Month: July 2025

పెద్దల మంచి మాట

దురుద్దేశ్యంతో ఇతరులు మనపై సాగించే నిందాత్మక ప్రచారానికి మంచి సమాధానం పట్టువిడవకుండా మౌనంగా ఉండడమే. …………………………………………..………………………… జనం దృష్టిలో మంచి చెప్పేవాడు ఎప్పుడూ చెడ్డోడే. చెడు చెప్పేవాడు ఎప్పుడూ మంచోడే. ఎలాగంటే కాటువేసే పాముకే పాలు పోస్తాము కానీ, మనకి నీడను…

చరిత్రలో ఈ రోజు జూలై 24

సంఘటనలు 1935: గ్రీటింగ్ టెలిగ్రాం పద్ధతిని మొట్టమొదటి సారిగా అమెరికాలో ప్రారంభించారు. 1958: మూడవ ఆసియా క్రీడలు జపాన్ రాజధాని నగరం టోక్యోలో ప్రారంభమయ్యాయి. 2022: నీరజ్ చోప్రా, ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో 88.13 మీటర్ల త్రోతో రజత పతకాన్ని గెలుచుకున్నాడు.…

నేటి రాశి ఫలాలు జూలై 24, 2025

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః రాశి ఫలాలు మేషం:- దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతాయి. స్థిరస్తి వివాదాలు తీరతాయి. ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక…

నేటి పంచాంగం జూలై 24, 2025

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయశ్రీ ధన్యాశ్రీధరాయనమఃఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం కలియుగం: 5127 విక్రమ సంవత్సరం: 2082 కాలయుక్త శక సంవత్సరం: 1947 విశ్వావసు ఆయనం: దక్షిణాయణం ఋతువు: గ్రీష్మ మాసం: ఆషాఢ…

భద్రాచలం రాకపోకలు నిలిపివేత

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా✍️దుర్గా ప్రసాద్ వెంకటాపురం మండలం యాకన్నగూడెం రాళ్లవాగు వద్ద ఉద్ధృతంగా నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిపివేసినట్లు ఎస్సై తిరుపతిరావు తెలిపారు. కొద్ది రోజుల క్రితం రాళ్లవాగు వంతెన పై నుంచి ద్విచక్రవాహనం,ఆటోలను వెళ్లనిచ్చారు. కాగా పూర్తి స్థాయిలో…

వైశ్య రాజకీయ రణభేరి పోస్టులను ఆవిష్కరించిన కాచం సత్యనారాయణ గుప్తా

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపాల్వంచ✍️దుర్గా ప్రసాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ పట్టణంలో జిఎస్ కన్స్ట్రక్షన్ హాల్లో వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో ఆగస్టు మూడో తేదీన హైదరాబాదులో ని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నిర్వహించే వైశ్య రాజకీయ రణభేరిని…

జూలై 25 న టీయూడబ్ల్యూజే మంచిర్యాల జిల్లా కార్యవర్గ సమావేశం…

మంచిర్యాల జిల్లా కేంద్రం✍️మనోజ్ పాండే టీయూడబ్ల్యూజే(ఐజేయు)మంచిర్యాల జిల్లా కార్యవర్గ సమావేశం ఈ నెల 25 శుక్రవారం ఉదయం 10 గంటల 30 నిమిషాలకు సింగరేణి సీఈఆర్ క్లబ్ లో నిర్వహిస్తున్నట్లు యూనియన్ అధ్యక్షులు డేగ సత్యం, ప్రధాన కార్యదర్శి సంపత్ రెడ్డి,…

రాయితీ యూరియా దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకోవాలి… ~జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల జిల్లా కేంద్రంతేదీ:23 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే, రైతు సంక్షేమంలో భాగంగా వ్యవసాయ సాగుకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీ యూరియా పక్కదారి పట్టి దుర్వినియోగం కాకుండా టాస్క్ బృందాలు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.…

సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు… – జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్…

మంచిర్యాల జిల్లా కేంద్రంతేదీ: 23 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. వర్షాకాలం అయినందున సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని…

రేపు సుజాతనగర్ సెంటర్ నందు K.T.R. జన్మదిన వేడుకలు

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా✍️దుర్గా ప్రసాద్ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు ( K.T.R. ) గారి పుట్టినరోజు ‌ సందర్భంగా మాజీ మంత్రివర్యులు కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత గౌరవనీయులు శ్రీ…

