Tag: ✍️ మాధవచారి

ములుగు జిల్లా ను సమ్మక్క సారలమ్మ జిల్లాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలి

ములుగు జిల్లాను సమ్మక్క సారలమ్మ జిల్లాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని కోరుతూ సమ్మక్క సారలమ్మ వనదేవతలను దర్శించుకున్న – ప్రముఖ సామాజికవేత్తలు వలుస సుభాష్ చంద్రబోస్ హుస్నాబాద్ నియోజకవర్గం : (కోహెడ మండలం) మండలంలోని పరివేద, గ్రామాల్లో కొలువుధీరిన సమ్మక్క –…

అభివృద్ధి ప్రాజెక్టులకు సాఫ్ట్ లోన్లు కోరుతూ జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ జైకా ని ఆశ్రయించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

అభివృద్ధి ప్రాజెక్టులకు సాఫ్ట్ లోన్లు కోరుతూ జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ జైకా ని ఆశ్రయించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ : నేడు గత బీఆర్ఎస్ ప్రభుత్వం సృష్టించిన భారీ ఆర్థిక శూన్యతను పూడ్చే ప్రయత్నాల్లో భాగంగా సీఎం రేవంత్…

ఇరాక్ లో మృతి చెందిన వ్యక్తి కుటుంబ తల్లిదండ్రులకు బియ్యం తో పాటు నిత్యావసర సరుకులు ఆర్దికంగా అందించిన VBA-RPI-TVYS రాష్ట్ర అధ్యక్షులు గవ్వల శ్రీకాంత్

ఇరాక్ లో మృతి చెందిన వ్యక్తి కుటుంబ తల్లిదండ్రులకు బియ్యం అరకిలో తో పాటు నిత్యావసర సరుకులు ఆర్దికంగా అందించిన VBA-RPI-TVYS రాష్ట్ర అధ్యక్షులు గవ్వల శ్రీకాంత్ మంచిర్యాల జిల్లా : (జన్నారం 24- ఫిబ్రవరి): మండలంలోని దేవునిగూడ గ్రామ పంచాయతి…

సామాజిక కార్యక్రమాల్లో ముందుంటున్న ఆత్రం అనసూయ

సామాజిక కార్యక్రమాల్లో ముందుంటున్న ఆత్రం అనసూయ – రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు మేలు చేయాలనుకుంటున్నారు అదిలాబాద్ MP కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ అశిస్తుంది. సామాజిక కార్యక్రమాలలో ముందున్న ఆత్రం అనసూయ (అదిలాబాద్ జిల్లా) గత 33 సంవత్సరాలుగా అదిలాబాద్ జిల్లాలో…

ప్రజా ప్రభుత్వంలో అందరికి సమన్యాయం జరుగుతుంది – జిల్లా సీనియర్ నాయకులు సొప్పదండి చంద్రశేఖర్

నారాయణరావుపేట మండలంలోని జక్కాపూర్ గ్రామంలో కాంగ్రెస్ నాయకుల, కార్యకర్తల ముఖ్య సమావేశంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన సిద్దిపేట జిల్లా సినియర్ నాయకులు సొప్పదండి చంద్రశేఖర్ మాట్లాడుతూ ఏకగ్రీవంగా…

భక్తుల సౌకర్యార్థం చలివేంద్రం ఏర్పాటు చలివేంద్రాన్ని ప్రారంభిస్తున్న ఎస్ బి ఐ బ్యాంక్ మేనేజర్ ధర్మరాజు

మొగుళ్ళపల్లి : మండలంలోని ముల్కలపల్లి – మొగుళ్లపల్లి గ్రామాల మధ్యన పెద్దవాగు సమీపంలో నిర్వహిస్తున్న శ్రీ సమ్మక్క-సారలమ్మ జాతరకు విచ్చేస్తున్న భక్తుల సౌకర్యార్థం ఎస్ బి ఐ మొగుళ్లపల్లి బ్రాంచ్ బ్యాంక్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య…

