Category: News

పునః ప్రారంభంమైన లక్నవరం సందర్శన

ములుగు జిల్లా, గోవిందరావుపేట మండలంలోని లక్నవరం సందర్శన సోమవారం నుంచి పునః ప్రారంభించినట్లు టీఎస్ టీడీసీ అధికారులు తెలిపారు. మేడారం జాతర ముగిసినందున సందర్శకులను అనుమతిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. దీంతో పర్యాటకులు లక్నవరం సరస్సును సందర్శిస్తారని తెలిపారు. మేడారం జాతర సందర్భంగా…

త్వరలో కల్కి 2898 AD ప్రేక్షకుల ముందుకు రానున్న ప్రభాస్

ఇటీవలే సలార్(Salaar) తో బ్లాక్ బస్టర్ అందుకున్న ప్రభాస్ త్వరలో కల్కి 2898 AD(Kalki 2898 AD)తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా మే 9న థియేటర్స్ లోకి రానుంది. భారీ అంచనాల మధ్య…

రష్యా అసత్య ప్రచారం… – జెలెన్స్కీ

రష్యాతో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 31 వేల మంది తమ సైనికులు మరణించినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వెల్లడించారు. రష్యా ప్రచారం చేస్తున్నట్లుగా 3 లక్షల మంది చనిపోలేదని స్పష్టతనిచ్చారు. గాయపడిన, కనిపించకుండా పోయిన సైనికుల వివరాలను వెల్లడించబోనని…

TS : వచ్చే విద్యాసంవత్సరం నుంచి పుస్తకాల మోత

వచ్చే విద్యాసంవత్సరం నుంచి పాఠ్య పుస్తకాల బరువు 25 నుంచి 30 శాతం మేర తగ్గనుంది. పుస్తకాల తయారీలో 90 GSM(గ్రామ్స్ పర్ స్క్వేర్ మీటర్) పేపర్కు బదులు 70GSM పేపర్ వాడేందుకు ప్రభుత్వం అనుమతించింది. కవర్ పేజీ ప్రస్తుతం 250GSM…

AP : వచ్చే నెల 2న ఎన్నికల కమిటీ విజయవాడలో కాంగ్రెస్ సమావేశం

రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ సిద్ధమవుతోంది. ఇవాళ అనంతపురంలో ‘న్యాయ సాధన’ పేరుతో బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఏఐసీసీ చీఫ్ ఖర్గేతోపాటు ఏపీసీసీ చీఫ్ షర్మిల, సీడబ్ల్యూసీ సభ్యులు, సీనియర్ నేతలు పాల్గొననున్నారు. వచ్చే నెల 2న ఎన్నికల కమిటీ విజయవాడలో…

వచ్చే నెలలో ‘దేవర’ పాటల షూటింగ్ మొదలు

కొరటాల శివ డైరెక్షన్లో జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తోన్న దేవర మూవీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ దాదాపు పూర్తయినట్లు సమాచారం. వచ్చే నెల తొలి వారంలో టాకీ, పాటల షూటింగ్ మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది. హీరో హీరోయిన్ల మధ్య…

TS : ఈ రోజు ఈ జిల్లాల్లో వర్షాలు

రాష్ట్రంలో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రెండు రోజులుగా పలు జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం…

నేడు దేశవ్యాప్తంగా 553 రైల్వేస్టేషన్ల పునరుద్ధరణకు శంకుస్థాపన

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు దేశవ్యాప్తంగా 553 రైల్వేస్టేషన్ల పునరుద్ధరణకు శంకుస్థాపన చేయనున్నారు. వీటితో పాటు 1,500 రైల్ ఓవర్ బ్రిడ్జిలు, 1,500 అండర్ పాస్లను జాతికి అంకితమివ్వనున్నారు. తెలంగాణలో 15, ఏపీలో 34 అమృత్ భారత్ స్టేషన్లు ఈ జాబితాలో…

IPL మ్యాచ్ చూడటానికి ఎంత డేటా కావాలి?

ఐపీఎల్-2024 మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. జియో సినిమా యాప్లో మ్యాచ్లను వీక్షించవచ్చు. 4K క్వాలిటీలో ఒక పూర్తి మ్యాచ్ చూడటానికి 25 GB, 1080p 12GB, 720p 2.5 GB, 480p5 1.5 GB అవసరం ఉంటుంది. కాగా…

AP : కాకినాడ జిల్లాలో ఆర్టీసీ బస్సు బీభత్సం.. నలుగురి మృతి

కాకినాడ జిల్లా చిన్నంపేట జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. లారీ టైర్ పంక్చర్ చేస్తున్న నలుగురిపైకి సూపర్ లగ్జరీ బస్సు దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు అక్కడిక్కడే మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు బస్సును వెంబడించి పట్టుకున్నారు. మరణించిన…

