Month: July 2025

తెలంగాణ క్రికెట్ క్యాంపుకు ఎంపిక…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:27 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే హైదరాబాదులోని ఎమ్మెస్ కే.ప్రసాద్ ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీలో ఇటీవల యూత్ స్టార్స్ క్రికెట్ లీగ్ ( వై.ఎస్.సి.ఎల్ ) ఆధ్వర్యంలో నిర్వహించిన సౌత్ జోన్ క్రికెట్ ఎంపిక పోటీలలో అండర్ 14…

ఆకస్మిక తనిఖీలతో హడలెత్తిస్తున్న జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల జిల్లాబెల్లంపల్లి,తేదీ:27 జూలై 2025✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి మండల కేంద్రంలోని వంద పడకల ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, నేరుగా రోగులతో కలిసి ఆసుపత్రిలో లభించే చికిత్స పట్ల ఆరా తీశారు.డ్రగ్ స్టోర్…

బెల్లంపల్లిలో ఘనంగా ఇందిరా మహిళా శక్తి సంబురాలు

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:27 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే బెల్లంపల్లి మండలం లోని ఆర్.పీ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో ఆదివారం ఘనంగా ఇందిరా మహిళా శక్తి సంబరాలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా నూతన రేషన్ కార్డుల పంపిణీ చేసారు.…

ప్రభుత్వ విద్యా సంస్థల శితిలావస్తలో ఉన్న భవనాల పరిస్థితి పై ఆందోళన…

తేదీ:27 జూలై 2025,మంచిర్యాల జిల్లా కేంద్రం✍️ మనోజ్ కుమార్ పాండే. మంచిర్యాల జిల్లాలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో పాత బిల్డింగులు శితిలావస్తలో కూలిపోయే పరిస్థితుల్లో ఉన్నాయి. ప్రభుత్వం ప్రైమరీ పాఠశాలలు పెట్టుమని చెబుతుంది కానీ, ప్రభుత్వ విద్యాసంస్థలు శిథిలావస్థలో ఉన్న భవనాలు నిర్మించడం…

కార్గిల్ అమర వీరులకు శ్రద్ధాంజలి అర్పించిన లయన్స్ క్లబ్ సభ్యులు…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి.తేదీ:26 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. కార్గిల్ దివస్ ను పురస్కరించుకుని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బెల్లంపల్లి పట్టణంలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద కొవ్వొత్తులను వెలిగించి కార్గిల్ అమర వీరులకు శ్రద్ధాంజలి అర్పించి సంతాపం వ్యక్తం చేశారు.లయన్స్…

కేటీపీఎస్ ఫోర్ మెన్ రామనీలా ప్రసాద్ మృతి పట్ల సంతాపం తెలిపిన రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల

కేటీపీఎస్ ఫోర్ మెన్ రామనీలా ప్రసాద్ మృతి పట్ల సంతాపం తెలిపిన రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపాల్వంచ✍️దుర్గా ప్రసాద్ పాల్వంచ కేటీపీఎస్ కర్మాగారంలో గ్రేడ్ వన్ ఫోర్ మెన్ గా పనిచేస్తున్న ముళ్ళపూడి రామ్…

(ఐబీ)తాండూరు వార సంతలో వసతులు కరువు.సిపిఐ జిల్లా సమితి సభ్యులు. కొండు బానేష్…

మంచిర్యాల జిల్లా,తాండూరు,తేదీ:26 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. తాండూర్ మండల కేంద్రంలోని కొత్తపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ప్రతి శనివారం జరుగు వారసంతలు కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారని ఈ వారసంతకు మంచిర్యాల జిల్లా నుండే కాకుండా కొమరం భీం…

హనుమాన్ బస్తీలో కూలిపోయిన సింగరేణి సబ్ స్టేషన్ గోడ…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:26 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే పట్టణంలోని హనుమాన్ బస్తి లో గల సింగరేణి సబ్ స్టేషన్ గోడ వర్షానికి కూలింది. దీంతో హనుమాన్ బస్తీ సహ మరికొన్ని ప్రాంతాలలో సింగరేణి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సబ్ స్టేషన్…

నెన్నెల పోలీసుల ద్వారా కస్తూర్బా బాలికల ఉన్నత పాఠశాల లో విద్యార్థినులకు అవగాహన కార్యక్రమం…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,నెన్నెల,తేదీ : 26.07.2025✍️ మనోజ్ కుమార్ పాండే. నెన్నెల పోలీసుల ద్వారా కస్తూర్బా బాలికల ఉన్నత పాఠశాల లో అవగాహన కార్యక్రమంలో బెల్లంపల్లి రూరల్ సిఐ సీహెచ్. హనోక్ మాట్లాడుతూ విద్యార్థినులు అందరూ మంచిగా చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకునేలో…

” గత రెండు, మూడేళ్లుగా నేను జీవించిన విధానం నాకే నచ్చలేదు – ఓ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ…

నటుడు విజయ్ దేవరకొండ ఓ ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడారు. ” గత రెండు, మూడేళ్లుగా నేను జీవించిన విధానం నాకే నచ్చలేదు. కుటుంబంతో కలిసి సమయాన్ని గడపలేదు. గర్ల్ఫ్రెండ్ కు సమయాన్ని కేటాయించలేదు. కానీ ఇప్పుడు పద్ధతి…

HYD : కార్గిల్ విజయ్ దివస్ – గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అమరవీరులకు నివాళి…

కార్గిల్ విజయ్ దివస్ ను పురస్కరించుకుని నేడు పరేడ్ మైదానంలోని అమరవీరుల స్థూపానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్గిల్ యుద్ధంలో భారత సైన్యం పాకిస్తాన్ పై విజయం సాధించి 26 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అమరవీరుల…

స్మార్ట్ఫోన్ ల తయారీలో దూసుకెళ్తున్న భారత్ – అమెరికన్ ల చేతిలో మన ఫోన్లు…

స్మార్ట్ఫోన్ ల తయారీలో దూసుకెళ్తున్న భారత్ – అమెరికన్ ల చేతిలో మన ఫోన్లు… స్మార్ట్ఫోన్ ల తయారీలో భారత్ దూసుకెళుతోంది. పీఎస్ఐ స్కీమ్ కారణంగా ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరింది భారత్. అమెరికాలోనూ నేడు ఇండియా ఫోన్లు…

KTR పై CM రమేష్ సంచలన ఆరోపణలు!

KTR పై CM రమేష్ సంచలన ఆరోపణలు! పార్లమెంట్ సభ్యుడు సీఎం రమేష్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై సంచలన ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డితో తనకు టీడీపీ నుంచే స్నేహం ఉందని గుర్తుచేస్తూ, రాజకీయం వేరు, స్నేహం వేరని…

షుగర్ ఉన్నవారు తిన్న తరువాత 10నిమిషాలు నడవండి… వైద్యులు సలహా…

రోజు భోజనం తిన్న తర్వాత 10 నిమిషాల పాటు నెమ్మదిగా నడవడం ఎంతో మేలని వైద్యులు సూచిస్తున్నారు. “ఆహారం తిన్నాక చక్కెర స్థాయులు పెరిగి కొందరు సమస్యలు ఎదుర్కొంటుంటారు. అలాంటివారు నడవటం వల్ల రక్తంలోని షుగర్ లెవెల్స్ 30% వరకూ తగ్గించవచ్చు.…

కలెక్టరేట్ కు దిశ సమావేశానికి వచ్చిన పార్లమెంటు సభ్యులు రఘురాం రెడ్డికి స్వాగతం పలికిన రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా✍️దుర్గా ప్రసాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన దిశ సమావేశానికి పాల్వంచ వచ్చిన ఖమ్మం పార్లమెంటు సభ్యులు శ్రీ రామసహాయం రఘురాం రెడ్డికి రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ చైర్మన్ కొత్వాల…

మూతబడిన పాఠశాలలను తిరిగి తెరిచేలా చర్యలు తీసుకోవాలి. – అసిస్టెంట్ కలెక్టర్(U/T) శ్రీ సౌరబ్ శర్మ గారు ఆదేశాలు జారీ.

మూతబడిన పాఠశాలలను తిరిగి తెరిచేలా చర్యలు తీసుకోవాలి. – అసిస్టెంట్ కలెక్టర్(U/T) శ్రీ సౌరబ్ శర్మ గారు ఆదేశాలు జారీ. భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపాల్వంచ మండలం✍️దుర్గా ప్రసాద్ ఈరోజు పాల్వంచ మండలం లో గత కొన్ని సంవత్సరాలుగా విద్యార్థులు లేక…

సైనికుల త్యాగాలకు ప్రతిబింబం కార్గిల్ దివస్..జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల జిల్లా కేంద్రంతేదీ: 26 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. సైనికుల త్యాగాలకు ప్రతిబింబం “కార్గిల్ దివస్” అని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని బెల్లంపల్లి చౌరస్తాలో డి.సి.పి. ఎ.భాస్కర్, మంచిర్యాల ఎ.సి.పి. ప్రకాష్…