అయోధ్య రాముని పేరుతో రాజకీయం చేయడం హిందువుగా వ్యతిరేకిస్తున్న – మార్క అనిల్ గౌడ్

మతాన్ని,స్వార్థాన్ని, దైవాన్ని స్వప్రయోజనాల కోసం వాడుకుంటే భవి‌ష్యత్తులో వినాశం తప్పదు – మార్క అనిల్ గౌడ్. అయోధ్య రాముని పేరుతో బిజెపి రాజకీయం చేయడం హిందువుగా వ్యతిరేకిస్తున్న – మార్క అనిల్ గౌడ్ అయోధ్య రామ మందిర నిర్మాణంలో భాగస్వాములైన ప్రతి…

ఘనంగా వసంత పంచమి వేడుకలు

వర్గల్ 14 పిబ్రవరి, 2024 తెలంగాణ రాష్ట్రం లో రెండో భసరగా పేరొందిన సిద్దిపేట జిల్లా వర్గల్ మండల కేంద్రం లోని శ్రీ విద్యా సరస్వతి అమ్మవారి ఆలయం లో వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అమ్మవారి పుట్టిన రోజు…

అపరిచిత వ్యక్తుల కదలికల పట్ల అప్రమత్తంగా ఉండాలి… – మొగుళ్ళపల్లి ఎస్ఐ తీగల మాధవ్

మండల పరిధిలోని ప్రజలు ఎన్నికల పట్ల ప్రమాదంగా ఉండాలని మొగుళ్ళపల్లి ఎస్ఐ తీగల మాధవ్ గౌడ్ అన్నారు. బుధవారం అయినా విలేకరులతో మాట్లాడారు. మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు ఎవరైనా అపరిచితులు అనుమానాస్పదంగా కనబడితే పోలీసులకు సమాచారం అందించాలన్నారు.…

432వ బ్రాంచ్ ను ఏర్పాటు చేసిన తెలంగాణ గ్రామీణ బ్యాంకు

మొట్లపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ గ్రామీణ బ్యాంక్ బ్యాంక్ సేవలను వినియోగించుకోండి… – బ్యాంక్ మేనేజర్ దిలీప్ కుమార్ మండలంలోని మొట్లపల్లి గ్రామంలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు 432వ బ్రాంచ్ ను ఏర్పాటు చేసినట్లు, గురువారం ఏర్పాటు చేయబోయే బ్యాంక్…

తిరుమల తిరుపతి దేవస్థానం సన్నిధిలో గండ్ర జ్యోతికి ఆత్మీయ సన్మానం

శాలువాతో ఘనంగా సత్కరిస్తున్న కొడారి రమేష్ యాదవ్ భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, పిల్ల పాపలతో కలకాలం నిండు నూరేళ్లు వర్ధిల్లాలని కోరుకుంటూ… బిఆర్ఎస్ పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి దైవసంకల్పంతో భూపాలపల్లి నుండి తిరుమల…

రోడ్డు ప్రమాద నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి – గజ్వేల్ సీఐ. సైదా

రోడ్డు భద్రత మాసోత్సవాల ముగింపు సందర్భంగా బుధవారం గజ్వేల్ పట్టణం ఇందిరాపార్క్ వద్ద గజ్వేల్ సిఐ.సైదా, వాహనదారులకు, ప్రజలకు, వ్యాపారస్తులకు, రోడ్డు నిబంధనలు, ట్రాఫిక్ నిబంధనల గురించి అవగాహన కల్పించారు. మరియు ఇందిరా పార్క్ చుట్టూ పరిసర ప్రాంతాల్లో ర్యాలీ నిర్వహించారు…

నేను సైతం అనే కార్యక్రమం లో భాగంగా సీసీ కెమెరాల ఏర్పాటు

రిమ్మనగూడ గ్రామపంచాయతీ పక్కన ఉన్న గల్లీలో నేను సైతం అనే కార్యక్రమంలో భాగంగా నాలుగు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. రిమ్మనగూడ గ్రామంలో గ్రామపంచాయతీ పక్క గల్లిలో గత కొన్ని రోజుల క్రితం ఒక దొంగతనం జరిగింది. అట్టి విషయంలో గజ్వేల్…

