Tag: ✍️ దాసరి శ్రీధర్

పిల్లలకు smartphone ఇస్తున్నారా… ? జర జాగ్రత్త…! ఇది తెలుసుకోండి..

Snartphone నేడు ప్రతిఒక్కరి జీవనశైలిలో భాగమైపోయింది. అయితే, 5- 6 స్మార్ట్ఫోన్ వాడకం ప్రారంభించిన 18-24 ఏళ్ల మహిళల్లో 48 శాతం మందిలో ఆత్మహత్య ఆలోచనలు వస్తున్నాయని ఓ సర్వేలో తేలింది. పిల్లల డిజిటల్ అలవాట్లను రూపొందించడంలో తల్లిదండ్రులదే కీలక పాత్ర.…

స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో భారత్ కు ప్రయోజనం: ఆర్బీఐ గవర్నర్

భారత్ – బ్రిటన్ చరిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదరడాన్ని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్వాగతించారు. ఇరుదేశాలు చేసుకున్న ఈ ఒప్పందం భారత ఆర్థికవ్యవస్థలోని బహుళ రంగాల అభివృద్ధికి సహాయపడుతుందని తెలిపారు. ఇతర దేశాలతోనూ భారత్ ఇటువంటి వాణిజ్య…

TG : 42% రిజర్వేషన్లతో నిజమైన బీసీలు నష్టపోతారు: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

బీసీలకు రిజర్వేషన్ పేరుతో ముస్లింలకు రిజర్వేషన్ కల్పిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. నాంపల్లిలో పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 42 శాతం రిజర్వేషన్లతో నిజమైన బీసీలు నష్టపోతారని చెప్పారు. 10 శాతం…

ముంబైను ముంచెత్తిన భారీ వర్షాలు

ముంబైను భారీ వర్షాలు ముంచెత్తాయి. నవీ ముంబై, థానేలో ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు నగరంలోని రహదారులు జలమయం అయ్యాయి. ఉదయాన్నే డ్యూటీలకు వెళ్లే వారంతా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. అనవసర ప్రయాణాలకు…

ఉప రాష్ట్రపతి ఎన్నికకు CEC కసరత్తు

కేంద్ర ఎన్నికల సంఘం నూతన ఉప రాష్ట్రపతి ఎన్నికకు కసరత్తును వేగవంతం చేసింది. ఈ మేరకు లోక్సభ, రాజ్యసభలోని ఎలక్టోరల్ కాలేజీ ఎంపీలను సంప్రదించి ఓ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రపతి ఎన్నికకు రిటర్నింగ్ అధికారిగా రాజ్యసభ సెక్రటరీ జనరల్ గరిమా,…

తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజనపై పిటిషన్ ను కొట్టేసిన సుప్రీం

ఏపీ, తెలంగాణలో నియోజకవర్గాల పునర్విభజనపై దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఏపీ విభజన చట్టం సెక్షన్ 26 ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన చేయాలని పిటిషనర్ కోరారు. జమ్మూకశ్మీర్ లో పునర్విభజన చేసే సమయంలో ఏపీ విభజన చట్టాన్ని పక్కన పెట్టారని… రాజ్యాంగ…

సెప్టెంబర్ లో మోదీ అమెరికాలో టూర్!

ప్రధాని మోదీ అమెరికాలో పర్యటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఐక్యరాజ్యసమితి జనరల్ … అసెంబ్లీ 80వ సెషన్ కు హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం. తాత్కాలిక వక్తల జాబితాలో సెప్టెంబర్ 26, 2025న ప్రధాని మోదీ ప్రసంగించే పేర్లలో ప్రస్తావించారు. ఆయా…

భారతీయులకు ఉద్యోగాలివ్వడం కాదు… ముందు మన సంగతి చూడండి: ట్రంప్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టెక్ కంపెనీలకు కీలక సూచనలు చేశారు. అమెరికాలోని టెక్ కంపెనీలు భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వడం మానేయాలన్నారు. అంతే కాకుండా అమెరికన్ల గురించి ఆలోచించాలన్నారు. విదేశీయులను నియమించుకోవడం ఆపేయాలని గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలకు ఆయన సంకేతాలిచ్చారు. చైనాలో…

TG : 200కోట్ల జీరో టికెట్లతో సరికొత్త రికార్డ్…

ఒక సంక్షేమ పథకం అనేక విప్లవాత్మక మార్పులకు కారణమైందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఆడబిడ్డలకు ఆర్థిక భారాన్ని తగ్గించిందన్నారు. ఒక్క పథకం వల్ల ఆర్టీసీ సంస్థ అప్పుల…

