Month: February 2024

చరిత్రలో ఈరోజు…ఫిబ్రవరి 29…

మీకు తెలుసా నార్వేకు చెందిన కారిన్ హెన్రిక్సిన్.. ముగ్గురు పిల్లల జన్మనిచ్చింది. 1960లో ఆడపిల్ల పుట్టగా 1964,1968లో ఇద్దరు మగపిల్లలు పుట్టారు.లీపు సంవత్సరంలో అనారోగ్యాలు, మరణాలు ఎక్కువగా సంభవిస్తాయని రష్యన్లు విశ్వసిస్తారు సంఘటనలు 1964: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా కాసు బ్రహ్మానంద…

నేటి పంచాంగం – రాశి ఫలాలుఫిబ్రవరి 29, 2024

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం విక్రమ సంవత్సరం: 2080 నల శక సంవత్సరం: 1945 శోభకృత్ ఆయనం: ఉత్తరాయణం ఋతువు: శిశిర మాసం: మాఘ పక్షం: కృష్ణ‌ –…

TS : డ్రగ్స్ పార్టీ కేసులో ఓ యూట్యూబ్ నటి

రాడిసన్ హోటల్ డ్రగ్స్ పార్టీ కేసులో ఓ యూట్యూబ్ నటి పేరు తెరపైకి వచ్చింది. యూట్యూబర్, షార్ట్ ఫిల్మ్స్ లో నటించిన కల్లపు లిషిని పోలీసులు నిందితురాలిగా చేర్చినట్లు తెలుస్తోంది. BJP నేత గజ్జల వివేకానంద ఈ డ్రగ్స్ పార్టీ ఇవ్వగా…

AP : ‘ప్రజా సేవా ఛారిటబుల్ ట్రస్ట్’ పేరిట ఘరానా మోసం…

రూ.100కే గ్రాము బంగారం, రూ.10కే KG కందిపప్పు, రూ.3,500కే ఫ్రిజ్ అంటూ.. కేటుగాళ్లు మోసం చేసిన ఘటన గుంటూరులో జరిగింది. శ్రీనివాసరావు, అనంతలక్ష్మి, నిర్మల్ అనే వ్యక్తులు ‘ప్రజా సేవా ఛారిటబుల్ ట్రస్ట్’ పేరుతో రూ.100కు గ్రాము బంగారం అని ఒకరిద్దరికి…

ఆమెతో మళ్లీ నటించకపోవడానికి కారణమదే: వరుణ్ తేజ్

వరుణ్ తేజ్, సాయి పల్లవి కలిసి నటించిన సూపర్ హిట్ సినిమా ‘ఫిదా’లో వారి జోడీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అయితే ఈ జంట మళ్లీ కలిసి నటించలేదు. అందుకు కారణాన్ని ఓ ఇంటర్వ్యూలో వరుణ్ వెల్లడించారు. ‘మా కాంబోలో మరో…

ఏఐ కాల్ రికార్డింగ్ ఫీచర్ ను తీసుకురానున్న ట్రూకాలర్

ట్రూకాలర్ యాప్ ఏఐ కాల్ రికార్డింగ్ ఫీచర్ ను తీసుకొస్తోంది. ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకున్నవారికే ఈ ఆప్షన్ అందుబాటులో ఉండనుంది. దీని వల్ల ఇన్కమింగ్, ఔట్గోయింగ్ కాల్స్ను నేరుగా యాప్లోనే రికార్డ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా కాల్కు సంబంధించిన వివరాలను నోట్ చేసుకోవాల్సిన…

సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలు… రివార్డ్స్ పాయింట్స్ తో…

సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. SBI రివార్డ్స్ పాయింట్స్ కోసం యాప్ డౌన్లోడ్ చేసుకోండి అంటూ వాట్సాప్లో APK Filesను పంపుతున్నారు. వీటిని ఇన్స్టాల్ చేసుకోవద్దని, ఫార్వర్డ్ చేయొద్దని అధికారులు సూచిస్తున్నారు. పొరపాటున ఇన్స్టాల్ చేసుకుంటే ఫోన్ను హ్యాక్…

మరో అంతరిక్ష కేంద్రానికి శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ

దేశంలో రెండో అంతరిక్ష కేంద్రానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. తమిళనాడులోని తూత్తుకూడి జిల్లా కులశేఖరపట్టిణంలో ఈ స్పేస్ స్టేషన్ను నిర్మిస్తున్నారు. సుమారు 2 వేల ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ కేంద్రానికి శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందని ప్రధాని తెలిపారు. ఇవాళ…

క్యాన్సర్ కు ట్యాబ్లెట్ కనుగొన్న టాటా ఇన్స్టిట్యూట్

క్యాన్సర్ తిరగబడకుండా ఉండేందుకు మెడిసన్ కనుగొన్న టాటా ఇన్స్టిట్యూట్ రూ.100కే ఈ ట్యాబ్లెట్ అందిస్తున్నట్లు వెల్లడించింది. సాధారణంగా చికిత్సకు రూ.లక్షల నుంచి కోట్లు ఖర్చువుతుందని.. కానీ అతితక్కువ ధరకు మెడిసిన్ అందించనున్నట్లు వైద్యులు తెలిపారు. FSSAI ఆమోదం కోసం ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు.…

తిరుమల సమాచారం28-ఫిబ్రవరి-2024బుధవారం

◼️ తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం ◼️ నిన్న 27-02-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 63,421 మంది… ◼️ స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 19,644 మంది… ◼️ నిన్న స్వామివారి హుండీ ఆదాయం 4.84 కోట్లు…

చరిత్రలో ఈరోజు…ఫిబ్రవరి 28…

సంఘటనలు 1719: 10వ మొఘల్ చక్రవర్తిగా రఫీయుల్ దర్జత్ సింహాసనం అధిష్టించాడు. కేవలం మూడు నెలలు మాత్రమే కొనసాగాడు. 1948 : ఆఖరి బ్రిటిష్ సేన భారత దేశాన్ని వదిలి వెళ్ళిన రోజు. జననాలు 1920: ముక్కామల కృష్ణమూర్తి, తెలుగు చలనచిత్ర…

నేటి పంచాంగం – రాశి ఫలాలుఫిబ్రవరి 28, 2024

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం విక్రమ సంవత్సరం: 2080 నల శక సంవత్సరం: 1945 శోభకృత్ ఆయనం: ఉత్తరాయణం ఋతువు: శిశిర మాసం: మాఘ పక్షం: కృష్ణ‌ –…

TS : ధరణి పోర్టల్ ను ప్రక్షాళన చేస్తాం… – పొంగులేటి

ధరణిపై త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ధరణి పోర్టల్ ను ప్రక్షాళన చేస్తాం. మార్చి 1 నుంచి 7వ తేదీ వరకు ధరణి సమస్యల పరిష్కారానికి సదస్సులు నిర్వహిస్తాం. ప్రభుత్వ భూములను వారి సొంత భూములుగా…

ఉద్యోగుల చాట్స్ పై ఏఐ ద్వారా పలు కంపెనీలు నిఘా

ఉద్యోగుల చాట్స్ పై ఏఐ ద్వారా పలు కంపెనీలు నిఘా పెడుతున్నట్లు సమాచారం. వాల్మార్ట్, డెల్టా, టీ-మొబైల్, నెస్లే, ఆస్ట్రాజెనెకా, స్టార్బక్స్ వంటి సంస్థలు ఈ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. ‘అవేర్’ సంస్థ క్రియేట్ చేసిన ఈ సాఫ్ట్వేర్ మైక్రోసాఫ్ట్ టీమ్స్,…

శ్రీ శివ పంచాక్షరి స్తోత్రమ్

ఓం నమః శివాయ శివాయ నమః ఓంఓం నమః శివాయ శివాయ నమః ఓం నాగేంద్రహారాయ త్రిలోచనాయభస్మాంగరాగాయ మహేశ్వరాయ |నిత్యాయ శుద్ధాయ దిగంబరాయతస్మై “న” కారాయ నమః శివాయ || 1 || మందాకినీ సలిల చందన చర్చితాయనందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ…

నాగమల్లి పువ్వు… – విశిష్టత…

ఇందులో సహజ సిద్ధంగా శివ లింగము, ఆ శివ లింగానికి పడగ పడుతున్నట్లు పైన పువ్వు రేకులు ఉంటాయి. ఈ పువ్వును చూస్తే మనసులో భక్తి భావం కలగడం కూడా సహజమే. కార్తీక మాసంలో ఈ పువ్వుతో పూజలు చూస్తుంటాము. ఈ…

చరిత్రలో ఈరోజు…ఫిబ్రవరి 27…

సంఘటనలు 1803: ముంబాయి నగరంలో ఘోరమైన అగ్ని ప్రమాదం జరిగింది. 1933: హిట్లరు నియంతృత్వ పాలనకు దారితీసిన జర్మనీ పార్లమెంటు భవన దహనం జరిగింది. 2002: అహమ్మదాబాద్ వెళుతున్న సబర్మతి ఎక్స్‌ప్రెస్ ఎస్-6 బోగిలో పెట్రోలు పోసి దహనం చేయడం వల్ల…

నేటి పంచాంగం – రాశి ఫలాలుఫిబ్రవరి 27, 2024

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం విక్రమ సంవత్సరం: 2080 నల శక సంవత్సరం: 1945 శోభకృత్ ఆయనం: ఉత్తరాయణం ఋతువు: శిశిర మాసం: మాఘ పక్షం: కృష్ణ –…

మంచంపై కూర్చుని భోజనం చేస్తున్నారా…? ఇది తెలుసుకోండి…

మంచం మీద కూర్చుని భోజనం చేయడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. మంచం మీద కూర్చుని భోజనం చేయడం వల్ల ఆహారం సరిగా జీర్ణం కాకపోవడంతో రోజంతా బద్దకంగా అనిపిస్తుంది. ఇది మరిన్ని జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. ఈ అలవాటు వల్ల…

పునః ప్రారంభంమైన లక్నవరం సందర్శన

ములుగు జిల్లా, గోవిందరావుపేట మండలంలోని లక్నవరం సందర్శన సోమవారం నుంచి పునః ప్రారంభించినట్లు టీఎస్ టీడీసీ అధికారులు తెలిపారు. మేడారం జాతర ముగిసినందున సందర్శకులను అనుమతిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. దీంతో పర్యాటకులు లక్నవరం సరస్సును సందర్శిస్తారని తెలిపారు. మేడారం జాతర సందర్భంగా…

బ్రాహ్మీముహూర్తం అంటే ఏమిటి..?