గజ్వేల్ లో రక్తదాన శిబిరం లో పాల్గొని రక్త దానం చేసిన ఏసిపి రమేష్

ఆపన్న హస్త మిత్రబృందం ఆధ్వర్యంలో రక్త దాన శిభిరం గజ్వేల్ పట్టణంలోని సమీకృత కూరగాయల మార్కెట్ లో మంగళవారం ఆపన్న హస్త మిత్రబృందం ఆధ్వర్యంలో రక్త దాన శిభిరం ఏర్పాటు చేశారు. ఈ రక్త దానం శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్సీ యాదవరెడ్డి,…

కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత కారు ఢీకొని హోంగార్డు మృతి.

నల్లగొండ జిల్లా: – కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత కారు ఢీకొని హోంగార్డు మృతి చెందిన సంఘటన నల్గొండ సమీపంలోని చర్లపల్లి వద్ద జరిగింది. వివరాల్లోకి వెళ్ళితే… కేసీఅర్ సభ నేపథ్యంలో అద్దంకి-నార్కట్ పల్లి రహదారి పై ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న…

ప్రభుత్వ ఆసుపత్రి ని సందర్శించిన ఇన్స్పెక్టర్ సైదా

గజ్వేల్ గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన గజ్వేల్ ఇన్స్పెక్టర్ సైదా. ఈ సందర్భంగా ఆయన డాక్టర్లు స్టాఫ్ నర్స్ తో కలసి భద్రత పరంగా తీసుకోవలసిన చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో ఏదైనా సమస్య ఉంటే వెంటనే పోలీస్ అధికారులకు…

సీఐ మల్లయ్యకు ఆత్మీయ సన్మానం

శాలువాతో ఘనంగా సత్కరిస్తున్న నారగోని స్వప్న – మురళి గౌడ్ వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ లో సీఐగా బాధ్యతలను స్వీకరించిన పి మల్లయ్యను అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మశాఖ మంత్రి కొండా సురేఖ-మురళీల సూచన మేరకు వరంగల్ నగర…

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి – మొగుళ్ళపల్లి ఎస్ఐ తీగల మాధవ్ గౌడ్

మొగుళ్లపల్లి యువత చెడు వ్యసనాల బారీన పడి తమ జీవితాలను సర్వనాశనం చేసుకోవద్దని, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని మొగుళ్ళపల్లి మొగుళ్ళపల్లి ఎస్ఐ.తీగల మాధవ్ గౌడ్ అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. విద్యార్థులు, యువకులు చదువుతోపాటు క్రమశిక్షణగా మెలిగి…

పోలీసు కళాబృందం చే ప్రజలను చైతన్య పరిచే కనువిప్పు కార్యక్రమం

గజ్వేల్, 10 ఫిబ్రవరి,2024 గజ్వేల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొల్గూర్ గ్రామంలో పోలీస్ కళా బృందం చే ప్రజలను చైతన్య పరిచే కనువిప్పు కార్యాక్రమం నిర్వహించారు. ఈ కార్యాక్రమంలో గజ్వేల్ ఇన్స్పెక్టర్ సైదా, ఎస్ఐ పరశురాములు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గజ్వేల్…

మృతి చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కుటుంబాలకు ఇన్సూరెన్స్ చెక్కుల పంపిణీ

కొండపాక, 10 ఫిబ్రవరి,2024 మండలంలోని మూడు గ్రామాలకు సంబంధించిన ముగ్గురు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు గతంలో ప్రమాదవశాత్తు చనిపోగా వారికి సంబంధించిన బిఆర్ఎస్ పార్టీ ఇన్సూరెన్స్ చెక్కులు ఒక్కొక్కరికి రెండు లక్షల చొప్పున వచ్చాయి. అంకిరెడ్డిపల్లి గ్రామంలో మహమ్మద్ అన్వర్ ,రాంపల్లి…

విద్యార్థినీ విద్యార్థులకు మహిళల రక్షణకు ఉన్న చట్టాల గురించి అవగాహన కార్యక్రమం

విద్యార్థినీ విద్యార్థులకు మహిళల రక్షణకు ఉన్న చట్టాల గురించి యాంటీ హ్యూమన్ బాల్య వివాహాల వల్ల కలిగే అనర్ధాలు తదితర అంశాలపై అవగాహన కల్పించిన షీటీమ్ బృందం సీఐ, ఎస్ఐ రాంసాగర్ జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థినీ విద్యార్థులకు మహిళల…

వ్యభిచార గృహం పై సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి

గజ్వేల్ పట్టణం సంగాపూర్ రోడ్ ఇంటిలో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇంటి యజమానురాలు ఒకవిటుడు, ఒక మహిళను పట్టుకున్న సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు గజ్వేల్ పట్టణం సంగాపూర్ రోడ్ లో ఒక మహిళ హసీనా రజియా, భర్త ఇస్మాయిల్, తన ఇంటిలో…

రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి తీవ్ర అన్యాయం – ఎస్ ఎఫ్ ఐ జిల్లా కమిటీ

సిద్దిపేట, 10పిబ్రవరి,2024 గత ప్రభుత్వ అనవాతీనే కోనసాగింపు ,ఫీజు రీయంబర్స్ మెంట్స్, మెస్ ఛార్జీలు పై స్పష్టత కరువు – యూనివర్శీటీలు అభివృద్ధికి నిధులు శూన్యం. – ఎస్ఎఫ్ఐ సిద్దిపేట జిల్లా కమిటీ తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం…

100 నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ 10 ఫిబ్రవరి,2024 అంబేద్కర్ విగ్రహం వద్ద 100 నూతన ఆర్టీసీ బస్సులను శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,ఇతర మంత్రులు, ఎమ్మెల్యే ల తో లిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రహదారులు భవనాల…

అయోధ్య బాల రాముడిని దర్శించుకున్న ప్రత్యేక పూజలు నిర్వహించిన పీవీ సేవా సమితి

ఉత్తరప్రదేశ్ ఫిబ్రవరి10,2024 భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కి భారతరత్న ప్రకటించిన సందర్భంగా అయోధ్య బాల రాముడిని దర్శించుకున్న ప్రత్యేక పూజలు నిర్వహించిన పీవీ సేవా సమితి అధ్యక్షుడు భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకి అత్యున్నత పురస్కారం భారతరత్న…

విద్యార్థినీ విద్యార్థులకు దంత పరిక్షలు నిర్వహించిన కామినేని దంత కళాశాల వైద్యులు

నకిరేకల్ నియోజకవర్గం కామినేని దంత వైద్య కళాశాల వైద్యులు నేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కట్టంగూర్ పాఠశాల విద్యార్థులకు దంత వైద్య పరీక్షను నిర్వహించారు. 6 నుండి 10వ తరగతి వరకు విద్యార్థిని, విద్యార్థులకు సుమారు 380 మంది బాలబాలికలకు…

టి.ఎమ్.ఎస్.ఎస్ దళిత జాతి ఉమ్మడి నల్గొండ జిల్లా మహిళా ఇంచార్జి గా నాగుల జ్యోతి

నకిరేకల్ (కట్టంగూర్), ఫిబ్రవరి 09,2024 టి.ఎమ్.ఎస్.ఎస్ ఉమ్మడి నల్గొండ జిల్లా మహిళా ఇంచార్జి గా నాగుల జ్యోతి ని టి.ఎమ్.ఎస్.ఎస్ ఫౌండర్ ప్రెసిడెంట్ గడ్డ యాదయ్య మాదిగ నియమించారు. ఈ సందర్బంగా నాగుల జ్యోతి మాట్లాడుతూ… తనపై నమ్మకంతో ఉమ్మడి నల్లగొండ…

error: -