AP : ఇంద్రకీలాద్రిపై ముగిసిన అమ్మవారి సారె మహోత్సవం

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఆషాఢమాసం అమ్మవారి సారె మహోత్సవం పరిసమాప్తమైంది. గురువారం సాయంత్రం వరకు భక్తులు సారె సమర్పించేందుకు దేవస్థానం అధికారులు అవకాశం కల్పించారు. అమావాస్య, ఆషాఢమాసం చివరిరోజు కావడంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఆలయ అర్చకులు, వైదిక కమిటీ సభ్యులు, పండితులు…

శ్రావణ మాస విశిష్టత…శ్రావణ మాసంలో వచ్చే పండగలు

చాంద్రమానం ప్రకారం శ్రావణమాసం ఐదవ మాసం. ఈ మాసంలోని పూర్ణిమనాదు చంద్రుడు శ్రవణ నక్షత్రం సమీపంలో ఉంటాడు కనుక ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది. శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం “శ్రవణా నక్షత్రం” అటువంటి శ్రవణా నక్షత్రం…

హిమాచలప్రదేశ్ : మాసెరాన్ వద్ద లోయలో పడిన బస్సు… వివరాల్లోకి వెళ్ళితే…

హిమాచలప్రదేశ్ లోని మండికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాసెరాన్ వద్ద లోయలో పడిన బస్సు ప్రమాదంలో ఐదుగురు మరణించారు. ఈ దుర్ఘటనలో 20 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించామని, కొందరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.

Sweet Corn : ఆరోగ్యానికి – రుచికి అద్భుతమైన ఆహార పదార్థం స్వీట్ కార్న్… – దీనివల్ల కలిగే ముఖ్యమైన లాభాలు

స్వీట్ కార్న్ (Sweet Corn) ఆరోగ్యానికి మేలు చేసే అద్భుతమైన ఆహార పదార్థం. ఇది కేవలం రుచికరమైనదే కాకుండా అనేక పోషక విలువలతో నిండి ఉంటుంది. దీని వల్ల కలిగే ముఖ్యమైన లాభాలు ఇవే: ◼️ ఐరన్‌ మరియు ఫోలేట్‌ ఎక్కువగా…

నాలుగు కొత్త వందేభారత్ రైళ్లు… వయా తెలంగాణ…

భారతీయ రైల్వే పూణే నుండి నాలుగు కొత్త వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను నడపాలని నిర్ణయించింది. ఇది బెలగావి, షెగావ్, వడోదర, సికింద్రాబాద్ కు కనెక్టివిటీని పెంచనున్నాయి. ప్రస్తుతం రెండు వందేభారత్ రైళ్లు పూణే నుండి నడుస్తూ, కొల్హాపూర్ హుబ్బళ్లి మార్గాలకు సేవలు…

చుక్కల అమావాస్య – విశేషాలు

ఆషాఢమాసంలోని చివరి రోజైన అమావాస్య ను, చుక్కల అమావాస్య అంటారు. ఈ రోజున పితృదేవతలను తల్చుకున్నా , గౌరీవ్రతం చేసినా , దీపపూజ నిర్వహించినా , గొప్ప ఫలితం దక్కుతుందని చెబుతారు పెద్దలు. ఎందుకంటే…!!మన పంచాంగంలో జనవరిలో వచ్చే మకర సంక్రాంతికి…

పెద్దల మంచి మాట

దురుద్దేశ్యంతో ఇతరులు మనపై సాగించే నిందాత్మక ప్రచారానికి మంచి సమాధానం పట్టువిడవకుండా మౌనంగా ఉండడమే. …………………………………………..………………………… జనం దృష్టిలో మంచి చెప్పేవాడు ఎప్పుడూ చెడ్డోడే. చెడు చెప్పేవాడు ఎప్పుడూ మంచోడే. ఎలాగంటే కాటువేసే పాముకే పాలు పోస్తాము కానీ, మనకి నీడను…

చరిత్రలో ఈ రోజు జూలై 24

సంఘటనలు 1935: గ్రీటింగ్ టెలిగ్రాం పద్ధతిని మొట్టమొదటి సారిగా అమెరికాలో ప్రారంభించారు. 1958: మూడవ ఆసియా క్రీడలు జపాన్ రాజధాని నగరం టోక్యోలో ప్రారంభమయ్యాయి. 2022: నీరజ్ చోప్రా, ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో 88.13 మీటర్ల త్రోతో రజత పతకాన్ని గెలుచుకున్నాడు.…