బ్రాహ్మీముహూర్తాన్ని మంత్ర సాధనకు ప్రశస్తమైనదని చెబుతారు. తెల్లవారుజామున 3 గంటల 20 నిమిషాల నుంచి 5 గంటల 40 నిమిషాల మధ్యకాలాన్ని బ్రాహ్మీముహూర్తం అంటారు. బ్రాహ్మీముహూర్తంపై ఏ గ్రహాల ప్రభావమూ ఉండదు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు సైతం అతీతమైన సర్వ చైతన్యమయమైన…

త్వరలో కల్కి 2898 AD ప్రేక్షకుల ముందుకు రానున్న ప్రభాస్

ఇటీవలే సలార్(Salaar) తో బ్లాక్ బస్టర్ అందుకున్న ప్రభాస్ త్వరలో కల్కి 2898 AD(Kalki 2898 AD)తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా మే 9న థియేటర్స్ లోకి రానుంది. భారీ అంచనాల మధ్య…

రష్యా అసత్య ప్రచారం… – జెలెన్స్కీ

రష్యాతో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 31 వేల మంది తమ సైనికులు మరణించినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వెల్లడించారు. రష్యా ప్రచారం చేస్తున్నట్లుగా 3 లక్షల మంది చనిపోలేదని స్పష్టతనిచ్చారు. గాయపడిన, కనిపించకుండా పోయిన సైనికుల వివరాలను వెల్లడించబోనని…

TS : వచ్చే విద్యాసంవత్సరం నుంచి పుస్తకాల మోత

వచ్చే విద్యాసంవత్సరం నుంచి పాఠ్య పుస్తకాల బరువు 25 నుంచి 30 శాతం మేర తగ్గనుంది. పుస్తకాల తయారీలో 90 GSM(గ్రామ్స్ పర్ స్క్వేర్ మీటర్) పేపర్కు బదులు 70GSM పేపర్ వాడేందుకు ప్రభుత్వం అనుమతించింది. కవర్ పేజీ ప్రస్తుతం 250GSM…

AP : వచ్చే నెల 2న ఎన్నికల కమిటీ విజయవాడలో కాంగ్రెస్ సమావేశం

రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ సిద్ధమవుతోంది. ఇవాళ అనంతపురంలో ‘న్యాయ సాధన’ పేరుతో బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఏఐసీసీ చీఫ్ ఖర్గేతోపాటు ఏపీసీసీ చీఫ్ షర్మిల, సీడబ్ల్యూసీ సభ్యులు, సీనియర్ నేతలు పాల్గొననున్నారు. వచ్చే నెల 2న ఎన్నికల కమిటీ విజయవాడలో…

వచ్చే నెలలో ‘దేవర’ పాటల షూటింగ్ మొదలు

కొరటాల శివ డైరెక్షన్లో జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తోన్న దేవర మూవీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ దాదాపు పూర్తయినట్లు సమాచారం. వచ్చే నెల తొలి వారంలో టాకీ, పాటల షూటింగ్ మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది. హీరో హీరోయిన్ల మధ్య…

మసాలా దినుసులతో క్యాన్సర్ చికిత్స కోసం ప్రయత్నాలు

క్యాన్సర్ కు చికిత్స కోసం మసాలా దినుసులను ఉపయోగించేందుకు మద్రాస్ IIT పరిశోధకులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ అంశంపై పేటెంట్ పొందగా.. వీటితో తయారైన మందులు 2028 నుంచి అందుబాటులోకి వస్తాయన్నారు. దేశీయ మసాలాలతో తయారు చేసిన ఈ మందులకు…

TS : ఈ రోజు ఈ జిల్లాల్లో వర్షాలు

రాష్ట్రంలో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రెండు రోజులుగా పలు జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం…

నేడు దేశవ్యాప్తంగా 553 రైల్వేస్టేషన్ల పునరుద్ధరణకు శంకుస్థాపన

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు దేశవ్యాప్తంగా 553 రైల్వేస్టేషన్ల పునరుద్ధరణకు శంకుస్థాపన చేయనున్నారు. వీటితో పాటు 1,500 రైల్ ఓవర్ బ్రిడ్జిలు, 1,500 అండర్ పాస్లను జాతికి అంకితమివ్వనున్నారు. తెలంగాణలో 15, ఏపీలో 34 అమృత్ భారత్ స్టేషన్లు ఈ జాబితాలో…

IPL మ్యాచ్ చూడటానికి ఎంత డేటా కావాలి?

ఐపీఎల్-2024 మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. జియో సినిమా యాప్లో మ్యాచ్లను వీక్షించవచ్చు. 4K క్వాలిటీలో ఒక పూర్తి మ్యాచ్ చూడటానికి 25 GB, 1080p 12GB, 720p 2.5 GB, 480p5 1.5 GB అవసరం ఉంటుంది. కాగా…

AP : కాకినాడ జిల్లాలో ఆర్టీసీ బస్సు బీభత్సం.. నలుగురి మృతి

కాకినాడ జిల్లా చిన్నంపేట జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. లారీ టైర్ పంక్చర్ చేస్తున్న నలుగురిపైకి సూపర్ లగ్జరీ బస్సు దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు అక్కడిక్కడే మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు బస్సును వెంబడించి పట్టుకున్నారు. మరణించిన…

TS : రేపే రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకం అమలు

రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రభుత్వం రేపు ప్రారంభించనుంది. రాష్ట్రంలో వైట్ రేషన్ కార్డుదారులు 90 లక్షలకు పైగా ఉండగా, ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న 40 లక్షల మందినే అర్హులుగా సర్కారు ఎంపిక చేసింది. దీంతో మిగతా వారు ఆందోళన వ్యక్తం…

కుదుటపడ్డ ఢిల్లీ సరిహద్దు పరిస్థితి

రైతుల ‘ఢిల్లీ చలో’ మార్ను దృష్టిలో ఉంచుకుని దాదాపు రెండు వారాల పాటు ఢిల్లీ – హరియాణా సరిహద్దుల్లోని సింఘు, తిక్రీ సరిహద్దు క్రాసింగ్లను మూసివేశారు. అయితే, ఇప్పుడు పరిస్థితులు కుదుటపడటంతో అధికారులు వాటిని పాక్షికంగా తెరిచే ప్రక్రియను ప్రారంభించారు. వాహనాల…

27వ తేదీన చేవెళ్ళ లో ప్రియాంకా గాంధీ పర్యటన

ఈ నెల 27న చేవెళ్ళ పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు ప్రియాంకా గాంధీ రానున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఈనెల 27న చేవెళ్ళలో నిర్వహించే భారీ బహిరంగ సభలో ప్రియాంకా గాంధీ మరో రెండు గ్యారంటీలను…

పాలమూరు జిల్లాలో పెరుగుతున్న కిడ్నాప్, అత్యాచారం కేసులు

ఉమ్మడి పాలమూరు జిల్లాలో నిత్యం ఎక్కడో ఒక చోట విద్యార్థినుల అదృశ్యం కేసు నమోదు అవుతుండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. 14 ఏళ్ల వయస్సు నుంచి 19 ఏళ్లలోపు అమ్మాయిలే అత్యధికంగా అదృశ్యం అవుతుండటం ఈ తరహా కేసులు నమోదు…

సాధారణ అమ్మాయిలా ఓ స్టార్ హీరోయిన్

లగేజీతో కిక్కిరిసిన రైల్లో ఎక్కడం, ఆటోవాలాతో ధర తగ్గించమంటూ బేరాలాడటం, రోడ్డు పక్క కాకా హోటళ్లలో తినడం, సాధారణ ప్రజలకు పర్యటనల్లో జరిగే అనుభవాలే ఇవి. కానీ, ఓ స్టార్ హీరోయిన్ కూడా ఇంత సాధారణంగా ఉంటారని నిజం చేసి చూపిస్తోంది…

అమ్మమ్మను హత్య చేయించిన మనుమడు

డబ్బు కోసం ఓ యువకుడు తన సొంత అమ్మమ్మను హత్య చేయించిన దారుణం ఇది. ఛత్తీస్ గఢ్ లోని కాంకేర్ జిల్లాకు చెందిన ఆకాశ్, తన అమ్మమ్మ పేరిట రూ. కోటి బీమా చేయించాడు. కొన్నాళ్ల తర్వాత ఓ వ్యక్తికి సుపారీ…

ఈ రోజు విజయనగరం జిల్లాలో మంత్రి బొత్స సత్యనారాయణ పర్యటన…

రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నేడు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. నగరంలోని భాష్యం స్కూల్ వెనుక సీనియర్ సిటిజన్స్ సమావేశంలో పాల్గొంటారు. 37వ వార్డులో తాగునీటి సరఫరా టాంక్ ను, ఆర్ అండ్ బి కూడలి నుంచి అయ్యన్న…

AP : రాష్ట్రంలో ఈ నెల 27న కేంద్ర రక్షణ మంత్రి పర్యటన

కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ నెల 27న రాష్ట్రంలో పర్యటించనున్నారు. తొలుత విశాఖలో వివిధ రంగాల ప్రముఖులు, విద్యా వేత్తలతో సమావేశమవుతారు. సాయంత్రం విజయవాడలో బీజేపీ రాష్ట్ర శాఖ కోర్ కమిటీ భేటీలో పాల్గొంటారు. తర్వాత ఏలూరులో…

పెను ప్రమాదంలో హైదరాబాద్ … గ్రీన్ పీస్ ఇండియా వెల్లడి…

తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అనేక అంశాల్లో దేశంలోని ఇతర నగరాల కంటే భాగ్యనగరం ముందుంది. అందుకే ఇతర రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం చాలా మంది హైదరాబాద్‌కు వలస వస్తుంటారు. అయితే నంబర్ వన్ సిటీగా…

‘సుదర్శన్ సేతు’ను ప్రారంభించిన ప్రధాని

గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ‘సుదర్శన్ సేతు’ను ప్రారంభించారు. దేశంలోనే అత్యంత పొడవైన కేబుల్ బ్రిడ్జిగా ఇది నిలిచింది. 4 లేన్ల రహదారి కలిగిన ఈ వంతెన 2.32 కిలోమీటర్ల పొడవు ఉంది. దీని నిర్మాణానికి రూ.979 కోట్లు ఖర్చయ్యాయి.…

మార్చి 1వ తేదిన రిలీజ్ కానున్న ఆపరేషన్ వాలెంటైన్ సినిమా

వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఆపరేషన్ వాలెంటైన్ సినిమా మరికొద్ది రోజులలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. వాస్తవానికి ఈ సినిమా ఫిబ్రవరి 16వ తేదీన రిలీజ్ అవ్వాల్సి ఉంది కానీ సోలో రిలీజ్ డేట్ ల సర్దుబాట్ల నేపద్యంలో మార్చి…

ములుగు జిల్లా ను సమ్మక్క సారలమ్మ జిల్లాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలి

ములుగు జిల్లాను సమ్మక్క సారలమ్మ జిల్లాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని కోరుతూ సమ్మక్క సారలమ్మ వనదేవతలను దర్శించుకున్న – ప్రముఖ సామాజికవేత్తలు వలుస సుభాష్ చంద్రబోస్ హుస్నాబాద్ నియోజకవర్గం : (కోహెడ మండలం) మండలంలోని పరివేద, గ్రామాల్లో కొలువుధీరిన సమ్మక్క –…

అభివృద్ధి ప్రాజెక్టులకు సాఫ్ట్ లోన్లు కోరుతూ జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ జైకా ని ఆశ్రయించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

అభివృద్ధి ప్రాజెక్టులకు సాఫ్ట్ లోన్లు కోరుతూ జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ జైకా ని ఆశ్రయించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ : నేడు గత బీఆర్ఎస్ ప్రభుత్వం సృష్టించిన భారీ ఆర్థిక శూన్యతను పూడ్చే ప్రయత్నాల్లో భాగంగా సీఎం రేవంత్…

ఇరాక్ లో మృతి చెందిన వ్యక్తి కుటుంబ తల్లిదండ్రులకు బియ్యం తో పాటు నిత్యావసర సరుకులు ఆర్దికంగా అందించిన VBA-RPI-TVYS రాష్ట్ర అధ్యక్షులు గవ్వల శ్రీకాంత్

ఇరాక్ లో మృతి చెందిన వ్యక్తి కుటుంబ తల్లిదండ్రులకు బియ్యం అరకిలో తో పాటు నిత్యావసర సరుకులు ఆర్దికంగా అందించిన VBA-RPI-TVYS రాష్ట్ర అధ్యక్షులు గవ్వల శ్రీకాంత్ మంచిర్యాల జిల్లా : (జన్నారం 24- ఫిబ్రవరి): మండలంలోని దేవునిగూడ గ్రామ పంచాయతి…

సామాజిక కార్యక్రమాల్లో ముందుంటున్న ఆత్రం అనసూయ

సామాజిక కార్యక్రమాల్లో ముందుంటున్న ఆత్రం అనసూయ – రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు మేలు చేయాలనుకుంటున్నారు అదిలాబాద్ MP కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ అశిస్తుంది. సామాజిక కార్యక్రమాలలో ముందున్న ఆత్రం అనసూయ (అదిలాబాద్ జిల్లా) గత 33 సంవత్సరాలుగా అదిలాబాద్ జిల్లాలో…

ప్రజా ప్రభుత్వంలో అందరికి సమన్యాయం జరుగుతుంది – జిల్లా సీనియర్ నాయకులు సొప్పదండి చంద్రశేఖర్

నారాయణరావుపేట మండలంలోని జక్కాపూర్ గ్రామంలో కాంగ్రెస్ నాయకుల, కార్యకర్తల ముఖ్య సమావేశంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన సిద్దిపేట జిల్లా సినియర్ నాయకులు సొప్పదండి చంద్రశేఖర్ మాట్లాడుతూ ఏకగ్రీవంగా…

భక్తుల సౌకర్యార్థం చలివేంద్రం ఏర్పాటు చలివేంద్రాన్ని ప్రారంభిస్తున్న ఎస్ బి ఐ బ్యాంక్ మేనేజర్ ధర్మరాజు

మొగుళ్ళపల్లి : మండలంలోని ముల్కలపల్లి – మొగుళ్లపల్లి గ్రామాల మధ్యన పెద్దవాగు సమీపంలో నిర్వహిస్తున్న శ్రీ సమ్మక్క-సారలమ్మ జాతరకు విచ్చేస్తున్న భక్తుల సౌకర్యార్థం ఎస్ బి ఐ మొగుళ్లపల్లి బ్రాంచ్ బ్యాంక్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య…

TS : ఇవాళ మేడారం వెళ్లనున్న గవర్నర్ తమిళసై, సీఎం రేవంత్ రెడ్డి

గవర్నర్ తమిళసై, సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మేడారం వెళ్లనున్నారు. ఉదయం 10 గంటలకు గవర్నర్, మధ్యాహ్నం 12 గంటలకు సీఎం సమ్మక్క సారలమ్మలను దర్శించుకుంటారని మంత్రి సీతక్క తెలిపారు. అలాగే కేంద్రమంత్రి అర్జున్ ముండా కూడా వస్తారని వెల్లడించారు. రేవంత్…

బుల్లి పిట్ట: వన్ ప్లస్ మొబైల్ కొన్నవారికి రిఫండ్ ప్రకటించిన సంస్థ..!!

