రేషన్ కార్డుల జారీలో పారదర్శకత పై కేబినెట్ దృష్టి
పేద కుటుంబాలకు రేషన్ కార్డుల జారీలో పారదర్శకతను పెంచడానికి ఇప్పటివరకున్న అర్హతలను సవరించాలనే ప్రతిపాదనపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన ఈ నెల 20న జరిగే రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. రేషన్ కార్డులతో సంబంధం లేకుండానే సాధారణ ప్రజలకు ఆరోగ్యశ్రీ…