TS : రేపే రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకం అమలు

రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రభుత్వం రేపు ప్రారంభించనుంది. రాష్ట్రంలో వైట్ రేషన్ కార్డుదారులు 90 లక్షలకు పైగా ఉండగా, ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న 40 లక్షల మందినే అర్హులుగా సర్కారు ఎంపిక చేసింది. దీంతో మిగతా వారు ఆందోళన వ్యక్తం…

కుదుటపడ్డ ఢిల్లీ సరిహద్దు పరిస్థితి

రైతుల ‘ఢిల్లీ చలో’ మార్ను దృష్టిలో ఉంచుకుని దాదాపు రెండు వారాల పాటు ఢిల్లీ – హరియాణా సరిహద్దుల్లోని సింఘు, తిక్రీ సరిహద్దు క్రాసింగ్లను మూసివేశారు. అయితే, ఇప్పుడు పరిస్థితులు కుదుటపడటంతో అధికారులు వాటిని పాక్షికంగా తెరిచే ప్రక్రియను ప్రారంభించారు. వాహనాల…

27వ తేదీన చేవెళ్ళ లో ప్రియాంకా గాంధీ పర్యటన

ఈ నెల 27న చేవెళ్ళ పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు ప్రియాంకా గాంధీ రానున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఈనెల 27న చేవెళ్ళలో నిర్వహించే భారీ బహిరంగ సభలో ప్రియాంకా గాంధీ మరో రెండు గ్యారంటీలను…

పాలమూరు జిల్లాలో పెరుగుతున్న కిడ్నాప్, అత్యాచారం కేసులు

ఉమ్మడి పాలమూరు జిల్లాలో నిత్యం ఎక్కడో ఒక చోట విద్యార్థినుల అదృశ్యం కేసు నమోదు అవుతుండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. 14 ఏళ్ల వయస్సు నుంచి 19 ఏళ్లలోపు అమ్మాయిలే అత్యధికంగా అదృశ్యం అవుతుండటం ఈ తరహా కేసులు నమోదు…

సాధారణ అమ్మాయిలా ఓ స్టార్ హీరోయిన్

లగేజీతో కిక్కిరిసిన రైల్లో ఎక్కడం, ఆటోవాలాతో ధర తగ్గించమంటూ బేరాలాడటం, రోడ్డు పక్క కాకా హోటళ్లలో తినడం, సాధారణ ప్రజలకు పర్యటనల్లో జరిగే అనుభవాలే ఇవి. కానీ, ఓ స్టార్ హీరోయిన్ కూడా ఇంత సాధారణంగా ఉంటారని నిజం చేసి చూపిస్తోంది…

అమ్మమ్మను హత్య చేయించిన మనుమడు

డబ్బు కోసం ఓ యువకుడు తన సొంత అమ్మమ్మను హత్య చేయించిన దారుణం ఇది. ఛత్తీస్ గఢ్ లోని కాంకేర్ జిల్లాకు చెందిన ఆకాశ్, తన అమ్మమ్మ పేరిట రూ. కోటి బీమా చేయించాడు. కొన్నాళ్ల తర్వాత ఓ వ్యక్తికి సుపారీ…

ఈ రోజు విజయనగరం జిల్లాలో మంత్రి బొత్స సత్యనారాయణ పర్యటన…

రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నేడు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. నగరంలోని భాష్యం స్కూల్ వెనుక సీనియర్ సిటిజన్స్ సమావేశంలో పాల్గొంటారు. 37వ వార్డులో తాగునీటి సరఫరా టాంక్ ను, ఆర్ అండ్ బి కూడలి నుంచి అయ్యన్న…

AP : రాష్ట్రంలో ఈ నెల 27న కేంద్ర రక్షణ మంత్రి పర్యటన

కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ నెల 27న రాష్ట్రంలో పర్యటించనున్నారు. తొలుత విశాఖలో వివిధ రంగాల ప్రముఖులు, విద్యా వేత్తలతో సమావేశమవుతారు. సాయంత్రం విజయవాడలో బీజేపీ రాష్ట్ర శాఖ కోర్ కమిటీ భేటీలో పాల్గొంటారు. తర్వాత ఏలూరులో…

పెను ప్రమాదంలో హైదరాబాద్ … గ్రీన్ పీస్ ఇండియా వెల్లడి…

తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అనేక అంశాల్లో దేశంలోని ఇతర నగరాల కంటే భాగ్యనగరం ముందుంది. అందుకే ఇతర రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం చాలా మంది హైదరాబాద్‌కు వలస వస్తుంటారు. అయితే నంబర్ వన్ సిటీగా…