వన్ ప్లస్ సంస్థ ఇటీవల ఒక కీలక నిర్ణయం తెలియజేసింది. వన్ ప్లస్ 12R స్మార్ట్ మొబైల్ కొనుగోలు చేసిన వినియోగదారులకు రిఫండ్ ఇచ్చే విధంగా ప్లాన్ చేస్తోంది. మార్చి 16 వరకు ఈ అవకాశం ఉందంటూ ఆ సంస్థ వెల్లడించింది.…

ఈ పండ్లు తింటే రక్తపోటును అదుపు చేయొచ్చు…

పండ్లు, వాటి అధిక ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, పొటాషియం, మెగ్నీషియం వంటివి అధిక రక్తపోటుతో సహా హృదయ సంబంధ వ్యాధులను నివారించడంలో, నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. పుల్లని పండ్లు: వీటిలో విటమిన్ సి, ఫ్లేవనాయిడ్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా వున్నందున అధిక…

ఆలయానికి నగ్నంగా వచ్చే ప్రత్యేక పండుగ.. ఎన్నో ఏళ్ల తర్వాత ఈ నెలలో ప్రారంభం

ఒక్కో ప్రాంతంలో ఒక్కో సంప్రదాయం ప్రకారం ఆచార వ్యవహారాలు సాగుతున్నాయి. వారి సంస్కృతి, సంప్రదాయాల తరహాలోనే పండుగలు నిర్వహిస్తారు. ఇటువంటి ఆచారాలు నగరానికి నగరానికి దేశానికి భిన్నంగా ఉంటాయి. పండుగ వచ్చిందంటే అందరూ కొత్త బట్టలు ధరించి అందంగా రెడీ అవుతారు.…

పచ్చి మిరపకాయలు – ఆరోగ్య ప్రయోజనాలు

పచ్చి మిర్చిలో విటమిన్ A, C, ఐరన్, కాపర్, పొటాషియం, ప్రొటీన్ వంటి పోషకాలు ఎన్నో ఉంటాయి. అలాగే, ఇవి శరీర బరువును తగ్గించడంలో సాయపడతాయి. అధిక రక్తపోటును కూడా అదుపులో ఉంచి గుండె సంబంధిత సమస్యల నుంచి మనల్ని రక్షిస్తుంది.…

TS : రేకులపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఫుడ్ పాయిజన్… 13 మంది విద్యార్థులు అస్వస్థత

గద్వాల మండల పరిధిలోని రేకులపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఫుడ్ పాయిజన్ తో 13 మంది విద్యార్థులు అస్వస్థకు గురైన సంఘటన చోటుచేసుకుంది. పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేసిన అనంతరం విద్యార్థులు వాంతులు, కడుపునొప్పి, తలనొప్పితో విద్యార్థులు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని…

ఖర్జూరంలో తినడంవల్ల కలిగే ప్రయోజనాలు…

ప్రతి రోజూ రెండు ఖర్జూరాలు తినడంవల్ల మన శరీరానికి కావాల్సినన్ని విటమిన్లు, మినరల్స్ లభిస్తాయి. అనారోగ్య సమస్యలు దరి చేరవు. బాడీలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఎండిన ఖర్జూరాలను రాత్రంతా నానబెట్టి ఉదయం తింటే ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు…

ఆన్లైన్ లో క్రెడిట్ కార్డు స్కామ్ లు… – కీలక సూచనలు చేసిన కేంద్ర హోం శాఖ

ఇటీవల కాలంలో ఆన్లైన్ లో క్రెడిట్ కార్డు స్కామ్ లు పెరిగిపోతున్నాయి. దీంతో మోసగాళ్ల బారిన పడకుండా ఉండేందుకు కేంద్ర హోం శాఖ కీలక సూచనలు చేసింది. ‘ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు నమ్మకమైన వెబ్సైట్లను మాత్రమే ఉపయోగించాలి. నిత్యం బ్యాంక్ స్టేట్మెంట్లను…

పోర్న్ స్టార్ బలవన్మరణం…

పోర్న్ స్టార్, నటి కాగ్నీ లిన్ కార్టర్ (36) ఆత్మహత్యకు పాల్పడ్డారు. యూఎస్లోని ఒహియోలో బలవన్మరణానికి పాల్పడినట్లు వైద్యాధికారులు ఇవాళ వెల్లడించారు. మానసిక పరిస్థితుల వల్లే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు స్నేహితులు తెలిపారు. 2000 మధ్య కాలంలో కాగ్నీ అడల్ట్ సినిమాల్లోకి…

నటి ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్…

బాలీవుడ్లో పపరాజీ(ఫొటోలు తీయడం) కల్చర్ గురించి నటి ప్రియమణి ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయటపెట్టారు. జిమ్, ఎయిర్పోర్టుల వద్ద హీరోయిన్లు కనిపిస్తే ఫొటోగ్రాఫర్లు వెంట పడుతుండటం చూస్తూ ఉంటాం. అయితే ఇదంతా సదరు సెలబ్రిటీలు డబ్బులిచ్చి తీయించుకుంటారని ఓ పాడ్కాస్ట్లో ప్రియమణి తెలిపారు.…

2018లో కేంద్ర హోం మంత్రిపై అనుచిత వ్యాఖ్యల కేసులో రాహుల్ గాంధీకి బెయిల్

కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ దాఖలైన కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బెయిల్ లభించింది. ఆరేళ్ల క్రితం 2018లో రాహుల్ గాంధీ కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సమయంలో అప్పటి బిజేపి అధ్యక్షుడు అమిత్…

ఏపీ ఎన్నికల షెడ్యూల్ ఫిక్సయ్యిందా..!

ఏపీలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధమంటున్నాయి పార్టీలు. ఎప్పటి నుంచో ప్రధాన పార్టీలన్నీ ప్రచార బరిలోకి దిగిపోయాయి. వైసీపీ వచ్చేసి అభ్యర్థుల జాబితాను ఫినిష్ చేసే పనిలో ఉంటే.. టీడీపీ, జనసేనలు సీట్ల పంపకాలు పూర్తి అయితే చేసుకున్నాయి కానీ బీజేపీ పొత్తు…

అయోధ్య రాముని పేరుతో రాజకీయం చేయడం హిందువుగా వ్యతిరేకిస్తున్న – మార్క అనిల్ గౌడ్

మతాన్ని,స్వార్థాన్ని, దైవాన్ని స్వప్రయోజనాల కోసం వాడుకుంటే భవి‌ష్యత్తులో వినాశం తప్పదు – మార్క అనిల్ గౌడ్. అయోధ్య రాముని పేరుతో బిజెపి రాజకీయం చేయడం హిందువుగా వ్యతిరేకిస్తున్న – మార్క అనిల్ గౌడ్ అయోధ్య రామ మందిర నిర్మాణంలో భాగస్వాములైన ప్రతి…

AP: విజయవాడ ట్రాఫిక్ కష్టాలకు త్వరలోనే ఫుల్ స్టాప్…

విజయవాడ ట్రాఫిక్ కష్టాలకు త్వరలోనే ఫుల్ స్టాప్ పడనుంది. కాజా టోల్ ప్లాజా నుంచి చిన్నఅవుటపల్లి మధ్య నిర్మిస్తున్న పశ్చిమ బైపాస్ పనులు దాదాపు పూర్తికావొచ్చాయి. 48KM మేర 6 వరుసలతో నిర్మిస్తున్న ఈ బైపాస్ త్వరలో ప్రజలకు అందుబాటులోకి రానుంది.…

ఎలక్టోరల్ బాండ్లను రద్దు చేస్తూ తీర్పిచ్చిన సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు

ఎలక్టోరల్ బాండ్లను రద్దు చేస్తూ తీర్పిచ్చిన సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘బాండ్లు జారీ చేసిన SBI మార్చి 6లోపు వివరాలను ECకి అందించాలి. వాటిని EC మార్చి 13లోపు వెబ్సైట్లో అందుబాటులో ఉంచాలి. ఒక పార్టీకి అందిన విరాళాల…

TS : పోస్టింగ్ ఆర్డర్లు తీసుకున్న 60 రోజుల్లోగా విధుల్లో చేరాలి…

గురుకుల నియామకాలకు ఎంపికైన అభ్యర్థులు పోస్టింగ్ ఆర్డర్లు తీసుకున్న 60 రోజుల్లోగా విధుల్లో చేరాలని గురుకుల సొసైటీలు సూచించాయి. గడువులోగా చేరని వారి నియామకాలు రద్దవుతాయని తెలిపాయి. అభ్యర్థులు తమ ఆస్తుల వివరాలు, ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ను ప్రిన్సిపల్కు సమర్పించాలని పేర్కొన్నాయి.…

TS : ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు…

ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో మహిళలకు 33 1/3 శాతం సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రత్యేక రోస్టర్ పాయింట్ కేటాయించకుండా ఓసీ, EWS, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్ససర్వీస్మెన్, క్రీడాకారుల విభాగాల్లో సమాంతర రిజర్వేషన్లు అమలు చేయనున్నట్లు…

భార్య Instagram కు బానిసైందని భర్త ఆత్మహత్య

పరిధి దాటితే అలవాటు వ్యసనంగా మారుతుంది. నేడు Instagram, Twitter వంటివి అలవాట్లుగా మొదలై వ్యసనాలుగా మారుతున్నాయనడంలో అతిశయోక్తి లేదు. తన భార్య అలా Instagramకు బానిసైందన్న ఆవేదనతో కర్ణాటకలో కుమార్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. ఎన్నిసార్లు చెప్పినా పెడచెవిన…

AP : మంగళగిరిలో టీడీపీని ఒడిస్తాం… – విజయసాయిరెడ్డి

మంగళగిరిలో టీడీపీ నేత నారా లోకేశ్ ను ఓడించి తీరుతామని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ‘మరో వారంలో మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిపై స్పష్టత వస్తుంది. స్థానికులకే టికెట్ కేటాయిస్తాం. స్థానికంగా ఉండే అభ్యర్థి కావాలో.. హైదరాబాద్…

