ఓం నమో వేంకటేశాయ

◼️ తిరుమలకు పోటెత్తిన భక్తులు

◼️ నిన్న 23-03-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 72,986 మంది…

◼️ స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 33,482 మంది…

◼️ నిన్న స్వామివారి హుండీ ఆదాయం 2.79 కోట్లు …

ఉచిత సర్వ దర్శనానికి అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు…

ఉచిత సర్వదర్శనానికి 24 గంటల సమయం…

◼️ టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 10 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు….

◼️ టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 5 గంటల సమయం…

◼️ 300/- ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం…