Tag: ✍️ దాసరి శ్రీధర్

వైరల్ న్యూస్ : వయసు 30…చేసుకున్న పెళ్ళిళ్ళు 20… ముక్కున వేలేసుకుంటున్న జనం… వివరాల్లోకి వెళ్ళితే….

మన దేశంలో ఒక్కసారి వివాహం జరిగితే దానిని ఏడు జన్మల సంబంధంగా పరిగణిస్తారు. భార్యాభర్తలు వివాహ బంధంలో ఒక్కటైతే, మరణానంతరం మాత్రమే విడిపోతారు. కనీసం భారతీయ సంస్కృతి కూడా అదే చెబుతుంది. నేటి కాలంలో ప్రేమ, సంబంధాలను కొనసాగించే సంప్రదాయం పక్కదారి…

మైనర్ బాలికపై అత్యాచారం కేసులో ఊరి శిక్ష విధించిన కోర్టు… ఎక్కడంటే…

పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లాలోని మతిగరలో గత ఏడాది మైనర్ బాలికపై అత్యాచారం, హత్య కేసులో ఒక వ్యక్తికి శనివారం జిల్లా కోర్టు మరణశిక్ష విధించింది. గతేడాది ఆగష్టు లో 11వ తరగతి విద్యార్థినిపై తొలిసారి అత్యాచారం చేసి, ఆపై ఆమె…

రేవంత్రెడ్డి చేసేది కరెక్టే… కానీ…: పవన్ కల్యాణ్

‘హైడ్రా’ ద్వారా చెరువుల ఆక్రమణలు తొలగించేందుకు తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి తీసుకుంటున్న చర్యలు కరెక్టేనని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెల్లడించారు. కానీ, అదే సమస్యకు పరిష్కారం కాదని, చెరువులు ఆక్రమణలకు గురికాకుండా గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు కఠినచర్యలు తీసుకోవాలని…

ప్రకాశం బ్యారేజీపై షర్మిల కీలక వ్యాఖ్యలు

ప్రకాశం బ్యారేజీ గేట్లు విరిగిపోయిన ఘటనలో బాధ్యులను కఠినంగా శిక్షించాలని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. బుధవారం మధ్యాహ్నం బోట్లు కొట్టుకొచ్చిన ప్రాంతాన్ని పరిశీలించారు. గేట్ల పరిస్థితి ఎలా ఉందని అధికారులను ఆరా తీశారు. ఎవరైనా కావాలనే…

చిన్నారి ఆయువు తీసిన బిస్కెట్

బిస్కెట్… ఓ చిన్నారి ప్రాణాన్ని బలితీసుకుంది. ఈ ఘటన మహారాష్ట్రలోని థానే జిల్లాలో జరిగింది. ఆనంద్ నగర్ లో నివసిస్తున్న పూజా… ఓ బిస్కెట్ కంపెనీలో కార్మికులకు లంచ్ బాక్సులు సరఫరా చేస్తుంటుంది. మంగళవారం తన మూడేళ్ల కుమారుడు ఆయుష్ చౌహాన్…

ANR చిత్రాలు రీ-రిలీజ్

సెప్టెంబర్ 20న అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి. ఈ తరుణంలో వేడుకలను నిర్వహించేందుకు అక్కినేని కుటుంబం సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే ఆయన నటించి సూపర్బ్ట్గా నిలిచిన 10 చిత్రాలను 25 సిటీలలో రీ-రిలీజ్ చేయనున్నారు. సెప్టెంబర్ 20, 21, 22 తేదీలలో…

టికెట్ పై రాయితీ… ఆర్టీసీ బంపర్ ఆఫర్…

హైదరాబాద్ – విజయవాడ మార్గంలో వెళ్లే ప్రయాణికులకు టీజీఎస్ ఆర్టీసీ శుభవార్త తెలిపింది. ఆ రూట్ల లో రాకపోకలు సాగించే వారి కోసం టికెట్ ధరలో 10 శాతం రాయితీని కల్పిస్తున్నట్లు సంస్థ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. రాజధాని ఏసీ, సూపర్…

AP : ఆక్రమణల వల్లే విజయవాడ మునిగింది: పవన్ కల్యాణ్

గత ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రస్తుత సమస్యలకు కారణమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మండిపడ్డారు. బుడమేరు 90శాతం ఆక్రమణలకు గురికావడం వల్లే విజయవాడను వరద ముంచెత్తిందన్నారు. అన్నమయ్య ప్రాజెక్టు విషయంలోనూ గత ప్రభుత్వం ఇలాగే వ్యవహరించిందని, చిన్న ప్రాజెక్టుల్లో లాకులు కూడా…

నేటి పంచాంగం సెప్టెంబర్ 05 2024

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః శ్రీ బుద్దాహృషికేశాయనమః కలియుగం: 5126 విక్రమ సంవత్సరం: 2081 పింగళ శక సంవత్సరం: 1946 క్రోధి ఆయనం: దక్షిణాయణం ఋతువు: వర్ష మాసం: భాద్రపద పక్షం:…

‘రియల్మీ’ నుంచి సూపర్ స్మార్ట్ఫోన్

‘రియల్మీ’ 13 సిరీస్ లో రెండు కొత్త ఫోన్లను భారత్ మార్కెట్లోకి ఇటీవల విడుదల చేసింది. రియల్మీ 13 5G, రియల్మీ 13 ప్లస్ 5G పేరిట వీటిని లాంచ్ చేసింది. సెప్టెంబర్ 6 నుంచి ఈ ఫోన్స్ సేలికి అందుబాటులోకి…