వాలంటైన్స్ డేని వినూత్నంగా సెలబ్రేట్ చేసుకున్న యూట్యూబర్

అమెరికాకు చెందిన పాపులర్ యూట్యూబర్ అలీ స్పాగ్నోలా వాలంటైన్స్ డేని వినూత్నంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఆర్ట్ గ్యాలరీని ఏకంగా 5,000 కండోమ్స్ నింపేశారు. ఆమె ఆ వీడియోను షేర్ చేస్తూ వాటిని గాలితో నింపేందుకు 3రోజులు పట్టిందని తెలిపారు. కాగా దానిపై…

79 ఏళ్ల వయసుబ్లో 193 దేశాలు చుట్టేసిన బామ్మ

ఫిలిప్పీన్స్లో పుట్టిన లుయ్సా యూ వయసు 79 ఏళ్లు. వయసు పెరిగే కొద్దీ వృద్ధులు ఇంటి పట్టున గడుపుతుంటారు. కానీ యూ అలా కాదు, యూఎన్లో సభ్యత్వం ఉన్న 193 దేశాలను చూడాలన్నది ఆమె యుక్తవయసు కల. దాని కోసం గడచిన…

షార్ట్ ఫిల్మ్ ‘సత్య’కు అవార్డుల పంట

సాయిధరమ్ తేజ్, కలర్స్ స్వాతి ప్రధాన పాత్రల్లో నటించిన షార్ట్ ఫిల్మ్ ‘సత్య’కు అవార్డుల పంట పండుతోంది. ఫ్రాన్స్ లో జరిగిన టౌలౌజ్ షార్ట్స్ ఫెస్ట్లో ఉత్తమ నటుడు, నటి, సౌండ్ డిజైన్, ఎడిటింగ్ తదితర 8 విభాగాల్లో గెలుపొందింది. మూవీని…

తెలంగాణ భవన్ లో సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు…

తెలంగాణ భవన్ లో గురువారం సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకను ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సేవాలాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం బోగ్…

ఆధార్ సేవలు గ్రామీణ ప్రాంతాలకు విస్తరింపచేయాలి – DCMS చైర్మన్ కొత్వాల

ఆధార్ సేవలు గ్రామీణ ప్రాంతాలకు సైతం విస్తరింపచేయాలని DCMS చైర్మన్, జిల్లా కాంగ్రెస్ నాయకులు కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. పాల్వంచ మండలం పరిధిలోని యానంబైల్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన కామన్ సర్వీస్ సెంటర్ (CSC) ను బుధవారం కొత్వాల ప్రారంభించారు.…

శ్రీమతి రేణుక చౌదరి గారి రాజ్యసభ సభ్యురాలిగా ఎంపికైన సందర్బంగా పాల్వంచ అంబేద్కర్ సెంటర్ సంబురాలు

LDM బద్ది కిషోర్ కుమార్ గారి ఆధ్వర్యంలో శ్రీమతి రేణుక చౌదరి గారి రాజ్యసభ సభ్యురాలిగా ఎంపిక చేసిన సందర్భంగా పాల్వంచ అంబేద్కర్ సెంటర్ నందు కాంగ్రెస్ శ్రేణులు బానసంచ కాల్చి స్వీట్లు పంచి ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా బద్దికిషోర్…

పాల్వంచ బిజెపి పట్టణ అధ్యక్షులుగా రాపాక రమేష్

భారతీయ జనతా పార్టీ పాల్వంచ పట్టణ అధ్యక్షులుగా రాపాక రమేష్ నియమితులైనట్టు ఆయన తెలిపారు. ఈ మేరకు ఈరోజు జిల్లా అధ్యక్షులు కేవీ రంగా కిరణ్ నుండి నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పట్టణ ప్రధాన కార్యదర్శిగా…

ఘనంగా వసంత పంచమి వేడుకలు

వర్గల్ 14 పిబ్రవరి, 2024 తెలంగాణ రాష్ట్రం లో రెండో భసరగా పేరొందిన సిద్దిపేట జిల్లా వర్గల్ మండల కేంద్రం లోని శ్రీ విద్యా సరస్వతి అమ్మవారి ఆలయం లో వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అమ్మవారి పుట్టిన రోజు…

అపరిచిత వ్యక్తుల కదలికల పట్ల అప్రమత్తంగా ఉండాలి… – మొగుళ్ళపల్లి ఎస్ఐ తీగల మాధవ్

మండల పరిధిలోని ప్రజలు ఎన్నికల పట్ల ప్రమాదంగా ఉండాలని మొగుళ్ళపల్లి ఎస్ఐ తీగల మాధవ్ గౌడ్ అన్నారు. బుధవారం అయినా విలేకరులతో మాట్లాడారు. మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు ఎవరైనా అపరిచితులు అనుమానాస్పదంగా కనబడితే పోలీసులకు సమాచారం అందించాలన్నారు.…

432వ బ్రాంచ్ ను ఏర్పాటు చేసిన తెలంగాణ గ్రామీణ బ్యాంకు

మొట్లపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ గ్రామీణ బ్యాంక్ బ్యాంక్ సేవలను వినియోగించుకోండి… – బ్యాంక్ మేనేజర్ దిలీప్ కుమార్ మండలంలోని మొట్లపల్లి గ్రామంలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు 432వ బ్రాంచ్ ను ఏర్పాటు చేసినట్లు, గురువారం ఏర్పాటు చేయబోయే బ్యాంక్…

తిరుమల తిరుపతి దేవస్థానం సన్నిధిలో గండ్ర జ్యోతికి ఆత్మీయ సన్మానం

శాలువాతో ఘనంగా సత్కరిస్తున్న కొడారి రమేష్ యాదవ్ భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, పిల్ల పాపలతో కలకాలం నిండు నూరేళ్లు వర్ధిల్లాలని కోరుకుంటూ… బిఆర్ఎస్ పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి దైవసంకల్పంతో భూపాలపల్లి నుండి తిరుమల…

రోడ్డు ప్రమాద నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి – గజ్వేల్ సీఐ. సైదా

రోడ్డు భద్రత మాసోత్సవాల ముగింపు సందర్భంగా బుధవారం గజ్వేల్ పట్టణం ఇందిరాపార్క్ వద్ద గజ్వేల్ సిఐ.సైదా, వాహనదారులకు, ప్రజలకు, వ్యాపారస్తులకు, రోడ్డు నిబంధనలు, ట్రాఫిక్ నిబంధనల గురించి అవగాహన కల్పించారు. మరియు ఇందిరా పార్క్ చుట్టూ పరిసర ప్రాంతాల్లో ర్యాలీ నిర్వహించారు…

నేను సైతం అనే కార్యక్రమం లో భాగంగా సీసీ కెమెరాల ఏర్పాటు

రిమ్మనగూడ గ్రామపంచాయతీ పక్కన ఉన్న గల్లీలో నేను సైతం అనే కార్యక్రమంలో భాగంగా నాలుగు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. రిమ్మనగూడ గ్రామంలో గ్రామపంచాయతీ పక్క గల్లిలో గత కొన్ని రోజుల క్రితం ఒక దొంగతనం జరిగింది. అట్టి విషయంలో గజ్వేల్…

గజ్వేల్ లో రక్తదాన శిబిరం లో పాల్గొని రక్త దానం చేసిన ఏసిపి రమేష్

ఆపన్న హస్త మిత్రబృందం ఆధ్వర్యంలో రక్త దాన శిభిరం గజ్వేల్ పట్టణంలోని సమీకృత కూరగాయల మార్కెట్ లో మంగళవారం ఆపన్న హస్త మిత్రబృందం ఆధ్వర్యంలో రక్త దాన శిభిరం ఏర్పాటు చేశారు. ఈ రక్త దానం శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్సీ యాదవరెడ్డి,…

కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత కారు ఢీకొని హోంగార్డు మృతి.

నల్లగొండ జిల్లా: – కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత కారు ఢీకొని హోంగార్డు మృతి చెందిన సంఘటన నల్గొండ సమీపంలోని చర్లపల్లి వద్ద జరిగింది. వివరాల్లోకి వెళ్ళితే… కేసీఅర్ సభ నేపథ్యంలో అద్దంకి-నార్కట్ పల్లి రహదారి పై ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న…

ప్రత్యక్షంగా, పరోక్షంగా 5 కోట్ల ఉద్యోగాలు సృష్టించే అవకాశం… – HAI

రాబోయే 5-7 ఏళ్లలో ఆతిథ్య, పర్యాటక రంగంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 5 కోట్ల ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉందని హోటల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(HAI) తెలిపింది. దీని కోసం ఈ రంగానికి పూర్తి పరిశ్రమ, మౌళిక రంగ హోదాను ఇవ్వాలని రాష్ట్ర…

UAE, ఖతర్లో పర్యటించనున్నట్లు ట్వీట్ చేసిన పీఎం మోదీ

UAEలో తొలి హిందూ ఆలయాన్ని ప్రారంభించిన ఘనత తనకు దక్కనుందని ప్రధాని మోదీ తెలిపారు. రాబోయే రెండు రోజుల్లో జరగనున్న వివిధ కార్యక్రమాలకు హాజరయ్యేందుకు తాను UAE, ఖతర్లో పర్యటించనున్నట్లు ట్వీట్ చేశారు. ఈ పర్యటన భారత్లో ఈ రెండు దేశాల…

జగిత్యాల జిల్లాలో ఎక్సైజ్ ఎస్ఐల బదిలీ

జగిత్యాల జిల్లాలో పలువురు ఎక్సైజ్ ఎస్ఐలను బదిలీ చేశారు. మెట్పల్లి ఎస్సై మజీద్ను ఎన్ఫోర్స్మెంట్ కరీంనగర్కు, కరీంనగర్ రూరల్ ఎస్సై స్వప్నను జగిత్యాలకు, కరీంనగర్ అర్బన్ ఎస్ఐ నరేష్ను ధర్మపురికి, ఇచ్చోడ ఎస్సై లక్ష్మణ్ కుమార్ను మెట్పల్లికి, జగిత్యాల ఎస్ఐ సరితను…

సోములగూడెం గ్రామం లో శ్రీ రామ మందిరం నిర్మాణానికి విరాళాల సేకరణ…

భద్రాద్రి కొత్తగూడెం, పాల్వంచ మండలం లోనీ, సోములగూడెం గ్రామం లో శ్రీ రామ మందిరం నిర్మాణానికి కమిటీ ఏర్పాటు చేసుకొని గ్రామస్థులు విరాళాలు సేకరిస్తున్నారని తెలుసుకుని బసవతారక కాలనీ నందు మీసేవ మరియు ఆధార్ సెంటర్ నడుపుతున్న నునావత్ ప్రసాద్ (మీసేవ…

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ జనరంజకం – DCMS చైర్మన్ కొత్వాల

2024 – 2025 సంవత్సరానికి ఆర్ధిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క శనివారం ప్రవేశపెట్టిన తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ జనరంజకం అని DCMS చైర్మన్, జిల్లా కాంగ్రెస్ నాయకులు కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. అసెంబ్లీ లో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ పై…

ప్రభుత్వ ఆసుపత్రి ని సందర్శించిన ఇన్స్పెక్టర్ సైదా

గజ్వేల్ గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన గజ్వేల్ ఇన్స్పెక్టర్ సైదా. ఈ సందర్భంగా ఆయన డాక్టర్లు స్టాఫ్ నర్స్ తో కలసి భద్రత పరంగా తీసుకోవలసిన చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో ఏదైనా సమస్య ఉంటే వెంటనే పోలీస్ అధికారులకు…

సీఐ మల్లయ్యకు ఆత్మీయ సన్మానం

శాలువాతో ఘనంగా సత్కరిస్తున్న నారగోని స్వప్న – మురళి గౌడ్ వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ లో సీఐగా బాధ్యతలను స్వీకరించిన పి మల్లయ్యను అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మశాఖ మంత్రి కొండా సురేఖ-మురళీల సూచన మేరకు వరంగల్ నగర…

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి – మొగుళ్ళపల్లి ఎస్ఐ తీగల మాధవ్ గౌడ్

మొగుళ్లపల్లి యువత చెడు వ్యసనాల బారీన పడి తమ జీవితాలను సర్వనాశనం చేసుకోవద్దని, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని మొగుళ్ళపల్లి మొగుళ్ళపల్లి ఎస్ఐ.తీగల మాధవ్ గౌడ్ అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. విద్యార్థులు, యువకులు చదువుతోపాటు క్రమశిక్షణగా మెలిగి…