నేటి రాశి ఫలాలు జూలై 24, 2025

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః రాశి ఫలాలు మేషం:- దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతాయి. స్థిరస్తి వివాదాలు తీరతాయి. ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక…

నేటి పంచాంగం జూలై 24, 2025

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయశ్రీ ధన్యాశ్రీధరాయనమఃఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం కలియుగం: 5127 విక్రమ సంవత్సరం: 2082 కాలయుక్త శక సంవత్సరం: 1947 విశ్వావసు ఆయనం: దక్షిణాయణం ఋతువు: గ్రీష్మ మాసం: ఆషాఢ…

TG – Cyber Crime : వృద్ధుడిని సీబీఐ పేరుతో బెదిరించి… రూ.35.74 లక్షలు టోకరా

సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్ట్ పేరుతో 79 ఏళ్ల వృద్ధుడి నుంచి రూ.35.74లక్షలు కాజేసిన ఘటన హైదరాబాద్లో జరిగింది. పోలీసు యూనిఫామ్లో ఉన్న నేరగాళ్లు వృద్ధుడికి ఫోన్ చేసి.. మనీ లాండరింగ్ కు పాల్పడ్డారని సీబీఐ పేరుతో బెదిరించారు. దీంతో భయపడిపోయిన…

అత్యంత సురక్షితమైన దేశాలలో US, UK, కెనడా కంటే ముందు స్థానంలో భారత్!

అత్యంత సురక్షితమైన దేశాలలో భారత్ US, UK, కెనడా కంటే ముందు స్థానంలో ఉంది. నంబియో సేఫ్టీ ఇండెక్స్ ప్రకారం UAE ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన దేశంగా ర్యాంక్ పొందింది. ఆ తర్వాత అండోరా, ఖతార్, తైవాన్, మకావో (చైనా) ఉన్నాయి.…

Good News: ఇకపై మనకు ప్రపంచంలో 59 దేశాలలో వీసా ఫ్రీ యాక్సెస్

భారతీయులకు శుభవార్త… ప్రపంచంలో ఇకపై 59 దేశాలలో మనకు వీసా ఫ్రీ యాక్సెస్ లభించనుంది. తాజాగా హెన్టే పాస్పోర్ట్ ఇండెక్స్ 2025లో పాస్పోర్ట్ ర్యాంకింగ్లో భారత్ 77వ స్థానంకి ఎగబాకింది. దీంతో భారత పౌరులకు ప్రపంచవ్యాప్తంగా 59 దేశాలకు వీసా లేకుండా…

ఆర్థిక లావాదేవీలకు వాయిస్ ప్రింట్… . ఓపెన్ఏఐ సీఈవో ఆందోళన

ఆర్థిక లావాదేవీల ధృవీకరణ కోసం కొన్ని సంస్థలు ఇప్పటికీ వినియోగదారుల గొంతు (వాయిస్ ప్రింట్)ను ప్రామాణికంగా తీసుకోవడంపై ఓపెన్ఏఐ సీఈవో శామ్ ఆల్ట్మన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కృత్రిమ మేధస్సు (AI) సాయంతో గొంతును సులభంగా అనుకరించడం సాధ్యమవుతుందని, ఇది…

ఆర్టీసీ బస్సును ఎత్తుకెళ్లిన మతిస్థిమితం లేని వ్యక్తి

నెల్లూరు, ఆత్మకూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు చోరీ కేసులో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. మతిస్థిమితం లేని వ్యక్తి డ్రైవర్, కండక్టర్ నిద్రపోయిన సమయంలో ఎత్తుకెళ్లినట్టు గుర్తించారు. దాదాపు 60 కిలోమీటర్ల దూరం వెళ్లిన తర్వాత అతన్ని పట్టుకొని బస్సును…

తమ మీద తమకు నమ్మకం లేనివారు ఈ నాలుగు విషయాలను తెలుసుకోవాలి…

🪷1. పక్షి చెట్టు కొమ్మను కాదు, దాని స్వంత రెక్కలను నమ్ముతుంది. మీరు కూడా మీ సామర్థ్యాన్ని గుర్తించాలి. 🪷2. ప్రపంచం మొదట తమను తాము గుర్తించే వారిని మాత్రమే గుర్తిస్తుంది. వజ్రం రాయి కంటే భిన్నంగా ఉందని నిరూపించుకున్నప్పుడే దాని…

