తిరుమల శ్రీవారి సుప్రభాతాన్ని ఎవరు ఎప్పుడు రచించారు.?
శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సుప్రసిద్ధ సుప్రబాతాన్ని రచించిన వారు శ్రీ ప్రతివాది భయంకర అన్నన్ ఆచార్యులు. వీరు అష్టదిగ్గజాలుగా ప్రసిద్ధులైన శ్రీ మనవాల మహామునుల శిష్యులలో ప్రముఖులు. వీరు క్రీ .శ .1361 లొ జన్మించి 1454 వరకు అంటే…