TG – Cyber Crime : వృద్ధుడిని సీబీఐ పేరుతో బెదిరించి… రూ.35.74 లక్షలు టోకరా

సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్ట్ పేరుతో 79 ఏళ్ల వృద్ధుడి నుంచి రూ.35.74లక్షలు కాజేసిన ఘటన హైదరాబాద్లో జరిగింది. పోలీసు యూనిఫామ్లో ఉన్న నేరగాళ్లు వృద్ధుడికి ఫోన్ చేసి.. మనీ లాండరింగ్ కు పాల్పడ్డారని సీబీఐ పేరుతో బెదిరించారు. దీంతో భయపడిపోయిన…

అత్యంత సురక్షితమైన దేశాలలో US, UK, కెనడా కంటే ముందు స్థానంలో భారత్!

అత్యంత సురక్షితమైన దేశాలలో భారత్ US, UK, కెనడా కంటే ముందు స్థానంలో ఉంది. నంబియో సేఫ్టీ ఇండెక్స్ ప్రకారం UAE ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన దేశంగా ర్యాంక్ పొందింది. ఆ తర్వాత అండోరా, ఖతార్, తైవాన్, మకావో (చైనా) ఉన్నాయి.…

Good News: ఇకపై మనకు ప్రపంచంలో 59 దేశాలలో వీసా ఫ్రీ యాక్సెస్

భారతీయులకు శుభవార్త… ప్రపంచంలో ఇకపై 59 దేశాలలో మనకు వీసా ఫ్రీ యాక్సెస్ లభించనుంది. తాజాగా హెన్టే పాస్పోర్ట్ ఇండెక్స్ 2025లో పాస్పోర్ట్ ర్యాంకింగ్లో భారత్ 77వ స్థానంకి ఎగబాకింది. దీంతో భారత పౌరులకు ప్రపంచవ్యాప్తంగా 59 దేశాలకు వీసా లేకుండా…

ఆర్థిక లావాదేవీలకు వాయిస్ ప్రింట్… . ఓపెన్ఏఐ సీఈవో ఆందోళన

ఆర్థిక లావాదేవీల ధృవీకరణ కోసం కొన్ని సంస్థలు ఇప్పటికీ వినియోగదారుల గొంతు (వాయిస్ ప్రింట్)ను ప్రామాణికంగా తీసుకోవడంపై ఓపెన్ఏఐ సీఈవో శామ్ ఆల్ట్మన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కృత్రిమ మేధస్సు (AI) సాయంతో గొంతును సులభంగా అనుకరించడం సాధ్యమవుతుందని, ఇది…

ఆర్టీసీ బస్సును ఎత్తుకెళ్లిన మతిస్థిమితం లేని వ్యక్తి

నెల్లూరు, ఆత్మకూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు చోరీ కేసులో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. మతిస్థిమితం లేని వ్యక్తి డ్రైవర్, కండక్టర్ నిద్రపోయిన సమయంలో ఎత్తుకెళ్లినట్టు గుర్తించారు. దాదాపు 60 కిలోమీటర్ల దూరం వెళ్లిన తర్వాత అతన్ని పట్టుకొని బస్సును…

ప్రముఖ నాట్యాచార్యులు మారీదు శాంతి మోహన్ మృతి పట్ల సంతాపం తెలిపిన రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపాల్వంచ✍️దుర్గా ప్రసాద్ ప్రముఖ నాట్యాచార్యులు, అభినయ కూచిపూడి నాట్య నిలయం నిర్వాహకులు, KTPS రిటైర్డ్ ఉద్యోగి మారీదు శాంతి మోహన్ వృద్దాప్యంతో మృతి చెందారు. పాల్వంచ గోవర్ధన గిరి కాలనిలోని ఆయన నివాసంలో ఉంచిన భౌతికకాయాన్ని బుధవారం…

70 వసంతాలు పూర్తిచేసుకున్న భారతీయ మజ్దూర్ సంఘ్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాపాల్వంచ✍️దుర్గా ప్రసాద్ భారతీయ మజ్దూర్ సంఘ్ ఆవిర్భవించి 70 వసంతాలు పూర్తిచేసుకుని సందర్భంగా 71 వసంత సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పవర్ ఎంప్లాయిస్ యూనియన్ G.445 (భారతీయ మజ్దూర్ sangh అనుబంధం) కెటిపిఎస్ కాంప్లెక్స్ యూనియన్ ఆఫీసు నందు…

తాళ్ళ గురజాల ఎస్ఐ గా బాధ్యతలు స్వీకరించిన బీ.రామకృష్ణ

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి.తేదీ: 23 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే బుధవారం బెల్లంపల్లి మండలం తాళ్ళ గురజాల పోలీస్ స్టేషన్ ఎస్ ఐ గా బీ.రామకృష్ణ బాధ్యతలు స్వీకరించారు. నూతన బాధ్యతలు చేపట్టిన సందర్భంలో పలువురు ప్రముఖులు వారికి శుభాకాంక్షలు తెలిపారు.