స్మార్ట్‌ఫోన్ వర్షంలో తడిస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు

స్మార్ట్‌ఫోన్ వర్షంలో తడిస్తే మొదట చేయవలసిన పని: ❌ చేయకూడని పనులు: Hair dryer వాడటం వేడి వల్ల Motherboard, screen డామేజ్ అవుతుంది. వెంటనే చార్జ్ పెట్టడం నీరు ఇంకా ఉన్నపుడు విద్యుత్ పోతే షార్ట్ సర్క్యూట్ అవుతుంది. రీస్టార్ట్…

వర్షాకాలంలో దానిమ్మ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

వర్షాకాలంలో దానిమ్మ పండు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ కాలంలో వైరల్స్, ఫంగస్, జలుబు, జ్వరాలు ఎక్కువగా వస్తాయి. అలాంటి సమయంలో దానిమ్మ ఎంతో సహాయపడుతుంది. వర్షాకాలంలో దానిమ్మ పండు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు: దానిమ్మలో…

How to Find My phone : ఫోన్ పోయిందా? ఏమి చేయాలి? – ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తెలుసుకోవాలి

How to Find My phone : ఫోన్ పోయిందా? ఏమి చేయాలి? – ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తెలుసుకోవాలి 🔍 1. Google Find My Device వాడండి. మీ ఫోన్ లో ముందు నుంచే Gmail login ఉన్నట్లయితే,…

Heart Attack Before Symptoms in Telugu – గుండెపోటుకు ముందు శరీరం చెప్పే హెచ్చరికలు

Heart Attack Before Symptoms in Telugu – గుండెపోటుకు ముందు శరీరం చెప్పే హెచ్చరికలు గుండెపోటు (Heart Attack)కు ముందుగా శరీరం కొన్ని హెచ్చరికల సంకేతాలు ఇస్తుంది. ఈ సంకేతాలను ముందుగానే గుర్తించి వైద్యుడిని సంప్రదిస్తే ప్రాణాపాయం నివారించవచ్చు. గుండెపోటు…

2500 మంది పోలీసుల భారీ భద్రతతో లాల్ దర్వాజా మహాకాళి బోనాల జాతర ప్రారంభం

లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలు ఘనంగా మొదలయ్యాయి. భక్తులు బోనాలతో ఆలయానికి భారీగా తరలివస్తున్నారు. భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. బోనాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సుమారు 2500 మంది పోలీసులతో భారీ…

నెల్లూరు : ఫేక్ మున్సిపల్ కమిషనర్ అరెస్ట్

ఫేక్ మున్సిపల్ కమిషనర్ పేరిట మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని దర్గామిట్ట పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. కడప జిల్లా బి.కోడూరుకు చెందిన నాగేశ్వరరావు మున్సిపల్ కమిషనర్ గా అవతారమెత్తి… వ్యాపారులకు ఫోన్ చేసి బకాయిలు చెల్లించాలని ఒత్తిడి చేసేవాడు. గతనెల 17న…

నేటి మంచి మాట

“కొంచెం భిన్నంగా చేయాలనుకుంటే కొంచెం దూరంగా నడువు . గుంపు దైర్యాన్నిస్తుందికానీ గుర్తింపును లాక్కుంటుంది.” “జీవితం నాశనం కావటానికి తప్పులే చేయనవసరం లేదు.తప్పుడు మనుషుల్ని నమ్మినా చాలు.

చరిత్రలో ఈ రోజు జూలై 20

సంఘటనలు 1773: స్కాట్లాండు నుంచి వలసవచ్చిన వారు కెనడా లోని పిక్టౌ (నొవ స్కాటియా) కి వచ్చారు. 1868: సిగరెట్లమీద మొదటిసారిగా ‘టాక్స్ స్టాంపుల’ ను వాడారు అమెరికాలో. 1871: బ్రిటిష్ కొలంబియా, కెనడా సమాఖ్యలో చేరింది. 1872: అమెరికన్ పేటెంట్…

నేటి రాశి ఫలాలు జూలై 20 ,2025

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః మేషం ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు. కీలక అంశాల్లో పెద్దలను సంప్రదించడం ఉత్తమం. రుణ సమస్యలు తగ్గుతాయి. ఇష్టదేవతా ఆరాధన శుభప్రదం. వృషభం ప్రారంభించిన పనులు…

నేటి పంచాంగం జూలై 20,2025

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం శ్రీ ధన్యాశ్రీధరాయనమః కలియుగం: 5127 విక్రమ సంవత్సరం: 2082 కాలయుక్త శక సంవత్సరం: 1947 విశ్వావసు ఆయనం: దక్షిణాయణం ఋతువు: గ్రీష్మ మాసం:…

“7 Wonders of India”గా పరిగణించబడే ముఖ్యమైన వారసత్వ ప్రాంతాలు.

