మంచిర్యాల జిల్లా,
మందమర్రి,
తేదీ:7 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
బీఆర్ఎస్ శ్రేణులు మందమర్రిలో గురువారం ఘనంగా తెలంగాణా సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.
బీఆర్ఎస్ శ్రేణుల ఫ్లెక్సీలతో, జెండాలతో బస్ స్టాండ్ ప్రాంత మంతా గులాబీమయం అయింది.
ఈ కార్యక్రమంలో చెన్నూర్ మాజీ శాసనసభ్యులు బాల్క సుమన్, బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్, ఎమ్ఎల్.సి కవి,గాయకులు దేశ పతి శ్రీనివాస్ పాల్గొన్నారు.
వారు ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని అన్నారు. కార్యక్రమం విజయవంతం కావడం పట్ల పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపినట్టుందని వారు అన్నారు.
ఇవి కూడా చదవండి …
- కేయూ ఓపెన్ పీజీ, డిగ్రీ కోసం 11వ తేదీలోగా దరఖాస్తు చేసుకోండి.~ ప్రిన్సిపాల్ కాంపల్లి శంకర్
- బెల్లంపల్లిలో భారీ వర్షం కారణంగా కూలిన ఇల్లు
- తాండూరు సర్కిల్ కార్యాలయంలో రాఖీ పండగ జరుపుకున్న మహిళా పోలీసులు..
- నెన్నెలకు చెందిన యువకుడి ఆత్మహత్య కేసులో ఇద్దరిపై కేసు నమోదు…
- రోడ్డు భద్రత నియమాలపై ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించిన ఏసీపీ రవి కుమార్.
- బాలికల గురుకుల కళాశాలలో అర్థరాత్రి చొరబడ్డవారిని అదుపులో తీసుకున్న పోలీసులు..
- అక్రమంగా పట్టాను పొంది గ్రామీణులను ఇబ్బందికి గురిచేయవద్ధు~ నేతకాని మహార్ సంఘం అధికార ప్రతినిధి తాళ్లపల్లి రాజలింగు
- అమృత్ 2.0 ద్వారా త్రాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకోవాలి ~ జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్.
- ఎమ్మెల్యే అనుచరుడు జలీల్ కు ఇచ్చిన కాంట్రాక్ట్ వెంటనే రద్దు చేయాలి ~ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొయ్యల ఏమాజి డిమాండ్…
- శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో సామూహిక వరలక్ష్మి వ్రతం…