జనహిత అన్నపూర్ణ 350 వ సారి అన్న దాన కార్యక్రమం.

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లితేదీ 23 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బుధవారం జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో జనహిత అన్నపూర్ణ అన్న దాన కార్యక్రమం 350 వ సారి బెల్లంపల్లి పట్టణం కాంట చౌరస్తా పల్లెటూరి బస్టాండ్ వద్ద చేసారు. ఈ…

కన్నెపల్లి నూతన ఎంపీడీఓ శ్రీనివాస్ ని కలిసిన కాంగ్రెస్ నేతలు…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:23 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. మంచిర్యాల జిల్లా, కన్నెపల్లి మండలం నూతన ఎంపిడిఓ గా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్ రెడ్డి ని మార్యాదపూర్వకంగా కలిసిన మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మాధవరపు నర్సింగరావు, సీనియర్ నాయకుడు…

మందమర్రి అందుగులపేటలో ఘనంగా ఇందిరా మహిళా శక్తి సంబురాలు…

మంచిర్యాల జిల్లా,మందమర్రి,తేది: 23 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. మంచిర్యాల జిల్లా, మందమర్రి మండలం అందుగులపేట గ్రామంలో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి సంబరాలు- 2025 లో రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, భూగర్భ గనుల శాఖ మంత్రి గడ్డం…

కేటీఆర్ జన్మదిన వేడుకల్లో బీఆర్ఎస్ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొనండి…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ: 23 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పుట్టినరోజు సందర్బంగా బెల్లంపల్లి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో గురువారం స్థానిక నెంబర్ టూ…

బెల్లంపల్లి పట్టణ సమస్యలపై కమ్యూనిస్టుల వినతి పత్రం

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:23 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి సీపీఐ నేతలు పట్టణ మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్ కు పట్టణ సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి ఆడపు రాజమౌళి మాట్లాడుతూ పట్టణంలోని అన్ని…

వన్ టౌన్ ఎస్.హెచ్ఓ ను శాలువాతో సన్మానించిన ఈస్గామ్ మల్లన్న గుడి E.O…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:23 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో నూతన ఎస్.హెచ్.ఓ గా బాధ్యతలు చేపట్టిన కే.శ్రీనివాసరావును మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి పూల మొక్కతో స్వాగతించిన కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా…

భారీ వర్షాలు – అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు… అప్రమత్తంగా ఉండాలి… – SP రోహిత్ రాజు IPS

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా✍️దుర్గా ప్రసాద్ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు. అత్యవసరమైతే డయల్ 100 నకు ఫోన్ చేసి పోలీస్ వారి సేవలు పొందండి. ఎడతెరిపి లేకుండా విస్తారంగా కురుస్తున్న…

తమ మీద తమకు నమ్మకం లేనివారు ఈ నాలుగు విషయాలను తెలుసుకోవాలి…

🪷1. పక్షి చెట్టు కొమ్మను కాదు, దాని స్వంత రెక్కలను నమ్ముతుంది. మీరు కూడా మీ సామర్థ్యాన్ని గుర్తించాలి. 🪷2. ప్రపంచం మొదట తమను తాము గుర్తించే వారిని మాత్రమే గుర్తిస్తుంది. వజ్రం రాయి కంటే భిన్నంగా ఉందని నిరూపించుకున్నప్పుడే దాని…

ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన కలెక్టర్ కుమార్ దీపక్…

మంచిర్యాల జిల్లా కేంద్రంతేది: 23 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సందర్శించి ఆసుపత్రిలో కల్పిస్తున్న సౌకర్యాలు, రోగులకు అందిస్తున్న ఆహారం నాణ్యత, పరిసరాలను పరిశీలించారు. ఆసుపత్రిలో నూతన…

error: -