Month: August 2025

రఘునాథ్ వేరబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్కూల్ బ్యాగుల పంపిణీ…

మంచిర్యాల జిల్లా,తేదీ:4 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. రఘునాథ్ వెరబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం హాజీపూర్ మండలం రాపల్లి, ముల్కళ్ల ప్రభుత్వ పాఠశాలలు, మంచిర్యాల పట్టణం ప్రభుత్వ బాలుర పాఠశాల 10వ తరగతి విద్యార్థులకు రఘునాథ్ వెరబెల్లి స్కూల్ కిట్లు…

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, కస్తూరీబా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

మంచిర్యాల జిల్లా,మంచిర్యాల,తేదీ: 04 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. మంచిర్యాల జిల్లా, నస్పూర్ మండలంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, కస్తూరీబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. అనంతరం మంచిర్యాలలో…

గ్రామీణ వికాసం బిజెపితోనే సాధ్యం

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాచర్ల మండలతేది: 04.08.2025✍️దుర్గా ప్రసాద్ చర్ల మండల కేంద్రంలో మహా సంపర్క్ అభియాన్ (ఇంటింటికి బిజెపి – ప్రతి ఇంటికి పోలింగ్ బూత్ అధ్యక్షుడు) రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు ఈరోజు చర్ల మండల కేంద్రంలోని చర్ల మండల…

బంజారా సోదర సోదరీమణులకు తీజ్ పండుగ శుభాకాంక్షలు చెప్పిన కొత్తగూడెం మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాకొత్తగూడెం✍️దుర్గా ప్రసాద్ బంజారా సోదర సోదరీమణులకు తీజ్ పండుగ శుభాకాంక్షలు చెప్పిన కొత్తగూడెం మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి తీజ్ వేడుకల్లో పాల్గొని సాంప్రదాయం నృత్యం చేసిన సీతక్క కొత్తగూడెం టౌన్ చిట్టి రామవరం…

బాబు ఆర్ట్స్ – మణుగూరులో ఓ లేఖన కళాకారుడి కథ

✍️ రచన: సీనియర్ జర్నలిస్టు చిర్రా శ్రీనివాస్ గౌడ్ 1981లో మణుగూరు రోడ్లమీద నల్ల బోర్డు మీద తెల్ల అక్షరాలతో పెద్దగా కనిపించే ఒక పేరు – “బాబు ఆర్ట్స్”. ఈ పేరు తెలియని వారు అప్పట్లో మణుగూరులో ఉండే వారు…

ఆదివాసి దినోత్సవాన్ని గ్రామ గ్రామాన జయప్రదం చేయండి – ఆదివాసీ సంఘాల జెఏసి పిలుపు

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపాల్వంచది.04-08-2025✍️ దుర్గా ప్రసాద్ ఆగస్టు 9న ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలి… పాల్వంచ మండలం పాత సూరారం, కోయ గుంపు నందు కొమరం భీం విగ్రహావిష్కరణను జయప్రదం చేయండి. ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసుల దినోత్సవం గ్రామ…

నిజాయితీ చాటుకున్న వ్యక్తులు పర్సు పొగట్టుకున్న వ్వక్తికి అందజేత…

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాబూర్గంపహాడ్✍️దుర్గా ప్రసాద్ బూర్గంపహాడ్ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ మాడుగుల ప్రశాంత్, TS, 28, T, 6744, భద్రాచలం వెళ్తుండగా మార్గమధ్యలో రెడ్దిపాలెం సమీపంలో పర్సు పోగొట్టుకున్నాడు. అదే దారిలో భద్రాచలం ఆటోలో వెళుతున్న ఖమ్మం జిల్లా కొణిజర్ల…

కుటుంబ భరోసా ప్రతీ ఒక్కరికీ అందడ మే లక్ష్యం… – జిల్లా యూనియన్ పటిష్టంగా తయారవ్వాలి…

మంచిర్యాల జిల్లా కేంద్రంతేదీ:3 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని వేంపల్లి ఎస్.పి.ఎఫ్.ఫంక్షన్ హాల్లో జిల్లా ప్రొఫెషనల్ ఫోటో, వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు హుస్సేన్ మాట్లాడుతూ ప్రతీ ఫోటో, వీడియో గ్రాఫరికీ కుటుంబ…

హమాలీ సంఘం ఎన్నికలు విజయవంతం. చిట్టవేణి లక్ష్మణ్ అధ్యక్షుడిగా రామచందర్ జనరల్ సెక్రటరీగా ఎన్నిక…

మంచిర్యాల జిల్లా కేంద్రంతేదీ:3 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. మంచిర్యాల: మంచిర్యాల హమాలీ కార్మికుల సంఘం ఎన్నికలు శనివారం విజయవంతంగా పూర్తయ్యాయి. హమాలీ సంఘం గౌరవ అధ్యక్షులు పూదరి తిరుపతి ఆధ్వర్యంలో బ్యాలెట్ విధానంలో ఎన్నికలు నిర్వహించబడ్డాయి.అధ్యక్ష పదవికి చిట్టవేణి…

నేడు మణుగూరు ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రిని సందర్శించిన జిల్లా కలెక్టర్ జితీష్ వి పాటిల్.