ఇవి “7 Wonders of India”గా పరిగణించబడే ముఖ్యమైన వారసత్వ ప్రాంతాలు. వీటి ప్రాముఖ్యత, చరిత్ర, మరియు శిల్పకళ భారత సాంస్కృతిక మహిమను చాటుతాయి.

మహనీయుల మాట

మనశ్శాంతి అనేది లేకపోతే జీవితంలో ఎన్ని ఉన్న వ్యర్థమే. మనసు ప్రశాంతంగా ఉంటే లేమిలో కూడ ఆనందంగా ఉండొచ్చు.! 🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷 పరిస్థితిని బట్టి ఆలోచనలు, అలవాట్లు మారితే బాగుంటుంది. కానీ విలువలు, వ్యక్తిత్వం ఎప్పుడూ మారకూడదు పరిస్థితులు ఎలా ఉన్నా నువ్వు…

చరిత్రలో ఈ రోజు జూలై 19

సంఘటనలు 1956: తెలుగు మాట్లాడే ప్రాంతాలని ఒకే రాష్ట్రంగా చేయాలని పెద్దమనుషుల ఒప్పందం జరిగిన రోజు. 1969: భారతదేశం లో 50 కోట్ల రూపాయల పెట్టుబడికి మించిన 14 బ్యాంకులు జాతీయం చేయబడినవి. 1996: 26వ వేసవి ఒలింపిక్ క్రీడలు అట్లాంటాలో…

నేటి రాశి ఫలాలు జూలై 19, 2025

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః మేషం ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది. బుద్ధిబలంతో చేసే పనులు లాభాన్ని చేకూరుస్తాయి. బంధుమిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ వాతావరణం మీకు అనుకూలంగా…

నేటి పంచాంగం జూలై 19, 2025

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమఃశ్రీ ధన్యాశ్రీధరాయనమః నేటి పంచాంగం కలియుగం: 5127 విక్రమ సంవత్సరం: 2082 కాలయుక్త శక సంవత్సరం: 1947 విశ్వావసు ఆయనం: దక్షిణాయణం ఋతువు: గ్రీష్మ మాసం: ఆషాఢ…

చరిత్రలో ఈ రోజు జూలై 03

సంఘటనలు 1608: క్విబెక్ నగరాన్ని (కెనడా) సామ్యూల్ డి ఛాంప్లేన్ స్థాపిఛాడు. 1767: ఫిలిప్ కార్టెరెట్ నాయకత్వంలో జరిగిన ఒక సాహస యాత్ర లో, రాబర్ట్ పిట్కేర్న్ అనే నావికుడు (మిడ్ షిప్ మాన్), ఒక దీవిని కనిపెట్టాడు. ఆ దీవికి…

శుభాలను యిచ్చేనవ బ్రహ్మలు…..!!

🌿బ్రహ్మదేవుడు తొమ్మిది రూపాలలో భక్తులనుఅనుగ్రహిస్తున్నాడని ఐహీకం. 🌸ఈ నవ బ్రహ్మల రూపాలు1.కుమార బ్రహ్మ2.అర్క బ్రహ్మ౩. వీర బ్రహ్మ 🌿ఈ తొమ్మిది రూపాలతోతొమ్మిది శివలింగాలనువిడి విడిగా ఆలయాలలోప్రతిష్టించి, బ్రహ్మ దేవుడుపూజించిన ఆలయాలుఆంధ్రప్రదేశ్ లోని మెహబూబ్ నగర్ జిల్లా , అలంపూర్ .ఇక్కడ యీఆలయాలు…

నేటి రాశి ఫలాలు జూలై 03, 2025

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః మేషం మీ మీ రంగాల్లో మంచి ఫలితాలు పొందుతారు. మిత్రుల సహకారం ఉంటుంది. ఒక ముఖ్య విషయమై పెద్దలను కలుస్తారు. ఫలితం అనుకూలంగా వస్తుంది. ఆర్థిక…

నేటి పంచాంగం జూలై 03,2025

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం శ్రీ వృషాకపివామనాయనమః‌ కలియుగం: 5127 విక్రమ సంవత్సరం: 2082 కాలయుక్త శక సంవత్సరం: 1947 విశ్వావసు ఆయనం: ఉత్తరాయణం ఋతువు: గ్రీష్మ మాసం:…