‘సుదర్శన్ సేతు’ను ప్రారంభించిన ప్రధాని

గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ‘సుదర్శన్ సేతు’ను ప్రారంభించారు. దేశంలోనే అత్యంత పొడవైన కేబుల్ బ్రిడ్జిగా ఇది నిలిచింది. 4 లేన్ల రహదారి కలిగిన ఈ వంతెన 2.32 కిలోమీటర్ల పొడవు ఉంది. దీని నిర్మాణానికి రూ.979 కోట్లు ఖర్చయ్యాయి.…

మార్చి 1వ తేదిన రిలీజ్ కానున్న ఆపరేషన్ వాలెంటైన్ సినిమా

వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఆపరేషన్ వాలెంటైన్ సినిమా మరికొద్ది రోజులలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. వాస్తవానికి ఈ సినిమా ఫిబ్రవరి 16వ తేదీన రిలీజ్ అవ్వాల్సి ఉంది కానీ సోలో రిలీజ్ డేట్ ల సర్దుబాట్ల నేపద్యంలో మార్చి…

ములుగు జిల్లా ను సమ్మక్క సారలమ్మ జిల్లాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలి

ములుగు జిల్లాను సమ్మక్క సారలమ్మ జిల్లాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని కోరుతూ సమ్మక్క సారలమ్మ వనదేవతలను దర్శించుకున్న – ప్రముఖ సామాజికవేత్తలు వలుస సుభాష్ చంద్రబోస్ హుస్నాబాద్ నియోజకవర్గం : (కోహెడ మండలం) మండలంలోని పరివేద, గ్రామాల్లో కొలువుధీరిన సమ్మక్క –…

అభివృద్ధి ప్రాజెక్టులకు సాఫ్ట్ లోన్లు కోరుతూ జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ జైకా ని ఆశ్రయించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

అభివృద్ధి ప్రాజెక్టులకు సాఫ్ట్ లోన్లు కోరుతూ జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ జైకా ని ఆశ్రయించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ : నేడు గత బీఆర్ఎస్ ప్రభుత్వం సృష్టించిన భారీ ఆర్థిక శూన్యతను పూడ్చే ప్రయత్నాల్లో భాగంగా సీఎం రేవంత్…

ఇరాక్ లో మృతి చెందిన వ్యక్తి కుటుంబ తల్లిదండ్రులకు బియ్యం తో పాటు నిత్యావసర సరుకులు ఆర్దికంగా అందించిన VBA-RPI-TVYS రాష్ట్ర అధ్యక్షులు గవ్వల శ్రీకాంత్

ఇరాక్ లో మృతి చెందిన వ్యక్తి కుటుంబ తల్లిదండ్రులకు బియ్యం అరకిలో తో పాటు నిత్యావసర సరుకులు ఆర్దికంగా అందించిన VBA-RPI-TVYS రాష్ట్ర అధ్యక్షులు గవ్వల శ్రీకాంత్ మంచిర్యాల జిల్లా : (జన్నారం 24- ఫిబ్రవరి): మండలంలోని దేవునిగూడ గ్రామ పంచాయతి…

సామాజిక కార్యక్రమాల్లో ముందుంటున్న ఆత్రం అనసూయ

సామాజిక కార్యక్రమాల్లో ముందుంటున్న ఆత్రం అనసూయ – రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు మేలు చేయాలనుకుంటున్నారు అదిలాబాద్ MP కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ అశిస్తుంది. సామాజిక కార్యక్రమాలలో ముందున్న ఆత్రం అనసూయ (అదిలాబాద్ జిల్లా) గత 33 సంవత్సరాలుగా అదిలాబాద్ జిల్లాలో…

ప్రజా ప్రభుత్వంలో అందరికి సమన్యాయం జరుగుతుంది – జిల్లా సీనియర్ నాయకులు సొప్పదండి చంద్రశేఖర్

నారాయణరావుపేట మండలంలోని జక్కాపూర్ గ్రామంలో కాంగ్రెస్ నాయకుల, కార్యకర్తల ముఖ్య సమావేశంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన సిద్దిపేట జిల్లా సినియర్ నాయకులు సొప్పదండి చంద్రశేఖర్ మాట్లాడుతూ ఏకగ్రీవంగా…

భక్తుల సౌకర్యార్థం చలివేంద్రం ఏర్పాటు చలివేంద్రాన్ని ప్రారంభిస్తున్న ఎస్ బి ఐ బ్యాంక్ మేనేజర్ ధర్మరాజు

మొగుళ్ళపల్లి : మండలంలోని ముల్కలపల్లి – మొగుళ్లపల్లి గ్రామాల మధ్యన పెద్దవాగు సమీపంలో నిర్వహిస్తున్న శ్రీ సమ్మక్క-సారలమ్మ జాతరకు విచ్చేస్తున్న భక్తుల సౌకర్యార్థం ఎస్ బి ఐ మొగుళ్లపల్లి బ్రాంచ్ బ్యాంక్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య…

error: -