పోలీసు కళాబృందం చే ప్రజలను చైతన్య పరిచే కనువిప్పు కార్యక్రమం

గజ్వేల్, 10 ఫిబ్రవరి,2024 గజ్వేల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొల్గూర్ గ్రామంలో పోలీస్ కళా బృందం చే ప్రజలను చైతన్య పరిచే కనువిప్పు కార్యాక్రమం నిర్వహించారు. ఈ కార్యాక్రమంలో గజ్వేల్ ఇన్స్పెక్టర్ సైదా, ఎస్ఐ పరశురాములు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గజ్వేల్…

మృతి చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కుటుంబాలకు ఇన్సూరెన్స్ చెక్కుల పంపిణీ

కొండపాక, 10 ఫిబ్రవరి,2024 మండలంలోని మూడు గ్రామాలకు సంబంధించిన ముగ్గురు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు గతంలో ప్రమాదవశాత్తు చనిపోగా వారికి సంబంధించిన బిఆర్ఎస్ పార్టీ ఇన్సూరెన్స్ చెక్కులు ఒక్కొక్కరికి రెండు లక్షల చొప్పున వచ్చాయి. అంకిరెడ్డిపల్లి గ్రామంలో మహమ్మద్ అన్వర్ ,రాంపల్లి…

విద్యార్థినీ విద్యార్థులకు మహిళల రక్షణకు ఉన్న చట్టాల గురించి అవగాహన కార్యక్రమం

విద్యార్థినీ విద్యార్థులకు మహిళల రక్షణకు ఉన్న చట్టాల గురించి యాంటీ హ్యూమన్ బాల్య వివాహాల వల్ల కలిగే అనర్ధాలు తదితర అంశాలపై అవగాహన కల్పించిన షీటీమ్ బృందం సీఐ, ఎస్ఐ రాంసాగర్ జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థినీ విద్యార్థులకు మహిళల…

వ్యభిచార గృహం పై సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి

గజ్వేల్ పట్టణం సంగాపూర్ రోడ్ ఇంటిలో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇంటి యజమానురాలు ఒకవిటుడు, ఒక మహిళను పట్టుకున్న సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు గజ్వేల్ పట్టణం సంగాపూర్ రోడ్ లో ఒక మహిళ హసీనా రజియా, భర్త ఇస్మాయిల్, తన ఇంటిలో…

రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి తీవ్ర అన్యాయం – ఎస్ ఎఫ్ ఐ జిల్లా కమిటీ

సిద్దిపేట, 10పిబ్రవరి,2024 గత ప్రభుత్వ అనవాతీనే కోనసాగింపు ,ఫీజు రీయంబర్స్ మెంట్స్, మెస్ ఛార్జీలు పై స్పష్టత కరువు – యూనివర్శీటీలు అభివృద్ధికి నిధులు శూన్యం. – ఎస్ఎఫ్ఐ సిద్దిపేట జిల్లా కమిటీ తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం…

100 నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ 10 ఫిబ్రవరి,2024 అంబేద్కర్ విగ్రహం వద్ద 100 నూతన ఆర్టీసీ బస్సులను శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,ఇతర మంత్రులు, ఎమ్మెల్యే ల తో లిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రహదారులు భవనాల…

అయోధ్య బాల రాముడిని దర్శించుకున్న ప్రత్యేక పూజలు నిర్వహించిన పీవీ సేవా సమితి

ఉత్తరప్రదేశ్ ఫిబ్రవరి10,2024 భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కి భారతరత్న ప్రకటించిన సందర్భంగా అయోధ్య బాల రాముడిని దర్శించుకున్న ప్రత్యేక పూజలు నిర్వహించిన పీవీ సేవా సమితి అధ్యక్షుడు భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకి అత్యున్నత పురస్కారం భారతరత్న…

పంచాయతీల ప్రత్యేకాధికారులు ప్రజాసమస్యలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి… – DCMS చైర్మన్ కొత్వాల

గ్రామ పంచాయతీలకు సర్పంచ్ ల స్థానంలో నియమితులైన ప్రత్యేకాధికారులు ప్రజాసమస్యల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఉమ్మడి ఖమ్మం జిల్లా DCMS చైర్మన్, జిల్లా కాంగ్రెస్ నాయకులు కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. పాల్వంచ మండల 19 వ సర్వసభ్య సమావేశం శుక్రవారం…

CPM రాష్ట్ర నాయకులు కాసాని ఐలయ్యను సత్కరించిన – DCMS చైర్మన్ కొత్వాల

CPM రాష్ట్ర నాయకులు, జిల్లా ప్రముఖ సీనియర్ నాయకులు కాసాని ఐలయ్యను ఉమ్మడి ఖమ్మం జిల్లా DCMS చైర్మన్, జిల్లా కాంగ్రెస్ నాయకులు కొత్వాల శ్రీనివాసరావు ఘనంగా సత్కరించారు. శుక్రవారం పాత పాల్వంచలో కొత్వాల స్వగృహానికి మర్యాదపూర్వకంగా వచ్చిన సందర్భంగా కాసానిని…

విద్యార్థినీ విద్యార్థులకు దంత పరిక్షలు నిర్వహించిన కామినేని దంత కళాశాల వైద్యులు

నకిరేకల్ నియోజకవర్గం కామినేని దంత వైద్య కళాశాల వైద్యులు నేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కట్టంగూర్ పాఠశాల విద్యార్థులకు దంత వైద్య పరీక్షను నిర్వహించారు. 6 నుండి 10వ తరగతి వరకు విద్యార్థిని, విద్యార్థులకు సుమారు 380 మంది బాలబాలికలకు…

టి.ఎమ్.ఎస్.ఎస్ దళిత జాతి ఉమ్మడి నల్గొండ జిల్లా మహిళా ఇంచార్జి గా నాగుల జ్యోతి

నకిరేకల్ (కట్టంగూర్), ఫిబ్రవరి 09,2024 టి.ఎమ్.ఎస్.ఎస్ ఉమ్మడి నల్గొండ జిల్లా మహిళా ఇంచార్జి గా నాగుల జ్యోతి ని టి.ఎమ్.ఎస్.ఎస్ ఫౌండర్ ప్రెసిడెంట్ గడ్డ యాదయ్య మాదిగ నియమించారు. ఈ సందర్బంగా నాగుల జ్యోతి మాట్లాడుతూ… తనపై నమ్మకంతో ఉమ్మడి నల్లగొండ…

ఫిబ్రవరి 16న దేశవ్యాప్త కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బంద్ జయప్రదం చేయాలని సంతకాల సేకరణ…

కొండపాక, ఫిబ్రవరి 09,2024 కేంద్ర బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు పూర్తి అయిన రైతన్న కార్మిక వ్యవసాయ కౌలీల సామాన్య ప్రజల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని అమ్ముల బాల నర్సయ్య అన్నారు. శుక్రవారం రోజున వెలికట్ట గ్రామంలో సంతకాల…

కమలాపురం గ్రామం నందు గావ్ చలో కార్యక్రమం…

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవ కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారి మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు కెవి రంగా కిరణ్ గారి పిలుపుమేరకు ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణంలోని కమలాపురం గ్రామం నందుగావ్…

పాల్వంచలో గంజాయి పట్టివేత…

పాల్వంచ, ఫిబ్రవరి 8,2024 అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పాల్వంచ టౌన్ పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రకు చెందిన షేక్ రిజ్వాన్ అహ్మద్ సీలేరు నుండి గంజాయిని తరలించడానికి నిర్ణయించుకుని తన వద్ద ఉన్న బ్యాగులో 10 కేజీల గంజాయి ప్యాకెట్లను…

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల వాగ్దానం – ఆరు గ్యారంటీల అమలుకు ప్రణాళికలు – DCMS చైర్మన్ కొత్వాల

కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల వాగ్ధానాల్లో భాగంగా ఆరు గ్యారంటీల అమలుకు ప్రణాళికలు రూపొందించిందని DCMS చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. ఆరు గ్యారంటీల్లో ఇంటింటికి ఉచిత విద్యుత్ అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టడాన్ని హర్షిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొత్వాల…

భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కీ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటన పై హర్షం వ్యక్తం చేసిన పిడిశెట్టి రాజు

హుస్నాబాద్ నియోజకవర్గం కోహెడ మండలం ప్రధాని నరేంద్రమోడీ కీ కృతజ్ఞతలు తెలిపిన సామజిక కార్యకర్త, పివి సేవా సమితి అధ్యక్షులు పిడిశెట్టి రాజు భారతదేశ నూతన ఆర్థిక సంస్కరణల పితామాహుడు, అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు, భారత మాజీ…

జవహర్ నవోదయ విద్యాలయ IX & XI ప్రవేశ పరీక్ష (ఎంట్రెన్స్ ఎగ్జామ్) సిద్దిపేట జిల్లాలో ఉన్న (07) కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు – పోలీస్ కమిషనర్

పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ, ఐపీఎస్., మరియు అడిషనల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ మేడమ్ తేదీ: 10-02-2024 నాడు జవహర్ నవోదయ విద్యాలయ IX & XI ప్రవేశ పరీక్ష, (ఎంట్రన్స్ టెస్ట్) సిద్దిపేట జిల్లాలో ఉన్న (07) కేంద్రాల వద్ద…

శ్రీ కషిమి కోటరామ్ జి ని పరామర్శించిన శ్రీకాకుళం నియోజకవర్గ టీడీపీ యువనాయకులు

శ్రీకాకుళం నగర కార్పొరేషన్ పరిధిలో గల స్థానిక రెల్ల వీది లో శ్రీ కషిమి కోట రామ్ జి గారి కాలు సర్జరీ జరిగింది అని తెలిసిన వెంటనే వారిని పరామర్శించిన శ్రీకాకుళం నియోజకవర్గం టీడీపీ యువ నాయకులు, మరియు ఉమ్మడి…

సోషల్ మీడియాలో వచ్చే షికార్లు, పుకార్లు నమ్మవద్దు – పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ, ఐపిఎస్ అధికారి

జిల్లాలో ప్రజలెవరు వదంతులను నమ్మవద్దు – పోలీస్ కమిషనర్ పిల్లలను ఎత్తుకుపోయే బీహార్ ఇతర రాష్ట్రాలకు చెందిన గ్యాంగ్ వారు ఎవ్వరూ జిల్లాలో ప్రవేశించలేదు ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ డాక్టర్ బి.అనురాధ. ఐపీఎస్ అధికారి మాట్లాడుతూ పిల్లలను ఎత్తుకుపోయే బీహార్…

ఇసుక అక్రమ రవాణా పై సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు

గజ్వేల్ : ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా లారీ లో ఇసుక అక్రమ రవాణా చేస్తున్న డంపు చేస్తున్న లారీని పట్టుకున్న సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు హైదరాబాద్ రోడ్ ప్రజ్ఞాపూర్ గ్రామ శివారులో TS 36TA 4536 గలదాని…

రేషన్ కార్డు ఉంటేనే ఉచిత కరెంట్…?