రక్షణశాఖలో మూలధన సేకరణకు కేంద్రం ఆమోదం

దేశీయ తయారీని ప్రోత్సహించేలా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్(DAC) సమావేశం నిర్వహించారు. ఇందులో రూ.1,44,716 కోట్ల మేర మూలధన సేకరణ ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. ఈ నిధుల్లో 99శాతం దేశీయంగా తయారైన ఉత్పత్తులు కొనుగోలు చేయాలని…

వరద బాధితులకు చిరంజీవి భారీ విరాళం

ప్రకృతి విపత్తులతో తెలుగు ప్రజలకు కష్టం వచ్చిన ప్రతిసారీ చేయూత అందించడంలో ముందుంటుంది చిత్రసీమ. భారీ వర్షాలు… వరదలతో అతలాకుతలం అవుతున్న ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకూ సాయం అందించేందుకు మరోసారి సినీ ప్రముఖులు ముందుకొచ్చి విరాళాన్ని ప్రకటిస్తున్నారు. తాజాగా చిరంజీవి బాధిత…

TG : హైడ్రా పేరిట బెదిరింపులు.. కేసు నమోదు

హైడ్రా పేరిట MCOR ప్రాజెక్ట్స్ లిమిటెడ్ బిల్డర్లను బెదిరిస్తున్న డాక్టర్ బండ్ల విప్లవ సిన్హా అనే వ్యక్తిపై అమీన్పీర్ పోలీసులు కేసు నమోదు చేశారు. హైడ్రా చైర్మన్ రంగనాథ్ తనకు దగ్గరి పరిచయం ఉందని తమను సిన్హా బెదిరించాడని బిల్డర్లు రాజేంద్రనాథ్,…

AP : ఫుడ్ ఆర్డర్లలో విజయవాడ స్టేషన్దే అగ్రస్థానం

రైళ్లలో ప్రయాణం చేస్తున్నప్పుడు స్విగ్గీలో ఆహారం బుక్ చేసుకోవడంలో దేశంలోనే విజయవాడ రైల్వేస్టేషన్ అగ్రస్థానంలో ఉందని ఆ సంస్థ ఫుడ్ డెలివరీ విభాగం CEO రోహిత్ కపూర్ తెలిపారు. విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘విజయవాడ రైల్వేస్టేషన్ నుంచి సగటున రోజుకు…

హర్యానాలో ఆప్, కాంగ్రెస్ పొత్తు?

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆన్ఆద్మీపార్టీ(ఆప్)-కాంగ్రెస్ పార్టీలు కలిసి పోటీ చేయడంపై సంప్రదింపులు జరుపుతున్నాయి. BJPను ఓడించే లక్ష్య సాధనలో భాగంగా విపక్షాల ఓట్లలో చీలిక ఉండరాదని కాంగ్రెస్ భావిస్తోంది. మొత్తం 90అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను ఆప్ 10 స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తూ…

AP : రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఈ జిల్లాల్లో పాఠశాలకు సెలవు

రాష్ట్రంలో వర్షాలు, వరదల కారణంగా బుధవారం కూడా పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు సెలవులు ఇచ్చారు. అలాగే ఏలూరు జిల్లా పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో, బాపట్ల జిల్లా భట్టిప్రోలు,…

ఆధార్ కార్డు ఉచిత అప్డేట్ గడువు పెంచింది కేంద్రప్రభుత్వం… ఎప్పటి దాకా ఎంటే…

ఆధార్ కార్డు యూజర్లకు అలర్ట్.. ఉచిత ఆధార్ అప్డేట్ గడువును ఈనెల 14 వరకు కేంద్రం పెంచింది. ఆధార్ ఎన్రోల్మెంట్, అప్డేట్ రెగ్యులేషన్స్ 2016 ప్రకారం.. వ్యక్తులు తమ ఆధార్ ఎన్రోల్మెంట్ తేదీ నుంచి ప్రతి 10 సంవత్సరాలకు వారి POI,…

TG : భారీ వర్షాలు… – అతలాకుతలం అయిన జన జీవనం…

రాష్ట్రంలో ఎడతెరిపిలేని వర్షాలు జన జీవనాన్ని అతలాకుతలం చేశాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో శనివారం నుంచి సోమవారం ఉదయం వరకూ తెలంగాణలో ఎక్కడ చూసినా భారీ వర్షాలే. ముఖ్యంగా ఖమ్మం జిల్లా అయితే వరదల ధాటికి అతలాకుతలం అయ్యింది.…

ఉదయాన్నే తులసి ఆకులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు…

ఉదయం ఖాళీ కడుపుతో తినేటప్పుడు తులసి ఆకులు మీ శరీరానికి అద్భుతాలు చేస్తాయి. తులసి ఆకులను మీ ఉదయం దినచర్యలో చేర్చడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలను ఒకసారి చూద్దాం. తులసి ఆకుల ప్రయోజనాలను పరిశీలించే ముందు వాటిని ఖాళీ కడుపుతో…

శ్రీ  అనంతపద్మనాభ  ఆలయం – పేర్దూర్ – ఉడిపి, కర్నాటక.

💠 ఉడిపి, దాని చారిత్రక కృష్ణ దేవాలయంతో ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రం, కర్ణాటక సాంస్కృతిక కేంద్రం.శ్రీ అనంతపద్మనాభ దేవాలయం పెర్దూర్ ప్రధాన ఆకర్షణ. ఇది గ్రామం మధ్యలో ఉన్న చాలా పురాతన దేవాలయం 💠 పేర్దూర్ లో శ్రీ అనంతపద్మనాభ స్వామి…