మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ: 7 జూలై 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
గురువారం బుగ్గ రాజ రాజేశ్వర స్వామి దేవాలయంలో బెల్లంపల్లి సబ్ కలెక్టర్ సాయి మనోజ్ వరప్రసాద్ ప్రత్యేక పూజలు చేసారు.
ఈ కార్యక్రమంలో వారి వెంట వారి తల్లి తండ్రులు వెంకటేశ్వర్లు దంపతులు, బుగ్గ అన్నదానా ట్రస్ట్ ఛైర్పర్సన్ మాసాడి శ్రీదేవి శ్రీరాములు, మాజీ సర్పంచ్ జిల్లాపల్లి స్వరూప వెంకటస్వామి, మురుకూరి బాలకృష్ణ, బామాండ్లపల్లి భరత్, బెల్లంపల్లి తహసీల్దార్ కృష్ణ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి…
- దండేపల్లి మండలలోని వివిధ గ్రామ పంచాయతీలలో సుడిగాలి పర్యటన చేసిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
- మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పై అనుచిత వ్యాఖ్యలు చేసిన గోమాస శ్రీకాంత్ ను హెచ్చరించిన నేతకాని సంక్షేమ సంఘం నాయకులు…
- బుగ్గ రాజ రాజేశ్వర స్వామి దర్శనం చేసుకున్న సబ్ కలెక్టర్ మనోజ్ వరప్రసాద్….
- నెన్నెల తహశీల్దార్ మృతి పట్ల శ్రద్ధాంజలి ఘటించిన రెవిన్యూ సిబ్బంది.
- గుండె పోటుతో నెన్నెల్ తహసీల్దార్ జ్యోతి ప్రియదర్శిని మృతి..