మహనీయుని మంచి మాటలు       

“భారం అనుకునే చోట భావాలు పంచుకోకు. దూరం నెట్టేసే చోట దగ్గర అవ్వాలని ప్రయత్నించకు. నిజాయితీని గుర్తించని చోట నిముషం కూడా వృధా చేయకు.ఆత్మాభిమానం మించిన ధనంమరొకటి ఉందని భ్రమ పడకు.” 🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷 “కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు.తల పొగరుతో తిరిగే…

నేటి రాశి ఫలాలు జూలై 02,2025

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః మేషం దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతాయి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. స్థిరస్తి వివాదాలు తీరతాయి. ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.…

నేటి పంచాంగం జూలై 02,2025

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం శ్రీ వృషాకపివామనాయనమః‌ కలియుగం: 5127 విక్రమ సంవత్సరం: 2082 కాలయుక్త శక సంవత్సరం: 1947 విశ్వావసు ఆయనం: ఉత్తరాయణం ఋతువు: గ్రీష్మ మాసం:…

Telangana News – Hyderabad : ప్రభుత్వ రంగ బ్యాంకులలో 5,208 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ…

దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 5,208 ప్రొబెషనరీ ఆఫీసర్/మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి IBPS నోటిఫికేషన్ జారీ చేసింది. జులై 21 వరకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారు. రిజర్వేషన్ ఆధారంగా వయోసడలింపు ఉంది. ఎంపిక ప్రిలిమ్స్, మెయిన్స్ ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది.…

IPhone 17 : Display వివరాలు లీక్…

యాపిల్ త్వరలో ‘ఐఫోన్ 17’ను విడుదల చేయనుంది. అయితే ‘ఐఫోన్ 17’ 6.3-అంగుళాల స్క్రీన్ తో రావచ్చని తెలుస్తోంది. ఇది జరిగితే ఈసారి ఐఫోన్ సిరీస్ బేస్ మోడల్ పెద్ద డిస్ప్లేతో వస్తుంది. ఈ అప్కమింగ్ ఐఫోన్ సిరీస్ లో ‘ఐఫోన్…

Andrapradesh News – kurnool – తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం

తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 1624.38 అడుగులుగా ఉంది. ఇన్ ఫ్లో 33,916 క్యూసెక్కులు కాగా, అవుట్ ఫ్లో 2389 క్యూసెక్కులుగా నమోదైంది. జలాశయం పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం…

Indian News : illigal Marriage Relations – అక్రమ సంబంధాలకు అదే ప్రధాన కారణమా?

వివాహేతర సంబంధాల కారణంగా దేశంలో ఏటా మూడు వేల మంది హత్యకు గురవుతున్నారు. అయితే, జీవిత భాగస్వామితో మానసిక, శారీరక అసంతృప్తి వల్లే ప్రధానంగా వివాహేతర సంబంధాలు ఏర్పడతాయని మానసిక నిపుణులు చెబుతున్నారు. భార్యభర్తల మధ్య భావోద్వేగ అనుబంధం దూరమైతే నెమ్మదిగా…

Telangana News – వ్యవసాయ భూమి విషయంలో అన్నదమ్ముల మధ్య గొడవ… ఒకరు మృతి…

రంగారెడ్డి, హయత్ నగర్ పీఎస్ పరిధిలోని బంజర కాలనీ అంబేద్కర్ నగర్ వ్యవసాయ భూమి విషయంలో అన్నదమ్ముల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో రఘు అనే ఆటో డ్రైవర్ మృతి చెందాడు. చౌటుప్పల్ మండలం నాఖ్యా తండాలో గత కొంతకాలంగా…

చరిత్రలో ఈ రోజు జూలై 01

చరిత్రలో ఈ రోజుజూలై 01 సంఘటనలు 1857: భారత స్వాతంత్ర్యోద్యమము: ఢిల్లీ ఆక్రమణ జూలై 1న ప్రారంభమై ఆగస్టు 31న పూర్తయింది. ఈ యుద్ధంలో ఒకవారంపాటు అడుగడుగునా వీధిపోరాటం జరిగింది. 1904: మూడవ ఒలింపిక్ క్రీడలు సెయింట్ లూయీస్ లో ప్రారంభమయ్యాయి.…

నేటి రాశి ఫలాలు జూలై 01,2025

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః మేషం:- వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. నేత్ర ఉదర అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. మిత్రులతో…

error: -