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా✍️దుర్గా ప్రసాద్ మణుగూరు: మణుగూరు ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రిని సందర్శించిన జిల్లా కలెక్టర్ జితీష్ వి పాటిల్. ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో స్వయంగా తను రక్త దానం చేసి…

మూసివేసిన పాత ప్లాంట్ స్థానంలో మరో ప్లాంట్ (2x800MW) నిర్మించాలి. – నూతన విద్యుత్ ఉత్పాదక కేంద్రం సాధన సమితి

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపాల్వంచ✍️దుర్గా ప్రసాద్ ఈరోజు స్థానిక పాండు రంగా పురం సెంటర్ నందు నూతన విధ్యుత్ కేంద్ర సాధన సమితి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు రిటైర్డ్ ఫోర్ మెన్ శ్రీ జమ్ముల సీతారామరెడ్డి గారి అధ్యక్షతన జరిగింది. ఈ…

వన్ టౌన్ ఎస్.హెచ్ఓ ను సన్మానించిన కాంగ్రెస్ నేతలు

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:3 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి పట్టణ వన్ టౌన్ ఎస్.హెచ్.ఓ గా బాధ్యతలు స్వీకరించిన కె. శ్రీనివాసరావును కాంగ్రెస్ నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి పట్టణ…

పద్మశాలి భవన్ లో నూతన రేషన్ కార్డులు పంపిణీ

మంచిర్యాల జిల్లాబెల్లంపల్లితేదీ: 4 ఆగస్టు 2025✍️ మనోజ్ కుమార్ పాండే బెల్లంపల్లి పట్టణంలోని పద్మశాలి భవన్లో సోమవారం లబ్ధిదారులకు తహసీల్దార్ కృష్ణ ఆధ్వర్యంలో నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐలు మురళి, రమేష్ తోపాటు రెవెన్యూ…

అమ్మఒడి ఎన్.జీ.ఓ.ఆధ్వర్యంలో స్నేహితుల దినోత్సవ సందర్బంగా అన్నదాన కార్యక్రమం…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:3 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి పట్టణంలోని కాంట చౌరస్తా పల్లెటూరి బస్టాండ్ ప్రాంతంలో అమ్మ ఒడి ఎన్.జి.ఓ అన్నదాత ప్రాజేక్ట్ మరియు టెక్నో డాన్స్ అకాడమీ ఆద్వర్యంలో అన్నదాన కార్యక్రమము విజయవంతంగా నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం…

కేయూ దూరవిద్య పీజీ, డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోండి ~ ప్రిన్సిపాల్ కాంపల్లి శంకర్

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:03 ఆగస్టు 25,✍️ మనోజ్ కుమార్ పాండే, బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో గల కాకతీయ విశ్వవిద్యాలయం దూరవిద్య (SDLCE) పిజి మరియు డిగ్రీ కోర్సులలో ప్రవేశానికి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ప్రాతిపదికన దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ డాక్టర్…

కాంగ్రెస్ నాయకుని మృతి పట్ల నివాళి అర్పించిన నేతలు

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ: 03/08/2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి మాజీ సింగల్ విండో ఛైర్మెన్ సింగతి పెద్దన్న అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మున్సిపల్ ఛైర్మెన్ మత్తమారి సూరిబాబు, మాజీ మార్కెట్ కమిటీ…

ఉపాధ్యాయురాలిగా ఎర్ర సువర్ణ సేవలు అభినందనీయము…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:3 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయురాలు ఎర్ర సువర్ణ సేవలు అభినందనీయమని పలువురు ప్రశంసించారు. ఆమె ఉపాధ్యాయ వృత్తితో పాటు పలు సామాజిక కార్యక్రమాలలో ఎంతో ఉత్సాహంగా పాల్గొనేవారని, పల్లె ప్రాంతాల్లో చదువుకు…

నీరటి సురేష్ పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్~ మాల మహానాడు జాతీయ కార్యదర్శి కాసర్ల యాదగిరి.

