024 గత ప్రభుత్వ అనవాతీనే కోనసాగింపు ,ఫీజు రీయంబర్స్ మెంట్స్, మెస్ ఛార్జీలు పై స్పష్టత కరువు – యూనివర్శీటీలు అభివృద్ధికి నిధులు శూన్యం. – ఎస్ఎఫ్ఐ సిద్దిపేట జిల్లా కమిటీ తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం…

100 నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ 10 ఫిబ్రవరి,2024 అంబేద్కర్ విగ్రహం వద్ద 100 నూతన ఆర్టీసీ బస్సులను శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,ఇతర మంత్రులు, ఎమ్మెల్యే ల తో లిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రహదారులు భవనాల…

అయోధ్య బాల రాముడిని దర్శించుకున్న ప్రత్యేక పూజలు నిర్వహించిన పీవీ సేవా సమితి

ఉత్తరప్రదేశ్ ఫిబ్రవరి10,2024 భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కి భారతరత్న ప్రకటించిన సందర్భంగా అయోధ్య బాల రాముడిని దర్శించుకున్న ప్రత్యేక పూజలు నిర్వహించిన పీవీ సేవా సమితి అధ్యక్షుడు భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకి అత్యున్నత పురస్కారం భారతరత్న…

పంచాయతీల ప్రత్యేకాధికారులు ప్రజాసమస్యలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి… – DCMS చైర్మన్ కొత్వాల

గ్రామ పంచాయతీలకు సర్పంచ్ ల స్థానంలో నియమితులైన ప్రత్యేకాధికారులు ప్రజాసమస్యల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఉమ్మడి ఖమ్మం జిల్లా DCMS చైర్మన్, జిల్లా కాంగ్రెస్ నాయకులు కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. పాల్వంచ మండల 19 వ సర్వసభ్య సమావేశం శుక్రవారం…

CPM రాష్ట్ర నాయకులు కాసాని ఐలయ్యను సత్కరించిన – DCMS చైర్మన్ కొత్వాల

CPM రాష్ట్ర నాయకులు, జిల్లా ప్రముఖ సీనియర్ నాయకులు కాసాని ఐలయ్యను ఉమ్మడి ఖమ్మం జిల్లా DCMS చైర్మన్, జిల్లా కాంగ్రెస్ నాయకులు కొత్వాల శ్రీనివాసరావు ఘనంగా సత్కరించారు. శుక్రవారం పాత పాల్వంచలో కొత్వాల స్వగృహానికి మర్యాదపూర్వకంగా వచ్చిన సందర్భంగా కాసానిని…

విద్యార్థినీ విద్యార్థులకు దంత పరిక్షలు నిర్వహించిన కామినేని దంత కళాశాల వైద్యులు

నకిరేకల్ నియోజకవర్గం కామినేని దంత వైద్య కళాశాల వైద్యులు నేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కట్టంగూర్ పాఠశాల విద్యార్థులకు దంత వైద్య పరీక్షను నిర్వహించారు. 6 నుండి 10వ తరగతి వరకు విద్యార్థిని, విద్యార్థులకు సుమారు 380 మంది బాలబాలికలకు…

టి.ఎమ్.ఎస్.ఎస్ దళిత జాతి ఉమ్మడి నల్గొండ జిల్లా మహిళా ఇంచార్జి గా నాగుల జ్యోతి

నకిరేకల్ (కట్టంగూర్), ఫిబ్రవరి 09,2024 టి.ఎమ్.ఎస్.ఎస్ ఉమ్మడి నల్గొండ జిల్లా మహిళా ఇంచార్జి గా నాగుల జ్యోతి ని టి.ఎమ్.ఎస్.ఎస్ ఫౌండర్ ప్రెసిడెంట్ గడ్డ యాదయ్య మాదిగ నియమించారు. ఈ సందర్బంగా నాగుల జ్యోతి మాట్లాడుతూ… తనపై నమ్మకంతో ఉమ్మడి నల్లగొండ…

ఫిబ్రవరి 16న దేశవ్యాప్త కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బంద్ జయప్రదం చేయాలని సంతకాల సేకరణ…

కొండపాక, ఫిబ్రవరి 09,2024 కేంద్ర బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు పూర్తి అయిన రైతన్న కార్మిక వ్యవసాయ కౌలీల సామాన్య ప్రజల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని అమ్ముల బాల నర్సయ్య అన్నారు. శుక్రవారం రోజున వెలికట్ట గ్రామంలో సంతకాల…

కమలాపురం గ్రామం నందు గావ్ చలో కార్యక్రమం…

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవ కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారి మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు కెవి రంగా కిరణ్ గారి పిలుపుమేరకు ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణంలోని కమలాపురం గ్రామం నందుగావ్…

పాల్వంచలో గంజాయి పట్టివేత…

పాల్వంచ, ఫిబ్రవరి 8,2024 అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పాల్వంచ టౌన్ పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రకు చెందిన షేక్ రిజ్వాన్ అహ్మద్ సీలేరు నుండి గంజాయిని తరలించడానికి నిర్ణయించుకుని తన వద్ద ఉన్న బ్యాగులో 10 కేజీల గంజాయి ప్యాకెట్లను…

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల వాగ్దానం – ఆరు గ్యారంటీల అమలుకు ప్రణాళికలు – DCMS చైర్మన్ కొత్వాల

కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల వాగ్ధానాల్లో భాగంగా ఆరు గ్యారంటీల అమలుకు ప్రణాళికలు రూపొందించిందని DCMS చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. ఆరు గ్యారంటీల్లో ఇంటింటికి ఉచిత విద్యుత్ అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టడాన్ని హర్షిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొత్వాల…

భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కీ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటన పై హర్షం వ్యక్తం చేసిన పిడిశెట్టి రాజు

హుస్నాబాద్ నియోజకవర్గం కోహెడ మండలం ప్రధాని నరేంద్రమోడీ కీ కృతజ్ఞతలు తెలిపిన సామజిక కార్యకర్త, పివి సేవా సమితి అధ్యక్షులు పిడిశెట్టి రాజు భారతదేశ నూతన ఆర్థిక సంస్కరణల పితామాహుడు, అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు, భారత మాజీ…

జవహర్ నవోదయ విద్యాలయ IX & XI ప్రవేశ పరీక్ష (ఎంట్రెన్స్ ఎగ్జామ్) సిద్దిపేట జిల్లాలో ఉన్న (07) కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు – పోలీస్ కమిషనర్

పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ, ఐపీఎస్., మరియు అడిషనల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ మేడమ్ తేదీ: 10-02-2024 నాడు జవహర్ నవోదయ విద్యాలయ IX & XI ప్రవేశ పరీక్ష, (ఎంట్రన్స్ టెస్ట్) సిద్దిపేట జిల్లాలో ఉన్న (07) కేంద్రాల వద్ద…

శ్రీ కషిమి కోటరామ్ జి ని పరామర్శించిన శ్రీకాకుళం నియోజకవర్గ టీడీపీ యువనాయకులు

శ్రీకాకుళం నగర కార్పొరేషన్ పరిధిలో గల స్థానిక రెల్ల వీది లో శ్రీ కషిమి కోట రామ్ జి గారి కాలు సర్జరీ జరిగింది అని తెలిసిన వెంటనే వారిని పరామర్శించిన శ్రీకాకుళం నియోజకవర్గం టీడీపీ యువ నాయకులు, మరియు ఉమ్మడి…

error: -