‘బ్లేజ్ డ్రాగన్ 5G’ పేరు తో లావా నుంచి 5G ఫోన్ రిలీజ్…

‘బ్లేజ్ డ్రాగన్ 5G’ పేరు తో లావా నుంచి 5G ఫోన్ రిలీజ్… దేశీయ మొబైల్ తయారీ సంస్థ లావా ‘బ్లేజ్ డ్రాగన్ 5G’ పేరిట కొత్త ఫోన్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ ఫోన్ 5,000 MAH బ్యాటరీ 18W…

భారత్ విశ్వసనీయమైన మిత్ర దేశం… – మాల్దీవుల అధ్యక్షుడు

భారత్ తమకు అత్యంత విశ్వసనీయమైన భాగస్వామి అని, మిత్ర దేశమని మాల్దీవులు అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు కొనియాడారు. ఆ దేశ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. “సుదీర్ఘకాలంగా మాల్దీవులకు భారత్ సన్నిహిత,…

గోవా గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేసిన అశోక్ గజపతిరాజు

గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు ప్రమాణం చేశారు. బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే శనివారం ఉదయం 11.30 గంటలకు అశోక్ గజపతిరాజుతో ప్రమాణం చేయించారు. రాజ్ భవన్ బంగ్లా దర్బార్ హాల్లో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది.…

TG : భారీ వర్షాలు – రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఆరెంజ్ వార్నింగ్

రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ…

HYD : లీడర్ శిక్షణ కార్యక్రమంలో MLC కవిత కీలక వ్యాఖ్యలు

నమ్మిన సిద్ధాంతం కోసం ఎంత పెద్ద వ్యవస్థతోనైనా, ఎంతటి పెట్టుబడి వ్యవస్థతోనైనా జాగృతి నిలబడి పోరాడిందని MLC కవిత పేర్కొన్నారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కొంపల్లి శ్రీ కన్వెన్షన్ లో నిర్వహిస్తున్న లీడర్ శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. జాగృతి లాంటి…

కోలా అంజన్ రావు కుటుంబానికి చేయూత అందించిన తెలంగాణ మున్నూరు కాపు పటేల్స్ సంక్షేమ సంఘం.

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపాల్వంచ✍️దుర్గా ప్రసాద్ పాల్వంచ పట్టణ పరిధిలోని పాలకోయ తండా నివాసి మున్నూరు కాపు కులస్తుడు కోల అంజన్ రావు కుమారుడు కోలా సాయి చరణ్ 18 సంవత్సరాలు అనారోగ్యంతో నిన్న మృతి చెందగా వారి కుటుంబం ఆర్థిక…

ఎరువుల దుకాణాల్లో రెవిన్యూ,పోలీసు,వ్యవసాయ అధికారుల ఉమ్మడి తనిఖీలు…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:26 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. ఎరువులు కృత్రిమ కొరతలకు పాలు పడితే చర్యలు తప్పవని, అధిక ధరలకు విక్రయిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయబడతాయని, అందుబాటులో ఎరువులు ఉన్నాయని, పుకార్లు నమ్మొద్దని జిల్లా వ్యవసాయ అధికారి చత్రు…

ఉమ్మడి జిల్లా స్పెషల్ ఆఫీసర్‌గా సురేంద్ర మోహన్

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా✍️దుర్గా ప్రసాద్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు స్పెషల్ ఆఫీసర్‌గా ఐఏఎస్ అధికారి సురేంద్ర మోహన్‌ను నియమించింది. కాగా ఉమ్మడి జిల్లాల్లో ప్రభుత్వ పథకాల అమలు తీరు, వర్షాకాల…

తెలంగాణ – ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో హై అలర్ట్!

✍️దుర్గా ప్రసాద్ తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు మావోయిస్టులు వారోత్సవాలు నిర్వహించనున్న నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతంలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. మావోయిస్టుల కదలికలు, దాడులను నిరోధించేందుకు ములుగు జిల్లా పోలీసులు…

గిరిజన సంక్షేమ వసతీ గృహంలో విద్యార్తినీలతో కలిసి సహపంక్తిగా అల్పాహార తీసుకున్న కలెక్టర్ కుమార్ దీపక్…

మంచిర్యాల జిల్లా,మంచిర్యాల,తేదీ:26 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే, మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సాయి కుంటలో గల గిరిజన సంక్షేమ వసతీ గృహాన్ని ఆకస్మికంగా సందర్శించారు. వంట గదిలోభోజన తయారీ విధానాన్ని పరిశీలించారు. అనంతరం అల్పాహార సమయంలో హాస్టల్ విద్యార్తినీలతో కలిసి…

error: -