మొగుళ్ళపల్లి. : ఇంటింటికి వెళ్లి విద్యుత్ కనెక్షన్ల వివరాలు సేకరిస్తున్న ఏ డి ఈ శ్రీనివాసులు, ఏఈ అడ్డగట్ల ప్రమోద్ గృహలక్ష్మి పథకంలో భాగంగా నెలకు 200 యూనిట్ల ఉచిత కరెంట్ గ్యారంటీని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న నేపథ్యంలో మండలంలోని…

బావుల్లో పేలుతున్న మందుపాతరలు… – అన్-లైసెన్సుడు ట్రాక్టర్ల వీరంగం…

జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మొగుళ్లపల్లి మండలంలో అన్-లైసెన్సుడు మందు పాతరల కొనసాగింపు విచ్చలవిడిగా సాగుతుంది. క్రషర్ ట్రాక్టర్ల ద్వారా బావుల్లో పూసల బాంబులు అమర్చి పేలుళ్లకు పాల్పడుతున్నారు. వారికి ఎలాంటి అనుమతులు లేకుండానే యతేచ్చగా దందా కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో సమీప…

స్రీ అభ్యున్నతికి ఓరుగల్లులో శోభ

వామపక్ష జాడ! కానరాదే ఏడ!!టి.జి. ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు డా,,చిర్ర రాజు గౌడ్ ప్రశ్నించే గొంతుక డాక్టర్ కందాల శోభారాణి ప్రధమ వర్ధంతి యాది సభలో టిజిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చిర్ర రాజు గౌడ్, కాకతీయ యూనివర్సిటీ టీచింగ్ విభాగం…

కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారి ప్రవేశపెట్టబోతున్న తొలి బడ్జెట్లో వికలాంగుల సంక్షేమానికి 300 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి

మునగాల బడ్జెట్లో వికలాంగులకు అధిక నిధులు కేటాయించాలని డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్కకు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ విజ్ఞప్తి బడ్జెట్లో వికలాంగులకు భరోసా కల్పించేలా నిధులు కేటాయించకుంటే బడ్జెట్ మంత్రి…

సింగరేణి జాబ్ మేళా అంబేద్కర్ మెమోరియల్ సెంటర్

హైదరాబాద్ రాష్ట్ర సచివాలయం సమీపంలోని అంబేద్కర్ మెమోరియల్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన సింగరేణి జాబ్ మేళా కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి తో కలిసి పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భట్టి విక్రమార్క కామెంట్స్ తెలంగాణ రాష్ట్రానికి తలమానికమైన…

మొగుళ్ళపల్లి మండలంలోని గ్రామ పంచాయతీలు వెల వెల…! – స్పెషల్ ఆఫీసర్లు రారు… సిబ్బంది ఉండరు…

గత జనవరి నెల 31 తో గ్రామపంచాయతీ సర్పంచుల పాలన కాలం గడువు ముగిసిపోయింది. దీంతో ప్రత్యేక అధికారులను ఆయా గ్రామ పంచాయతీలకు కేటాయించారు. ఈ క్రమంలో స్పెషల్ ఆఫీసర్లు కాని రావడం లేదు. గ్రామపంచాయతీ సిబ్బంది కూడా ఉండడం లేదు.…

మొగుళ్ల పల్లి పీహెచ్సీలో ఏడు పోస్టుల ఖాళీలు

మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మహిళా సూపర్వైజర్ పోస్టులు రెండు, మేల్ సూపర్వైజర్ పోస్ట్ ఒకటి, మేల్ హెల్త్ అసిస్టెంట్ పోస్టులు మూడు, స్టాఫ్ నర్స్ పోస్ట్ ఒకటి ఖాళీలుగా ఉన్నాయి. ఈ ఖాళీ…

కాంగ్రెస్ పార్టీకి వెన్నుపూసగా లింగారావు! పార్టీ ఉనికి లేనప్పప్పుడే సింగిల్ విండో చైర్మన్ గా…

మొగుళ్లపల్లి రంగాపురం గ్రామానికి చెందిన పోలినేని లింగారావు కాంగ్రెస్ పార్టీకి వెన్నుపూసగా వ్యవహరించారు. మండలంలో పార్టీ ఉనికి లేనప్పుడు పిఎసిఎస్ చైర్మన్ గా తొమ్మిది సంవత్సరాలు కొనసాగారు. ఎన్,ఎస్,యు, ఐ తో రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఆయన డిగ్రీలో వివిధ…

నల్గొండకు ఏ మొఖం పెట్టుకొని వస్తున్నావ్ కేసీఆర్,,..! – టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్

నాగార్జున సాగర్ నుండి జగన్ కు నీళ్లు ఇచ్చినందుకా? పది ఏండ్లు అధికారంలో ఉండి కూడా SLBC నీటి కాలువను పూర్తి చేసి, నీళ్లు ఇవ్వనందుకా? మహాత్మా గాంధీ యూనివర్సిటీకి నిధులు ఇవ్వకుండా సమస్యల సుడిగుండంలో ఉంచినందుకా?అక్షరాన్ని మాత్రమే నమ్ముకుని హైదరాబాద్…

బీసీల పట్ల నాడు వివక్ష నేడు జ్యోతి పూలే పేరుతో కవిత కొత్త రాజకీయం – గౌడ్ బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి మార్క అనిల్ గౌడ్

10 సంవత్సరాల కేసిఆర్ పాలనలో బీసీలకు న్యాయం జరిగిందా కవిత గారు? తమరు అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో జ్యోతి పూలే విగ్రహాన్ని పెడితే ఎవరైనా వద్దన్నారా? దయచేసి జ్యోతి పూలే లాంటి మహాత్ముల పేరుతో రాజకీయాలు మానుకొని ఆత్మ విమర్శ చేసుకొని…

సైబర్ నేరాలు, ఆత్మ రక్షణ, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై విద్యార్థినీ విద్యార్థులకు అవగాహన కార్యక్రమం…

విద్యార్థినీ విద్యార్థులకు మహిళల రక్షణకు ఉన్న చట్టాల గురించి సైబర్ నేరాల గురించి, గుడ్ టచ్ బ్యాడ్ టచ్, మరియు తదితర అంశాల గురించి అవగాహన కల్పించిన గజ్వేల్ ఏసిపి యం. రమేష్, గజ్వేల్ షీటీమ్ బృందం సింగన్నగూడ జిల్లా పరిషత్…

ప్రజా కార్మిక రైతు వ్యవసాయ కూలీల వ్యతిరేక విధానాలకు నిరసనగా 2024 ఫిబ్రవరి16న అఖిల భారత స్థాయిలో సమ్మె… గ్రామీణ బందు.

కొండపాక కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా కార్మిక రైతు వ్యవసాయ కూలీల వ్యతిరేక విధానాలకు నిరసనగా 2024 ఫిబ్రవరి16న అఖిల భారత స్థాయిలో కార్మికుల సమ్మె గ్రామీణ బందుకు పాల్గొంటామని తెలియజేస్తూ ఉమ్మడి కొండపాక మండల ఎంఈఓ శ్రీనివాసరెడ్డి మరియు…

GHMC లో అన్ని అంశాల పై సుదీర్ఘంగా సమీక్ష సమావేశం

హైదరాబాద్ ఫిబ్రవరి 07, 2024 GHMC లో అన్ని అంశాల పై సుదీర్ఘంగా సమీక్ష సమావేశం నిర్వహించామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు. GHMC అభివృద్ధి పై ప్రభుత్వం సానుకూలంగా ఉంది. వచ్చే సమ్మర్ లో నీటి ఎద్ధడికి ఎలాంటి సమస్య…

ఘనంగా మాత రమాబాయి అంబేద్కర్ జయంతి వేడుకలు

హుస్నాబాద్ నియోజకవర్గం ఫిబ్రవరి 07,2024 ఘనంగా మాత రమాబాయి అంబేద్కర్ జయంతి వేడుకలు పలు సేవా కార్యక్రమాలు చేపట్టిన సామజిక కార్యకర్త, పీవీ సేవా సమితి అధ్యక్షులు పిడిశెట్టి రాజు. కోహెడ మండలం మండల కేంద్రంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో బాబాసాహెబ్…

దేశవ్యాప్త సమ్మె – గ్రామీణభారత్ బంద్ ను జయప్రదం చేద్దాం… – సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు

(ఉమ్మడి కొండపాక 07-02-2024) బిజెపి కార్పొరేట్ మతతత్వ విధానాలను ఎంగడదాం… హమాలీ వెల్ఫేర్ బోర్డు సాధనకై ఐక్యంగా పోరాడుదాం! దేశవ్యాప్త సమ్మె – గ్రామీణభారత్ బంద్ ను జయప్రదం చేద్దాం… అమ్ముల బాలనర్సయ్య సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు. కేంద్ర బిజెపి…

కొండాపూర్ ఎనిమిదో బెటాలియన్ లో టిఎస్ఆర్టీసీ కానిస్టేబుల్ ల పాసింగ్ అవుట్ పెరేడ్

కొండాపూర్ ఎనిమిదో బెటాలియన్ లో టిఎస్ఆర్టీసీ కానిస్టేబుల్ ల పాసింగ్ అవుట్ పెరేడ్ ముఖ్య అతిథిగా హాజరైన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ వీ.సీ. సజ్జనార్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్టీసీ ఉన్నతాధికారులు…

వాహనదారుల పెండింగ్ చలాన్ రాయితీ తేదీ ఈనెల 15 వరకు పొడిగింపు… ఈ అవకాశం అందరూ వినియోగించుకోవాలి గజ్వేల్ ఏసిపి యం. రమేష్

వాహనదారుల పెండింగ్ చలాన్ రాయితీ తేదీ ఈనెల 15 వరకు రాష్ట్ర ప్రభుత్వం పొడిగించిన నేపథ్యంలో చివరి రోజు వరకు వాహనదారులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని గజ్వేల్ ఏసిపి యం. రమేష్ తెలియజేశారు. 15వ తేదీ తర్వాత స్పెషల్ డ్రైవ్ నిర్వహించి…

ప్రజాసేవలో ముందంజ…! –  ఎస్ఐ మాధవ్ గౌడ్ కు మొగుళ్ళపల్లి ప్రజల ప్రశంస

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ తీగల మాధవ్ గౌడ్ ను మండల ప్రజలు అభినందిస్తున్నారు. ఒకటవ తరగతి నుంచి ఇంటర్ వరకు గోదావరిఖనిలో విద్యనభ్యసించిన ఆయన ఎంబీఏ విద్యను హైద్రాబాదులో…

గత పది సంవత్సరాల నుండి నష్టపోయిన నిర్మాణ కార్మికులకు న్యాయం చేయాలి – వైరా ఎమ్మెల్యే మాలత్ రాందాస్ నాయక్

కేటీపీఎస్ ఆరవదశ లో నిర్మాణ కార్మికులుగా గత పది సంవత్సరాల నుండి నష్టపోయిన నిర్మాణ కార్మికులకు న్యాయం చేయాలని బుధవారం తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రిని వైరా ఎమ్మెల్యే మాలత్ రాందాస్ నాయక్ ఆధ్వర్యంలో పాల్వంచ కరకవాగుకు చెందిన బట్టు…

ప్రజా తీర్పును అపహాస్యం చేస్తున్న ప్రతిపక్షాలను ఏం చేయాలి? ప్రజలదే నిర్ణయం… – మార్క అనిల్ గౌడ్

ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొడతామంటూ మాట్లాడుతూ… ప్రజా తీర్పును అపహాస్యం చేస్తున్న ప్రతిపక్షాలను ఏం చేయాలి? ప్రజలదే నిర్ణయం… – హుస్నాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు – మార్క అనిల్ గౌడ్ హుస్నాబాద్ : గత ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా కాంగ్రెస్…

విద్యార్థి దశనుండే లోకజ్ఞానం కలిగి ఉండాలి… – గజ్వేల్ ఏసిపి రమేష్

గజ్వేల్ మండల ప్రజా పరిషత్ స్కూల్లో విద్యార్థుల అభివృద్ధి అవగాహన సదస్సు…. విద్యార్థి దశనుండే లోకజ్ఞానం కలిగి ఉండాలి అని, విద్యార్థుల చదువు విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని గజ్వేల్ ఏసిపి రమేష్ అన్నారు. మంగళవారం గజ్వేల్ లో మండల ప్రజా…

విద్యుత్ మీటర్ రీడర్లకు సహకరించండి – ట్రాన్స్ కో ఏ ఈ అడ్డగట్ల ప్రమోద్

గ్రామం : మొగుళ్ళపల్లి గృహ జ్యోతి పథకం ద్వారా నెలకు 200 యూనిట్ల ఉచిత కరెంట్ పొందుటకు మండలంలోని విద్యుత్ వినియోగధారులు నేటి నుండి మీ గ్రామాలలో మీటర్ రీడింగ్ తీసేటువంటి స్పాట్ బిల్డర్స్ కు మీ యొక్క రేషన్ కార్డ్…