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:3 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: మాల మహానాడు జాతీయ కార్యదర్శి కాసర్ల యాదగిరి మాట్లాడుతూ జూలై 29 న కృష్ణాకాలనీ లోని శాంతి మైదానంలో నీరటి సురేష్ ను పిలిచి అక్బర్, సంతోష్, అంగడి రాజేష్,దండు…

బెల్లంపల్లి హమాలీ సంఘం ఆధ్వర్యంలో నియోజకవర్గ సమావేశం…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:3 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: ఆదివారం బెల్లంపల్లి హమాలీ సంఘం ఆధ్వర్యంలో నియోజకవర్గ హమాలీ సంఘాల సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం లో ముఖ్య అతిథులుగా తెలంగాణ హమాలీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు…

పాల్వంచ లో పలు మరణ కార్యక్రమాల్లో పాల్గొన్న కొత్వాల

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపాల్వంచ✍️దుర్గా ప్రసాద్ రైతు బాంధవుడు, ప్రజల మనిషి మేదరమెట్ల – రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల సుజాతనగర్ మండల కాంగ్రెస్ నాయకులు సంతాపం పాల్వంచ లో పలు మరణ కార్యక్రమాల్లో పాల్గొన్న కొత్వాల రైతు…

ఐబీ తాండూర్ లో ఘనంగా అంతర్జాతీయ ఆటో డ్రైవర్ దినోత్సవ వేడుకలు..

మంచిర్యాల జిల్లా,తాండూరు,తేదీ:1 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి నియోజకవర్గంలో తాండూర్ మండల కేంద్రంలో ప్రపంచ ఆటో కార్మికుల దినోత్సవం సందర్భంగా తాండూర్ మండల్ ఆటో యూనియన్ అధ్యక్షులు మామహమ్మద్ హబీబ్ పాషా ఆధ్వర్యంలో ఐబి చౌరస్తా వద్ద కేక్…

కుంకుమ పువ్వు – ఆరోగ్య ప్రయోజనాలు

కుంకుమ పువ్వు సువాసన ఒత్తిడిని తగ్గించి మంచి నిద్రను అందిస్తుంది. దీనిని తరచుగా తీసుకోవడం వల్ల మెదడు ప్రశాంతంగా ఉంటుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది. చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. నెలసరి సక్రమంగా రానివారు రెండు ఈ పువ్వు రేకలను గోరువెచ్చని పాలలో…

క్యాప్ జెమినీలో భారీ నియామకాలు

IT నియామకాలపై ఆందోళనలు పెరుగుతున్న తరుణంలో క్యాప్ జెమినీ ఇండియా ఉద్యోగార్థులకు తీపి కబురు అందించింది. భారత్ లో ఈ ఏడాది 40,000 – 45,000 మందిని నియమించుకోవాలని యోచిస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో 35-40 శాతం లేటరల్ నియామకాలు ఉంటాయని క్యాప్…

అమెరికా కుటుంబాలపై ట్రంప్ టారిఫ్ ల భారం

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన టారిఫ్ల కారణంగా అమెరికాలోని కుటుంబాలపై గణనీయమైన ఆర్థిక భారం పడనుంది. ద్రవ్యోల్బణం పెరగడం వల్ల ఏటా అదనంగా $2,400 (సుమారు ₹2 లక్షలు) భారం పడనున్నట్లు ఎస్బీఐ రీసెర్చ్ తన తాజా నివేదికలో వెల్లడించింది. ఈ…

ప్రపంచంలోనే రికార్డు సృష్టించిన మెరుపు! ఎన్ని కిలోమీటర్లు తెలుసా…?

ప్రపంచంలోనే రికార్డు సృష్టించిన మెరుపు! ఎన్ని కిలోమీటర్లు తెలుసా…? ప్రపంచంలోనే అతి పొడవైన మెరుపుగా కొత్త రికార్డు నమోదైంది. అక్టోబర్ 22, 2017న అమెరికాలోని టెక్సాస్, కన్సాస్ మధ్య ఏర్పడిన మెరుపు 829 కిలోమీటర్ల పొడవుతో ప్రపంచ రికార్డు సృష్టించింది. ఈ…

సాబీర్ పాషాను సన్మానించిన మైనార్టీ నాయకులు

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా✍️దుర్గా ప్రసాద్ సీపీఐ జిల్లా కార్యదర్శిగా మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన షేక్ సాబీర్ పాషాను జిల్లా మైనార్టీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎండీ. యాకూబ్ పాషా శుక్రవారం నాడు తన స్వగ్రహంలో ఘనంగా సన్మానించారు. విద్యార్ధి దశ…

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మంచిర్యాల జిల్లా బాధ్యులు ప్రదీప్ పైన సిఐడి అధికారులకు ఫిర్యాదు.

మంచిర్యాల జిల్లా,మంచిర్యాల,తేదీ:1 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. మంచిర్యాల క్రికెట్ అసోసియేషన్ మంచిర్యాల అధ్యక్షుడు పైడిమల్ల నర్సింగ్ మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా బీసీసీఐ పంపే లక్షలాది రూపాయల అవినీతి జరిగిందని ఆరోపిస్తూ, దీనికి బాధ్యులైన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్…

error: -