సీఎం రేవంత్ రెడ్డి గారికి బాల్క సుమన్ క్షమాపణలు చెప్పాలి – కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పోలినేని లింగారావు

సీఎం రేవంత్ రెడ్డిపై చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, బేషరతుగా సీఎం రేవంత్ రెడ్డికి బాల్క సుమన్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పోలినేని లింగారావు డిమాండ్ చేశారు. మంగళవారం…

మంత్రి కొండా సురేఖ చిత్రపటానికి అభిమానుల పాలాభిషేకం

యావత్ తెలంగాణలోనే ఏకైక టెక్నికల్ సెంటర్ కేంద్రంగా వరంగల్ —- ఫలించిన అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మశాఖ మంత్రి కొండా సురేఖ కృషి యావత్ తెలంగాణలోనే ఏకైక టెక్నికల్ సెంటర్ కేంద్రంగా వరంగల్ జిల్లాను ఎంపిక చేయడంలో అటవీ, పర్యావరణ దేవాదాయ…

పోలీస్ కమిషనర్ ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసిన నూతన ట్రాఫిక్ సిఐ M.మురళి

గజ్వేల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ (సీఐ)గా పదవీ బాధ్యతలు చేపట్టిన M.మురళి గజ్వేల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన M.మురళి ఈరోజు మర్యాదపూర్వకంగా పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ, ఐపీఎస్. అధికారిణిని కలసి పూల మొక్కను అందజేశారు. ఈ…

గజ్వేల్ నూతన ట్రాఫిక్ సీఐ గా పదవీ బాధ్యతలు చేపట్టిన మరిపాక మురళి

గజ్వేల్ నూతన ట్రాఫిక్ సీఐ (సర్కిల్ ఇన్స్పెక్టర్ ) గా పదవీ బాధ్యతలు స్వీకరించిన మరిపాక మురళి. గజ్వేల్ ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది కలసి నూతన భాద్యతలు చేపట్టిన ట్రాఫిక్ సిఐ కి పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలుతెలియజేశారు. అనంతరం ట్రాఫిక్…

పలువురి కుటుంబ సభ్యులను పరామర్శించిన నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం.

1) నకిరేకల్ మండలం కడపర్తి గ్రామానికి చెందిన దుబ్బాక సోమిరెడ్డి అనారోగ్యంతో మరణించగా వారి మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. 2) అనారోగ్యంతో బాధపడుతు ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న నకిరేకల్ మండలం కడపర్తి గ్రామానికి చెందిన…

ఖమ్మంలో మంత్రి తుమ్మలను కలిసిన DCMS చైర్మన్ కొత్వాల

రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరావు ను ఉమ్మడి ఖమ్మం, భద్రాద్రి జిల్లాల కేంద్ర మార్కెటింగ్ సహకార సొసైటీ (DCMS) కు నూతనంగా చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన కొత్వాల శ్రీనివాసరావు మర్యాద పూర్వకంగా కలిశారు. మంగళవారం…

పాల్వంచ అయ్యప్ప దేవాలయంలో అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ట…

పాల్వంచ అయ్యప్ప దేవాలయంలో అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ట సందర్భంగా 2023 సంవత్సరంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఇప్పటి రెవెన్యూ శాఖా మంత్రి పొంగులేటి. శ్రీనివాసరెడ్డి తో ఇప్పటి DCMS చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు పాల్వంచ అయ్యప్ప దేవాలయంలో అయ్యప్ప స్వామి…

పాల్వంచ అయ్యప్ప స్వామి దేవాలయంలో వైభవంగా మొదటి వార్షికోత్సవం పూజలు – పూజల్లో పాల్గొన్న DCMS చైర్మన్ కొత్వాల

తెలంగాణ రాష్ట్రంలోనే పేరొందిన అయ్యప్ప దేవాలయంగా కీర్తింపబడుతున్న పాల్వంచ అయ్యప్ప స్వామి దేవాలయంలో విగ్రహ ప్రతిష్ట జరిగి సంవత్సరం అయినా సందర్భంగా మొదటి వార్షికోత్సవ ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. సోమవారం దేవాలయంలో ప్రధాన పూజారి మాధవన్ నంబుద్రి, పూజారి బృందావనం…

ఆపదలో ఉన్న గుర్తు వ్యక్తికి సహాయం చేసిన పాల్వంచ సీఐ, జర్నలిస్టులు…

పాల్వంచ ఫిబ్రవరి 4,2024 పాల్వంచ బస్టాండ్ లోని ఆవరణలో ఒక అనాధ, (గుర్తు తెలియని వ్యక్తి ) కింద పడిపోయి చేతికి అయినా తీవ్రమైన గాయాలతో పురుగులు పడి అర్ధనాథాలతో అరుపులు కేకలు పెడుతున్నాడు. బస్టాండ్ లో తోటి ప్రయాణికులు భయాందోళన…

చరిత్రలో ఈరోజు…ఫిబ్రవరి 05…

సంఘటనలు 1884: హైదరాబాద్ 6వ నిజాం మహబూబ్ ఆలీ ఖాన్ పట్టాభిషేకం. 2008: వన్డే క్రికెట్ లో సచిన్ టెండుల్కర్ 16000 పరుగులు పూర్తి చేసిన ఘనతను పొందినాడు. జననాలు 1915: గరికపాటి రాజారావు, ఆంధ్ర ప్రజా నాట్యమండలి వ్యవస్థాపకుడు. (మ.1963).…

నేటి పంచాంగం – రాశి ఫలాలుఫిబ్రవరి 05, 2024

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం విక్రమ సంవత్సరం: 2080 నల శక సంవత్సరం: 1945 శోభకృత్ ఆయనం: ఉత్తరాయణం ఋతువు: హేమంత మాసం: పుష్య పక్షం: కృష్ణ –…

కొత్తగూడెంలో వెంకటేశ్వరస్వామి కల్యాణోత్సవంలో పాల్గొన్న – DCMS చైర్మన్ కొత్వాల దంపతులు

కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో శనివారం రాత్రి జరిగిన వెంకటేశ్వరస్వామి కల్యాణోత్సవం, పుష్పయాగంలో DCMS చైర్మన్, జిల్లా కాంగ్రెస్ నాయకులు కొత్వాల శ్రీనివాసరావు, సతీమణి విమలాదేవి దంపతులు హాజరై కల్యాణాన్ని తిలకించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న త్రిదండి చిన జీయర్…

హోటల్ కన్నా అకాలమరణం విచారకరం – DCMS చైర్మన్ కొత్వాల

పాల్వంచ దమ్మపేట సెంటర్ హోటల్ యజమాని నవ్వుల వీరభద్రం (కన్నా) అకాలమరణం విచారకరమని DCMS చైర్మన్, జిల్లా కాంగ్రెస్ నాయకులు కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. కన్నా గుండెపోటుతో శనివారం మరణించారు. ఆదివారం దమ్మపేట సెంటర్ లోని అయన భౌతికకాయానికి కొత్వాల పూలమాలవేసి…

ప్రజాప్రతినిధులు పదవీకాలంలో ప్రజలకు చేసే సేవలే ముఖ్యం – DCMS చైర్మన్ కొత్వాల

ప్రజాప్రతినిధులు పదవీకాలంలో ప్రజలకు చేసే సేవలే ముఖ్యం అని DCMS చైర్మన్, జిల్లా కాంగ్రెస్ నాయకులు కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. పాల్వంచ మండలం పరిధిలోని నాగారం గ్రామంలో ఇటీవల పదవీకాలం ముగిసిన పంచాయతీ పాలకవర్గం సభ్యులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.…

TS : వాహనాల నంబర్ ప్లేట్ల పై కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం

వాహనాల నంబర్ ప్లేట్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు నంబర్ ప్లేట్ల ముందు TS అని ఉండగా, దాన్ని TGగా మార్చనున్నట్లు సమాచారం. దీనిపై ఈరోజు జరగనున్న మంత్రివర్గం సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.…

మహేశ్ బాబు ఫ్యాన్స్ కు ఇది గుడ్ న్యూస్… OTT లోకి ‘గుంటూరు కారం’

మహేశ్ బాబు ఫ్యాన్స్ కు ఇది గుడ్ న్యూస్ గుంటూరు కారం ఓటీటీ వెర్షన్లో విడుదల కాబోతుంది. సంక్రాంతికి రిలీజ్ అయి ‘థియేటర్లలో సందడి చేస్తున్న ‘గుంటూరు కారం’ బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లని రాబట్టింది. ఇప్పుడు ప్రముఖ OTT సంస్థ…

ఈ రోజు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం

కాన్సర్ గురించి అవగాహన పెంపొందించడానికి, దాని నివారణ, గుర్తింపును, చికిత్సను ప్రోత్సహించేందుకు ప్రతీ ఏడాది ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవంగా పరిగణిస్తారు. ఈ రోజును ఐక్యరాజ్యసమితి నిర్వహిస్తుంది. 2022-2024 సంవత్సరాలకు సంబంధించిన థీమ్ ‘క్లోజ్ ది కేర్ గ్యాప్’ అంటే…

ఏపీలో విద్యుత్తు కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు

ఏపీలోని గృహ, వాణిజ్య పారిశ్రామిక విద్యుత్తు కనెక్షన్లకు 2విడతలుగా 36.68లక్షల స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయనున్నట్లు’డిస్కంలు తెలియజేశాయి. ఎస్పీడీసీఎల్ పరిధిలో 12.08లక్షలు, పీసీడీసీఎల్ పరధిలో 15.76లక్షలు, ఈపీడీసీఎల్ పరిధిలో 8.82లక్షల కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తున్నారు. సింగిల్ ఫేజ్ మీటరుకు…

విద్యుత్తుశాఖకే టోకరా వేసిన జూనియర్ లైన్మెన్

మహబూబ్ నగర్ జిల్లాలో జూనియర్ లైన్మెన్ నిర్వాకంతో విద్యుత్తుశాఖ రూ. లక్షల్లో బిల్లులు కోల్పోవాల్సి వచ్చింది. ఇళ్లకు బిగించాల్సిన విద్యుత్తు మీటర్లను ఉపకేంద్రంలోనే ఉంచి వాటికి రెండు వైర్ల ద్వారా ఫేస్, న్యూట్రల్ కనెక్షన్ ఇచ్చి టేబుల్ రీడింగ్ ద్వారా ఇళ్ల…

TS : ఈ రోజు పద్మ అవార్డు గ్రహీతలకు సత్కారం…

పద్మ అవార్డులు పొందిన తెలుగువారిని HYD శిల్పకళా వేదికలో సీఎం రేవంత్రెడ్డి సతరిస్తారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, నటుడు చిరంజీవికి కేంద్రం పద్మవిభూషణ్ ప్రకటించింది. చిందు యక్షగాన కళాకారుడు సమ్మయ్య, ఆనందాచారి, బుర్రవీణ కథకుడు కొండప్ప, కవి కూరెళ్ల విఠలాచార్య, సంగీత…

JEE మెయిన్ తుది విడత షెడ్యూల్లో మార్పు

JEE మెయిన్ చివరి విడత పరీక్షల షెడ్యూల్ని నేషనల్ టెస్ట్ ఏజెన్సీ మార్చింది. ఏప్రిల్ 4 నుంచి 15వ తేదీ మధ్య పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించింది. తొలుత ఏప్రిల్ 1 నుంచి జరుగుతాయని NTA పేర్కొనగా… CBSE పరీక్షల నేపథ్యంలో ప్రారంభ…

వీసా రిజెక్ట్ అయ్యిందని మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న బీటెక్ విద్యార్థి

రైలు కింద పడి బీటెక్ విద్యార్థి మృతి చెందిన ఘటన జనగామ వద్ద చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు… మహాదేవపూర్ మండలం కాళేశ్వరం గ్రామానికి చెందిన చల్ల విష్ణు (24) బీటెక్ చదువుతున్నాడు. విదేశాల్లో స్థిరపడేందుకు యత్నించగా వీసాలు రిజెక్ట్ అయ్యాయి.…

ఆ సినిమా ప్రతి టికెట్ పై రూ.10 జనసేన కు పార్టీ నిధి

పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ నటించిన ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ చిత్రాన్ని ఈ నెల 7న రీరిలీజ్ చేస్తున్నట్లు నిర్మాత నట్టి కుమార్ వెల్లడించారు. ‘నేటి రాజకీయాలకు అద్దం పట్టేలా సినిమా ఉంటుంది. ఇందులోని డైలాగ్స్ ఎవరికి తగలాలో వాళ్లకు…

చరిత్రలో ఈరోజు…ఫిబ్రవరి 04…

సంఘటనలు 2007: భారతీయ సంతతితికి చెందిన అమెరికన్ మహిళా వ్యోమగామి సునీతా విలియమ్స్ 22 గంటల 27 నిమిషాలు రోదసిలో నడచి కొత్త రికార్డు సృష్టించింది. జననాలు 1891: మాడభూషి అనంతశయనం అయ్యంగార్, స్వాతంత్ర్య సమర యోధుడు, పార్లమెంటు సభ్యుడు, లోక్‌సభ…

నేటి పంచాంగం – రాశి ఫలాలుఫిబ్రవరి 04, 2024

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం విక్రమ సంవత్సరం: 2080 నల శక సంవత్సరం: 1945 శోభకృత్ ఆయనం: ఉత్తరాయణం ఋతువు: హేమంత మాసం: పుష్య పక్షం: కృష్ణ –…

KNR : అంబులెన్సు ప్రారంభించిన ఎంపీ బండి సంజయ్ కుమార్

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రధాన కారాగారానికి అవసరమైన అంబులెన్స్, ఇతర మెడికల్ సర్వీసెసన్ను శనివారం బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ శనివారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అంబులెన్స్, మెడికల్ సర్వీసెస్ను ఎంపీ లాడ్స్…

TS : ప్రజల సమస్యలపై ఫిర్యాదుల పెట్టె… ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం

కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఫిర్యాదుల పెట్టె ఏర్పాటు చేశారు. ఆయా గ్రామాల ప్రజల సమస్యలను ఫిర్యాదు పెట్టెలో వేయాలని సూచించారు. వారానికి ఒకరోజు ఫిర్యాదులను పరిశీలించి న్యాయం చేస్తానని ఎమ్మెల్యే చెప్పారు.…

AP : 8 జిల్లాలలోని 8 నియోజకవర్గాల్లో పర్యటించనున్న రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ వైఎస్.షర్మిల

రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ వైఎస్.షర్మిల ఈ నెల 5 నుంచి ప్రజల్లోకి వెళ్లనున్నారు. రోడ్ షోలు, రచ్చబండ కార్యక్రమాలు, బహిరంగ సభల్లో ఆమె పాల్గొననున్నారు. ఇందులో భాగంగా 8 జిల్లాల పరిధిలో 8 నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. సత్యసాయి జిల్లాలోని మడకశిర నుంచి…

ఇమ్రాన్ ఖాన్ కు మరో షాక్ ఇచ్చిన పాకిస్థాన్ కోర్టు

అవినీతి కేసుల్లో జైలు శిక్ష ఎదుర్కొంటున్న పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు కోర్టు మరో షాక్ ఇచ్చింది. ఆయన సతీమణి బుష్త్రా ఖాన్తో వివాహం చట్టవిరుద్ధమని పేర్కొంటూ వారికి ఏడేళ్ల కారాగార శిక్ష, చెరో రూ.5లక్షల జరిమానా విధించింది.…

మరోసారి కేజ్రివాల్ ఇంటికి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు

ఢిల్లీ సీఎం కేజీవాల్ ఇంటికి ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్ టీం మరోసారి వెళ్లింది. ఆప్ ఎమ్మెల్యేలను కొనడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించగా, ఆధారాలు చూపించాలని పోలీసులు ఆయనను కోరారు. దీనికి సంబంధించి ఆయనకు నోటీసులు ఇవ్వడానికి నిన్న పోలీసులు…

చరిత్రలో ఈరోజు…ఫిబ్రవరి 03…

జననాలు 1468 : అచ్చుయంత్రాన్ని రూపొందించిన జోహాన్స్ గుటెన్‌బర్గ్ జననం. 1923: నిజాం విమోచనోద్యమకారుడు తమ్మర గణపతిశాస్త్రి. 1938: వహీదా రెహమాన్ , సుప్రసిద్ధ హిందీ నటీమణి. 1994: ద్యుతీ చంద్, భారతదేశానికి చెందిన పరుగుపందెం క్రీడాకారిణి. మరణాలు 1924: అమెరికా…

నేటి పంచాంగం – రాశి ఫలాలుఫిబ్రవరి 03, 2024

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం విక్రమ సంవత్సరం: 2080 నల శక సంవత్సరం: 1945 శోభకృత్ ఆయనం: ఉత్తరాయణం ఋతువు: హేమంత మాసం: పుష్య పక్షం: కృష్ణ –…

చరిత్రలో ఈరోజు…ఫిబ్రవరి 02…

సంఘటనలు 1956: న్యూ ఢిల్లీలో పెద్దమనుషుల ఒప్పందం సంతకాలు చేసిన రోజు. సంతకాలు చేసిన వారు తెలంగాణ తరపున బూర్గుల రామకృష్ణారావు, కె.వి.రంగారెడ్డి, ఆంధ్ర తరపున నీలం సంజీవరెడ్డి, బెజవాడ గోపాలరెడ్డి, అల్లూరి సత్యనారాయణ రాజు, గౌతు లచ్చన్న చూ. ఆదివారం…

నేటి పంచాంగం – రాశి ఫలాలుఫిబ్రవరి 02, 2024

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం విక్రమ సంవత్సరం: 2080 నల శక సంవత్సరం: 1945 శోభకృత్ ఆయనం: ఉత్తరాయణం ఋతువు: హేమంత మాసం: పుష్య పక్షం: కృష్ణ –…

TS RTC : ఆర్టీసీలో 3వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి యాజమాన్యం కసరత్తు…

ఆర్టీసీలో 3వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి యాజమాన్యం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. 2వేలకు పైగా డ్రైవర్, 1000కిపైగా కండక్టర్ పోస్టులతో పాటు 200కు పైగా సూపర్ వైజర్ స్థాయి పోస్టులను భర్తీ చేయనున్నట్లు సమాచారం. ఫిబ్రవరి మూడో వారంలో లోక్సభ ఎన్నికల…

ఫిబ్రవరి 29 వరకు ఫాస్టాగ్ KYC గడువు పొడిగింపు

ఫాస్టాగ్ కేవైసీ అప్డేట్ గడువును ఫిబ్రవరి 29 వరకు పొడిగించినట్లు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ప్రకటించింది. https://fastag .ihmcl.com/ లేదా https://www.netc.org.in / లో కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చని తెలిపింది. జనవరి 31లోగా కేవైసీ అప్డేట్ చేయని…

ఫిబ్రవరి 12న JEE Mains ఫలితాలు

జనవరి 24 నుంచి జరుగుతోన్న జేఈఈ మెయిన్ పేపర్-1 పరీక్షలు నేటితో ముగియనున్నాయి. మరో నాలుగు రోజుల్లో ప్రాథమిక కీని ఎన్టీఏ విడుదల చేసే అవకాశం ఉంది. ఈ నెల 12న ఫలితాలను (పర్సంటైల్ స్కోర్) వెల్లడించనుంది. కాగా ఇప్పటి వరకు…

కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర పెంపు… ఎంతంటే…

నెల ప్రారంభ తేదీ కావడంతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సిలిండర్ ధరల్లో మార్పులు చేశాయి. దేశవ్యాప్తంగా కమర్షియల్ సిలిండర్ ధరలు రూ.14 చొప్పున పెరిగాయి. ప్రస్తుతం ఢిల్లీలో 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ.1769.50గా ఉంది. గృహ అవసరాల కోసం…

TS RTC : హైదరాబాద్ రోడ్లపై దర్శనమిస్తున్న కొత్త ‘రాజధాని’ బస్సులు

TS RTC కొత్త బస్సులతో ప్రయాణికులను ఆకర్షిస్తోంది. ప్రయాణికుల రద్దీ పెరుగుతుండటంతో సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈక్రమంలో ఆర్టీసీ నడుపుతోన్న కొత్త ‘రాజధాని’ బస్సులు హైదరాబాద్ రోడ్లపై దర్శనమిస్తున్నాయి. తాజాగా ఎయిర్ పోర్ట్ నుంచి ఆర్మూర్ కు వెళ్తున్న…

2047 నాటికి అసమానతలు, పేదరికం లేని భారత్ మా లక్ష్యం… – నిర్మలా సీతారామన్

కుల, మత, ఆర్థిక భేదాలు లేకుండా అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పిస్తున్నామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. బడ్జెట్ ప్రసంగంలో మాట్లాడుతూ… 2047 నాటికి అసమానతలు, పేదరికం కనబడకుండా చేయాలన్నదే మా లక్ష్యం. ఆ ఏడాదికి అభివృద్ధి చెందిన…

కోటి ఇళ్లపై రూఫ్ టాప్ సోలార్ సెటప్స్ ఏర్పాటు – నిర్మలా సీతారామన్

కరెంటు కష్టాలు లేని దేశ నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. దేశంలో కోటి ఇళ్లపై రూఫ్ టాప్ సోలార్ సెటప్స్ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి ఇంటికి 300 యూనిట్ల సోలార్ విద్యుత్ ఉచితంగా అందిస్తామని బడ్జెట్లో…

జనధన్ ఖాతాల్లో రూ.34 లక్షల కోట్లు జమ చేస్తాము – మంత్రి నిర్మలా సీతారామన్

వివిధ పథకాల ద్వారా పేదల జనధన్ ఖాతాల్లో రూ.34 లక్షల కోట్లు జమ చేశామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ’78 లక్షల మంది వీధి వ్యాపారులకు రూ.2.20 లక్షల కోట్ల పూచీకత్తు లేని రుణాలు అందించాం. 11.8 కోట్ల…

దేశంలో 9-14 ఏళ్ల బాలికలకు క్యాన్సర్ వ్యాక్సిన్

దేశంలో 9-14 ఏళ్ల బాలికలకు క్యాన్సర్ వ్యాక్సిన్లు వేస్తామని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. భవిష్యత్తులో గర్భాశయ క్యాన్సర్ కట్టడి లక్ష్యంగా సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ అందిస్తామని బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. దేశంలో ఎక్కువగా సోకే క్యాన్సర్లలో గర్భాశయ క్యాన్సర్ 15-20%తో…

టెక్నాలజీపై ఆధారపడే యువతకు ఇదో స్వర్ణ యుగం – నిర్మలా సీతారామన్

ఆవిష్కరణే అభివృద్ధికి పునాది అన్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. టెక్నాలజీపై ఆధారపడే నేటి యువతకు ఇదో స్వర్ణ యుగం అని తెలిపారు. రూ.లక్ష కోట్ల పెట్టుబడి వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. దీని ద్వారా లాంగ్ టర్మ్/రీఫైనాన్సింగ్ సదుపాయం కలుగుతుందన్నారు.…

చరిత్రలో ఈరోజు…ఫిబ్రవరి 01…

సంఘటనలు 1977: భారత తీర రక్షక దళం ఏర్పాటయింది. 1996: ఐ.ఎన్.ఎస్. వజ్ర బాహు భారతీయ నౌకాదళంలో చేరిన తేది (ఇది జలాంతర్గామి కాదు. ఒడ్డున ఉండే ముంబై లోని కార్యాలయం) 2003: అమెరికా స్పేస్‌ షటిల్ కొలంబియా, అంతరిక్షం నుండి…

నేటి పంచాంగం – రాశి ఫలాలుఫిబ్రవరి 01, 2024

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం విక్రమ సంవత్సరం: 2080 నల శక సంవత్సరం: 1945 శోభకృత్ ఆయనం: ఉత్తరాయణం ఋతువు: హేమంత మాసం: పుష్య పక్షం: కృష్ణ –…